Navyandhra
Vijay Sai Reddy: పెట్టుబడుల పురోగతిపై విజయసాయిరెడ్డి స్పందన..
వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) రాజకీయ ప్రయాణం ఇంతకుముందు సోషల్ మీడియాలో ఎంత ఉత్సాహంగా సాగిందో అందరికీ తెలిసిందే. ట్విట్టర్ (Twitter) లో ఆయన చూపిన దూకుడు అప్పట్లో రాజకీయ చర్చలకు దారి తీసింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) ,తెలుగు దేశం పార్టీ (TDP) ప...
November 19, 2025 | 06:55 PMY.S.Sharmila: షర్మిల మౌనం వెనుక అసలు సీక్రెట్ ఏమిటో?
ఏపీసీసీ చీఫ్ (APCC Chief) వైఎస్ షర్మిల (Y.S. Sharmila) ఇటీవల చూపిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ (Telangana) రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించి, తర్వాత అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కాంగ్రెస్ బాధ్యతలను స్వీకరించిన ఆమె అప్పట్లో చేసిన కఠిన వ్యాఖ్యలు, పదునైన మ...
November 19, 2025 | 06:50 PMAmaravathi: అమరావతి పరిసరాల్లో మావోయిస్టుల అరెస్టులు.. వారి టార్గెట్ ఎవరు?
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల మావోయిస్టుల సంచలన చలనం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా పెద్దగా ఎలాంటి కదలికలు లేకుండా ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా రాష్ట్రంలోని ముఖ్య ప్రాంతాలకు చేరుకోవడం, పట్టణాల్లో ఆశ్రయం తీసుకోవడం పోలీసులు అప్రమత్తం అయ్యేలా చేసింది. అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రా...
November 19, 2025 | 06:45 PMModi: సత్యసాయి సేవా మార్గం స్ఫూర్తిదాయకం…నరేంద్రమోదీ
పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి శతజయంతి ఉత్సవాలు పుట్టపర్తిలోని ప్రశాంత నిలయంలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ (Modi) ప్రశాంత నిలయానికి చేరుకుని సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఏప...
November 19, 2025 | 04:48 PMAP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో 2 కీలక పరిణామాలు..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఇన్నాళ్లు ఆరోపణలకే పరిమితమైన ఈ కేసులో.. ప్రభుత్వం ఇప్పుడు నిందితుల ఆర్థిక మూలాలపైనే నేరుగా దెబ్బకొట్టింది. మంగళవారం చోటుచేసుకున్న రెండు పరిణామాలు.. దర్యాప్తు సంస్థల వ్యూహం మారిందనడానికి, ఉచ్చు బి...
November 19, 2025 | 04:24 PMModi: బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి : మోదీ
సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. పుట్టపర్తి (Puttaparthi) లో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాలకు మోదీ హాజరై
November 19, 2025 | 01:57 PMSathya Sai: సత్యసాయి చూపిన మార్గంలో ముందుకెళ్లాలి : చంద్రబాబు
విశ్వశాంతి, సర్వమానవ సంక్షేమమే సత్యసాయి (Sathya Sai) బాబా మార్గమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. పుట్టపర్తి (Puttaparthi)లో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో చంద్రబాబు
November 19, 2025 | 01:51 PMSachin Tendulkar: అది నాకు గోల్డెన్ మూమెంట్ : సచిన్
ప్రజల్ని జడ్జ్ చేయొద్దని, వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి చెప్పేవారని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) అన్నారు. దీని వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. పుట్టపర్తి
November 19, 2025 | 01:33 PMYCP: వైసీపీ నేతలకు తొందరెక్కువ..!?
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి చెందిన కొందరు నాయకుల వ్యవహారశైలి ఇటీవల తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా, ఆధారాలు లేని ఆరోపణలు, అసంబద్ధమైన ప్రకటనలు చేయడం, ఆ తర్వాత విచారణకు పిలిస్తే తమ వాదనలకు ఆధారాలు చూపలేక ఇబ్బందులు పడడం పరిపాటిగా మారింది. ఈ ధోరణి పార్టీ విశ్వసనీయతకు పెద్ద...
November 19, 2025 | 01:28 PMPuttaparthi: సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సత్యసాయి శత జయంత్యుత్సవానికి మోదీ హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకున్నారు.
November 19, 2025 | 12:21 PMYS Jagan: ఆరేళ్ల తర్వాత రేపు కోర్టు ముందుకు వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) అక్రమాస్తుల కేసు విచారణలో రేపు కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. విచారణలో భాగంగా ఆయన రేపు హైదరాబాద్లోని (Hyderabad) సీబీఐ (CBI) ప్రత్యేక కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. ఆరే...
November 19, 2025 | 11:13 AMNara Lokesh: సచిన్ టెండూల్కర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి లోకేష్
పుట్టపర్తి: భగవాన్ సత్య సాయిబాబా సెంటినరీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సచిన్ ను కలిసిన వారిలో రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు.
November 19, 2025 | 09:30 AMParakamani Case: పరకామణీ చోరీ కేసులో కీలక సాక్షి మృతిపై హైకోర్టు షాక్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల (Tirumala) పరకామణీ (Parakamani) చోరీ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ (CID) అధికారులు, అలాగే ప్రధాన సాక్షుల భద్రతపై హైకోర్టు ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా, కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీశ్ కుమార్ (Satish...
November 18, 2025 | 08:30 PMChandrababu: చంద్రబాబు అనవసర వివాదానికి కారణమయ్యారా..?
విశాఖ ఉక్కు కర్మాగారం (Vizag Steel Plant) ప్రైవేటీకరణ వివాదం ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) చేసిన తాజా వ్యాఖ్యలతో మరోసారి రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. “కార్మికులు, ఉద్యోగులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. లేకుంటే తెల్ల ఏనుగును ఎంతోకాలం మేపలేం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు...
November 18, 2025 | 06:04 PMAmaravathi: రాజధాని అభివృద్ధికి చట్టబద్ధ రక్షణ అవసరమంటున్న అమరావతి రైతులు
అమరావతి (Amaravati) రాజధానికి మళ్లీ చైతన్యం వచ్చింది. గత ఐదేళ్ల వైసీపీ (YSRCP) పాలనలో నిలిచిపోయిన పనులు చోటుచేసుకున్న నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం ఒక నిర్జన వనాన్ని తలపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితిని మార్చడానికి పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించాయి. మొదట...
November 18, 2025 | 05:39 PMJagan: శబరిమలలో కూడా ఆగని వైసీపీ కార్యకర్తలు ప్రచార పిచ్చి..
అనకాపల్లి జిల్లాకు చెందిన కొంతమంది అయ్యప్ప భక్తులు శబరిమల (Sabarimala) యాత్రలో రాజకీయ నినాదాలు చేయడంతో పెద్ద చర్చ మొదలైంది. శబరిమల పంబ (Pamba) నుంచి సన్నిధానం వరకు కాలినడకన వెళ్లే మార్గంలో ఈ భక్తులు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) పోస్టర్లు ఎత్తిపట్టుకుని “జై జగన్” ...
November 18, 2025 | 05:34 PMMaoists: విజయవాడలో మావోయిస్టుల కలకలం.. 27 మంది అరెస్ట్
రాజకీయ, వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి చెందిన విజయవాడలో (Vijayawada) మావోయిస్టుల కదలికలు సంచలనం సృష్టించాయి. అత్యంత రహస్యంగా, పకడ్బందీగా అందిన సమాచారం మేరకు కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఈగల్ స్వీప్’ (Operation Eagle Sweep) విజయవంతమైంది. ఈ ఆపరేషన్లో ఒకే భవనం...
November 18, 2025 | 03:48 PMSrivari Temple: రాజధానిలోని శ్రీవారి ఆలయానికి రెండో ప్రాకారం
రాజధాని ప్రాంతం వెంకటపాలెం సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) వేంకటేశ్వరస్వామి ఆలయానికి మహర్దశ రానుంది. ఆలయానికి రెండో ప్రాకారం నిర్మించాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. ఈ
November 18, 2025 | 11:06 AM- NATS: గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో
- Sivaji: కామెడీ, నెగెటివ్ షేడ్స్ ఇలా అన్ని రకాల పాత్రల్ని పోషించగలను- నటుడు శివాజీ
- Gurrampapi Reddy: “గుర్రం పాపిరెడ్డి” లాంటి కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులు ఆదరించి సపోర్ట్ చేయాలి – బ్రహ్మానందం
- Vrushabha: ఈ నెల 25న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా మోహన్ లాల్ “వృషభ”
- Rahul Gandhi: మహాత్మా గాంధీకి అవమానం.. ఉపాధి హామీని అంతం చేసే కుట్ర: రాహుల్
- Pawan Kalyan: పేరు, పవర్ కాదు ప్రజలే ముఖ్యం అంటున్న పవన్ కళ్యాణ్..
- Police Complaint: ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ లాంచ్
- Green Card: గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకి వెళ్లిన భారత సంతతి మహిళ అరెస్ట్!
- Boyapati Srinu: ‘అఖండ 2 తాండవం’ విజయం చాలా ఆనందాన్ని, గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది: బోయపాటి శ్రీను
- AIA: సమాజ సేవకు ఒకే వేదిక.. ఏఐఏ ఆధ్వర్యంలో ‘స్థానిక సమాజానికి కలిసి సేవ చేద్దాం’ కార్యక్రమం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















