Nara Lokesh: కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్ తో లోకేష్ భేటీ
క్వాంటమ్ వ్యాలీ, ఆర్ టిఐహెచ్ లకు ఆర్థిక సాయం అందించండి న్యూఢిల్లీ: అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ ఆవిష్కరణలు, విధానపరమైన సంస్కరణల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందించాలని మంత్రి నారా లోకేష్ కేంద్రానికి విజ్జప్తిచేశారు. రాష్ట్రానికి ఇటీవల సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చర...
August 18, 2025 | 09:15 PM-
Minister Sandhyarani : చంద్రబాబును విమర్శించే హక్కు ఎవరికీ లేదు: మంత్రి సంధ్యారాణి
మహిళలకు ఉచిత బస్సు (Free bus) ప్రయాణంపై వైసీపీ విమర్శలు చేయడం అర్థరహితమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సంధ్యారాణి
August 18, 2025 | 07:23 PM -
Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసు నిందితులకు ఏసీబీ కోర్టు షాక్..!
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో (AP Liquor Scam Case) నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడలోని యాంటీ-కరప్షన్ బ్యూరో (ACB) కోర్టు, ఈ కేసులో ఆరుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కార్యదర్శి కె. ధనుంజయ్ రె...
August 18, 2025 | 07:20 PM
-
Devineni Uma: అమరావతిపై జగన్ విషప్రచారం : దేవినేని ఉమ
వైసీపీ అధ్యక్షుడు జగన్కు ధైర్యముంటే రాజధాని అమరావతి (Amaravati)లో పర్యటించి అభివృద్ధిని కళ్లతో చూడాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
August 18, 2025 | 07:20 PM -
Liquor Scam: మద్యం కుంభకోణం.. నిందితులకు ఎదురుదెబ్బ
వైసీపీ హయాంలో జరిగిన మధ్యం, కుంభకోణం కేసులో నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) , ధనుంజయ్రెడ్డి,
August 18, 2025 | 07:17 PM -
Nara Lokesh: కేంద్ర ఓడరేవులు, జలరవాణాశాఖల మంత్రి సర్బానందతో లోకేష్ భేటీ
దుగరాజపట్నం పోర్టుతోపాటు షిప్ బిల్డింగ్ యూనిట్ అభివృద్ధి చేయండి న్యూఢిల్లీ: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన మారిటైమ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, పోర్టుల ఆధారిత అభివృద్ధి, జలరవాణా ప్రాజెక్టులకు సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)...
August 18, 2025 | 06:20 PM
-
Nara Lokesh: తెలుగుదేశం పార్లమెంటు పార్టీ కార్యాలయానికి మంత్రి నారా లోకేష్
తొలిసారి టిడిపిపి కార్యాలయానికి వచ్చిన లోకేష్. నారా లోకేష్ (Nara Lokesh) ని సత్కరించిన తెలుగుదేశం, జనసేన ఎంపీలు.
August 18, 2025 | 06:15 PM -
TDP MLAs: వివాదాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు.. పార్టీకి తలనొప్పి..!!
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యేలు ఇటీవలి కాలంలో అనవసర వివాదాల్లో చిక్కుకుని పార్టీకి తలనొప్పిగా మారారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ (Daggupati Venkateswara Prasad), ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ (Kuna Ravi Kumar), గుంటూరు ఈస్ట్ ఎమ్మె...
August 18, 2025 | 04:30 PM -
Lokesh: లోకేష్ భవిష్యతు కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్..
తెలుగుదేశం పార్టీ (TDP) లో ఇటీవలి కాలంలో కొన్ని ఆసక్తికర మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) సాధారణంగా పాల్గొనే కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండి, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కు ప్రాధాన్యం కలిగిస్తున్నారు. ఈ పరిణామం వెనుక ఏ వ్యూహం ఉందన్నది స్పష్ట...
August 18, 2025 | 04:25 PM -
Nara Lokesh: కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో నారా లోకేష్ భేటీ
కానూరు – మచిలీపట్నం రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోండి న్యూఢిల్లీ: విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు – మచిలీపట్నం నడుమ 6లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని కేంద్ర ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nithin Gadkari) కి మంత్రి లోకేష్ (Nara Loke...
August 18, 2025 | 03:40 PM -
Nara Lokesh: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో మంత్రి లోకేష్ భేటీ
బిపిసిఎల్ రిఫైనరీ త్వరతగతిన నిర్మాణానికి సహకారం అందించండి న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో బిపిసిఎల్ సంస్థ నిర్మించే రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ త్వరితగతిన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సహకారం అందించాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కోరారు. ...
August 18, 2025 | 03:38 PM -
Nara Lokesh: బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి జెపి నడ్డాతో మంత్రి నారా లోకేష్ భేటీ
రాష్ట్రంలో యూరియా సమస్యను వెంటనే పరిష్కరించండి ఈనెల 21నాటికి సమస్య పరిష్కరిస్తామన్న కేంద్రమంత్రి జెపి నడ్డా న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రి జెపి నడ్డాతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేట...
August 18, 2025 | 03:35 PM -
Chandra Babu: ఎమ్మెల్యేల వివాదాస్పద ప్రవర్తనతో టీడీపీకి ఇబ్బందులు..
ఏపీ లో ఇప్పుడు కూటమి పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తన రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పలుమార్లు హెచ్చరించినా, కొందరి తీరు మారకపోవడం ఆయనకే తలనొప్పిగా మారింది. ఒకరి తప్పు మరొకరు అనుకరించేలా వ్యవహరించడంతో విమర్శలు పెరిగాయి. మొదటగా ఉచిత ఇసుక (Free Sand) వ్యవహా...
August 18, 2025 | 03:32 PM -
Nara Lokesh: విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో డాటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించండి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి వివరించిన లోకేష్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతరదేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ...
August 18, 2025 | 03:30 PM -
New Districts: ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లు ఇవే..!?
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన (Districts reorganization), కొత్త జిల్లాల ఏర్పాటు (New Districts), జిల్లాల పేర్ల మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గత వైఎస్సార్సీపీ (YCP) ప్రభుత్వం 2022లో రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించినప్పటికీ, ఈ విభజన సరిగా జరగలేదని, ప్ర...
August 18, 2025 | 01:39 PM -
YCP: ఎన్నికల కమిషన్ సహకారం లేకపోవడంపై వైసీపీ అసంతృప్తి..
ఉమ్మడి కడప జిల్లాలో (Kadapa District) జరిగిన పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట (Ontimitta) జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చాయి. ఎప్పటిలాగే తమ ఆధిపత్యం కొనసాగుతుందని భావించిన వైసీపీ నాయకులు, ఈసారి విరుద్ధ ఫలితాలు రావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల కమి...
August 18, 2025 | 11:10 AM -
Pulivendula: అవినాష్ రెడ్డి ప్లేస్ లో సతీష్ రెడ్డి..మరి జగన్ వ్యూహం ఏమిటో?
పులివెందుల (Pulivendula) జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి అనూహ్యంగా ఎదురైన పరాజయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎప్పటినుంచో కంచుకోటగా భావించిన ఈ ప్రాంతంలో అధికార పార్టీకి వచ్చిన ఓటమి ఆశ్చర్యానికి గురి చేసింది. అధికారంపై ఆధారపడి బలప్రయోగాలు చేశారనే విమర్శలు వచ్చినా, తుది...
August 17, 2025 | 07:00 PM -
Jagan: చంద్రబాబు దూకుడు..జగన్ సైలెన్స్.. వైసీపీ కి ప్రమాద సూచన..
ఆధునిక రాజకీయాల్లో ప్రజలతో నేరుగా కలవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిన విషయమే. ఒక నేత ఎంత బిజీగా ఉన్నా, తరచూ ప్రజల మధ్య కనిపించకపోతే, వారి గుర్తింపు క్రమంగా తగ్గిపోతుంది. ప్రస్తుతం ఆ అంశాన్నే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) బాగా అర్థం చేసుకున్నట్టున్నారు. మొదట్లో వారం రోజులకోస...
August 17, 2025 | 06:20 PM

- Nepal: నేపాల్ కల్లోలానికి బాధ్యులెవరు..? హిమాలయదేశం ఎటు వెళ్తోంది..?
- CP Radhakrishnan: భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్..
- Trump: నిన్న భారత్.. నేడు ఖతార్.. ట్రంప్ కు మిత్రుడుగా ఉంటే దబిడిదిబిడే..
- NBK: ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ
- France: అంతర్గత సంక్షోభంలో ఫ్రాన్స్… మాక్రాన్ కు వ్యతిరేకంగా వీధుల్లోకి ప్రజలు..
- Chiru-Puri: మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన పూరి-విజయ్ సేతుపతి టీం
- Washington: రష్యాకు వ్యతిరేకంగా ఈయూను కూడగడుతున్న ట్రంప్..
- Bellamkonda Sai Sreenivas: యాక్టర్ గా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అనే కసి పెరిగింది – సాయి శ్రీనివాస్
- Mohan Lal: దోశ కింగ్ గా మోహన్ లాల్
- Rayalaseema: సీమపై స్పెషల్ ఫోకస్..!
