Pahalgam: పెహల్ గాం ఘటనపై కేంద్రం స్పందన: అన్ని రాష్ట్రాలలో హైఅలర్ట్
పెహల్ గాం (Pahalgam) లో జరిగిన ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ఇద్దరు తెలుగువారు ఉండటం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై కేంద్రం తక్షణమే స్పందించింది. దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటిస్తూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రు...
April 25, 2025 | 07:10 PM-
Kesineni Brothers: చిన్ని-నాని ఘర్షణతో వేడెక్కిన ఆంధ్ర రాజకీయాలు
తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ (Vijayawada) ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని (Kesineni Sivanath alias Chinni) తాజాగా చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ (Ja...
April 25, 2025 | 07:00 PM -
Pawan Kalyan: అసాంఘిక కార్యకలాపాలపై పోరాటం చేస్తాం..పవన్
జనసేన పార్టీ అధినేత (Janasena Party President), ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం (Deputy CM of Andhra Pradesh), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), తన మాటలకు కట్టుబడే నాయకుడిగా పరిగణించబడతారు. 2024 ఎన్నికలకు ముందు వరకు రాజకీయంలో ఎటువంటి అనుభవం లేదు అని విమర్శించిన వారు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను మెచ్చుకోకుం...
April 25, 2025 | 07:00 PM
-
Pawan Kalyan: పవన్ తో వర్మ..పిఠాపురంలో రాజకీయ సమన్వయం
జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల తన నియోజకవర్గం పిఠాపురం (Pithapuram) ను సందర్శించారు. ఈ పర్యటనలో అనేక ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవల వరకు జనసేన కార్యకర్తలతో దూరంగా ఉన్న టీడీపీ (TDP) సీనియర్ నాయకుడు మరియు మాజీ ఎమ్మెల్యే వర్మ (Varma)...
April 25, 2025 | 06:50 PM -
Vijaya Sai Reddy – Chandrababu: బీజేపీలో విజయసాయి రెడ్డి చేరికకు చంద్రబాబు NOC ఇవ్వాలా..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP), రాజ్యసభ (Rajya Sabha) సభ్యత్వానికి విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు ఏ పార్టీలోనూ లేరు. అయితే విజయసాయి రెడ్డి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. బీజేపీలో (BJP) చేరే...
April 25, 2025 | 05:10 PM -
AP Cabinet: మహానాడు తర్వాత ఏపీ మంత్రి వర్గ విస్తరణ..!?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం (NDA Govt) అధికారంలోకి వచ్చి 10 నెలలైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా (CM Chandrababu) ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే దాదాపు అన్ని కేబినెట్ బెర్త్ లను పూర్తి చేశారు. అయితే ఒక్క ఖాళీ మాత్రం అలాగే ఉంచారు. దీంతో ఆ ఒక్క పోస్టు కోసం చాలా మంది ప్రయత్నాలు మొదలుపెట్టార...
April 25, 2025 | 05:00 PM
-
AP Liquor Scam: జగన్, భారతి రెడ్డి చుట్టూ సిట్ ఉచ్చు బిగిస్తోందా..?
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న లిక్కర్ స్కాం (Liquor Scam) కేసు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఈ కేసులో దూకుడు పెంచి, ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను అరెస్టు చేసింది. సిట్ రిమాండ్ రిపోర్టుల్లో...
April 25, 2025 | 01:52 PM -
Arrests: కేడర్ దెబ్బకు దిగొచ్చిన టీడీపీ..!! వరుస అరెస్టులు..!?
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం (TDP Govt) వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతలపై చట్టపరమైన చర్యలను ముమ్మరం చేసింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఉద్విగ్నంగా మారింది. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి ఆరోపణలపై దృష్టి సారించిన టీడీపీ ప్రభుత్వం, పలువురు వైసీపీ న...
April 25, 2025 | 01:11 PM -
Islamabad: పహల్గాం ఉగ్రదాడిని సమర్థించేందుకు పాక్ ఆపసోపాలు..
పహల్గాంలో ఉగ్రవాదుల ఘాతుకాన్ని ప్రపంచం మొత్తం ఖండిస్తోంది. ఉగ్రవాదానికి ఎలాంటి పరిమితులు లేవని.. ఎక్కడైనా ఉగ్రవాదం, ఉగ్రవాదమే అని స్పష్టం చేస్తోంది. ఆఖరుకు మనతో ఎప్పుడు గొడవలకు దిగే చైనా సైతం.. ఈదాడిని ఖండించింది.కానీ పాకిస్తాన్ మాత్రం .. ఈ దాడిని సమర్థించేందుకు నానా పాట్లు పడుతోంది. ఎందుకంటే ఈదా...
April 25, 2025 | 11:37 AM -
Ursa Clusters: ఫలించని ప్రభుత్వ ఎత్తుగడ.. ఉర్సాపై ఆగని విమర్శలు..!!
విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్లకు (Ursa Clusters Pvt Ltd) భూ కేటాయింపులపై రాజకీయ వివాదం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ఈ రెండు సంస్థలకు విశాఖలో భూములను కేటాయించడం, దాని నిబంధనలు, ఉద్యోగ అవకాశాలు, కేటాయింపుల వెనుక ఉ...
April 24, 2025 | 08:00 PM -
UN: ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా-చైనా విమర్శల హోరు…
అమెరికా- చైనా (USA-China)ల మధ్య వాణిజ్యయుద్ధం తార స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే పరస్పర సుంకాలతో ప్రతీకార చర్యలకు దిగిన ఇరు దేశాలు తాజాగా.. ఐక్యరాజ్య సమితి వేదిక మీద విమర్శ, ప్రతివిమర్శలతో విరుచుకుపడ్డాయి. అమెరికా సుంకాల ధోరణి బెదిరింపులతో కూడినదిగా ఉందని చైనా విమర్శించగా.. అమెరికా బీజింగ్కి గట...
April 24, 2025 | 07:55 PM -
Jagan: భూ కేటాయింపులపై జగన్ ఆగ్రహం ..కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తాజాగా తాడేపల్లిలో (Tadepalli) స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విశాఖపట్నం (Visakhapatnam) లో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను తక్కువ ధరకు ప్రైవేట...
April 24, 2025 | 07:15 PM -
Chandrababu Naidu: చంద్రబాబు వ్యూహం.. యువత కోసం పార్టీలో కీలక మార్పులు
తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party ) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఎంతోకాలంగా యువతను ముందుకు తీసుకువచ్చే దిశగా ఆలోచిస్తున్నారు. పార్టీ అభివృద్ధికి, భవిష్యత్ తరాలకు మంచి నాయకత్వం అందించాలన్న ఉద్దేశంతో యువతకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఆయన కార్యాచరణను రూపొందిస్తున్...
April 24, 2025 | 07:05 PM -
Trump: సుంకాలు తగ్గింపు దిశగా భారత్… అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక్ష ఒప్పందం..?
అగ్రరాజ్యం అమెరికా ప్రపంచదేశాలపై టారిఫ్ ల వార్ ప్రారంభించగా.. కొన్ని దేశాలు తీవ్రంగా వ్యతిరేకించగా మరికొన్ని మాత్రం చర్చలు ప్రారంభించాయి. ఇదే బాటలో భారత్ కూడా అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక వాణిజ్యబంధం బలోపేతంగా ఫోకస్ పెట్టింది. అమెరికా మంత్రులు, అధికారులతో చర్చలు జరుపుతూ.. ఒప్పందానికి ఓరూపు తేవడానికి ...
April 24, 2025 | 06:15 PM -
India-Pakistan: ఇండస్ వాటర్ ట్రీటీ అంటే..?
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి (Pahalgam terror attack) నేపథ్యంలో దాయాది పాకిస్థాన్తో దౌత్య సంబంధాలపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ పాక్తో సింధూ నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించి...
April 24, 2025 | 06:00 PM -
Pakistan: ఇండస్ ట్రీటీ రద్దుతో దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్..
పహల్గాం(Pahalgam terror attack)లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడితో ఆగ్రహంగా ఉన్న భారత్.. .. పాకిస్థాన్కు గట్టి షాకిచ్చింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు దాయాదితో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని (Indus Water treaty) తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాకిస్తాన్ తీవ్ర ఆందోళన ...
April 24, 2025 | 05:53 PM -
Pawan Kalyan: రాజకీయాలకు అతీతంగా పల్లె ప్రగతికి కృషి చేస్తున్న ఉపముఖ్యమంత్రి…
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉపముఖ్యమంత్రి (Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రజల మనసును గెలుచుకున్నాయి. తనకు పాలనలో అనుభవం తక్కువగా ఉన్నా, ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తానన్న ఆత్మవిశ్వాసం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. సాధారణంగా డిప్య...
April 24, 2025 | 05:49 PM -
Vallabhaneni Vamsi: వంశీ vs పీఎస్సార్.. విజయవాడ జైల్లో ఏం జరుగుతుంది?
విజయవాడ జైల్లో (Vijayawada Jail )ఇప్పుడు హై టెన్షన్ నడుస్తోంది. దీనికి ముఖ్య కారణం గతంలో ఒకరినొకరు చూసుకోవడానికే ఇష్టపడని ఇద్దరు శత్రువులు ఇప్పుడు అనుకోకుండా అదే జైలు గదిలో రిమాండ్ ఖైదీలుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడడమే. ఇది అక్కడ ఉన్న వారిలోనూ, పోలీసుల మధ్యలోనూ ఒక గంభీరతను తీసుకొచ్చింది. యాదృచ్ఛి...
April 24, 2025 | 05:48 PM

- NTR statue: ఏపీలో అత్యంత భారీ ఎన్టీఆర్ విగ్రహం
- South Korea: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల బృందం పర్యటన
- Yamini Sharma: వాటి గురించి మాట్లాడడానికి మీకేం హక్కు : యామినీశర్మ
- Kanthara Chapter 1: కాంతార: చాప్టర్ 1 ఇండియన్ సినిమాలో బిగ్ బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది- ఎన్టీఆర్
- TANTEX: దాశరథి సాహిత్యంపై ఆకట్టుకున్న వోలేటి ప్రసంగం.. ఘనంగా టాంటెక్స్ 218వ సాహిత్య సదస్సు
- Revanth Reddy: బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- Venkaiah Naidu: అగ్రరాజ్యం ఆంక్షలు సరికాదు : వెంకయ్యనాయుడు
- Breakfast: తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త
- Chandrababu: పవన్ కల్యాణ్కు సీఎం చంద్రబాబు పరామర్శ
- Raja Saab: ఈ నెల 29న “రాజా సాబ్” సినిమా ట్రైలర్ రిలీజ్
