Operation Sindhoor: పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏపీ ప్రజల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
భారతదేశం ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) విజయవంతమైంది. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ కు చెందిన శత్రు శక్తులపై మన సైన్యం కఠినంగా ఎదురుదెబ్బ ఇచ్చింది. దేశ భద్రత విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే మన దేశ సైన్యం, ఈ దాడిని ఎంతో ధైర్యంగా, నిర్వహించింది. అయితే పాకిస్తాన్ ఎప్పటిలాగానే ...
May 10, 2025 | 12:32 PM-
Indo – Pak War: డ్రోన్లు, మిసైళ్లతో తెగబడుతున్న పాక్.. గట్టిగా బుద్ధి చెప్పిన భారత్..!!
భారత్-పాకిస్థాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తార స్థాయికి చేరాయి. పాకిస్థాన్ (Pakistan) సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఇస్లామాబాద్లో జరిగిన ఒక అత్యవసర పత్రికా సమావేశంలో భారత్ (India) తమ దేశంలోని మూడు కీలక వైమానిక స్థావరాలపై దాడులు చేసిందని ఆరోపించారు. ఈ దాడుల్లో రావల్పిండిలోని (...
May 10, 2025 | 10:30 AM -
Pawan Kalyan: 96 ఏళ్ల పెద్దమ్మ తో కలిసి భోజనం చేసిన పవన్..
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసే ప్రతి పని ఓ ప్రత్యేకత ఉంటుంది అనే మాటకు మరోసారి న్యాయం జరిగింది. సినిమా స్టార్డం నుంచి రాజకీయ నాయకుడిగా మారినా, ఆయనలోని ఒరిజినాలిటీ మాత్రం ఎక్కడా తగ్గలేదు. స్టైల్, మాటల బలంతోనే కాదు, మానవీయతతోనూ పవన్ తనదైన ముద్ర వేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా మంగళగిరిలోని (Mangal...
May 10, 2025 | 10:15 AM
-
AP Politics: ప్రజాస్వామ్య విలువలకు పెనుముప్పుగా మారుతున్న ఏపీ కక్షపూరిత రాజకీయాలు..
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. అధికార కూటమి (Alliance Government) , వైఎస్సార్ కాంగ్రెస్ (YSR Congress) పార్టీ మధ్య విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇది సాధారణ రాజకీయ పోటీలను మించి , వ్యక్తిగత కక్షలుగా మారుతోంది. ఇది రాష్ట్ర భవిష్యత్తు పై రాబోయే రోజులలో ద...
May 10, 2025 | 10:05 AM -
Mahanadu: కడప మహానాడులో వర్గపోరుల రాజకీయం..
తెలుగుదేశం పార్టీకి (Telugu Desam party) అత్యంత ప్రాముఖ్యమైన మహానాడు (Mahanadu) ఈసారి కడప జిల్లాలో (Kadapa Zilla) మూడురోజుల పాటు జరగనుంది. ఈ నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకూ వేదికగా మహానాడు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లను చేస్తున్నాయి. ఈసారి మహానాడుకు రెండు కీలక వ...
May 10, 2025 | 08:30 AM -
AP Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు… కీలక నిందితులకు నోటీసులు..!
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) తన దర్యాప్తును మరింత తీవ్రతరం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) పాలనలో 2019-2024 మధ్య మద్యం కుంభకోణం జరిగిందని.. రూ.3,200 కోట్లకు పైగా ముడుపుల రూపంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లు...
May 9, 2025 | 08:00 PM
-
Vijay Sai Reddy: మద్యం కేసులో ఈడీ ఎంట్రీకి కారణం అతనేనా?
వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి (Vijay Sai Reddy) ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయవాడలో జరుగుతున్న మద్యం కుంభకోణం (AP Liquor Scam) విచారణ సందర్భంగా ఆయన తన మనసులో ఉన్న ఆవేదనను మీడియా ముందుకు తీసుకొచ్చారు. ‘‘ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను, కానీ ఇ...
May 9, 2025 | 07:35 PM -
Sajjala Ramakrishna Reddy: పాత కేసుపై కొత్త ఆందోళన.. వైసీపీ నేతలపై సీఐడీ విచారణ..
మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) , యువ నేత దేవినేని అవినాష్ (Devineni Avinash) ఇటీవల ఏపీ సీఐడీ (CID) అధికారులు విచారించిన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ (YCP) ఇంచార్జ్గా ఉన్న అవినాష్తో పాటు సజ్జలను ప్రశ్నించడం 202...
May 9, 2025 | 07:25 PM -
S-400 System: పాక్ క్షిపణులపై సుదర్శన చక్రం …ఎస్-400 క్షిపణి వ్యవస్థ
భారత్లోని 15 నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలపై పాకిస్థాన్ బుధవారం రాత్రి క్షిపణులు, డ్రోన్ల (Drones) తో పెద్దఎత్తున దాడి చేసింది. అయితే ఆ దాడుల్ని సమర్థంగా అడ్డుకున్నామని భారత రక్షణ శాఖ ప్రకటించింది. మన ‘ఇంటెగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్’ ను ఉపయోగించి పాక్ క్షిపణుల్న...
May 9, 2025 | 05:45 PM -
Fake News: చూసేవన్నీ నిజం కాదు.. మీడియాలో ఫేక్ వార్తల జోరు…!!
భారత్-పాకిస్తాన్ (Indo Pak War) మధ్య ఇఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియా (Social Media) ఫేక్ వార్తల (Fake News ) కేంద్రంగా మారింది. పహల్గాం ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) 26 మంది మరణించిన తర్వాత భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద కేంద్...
May 9, 2025 | 04:35 PM -
Harop: పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసిన హారప్!
పాకిస్థాన్లోని గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలపై దాడి కోసం ఇజ్రాయెల్ తయారీ దీర్ఘశ్రేణి లాయిటరింగ్ మ్యునిషన్ ‘హారప్’ను భారత్ ఉపయోగించింది. దీంతో ఈ అద్భుత అస్త్రాన్ని దక్షిణాసియాలో తొలిసారిగా వినియోగించినట్లయింది. పాకిస్థాన్(pakistan)కు చెందిన ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేది...
May 9, 2025 | 04:14 PM -
Rome: 14వ పోప్గా రాబర్ట్ ప్రివోస్ట్- మొదటి సారిగా అమెరికా దేశం నుంచి ఎన్నిక
ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లమంది కేథలిక్కులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఘడియ రానే వచ్చింది. వారికి ఆరాధ్యుడైన పోప్ (Pope) ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. అమెరికాకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్ ప్రివోస్ట్ (Robert Prevost) ను తదుపరి పోప్గా ఎన్నుకున్నట్టు వాటికన్ వర్గాలు ప్రకటించాయి. పోప్గా ఓ అమెరికన్...
May 9, 2025 | 04:00 PM -
Jammu and Kashmir: కశ్మీర్లో చిక్కుకుపోయిన విద్యార్థుల రక్షణపై స్పందించిన..లోకేష్
భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకీ తీవ్రమవుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య దేశం మొత్తంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో గల ప్రజలు, ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో విద్యార్థులే ఎక్కువగా బాధ...
May 9, 2025 | 01:40 PM -
India-Pakistan: భారత్-పాకిస్తాన్ మధ్య అనధికారిక యుద్ధం..!
భారత్ – పాకిస్తాన్ (Indo Pak War) మధ్య ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకూ జమ్మూ కాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వెంబడి తీవ్రమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ 24 గంటల వ్యవధిలో జరిగిన సంఘటనలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చాయి. అలాగే...
May 9, 2025 | 11:30 AM -
YCP: వైసీపీ ప్లీనరీ వాయిదా.. కార్యకర్తల్లో నిరాశ, నాయకుల్లో ఆందోళన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో (YSR Congress party) ఇప్పుడు ఒకరకంగా మౌనం అలుముకుంది. పార్టీ ప్లీనరీ (Plenary) వాయిదా నేపథ్యంలో నాయకులు, అభిమానులు ఒకింత నిరాశకు లోనవుతున్నారు. ‘‘ఈ ఏడాది అయినా ప్లీనరీ జరగాలనుకున్నాం, కానీ మళ్లీ వాయిదా పడింది ..ఇక పోన్లే’’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. జగన్ (J...
May 9, 2025 | 11:26 AM -
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రకోటలు తునాతునకలు..
ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైనిక దళాలు చేపట్టిన మిషన్.. పీఓకే, పాకిస్తాన్ లోని ఉగ్రకోటల్ని నేలమట్టం చేశాయి. ఇందులో ప్రధానమైనవి మురిద్కేలోని లష్కరే తయ్యిబా ప్రధాన స్థావరం…బహవల్ పూర్ లోని జైషే మొహమ్మద్ కార్యాలయం, ముజఫరా బాద్ లోని హిజ్బుల్ ముజాహుద్దీన్ సంస్థలు. ఇవి ప్రపంచానికి పెను సమస్యగా మా...
May 8, 2025 | 07:20 PM -
Kesineni Chinni: తాడేపల్లి నుంచి లిక్కర్ స్కాం?: కసిరెడ్డి రాజ్పై చిన్ని ఆరోపణలు..
విజయవాడ రాజకీయాల్లో కేశినేని (Kesineni) కుటుంబం మధ్య మంటలు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) చేసిన ఆరోపణలతో వ్యవహారం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా ఏపీ మద్యం కుంభకోణంలో (AP Liquor Scam) కసిరెడ్డి రాజ్ (Kasireddy Raj) అనే వ్యక్తితో సంబంధాలపై నాని వేసిన ఆరోపణలు కలకలం రేప...
May 8, 2025 | 07:15 PM -
Chandra Babu: సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుడుతున్న కూటమి ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) తాజాగా రాష్ట్ర ప్రజలందరికీ ఒక శుభవార్త అందించింది. ఎన్నో సంవత్సరాలుగా ప్రతిపాదనల స్థాయిలోనే ఉన్న సన్నబియ్యం (Sana biyyam) పంపిణీ పథకం ఇప్పుడు ఎట్టకేలకు అమలులోకి రానుంది. సన్నబియ్యాన్ని ప్రజలకు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పథకాన్ని రాబో...
May 8, 2025 | 07:00 PM

- Devara2: దేవర2 పై క్లారిటీ వచ్చేసిందిగా!
- Social Media: భావ ప్రకటన స్వేచ్ఛపై వివాదం.. సోషల్ మీడియా చట్టంపై వెనక్కి తగ్గిన కూటమి..
- Chandrababu: చంద్రబాబు సారధ్యంలో పొలం బాట పట్టనున్న నేతలు..
- TDP: చంద్రబాబు 4.0 సర్కార్లో సమన్వయ లోపాలపై పెరుగుతున్న విమర్శలు..
- Nani-Sujeeth: నాని సుజిత్ ఎలా ఉంటుందంటే?
- The Raja Saab: రాజా సాబ్ నుంచి ఎగ్జైటింగ్ అప్డేట్
- Chandrababu: పేదలకు దసరా కానుకగా కొత్త ఇళ్లు అందిస్తున్న కూటమి ప్రభుత్వం..
- Peddi: పెద్ది నుంచి కొత్త పోస్టర్.. ఫ్యాన్స్ కు అనుకోని ట్రీట్
- YCP: బాలయ్య మాటలతో యాక్టీవ్ మోడ్ లో వైసీపీ..
- Jagan: జగన్ కు ప్లస్ అవుతున్న చిరంజీవి క్లారిటీ..
