Madhav: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్..! సీనియరిటీకే ప్రాధాన్యత..!!
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (BJP) కొత్త అధ్యక్షుడిగా గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన పీవీఎన్ మాధవ్ (PVN Madhav) పేరు ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) స్థానంలో మాధవ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలో మాధవ్ (Madhav) ఒక్కరే నామినేషన్...
June 30, 2025 | 10:47 AM-
Jagan: జగన్ కారు ఘటనపై ఉత్కంఠ.. జూలై 1న హైకోర్టు నిర్ణయం కీలకం
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) పాల్నాడు (Palnadu) పర్యటన సమయంలో జరిగిన ఇన్సిడెంట్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టిస్తోంది. సింగయ్య అనే వ్యక్తి జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందపడి మరణించారని ఆరోపణలతో ఈ కేసు నమోదవగా, జగన్...
June 29, 2025 | 06:30 PM -
YCP vs TDP: జూలై లో వైసీపీ vs టీడీపీ .. ప్రజల్లోకి దిగేందుకు సిద్ధమైన నేతలు
జూలై 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ రంగంలో వేడి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ (TDP) కూటమి మరియు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మధ్య హోరాహోరి పోటీ మొదలుకానుంది. ఇరు పక్షాలు ఇంటింటికీ వెళ్లి ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ప్రజలకు తమ తమ ...
June 29, 2025 | 06:20 PM
-
Chandra Babu: మహిళా మంత్రుల పనితీరుపై చంద్రబాబు మిశ్రమ స్పందన..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో ముగ్గురు మహిళలు మంత్రి పదవులు నిర్వహిస్తున్నారు. వీరిలో హోం శాఖ బాధ్యతలు అనిత (Anitha), బీసీ సంక్షేమ శాఖకు సవిత (Savitha), గిరిజన సంక్షేమానికి గుమ్మిడి సంధ్యారాణి (Gu...
June 29, 2025 | 06:15 PM -
TDP: రేషన్ లో అందని కందిపప్పు పై పెరుగుతున్న నిరాశ..
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పేదవారికి నిత్యావసర సరుకులు అందడం కష్టమవుతోంది. ముఖ్యంగా కందిపప్పు (Toor Dal) ధర సామాన్యుల సౌలభ్యానికి అందని స్థాయికి చేరుకుంది. బహిరంగ మార్కెట్లో ఒక కిలో ధర రూ.120 వరకూ ఉండటంతో, చాలా మంది పేదలు దీన్ని కొనలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రేషన్ (Ration) ద్వారా తక్కు...
June 29, 2025 | 06:05 PM -
TDP vs YCP: సీట్ల పునర్విభజనపై టీడీపీ–వైసీపీ వ్యూహాలు.. లాభం ఎవరిదో?
ఏపీలో (Andhra Pradesh) అసెంబ్లీ సీట్ల పెంపు చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను దాదాపు యాభై వరకూ పెంచే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలయితే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశముంది. రాజకీయ విశ్లేషకుల మాట ప్రకారం, ఇ...
June 29, 2025 | 06:00 PM
-
Y.S. Sharmila: వాగులన్నీ సముద్రంలో కలుస్తాయ్.. వైసీపీ కూడా అంతే అంటున్న షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ (Congress) కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తాజాగా తణుకులో (Tanuku) జరిగిన సభలో ఏపీ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీ (YCP) పార్టీపై విమర్శలు చేస్తూ, దాన్ని ఒక చిన్న కాలువతో పోల్చారు. ఆమె అభిప్రాయం ప్రకారం, ఆ చిన్న వాగు చివరకు కాంగ్రెస్ అనే పెద్...
June 28, 2025 | 07:15 PM -
AP Politics: ఒక సమయంలో చక్రం తిప్పిన నేతలు..ఇప్పుడు ఏమైపోయారు..
రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు చురుకుగా కనిపించిన కొంతమంది నేతలు ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోయారు. ముఖ్యంగా ఒకప్పుడు సత్తా చాటిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్ (Dokka Manikya Varaprasad), మేకతోటి సుచరిత (Mekathoti Sucharitha), రావెల కిషోర్ బాబు (Ravela Kishore Babu) లాంటి...
June 28, 2025 | 06:23 PM -
Jagan: చంద్రబాబు పై వైసీపీ కౌంటర్ ప్లాన్.. రికాలింగ్ చంద్రబాబు సాధ్యమేనా..
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పిలుపుతో టీడీపీ (TDP) నేతలు జులై నెల నుంచి ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దీనికి ప్రత్యుత్తరంగా వైఎస్ జగన్ మోహన్...
June 28, 2025 | 06:10 PM -
Chandra Babu: గిరిజనుల మధ్యలో చంద్రబాబు నెక్స్ట్ టీ..
టీడీపీ (TDP) అధినేత ఏపీ ముఖ్యమంత్రి (AP chief minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈసారి పేదల మనసులు గెలుచుకోవడంలో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సామాజిక భద్రత పెన్షన్లను (Social security pensions) కేవలం పెంచడమే కాకుండా, ఆయా లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వాటిని అందజేస్తున్నారు. ఇది 2...
June 28, 2025 | 06:00 PM -
Mahaa News: మహాన్యూస్ పై బీఆర్ఎస్ దాడి… KTR ఏమన్నారంటే..!?
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మహాన్యూస్ చానెల్ (Mahaa News) కార్యాలయంపై బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీసు ముందున్న కార్లు, బైకులతో పాటు కార్యాలయంలోకి దూసుకెళ్లి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ఫోన్ ట్యాపింగ్ (Phone t...
June 28, 2025 | 04:50 PM -
Singanamala: సింగనమల వైసీపీలో సిగపట్లు…!?
అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం (Singanamala Assembly) వైసీపీలో (YCP) అంతర్గత విభేదాలు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఆరు నెలల క్రితం కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్కు (Sailajanath) నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో పార్టీలో కొత్త సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో, ...
June 28, 2025 | 04:30 PM -
Konda Murali: ‘మమ్మల్నే తొక్కేస్తున్నారు..’ కొండా మురళి సంచలన లేఖ..!
వరంగల్ కాంగ్రెస్ (Warangal Congress) లో విర్గవిభేదాల నేపథ్యంలో ఆ పార్టీ నేత కొండా మురళి (Konda Murali) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. దీనిపై పార్టీ క్రమశిక్షణా సంఘానికి (Congress disciplinary committee) అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా సంఘం కొండా మురళిని విచ...
June 28, 2025 | 04:15 PM -
Sajjala Ramakrishna Reddy: శింగనమల సభలో కేసులపై సజ్జల సెటైర్లు..
వైసీపీ (YSRCP) రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఇటీవల అనంతపురం (Anantapur) జిల్లా శింగనమల (Singanamala) నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. సభలో మాట్లాడి...
June 28, 2025 | 12:43 PM -
Chandra Babu: రఘురామ వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్!
ఆసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు (Raghurama Krishnam Raju) తాజాగా చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) తొలిసారి సీరియస్ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో వైసీపీ (YSRCP)లో ఉన్న సమయంలో ఆయన చేస్తున్న ఆరోపణలు, వ్యాఖ్యలు అప్పటి అధికార పార్టీపై తీవ్ర ప్రభావ...
June 28, 2025 | 11:30 AM -
Phone Tapping: విజయమ్మ కూడా బాధితురాలే..? తేల్చేసిన సిట్
తెలంగాణ ఫోన్ టాపింగ్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందా అనే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. క్రమంగా ఇది భారత రాష్ట్ర సమితిని రాజకీయంగా అంతం చేసే అవకాశం కూడా ఉందనే సంచలన అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంటర్ కావడంతో దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకు...
June 27, 2025 | 06:45 PM -
YS Jagan: జగన్పై తొందరపాటు చర్యలొద్దు..! సింగయ్య మృతి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ల (Rentapalla) పర్యటనకు వెళ్లినప్పుడు ప్రమాదం జరిగి సింగయ్య (Singaiah accident) అనే కార్యకర్త మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఏపీలో రాజకీయ వివాదానికి దారితీసింది. జగన్ కారు కింద పడే సింగయ్య మృతి చెందారంటూ పోలీసులు క...
June 27, 2025 | 04:44 PM -
Jagan: పవన్ వ్యాఖ్యలపై జగన్ మౌనం.. వ్యూహాత్మక రాజకీయాల దిశలో వైసీపీ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రోజురోజుకీ అధికార విపక్షాల మధ్య పెరుగుతున్న టెన్షన్కు ప్రధాన కారణం కూటమి రాజకీయాలు. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ (TDP), జనసేన పార్టీ (Janasena), భారతీయ జనతా పార్టీ (BJP) కలసి ఒక కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో ప్రధాన శక్తిగా టీడీపీ ఉన్నప్పటికీ, జనసేనకు రెండు, ...
June 27, 2025 | 03:00 PM

- Donald Trump: డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు.. వాటిపై 100 శాతం!
- China:వాణిజ్యం వివాదం వేళ.. అమెరికా, చైనా మధ్య కీలక పరిణామం
- H1B visa: హెచ్1 బీ వీసాల ఫీజులపై బేఫికర్ … కంపెనీల లాభాలకూ ఢోకా ఉండదు
- Donald Trump: యూఎన్లో కుట్ర ..ఆ మూడు ఘటనలు నాకు అవమానమే
- YS Jagan: యూకే వెళ్లేందుకు జగన్కు షరతులతో కోర్టు అనుమతి
- Sankara Nethralaya: శంకరనేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- TTA: టీటీఏ న్యూజెర్సీ చాప్టర్ బతుకమ్మ సంబరాలు విజయవంతం
- PM Modi: జీఎస్టీ సంస్కరణలతో ప్రజలపై తగ్గనున్న పన్నుల భారం
- Jaishankar: ఉక్రెయిన్, గాజా యుద్ధాల వల్ల గ్లోబల్ సౌత్కు సమస్యలు
- Modi : త్వరలోనే మోదీ, ట్రంప్ భేటీ!
