Navyandhra
Nara Lokesh: చేనేత వస్త్ర ప్రదర్శన ‘వసంతం-2025’ను ప్రారంభించిన మంత్రి లోకేష్
విజయవాడ: విజయవాడ ఎంజీ రోడ్డులోని శ్రీ శేషసాయి కల్యాణ వేదికలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘వసంతం-2025’ చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) లాంఛనంగా ప్రారంభించారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ‘వసంతం-2025’ పేరుతో రెండు రోజ...
November 5, 2025 | 06:21 PMNara Lokesh: విద్యార్థుల బృందానికి అభినందనలు.. నారా లోకేష్
న్యూఢిల్లీలో నేషనల్ సైన్స్ మ్యూజియం, నెహ్రూ ప్లానిటోరియం, రష్యా సైన్స్ అండ్ కల్చరల్ సెంటర్ సందర్శనకు బయలుదేరిన మన విద్యార్థుల బృందానికి అభినందనలు. రెండు రోజుల ఈ టూర్ ద్వారా ప్రాక్టికల్గా విద్యార్ధుల్లో సైన్స్ & టెక్నాలజీపై అవగాహన పెరుగుతుంది. క్షేమంగా వెళ్లి విజ్ఞానంతో తిరిగి రావాలని ఆకాంక్ష...
November 5, 2025 | 06:00 PMNTR District: జిల్లాల పునర్విభజన దిశగా కూటమి ప్రభుత్వ కసరత్తు..
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో జరిగిన తప్పులను సరిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం కృషి ప్రారంభించింది. పరిపాలనలో ఎదురవుతున్న సమస్యలను తగ్గించేందుకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కొన్ని ప్రాంతాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యల్లో భాగంగా తొలి దశలో గన్నవరం (Gannavara...
November 5, 2025 | 02:50 PMPawan Kalyan: అడవి ఏనుగుల సమస్యకు స్మార్ట్ సొల్యూషన్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజాగా తన వినూత్న ఆలోచనలతో పాలనలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) విధానాన్ని అనుసరిస్తూనే, దానిని మించి ఆధునిక టెక్నాలజీ ఆధారంగా రాష్ట్ర సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగ...
November 5, 2025 | 02:45 PMNara Bhuvaneswari: నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ పురస్కారం ప్రదానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ప్రతిష్ఠాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025 అందుకున్నారు. లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐవోడీ) సంస్థ ప్రతినిధులు ఆమెకు ఈ పరస్కారాన్ని ప్రదానం చేశారు. హెరి...
November 5, 2025 | 02:30 PMYCP: వైసీపీ తీరు మారదా..?
ఆంధ్రప్రదేశ్ (AP) లో దారుణ పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పరితపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు జనంలోకి రావడానికి పెద్దగా ఇష్టం చూపని జగన్ (YS Jagan), ఇప్పుడు జనంలోకి వస్తున్నారు. ఇది ఆ పార్టీ అధినేతలో వచ్చిన మార్పు. అయితే ఇప్పటిక...
November 5, 2025 | 01:15 PMTDP: మారని టీడీపీ నేతల తీరు..!
తెలుగుదేశం పార్టీలో (TDP) అంతర్గత వ్యవహారాలు, ముఖ్యంగా సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ (Praja Darbar) సందర్భంగా ఎమ్మెల్యేల అలసత్వం, ప్రజా...
November 5, 2025 | 12:53 PMVidadala Rajini: వైసీపీ మాజీ మంత్రిపై మరో వివాదం..
వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై కొత్తగా ఉద్యోగాల కుంభకోణ ఆరోపణలు వచ్చాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పలువురు వ్యక్తుల నుంచి ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పల్నాడు జిల్లా (Palnadu Dis...
November 5, 2025 | 12:35 PMBhogapuram: భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం :రామ్మోహన్నాయుడు
విజయనగరం జిల్లా భోగాపురం (Bhogapuram)లో విమానయాన విశ్వవిద్యాలయం (Aviation University) ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, దీనిపై విశాఖ
November 5, 2025 | 09:30 AMJagan: కృష్ణాజిల్లాలో ఉద్రిక్తత మధ్య సాగిన జగన్ పర్యటన..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (Y. S. Jagan Mohan Reddy) మంగళవారం ఉదయం మొంథా తుఫాన్ (Montha Cyclone) ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. తాడేపల్లి (Tadepalli) లోని తన నివాసం నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి, కృష్ణా జిల్లా (Krishna District) లోని పెనమలూరు (Penamaluru) నియోజకవర్గంలో పలు గ్రామా...
November 4, 2025 | 06:35 PMNara Lokesh: ప్రజాదర్బార్లో నారా లోకేశ్..
మంగళగిరి (Mangalagiri) లోని తెలుగు దేశం పార్టీ (TDP) రాష్ట్ర కార్యాలయం ఈరోజు వేలాది మంది ప్రజలతో కిటకిటలాడింది. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఆధ్వర్యంలో జరిగిన ప్రజాదర్బార్ (Praja Darbar) కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన జనసందోహం నెలకొంది. ముందుగానే ఈ కార్యక్రమం గురించి ప్రకటించ...
November 4, 2025 | 06:30 PMTDP : టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరైన తిరువూరు ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) హాజరయ్యారు. ఎంపీ కేశినేని
November 4, 2025 | 02:30 PMAmaravati: కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణం : అనిత
రైతుల త్యాగంతోనే రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర హోంమంత్రి అనిత (Home Minister Anita) అన్నారు. తుళ్లూరులో డీఎస్పీ
November 4, 2025 | 02:25 PMVande Bharat: హిందూపురంలో వందే భారత్ ఆగుతుంది : ఎంపీ పార్థసారథి
వందే భారత్ రైలు (Vande Bharat train) పది రోజుల్లోపు (Hindupur)లో ఆగుతుందని ఎంపీ బీకే పార్థసారథి (BK Parthasarathy) తెలిపారు. హిందూపురానికి
November 4, 2025 | 02:20 PMCBI Court : సీబీఐ కోర్టులో సునీల్యాదవ్ కౌంటర్ దాఖలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ (Sunil Yadav) నాంపల్లిలోని
November 4, 2025 | 02:13 PMJogi Ramesh: నెల్లూరు జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) , ఆయన సోదరుడు రాము (Ramu) లకు కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు
November 4, 2025 | 10:41 AMShyamala: పోలీసులతో శ్యామల ఏం చెప్పింది?
కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటనకు అసలు కారణాలు తనకు తెలియవని, వైసీపీ ప్రతినిధులు ఇచ్చిన స్క్రిప్టే చదివానని ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల
November 4, 2025 | 10:35 AMCancer Center: దొనకొండలో రూ.4,260 కోట్లతో.. ప్రపంచస్థాయి క్యాన్సర్ సెంటర్ : పీటర్ చున్
ప్రకాశం జిల్లాల దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.4,260 కోట్ల ( 480 మిలియన్ డాలర్ల ) వ్యయంతో చున్ జియోంగ్ ఉన్ చల్లా క్యాన్సర్
November 4, 2025 | 07:35 AM- Anirudh: అనిరుధ్ ఈసారైనా మ్యాజిక్ చేస్తాడా?
- Aaryan: ‘ఆర్యన్’ తెలుగు ఆడియన్స్ కి కూడా ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది- విష్ణు విశాల్
- Mufti Police: “మఫ్తీ పోలీస్” నవంబర్ 21న వరల్డ్ వైడ్ రిలీజ్
- Life: మోనాలిసా కథానాయికగా ‘లైఫ్’ చిత్రం ఘనంగా ప్రారంభం
- Sudheer Babu: ‘జటాధర’ ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ పై చూడదగ్గ సినిమా ఇది: సుధీర్ బాబు
- Vassishta: వశిష్ట నెక్ట్స్ అతనితోనేనా?
- Bandla Ganesh: సెన్సేషనల్ కామెంట్స్ పై బండ్ల గణేష్ క్లారిటీ
- Sree Vishnu: శ్రీవిష్ణు కథానాయకుడిగా కొత్త చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
- Nara Lokesh: చేనేత వస్త్ర ప్రదర్శన ‘వసంతం-2025’ను ప్రారంభించిన మంత్రి లోకేష్
- Nara Lokesh: విద్యార్థుల బృందానికి అభినందనలు.. నారా లోకేష్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Copyright © 2000 - 2025 - Telugu Times | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us


















