Supreme Court: ఆ 65 లక్షల మంది వివరాలు బయటపెట్టాలి.. ఈసీకీ సుప్రీంకోర్టు ఆదేశాలు
బిహార్లో ఇటీవల నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ లో 65 లక్షల మంది పేర్లను తొలగించిన విషయం తెలిసిందే. అయితే, ఆ 65 లక్షల మంది
August 14, 2025 | 07:14 PM-
Supreme Court: నటుడు దర్శన్, పవిత్రా గౌడ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
తమ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితులైన నటుడు దర్శన్ (Darshan), నటి పవిత్రా గౌడ (Pavithra Gowda) కు సుప్రీంకోర్టు (Supreme Court )
August 14, 2025 | 07:12 PM -
Stray Dogs: ఢిల్లీలో వీధి కుక్కల వివాదం.. సుప్రీం తీర్పుపై ఉత్కంఠ
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సహా ఎన్సీఆర్ (NCR) ప్రాంతంలో వీధి కుక్కల సమస్య ఇటీవల సంచలనంగా మారింది. ఈ అంశం సుప్రీంకోర్టుకు (Supreme Court) చేరడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఢిల్లీలో వీధి కుక్కలను (Stray Dogs) ఎనిమిది వారాల్లో షెల్టర్ హోమ్లకు (shelter homes) తరలించాలని ఇటీవల సుప్రీం...
August 14, 2025 | 01:05 PM
-
Kishan Reddy: దేశ ప్రగతికి చోదకశక్తి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దేశాభివృద్ధిలో మైనింగ్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆధునిక సాంకేతికతలలో క్లిష్టమైన ఖనిజాల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుతం ఈ క్లిష్టమైన ఖనిజాల కోసం భారతదేశం విదేశాలపై ఆధారపడుతోందని, దేశీయ ఉత్పత్త...
August 13, 2025 | 09:17 AM -
Bandi Sanjay: స్వాతంత్ర్య వీరుల పెన్షన్ కేసులు త్వరగా పరిష్కరించండి: బండి సంజయ్
స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ కేసులను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అలాగే, దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న శత్రు ఆస్తుల (ఎనిమీ ప్రాపర్టీస్) స...
August 13, 2025 | 09:00 AM -
Semiconductor :కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. ఏపీలో
దేశంలో నాలుగు కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులు (Semiconductor projects) ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్
August 12, 2025 | 07:15 PM
-
Supreme Court: ఎన్నికల సంఘానికి … సుప్రీంకోర్టు సూచన
బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు
August 12, 2025 | 07:12 PM -
Modi : త్వరలోనే శాంతియుత పరిష్కారం … జెలెన్స్కీతో మోదీ
ఉక్రెయిన్ యుద్ధానికి సాధ్యమైనంత త్వరలో, శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు అన్ని రకాలుగా సహకరిస్తామని ప్రధాని మోదీ (Modi) చెప్పారు. ఉక్రెయిన్
August 12, 2025 | 04:03 PM -
ECI: తప్పిదాలు చూపెడితే ఎదురు దాడి చేయడమా..?
భారత ఎన్నికల సంఘం (ECI) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలను నిర్వహించే బాధ్యత కలిగిన స్వతంత్ర సంస్థ. అయితే, ఇటీవలి కాలంలో ఓటరు జాబితాలలో (voter list) అవకతవకలు, ఆరోపణలు, సంస్కరణల డిమాండ్లతో ఎన్నికల సంఘం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gand...
August 12, 2025 | 12:25 PM -
Lok Sabha : కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్సభ ఆమోదం
కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. జైజయంత్ పాండా సారథ్యంలో 31 మంది సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ చేసిన
August 11, 2025 | 07:24 PM -
NASA: త్వరలోనే అమెరికా మరో ప్రయోగం : నాసా
ఇటీవలే నాసా(NASA) భాగస్వామ్యంతో రూపొందించిన భూపరిశీలన ఉపగ్రహం నిసార్ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చిన ఇస్రో, త్వరలోనే మరో అమెరికా ఉపగ్రహ
August 11, 2025 | 03:40 PM -
Rajnath Singh: రూ.1.5 లక్షల కోట్లు దాటిన రక్షణ ఉత్పత్తుల విలువ: రాజ్నాథ్ సింగ్
దేశీయ రక్షణ రంగ ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి నమోదైందని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.50 లక్షల కోట్లు దాటిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఇది 18 శాతం వృద్ధి కాగా, ఐదేళ్ల కాలంలో ఏకంగా 90 శాతం పెరుగుదల కనిపించిందని ఆయన తెలిపా...
August 10, 2025 | 10:07 AM -
Operation Sindoor: ఐదు పాక్ ఫైటర్ జెట్లను కూల్చాం.. వెల్లడించిన వాయుసేన చీఫ్
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో ఐదు పాకిస్థాన్ యుద్ధ విమానాలను కూల్చివేశామని భారత వైమానిక దళం (Indian Air Force – IAF) చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ (Amar Preet Singh) వెల్లడించారు. సుమారు 300 కిలోమీటర్ల దూరం నుంచి ఒక నిఘా విమానాన్ని కూడా ధ్వంసం చేశామని, ఉపరితలం నుంచి...
August 10, 2025 | 10:05 AM -
Rahul Gandhi: ఈసీపై నమ్మకం లేకపోతే రాజీనామా చేయండి.. రాహుల్ గాంధీపై బీజేపీ చురకలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఎన్నికల సంఘం (Election Commission)పై నమ్మకం లేకపోతే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా (Gaurav Bhatia) డిమాండ్ చేశారు. ఈసీ (EC)పై రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని భాటియా విమర్శించారు. ఎన్నికల స...
August 10, 2025 | 10:00 AM -
Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు
ప్రధాని నరేంద్ర మోదీ రక్షా బంధన్(Raksha Bandhan) వేడుకలను విద్యార్థులు, ఆధ్మాత్మిక సంస్థ బ్రహ్మ కుమారి సభ్యులతో కలిసి జరుపుకొన్నారు.
August 9, 2025 | 07:29 PM -
EC : ఈసీ కీలక నిర్ణయం.. 334 రాజకీయ పార్టీలపై
దేశంలో రాజకీయ పార్టీల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) సవరించింది. గుర్తింపు పొందని 334 రాజకీయ పార్టీల
August 9, 2025 | 07:14 PM -
America:అమెరికాతో రక్షణ ఒప్పందాలు యథాతథం : కేంద్రం
భారత్ వస్తువులపై టారిఫ్లను 50 శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటన చేసిన వెళ రక్షణ ఒప్పందాల
August 9, 2025 | 03:46 PM -
Rahul Gandhi: రాహుల్ గాంధీకి క్లారిటీ మిస్ అయిందా..?
భారత ఎన్నికల సంఘం (EC)పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓటరు జాబితాలో దొంగ ఓట్లు, డూప్లికేట్ ఎంట్రీలు, నకిలీ చిరునామాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. బీజేపీకి (BJP) మేలు చేసేందుకే ఈసీ (EC) ఈ పని చేస్తోందని, ఇ...
August 8, 2025 | 09:18 PM

- Khairatabad Ganesh:గంగమ్మ ఒడికి బడా గణేశ్ …ఘనంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం
- Modi: అమెరికాతో భాగస్వామ్యానికి మోదీ ప్రాముఖ్యత
- Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయం లో దర్శనాలు నిలిపివేత
- Nara Lokesh: చంద్రబాబు, వైఎస్సార్ ప్రభావం..లోకేష్, జగన్ల భిన్న శైలి..
- Chandrababu: కేబినెట్ చేర్పులపై చంద్రబాబు క్లారిటీ..నేతలకు తప్పని వెయిటింగ్..
- PM Modi :ఐరాస సమావేశానికి మోదీ దూరం!
- Harish Rao: నాపై ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా : హరీశ్రావు
- Rushikonda: ఋషికొండ ప్యాలెస్ పై కూటమి డైలమా.. ఇక ఎంతకీ తేలదా?
- Cameraman Jagadesh: ‘అర్జున్ చక్రవర్తి’కి గానూ అంతర్జాతీయ స్థాయిలో నాకు నాలుగు అవార్డులు వచ్చాయి – కెమెరామెన్ జగదీష్
- SIIMA2025: సైమా2025 లో పుష్ప2, కల్కి సినిమాలకు అవార్డుల పంట
