- Home » International
International
RSS: పీఓకే ను భారత్ స్వాధీనం చేసుకోవాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..!
పాక్ ఆక్రమిత కశ్మీరంపై ఆర్ఎస్ఎస్ (RSS) కీలక వ్యాఖ్యలు చేసింది. పీఓకేలో పాక్ బలగాల అణచివేతను పరోక్షంగా ప్రస్తావించిన ఆర్ఎస్ఎస్ చీఫ్.. ఆ ప్రాంతాన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలని సూచించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) భారతదేశం అనే ఇంట్లోని ఒక గది అని, దానిని ఇతరులు ఆక్రమించుకున్నారని, దాన్ని తిర...
October 6, 2025 | 04:25 PMTrump: గాజా శాంతి ప్రణాళికలో ముందుకెళ్లాల్సిందే.. లేదంటే బ్లడ్ బాత్ తప్పదని ట్రంప్ హెచ్చరిక
గాజా శాంతి ప్రణాళిక విషయంలో వెంటనే ఒక నిర్ణయానికి రాకపోతే భారీ రక్తపాతం చూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas) లను తీవ్రంగా హెచ్చరించారు. ఈజిప్టు వేదికగా ఇరు పక్షాల మధ్య కీలక చర్చలు జరగనున్న నేపథ్యంలో, ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాల...
October 6, 2025 | 03:50 PMKabul: భారత్ మితృత్వం కోసం కదులుతున్న తాలిబన్లు.. ఇక పాక్ కు చుక్కలు తప్పవు…!
ఆఫ్ఘనిస్తాన్ ను ఏలుతున్న తాలిబన్లు.. ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు కోసం తహతహలాడుతున్నారు. ఎందుకంటే చాలా తక్కువ దేశాలు మాత్రమే … తాలిబన్లను గుర్తించాయి. ఇక ఆదేశంతో వ్యాపార సంబంధాలు కూడా తక్కువ దేశాలు మాత్రమే నెరుపుతున్నాయి. అయితే దశాబ్దాలుగా తాలిబన్లకు, పాకిస్తాన్(Pakistan) ఆర్మీకి సత్సంబంధాల...
October 6, 2025 | 03:10 PMRussia: భారత్ ప్రపంచపవర్ గా ఎదుగుతోంది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గదన్న పుతిన్..!
చిరకాల మితృత్వం ఓవైపు.. వాణిజ్యంలో టెంప్టింగ్ డీల్ మరోవైపు.. అందుకే అమెరికా ఎంతగా ఒత్తిడి తెస్తున్నా రష్యా (Russia) విషయంలో భారత్ తన వైఖరి మార్చుకోవడం లేదు. రష్యా నుంచి భారీ స్థాయిలో ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది కూడా. అయితే ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) నుంచి ఆయన అధికార యంత్రా...
October 3, 2025 | 05:25 PMGreece: షిఫ్టుకు 13 గంటలు పనా..? కార్మికుల సమ్మెతో స్తంభించిన గ్రీస్..!
గ్రీస్ (Greece) లో కార్మిక లోకం రోడ్డెక్కింది. కార్మిక చట్టాల్లో మార్పులు చేసేందుకు గ్రీస్ ప్రభుత్వం ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. నిరసనలకు దిగింది. ముఖ్యంగా షిఫ్టులో పని గంటలను 13కు పెంచడంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది.ఇందులో భాగంగా కార్మిక సంఘాలు 24 గంటల సమ్మెకు పిలుపునివ్వడంతో దేశవ్...
October 3, 2025 | 05:20 PMDelhi: బ్రహ్మోస్ కా బాప్.. ధ్వని వచ్చేస్తోంది. పాక్, చైనాలకు డేంజర్ బెల్స్…!
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత రక్షణ పరాక్రమాన్ని ప్రపంచం ప్రత్యక్షంగా చూసింది. నిన్నటివరకూ ఓ లెక్క.. ఇక నుంచి ఓలెక్క అన్నట్లుగా మోడీ సర్కార్ ప్రవర్తించిన తీరు.. భారత రక్షణదళ సన్నద్ధత, పరాక్రమం ఎలా ఉంటుందో అందరికీ తెలిసొచ్చింది.మరీ ముఖ్యంగా పాకిస్తాన్ కు. అయితే అక్కడితో ఆగిపోవడం కాదు.. మరింతవేగంగా అ...
October 3, 2025 | 05:00 PMModi:నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ భేటీ?
అమెరికా, భారత్ మధ్య సుంకాల యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump) మధ్య
October 3, 2025 | 09:39 AMGaza Deal: ట్రంప్ గాజా శాంతి డీల్ను స్వాగతించిన ప్రధాని మోడీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గాజా శాంతి ప్రణాళికకు (Gaza Deal) ప్రపంచ దేశాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చ...
October 2, 2025 | 09:40 AMMahatma Gandhi: గాంధీ జయంతికి లండన్లో మహాత్ముడి విగ్రహం ధ్వంసం
ప్రపంచమంతా అక్టోబర్ 2న మహాత్మా గాంధీ (Mahatma Gandhi) జయంతి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ, లండన్లో ఆయన విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. లండన్లోని టవిస్టాక్ స్క్వేర్లో ఉన్న మహాత్మా గాంధీ (Mahatma Gandhi) విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహం పీఠంపై భారత వ్యతిరేక నినాదాలు రాశార...
October 2, 2025 | 09:34 AMPakistan: సొంత ప్రజలపైనే దాడులు.. పాక్ ఆర్మీ భారీ ఆపరేషన్..
పాకిస్తాన్ కు శత్రువులు ఎక్కడో లేరు.. సొంతదేశంలోనే సొంత ప్రజలే ప్రత్యర్థులుగా మారారు. అందుకే.. వారిపైనే అత్యాధునిక ఆయుధాలతో దాడులకు తెగబడుతోంది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల పేరుతో విరుచుకుపడుతోంది. బలోచిస్థాన్ (Balochistan) సొంత ప్రజల పైనే దాడులు చేస్తోంది. పాక్ సేనలు వాడుతోన్న శతఘ్నులు, మోర్టార్...
October 1, 2025 | 08:29 PMUS: ఖతార్ వార్నింగ్ కు దిగొచ్చిన ట్రంప్.. గల్ఫ్ దేశానికి నెతన్యాహు క్షమాపణ వెనక రీజన్ ఇదేనా..?
హమాస్- ఇజ్రాయెల్ మధ్య వార్ ముగించేందుకు ప్రపంచదేశాలు తమ వంతుప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. దీనిలో ముందువరుసలో ఉంది ఖతార్.. తమకు పాలస్తీనా అధారిటీ, హమాస్ తో ఉన్న అనుబంధాన్ని వినియోగించుకుంటూ.. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ తో చర్చలకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ దుందుడుకు చర్యలకు పాల్పడ...
October 1, 2025 | 08:20 PMPOK: రగులుతున్న పీఓకే.. పాక్ ఆర్మీ కాల్పుల్లో పది మంది మృతి…
పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) నిరసనలు హింసాత్మకంగా మారాయి. పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. బాఘ్, ముజఫరాబాద్, మిర్పుర్ ప్రాంతాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అవామీ యాక్షన్ కమిటీ (AAC) నేతృత్వంలో కొన్నిరోజులుగా పీవోకేలో నిరసనలు జరుగుతున్నాయి. పాక్ ప్రభుత్వం దశాబ...
October 1, 2025 | 08:10 PMSKY: ఫీజు మొత్తం వాళ్లకే..! శెభాష్ సూర్యా భాయ్..!!
ఆసియా కప్ (Asia Cup) ను టీమిండియా (Team India) సొంతం చేసుకుంది. ఈ టోర్నమెంట్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా పాకిస్తాన్ (pakistan) తో మూడు మ్యాచుల్లో తలపడి మూడింటిలోనూ విజయం సాధించింది. టీమిండియాకు నేతృత్వం వహించిన సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav).. ఈ టోర్నమెంట్ లో పెద్దగా రాణిం...
September 29, 2025 | 06:40 PMWhitehouse: అమెరికా-పాక్ వాణిజ్యబంధం.. భారత్ కు ఇబ్బందేనా…?
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ (Pakistan) విదేశాంగ విధానం ఒక్కసారిగా మారిపోయింది. మారిన కాలమాన పరిస్థితుల్లో అమెరికాతో అనుబంధం ఎంత అవసరమో పొరుగుదేశం గుర్తించింది. దీనిలో భాగంగా ఇప్పటికే పలుమార్లు అమెరికాలో పర్యటించిన పాక్ ఆర్మీచీఫ్.. ఆసిం మునీర్.. ట్రంప్ తో పలుసందర్భాల్లో భేటీ అయ్యారు. ట్రంప్ ...
September 27, 2025 | 07:36 PMDelhi: పాక్ వైపు అమెరికా, సౌదీ.. మరి భారత్ సంగతేంటి…?
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రపంచ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకూ చైనా (China) అండ చూసుకుని ఎగిరిపడిన పాక్.. ఇప్పుడు అమెరికాకు దగ్గరవుతోంది. దీనిలో భాగంగా పాత మితృత్వాన్ని గుర్తుకు తెస్తోంది. ఓవైపు అమెరికాతో స్నేహబంధాన్ని నెరపుతూనే… మరోవైపు గల్ఫ్ దేశాలకు సన్నిహితమవుతోంది. ఇటీవలే స...
September 27, 2025 | 07:15 PMShahbaz Sharif: అమెరికా అధ్యక్షుడిపై పాక్ ప్రధాని షెహబాజ్ ప్రశంసలు
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్(India) పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే కృషి చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)
September 27, 2025 | 10:09 AMIndia:భారత్, అమెరికా నిర్ణయం…వీలైనంత త్వరగా
పరస్పర ప్రయోజనకర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కుదుర్చుకునేందుకు చర్చలు కొనసాగించాలని భారత్ (India,), అమెరికా
September 27, 2025 | 10:05 AMTrump Tariffs: ట్రంప్ సుంకాలతో భారత్పై ఒత్తిడి.. నాటో చీఫ్ వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం!
భారత్పై ట్రంప్ సుంకాలతో (Trump Tariffs) రష్యాపై ఒత్తిడి పెరిగిందని, ఉక్రెయిన్ యుద్ధం ఆపడం గురించి ప్రధాని మోడీ కూడా రష్యాను ప్రశ్నించడం
September 27, 2025 | 07:29 AM- Hello It’s Me: వరుణ్ సందేశ్ హీరోగా “హలో ఇట్స్ మీ” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్
- Davos: సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి ఐనాక్స్ గ్రూప్ ఆసక్తి
- Davos: తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్కు అపూర్వ స్పందన
- Davos: యువశక్తి, సమర్థ నాయకత్వంతో భారత్లో కంపెనీల స్థాపనకు అవకాశాలు : చంద్రబాబు
- Vijay Sai Reddy: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తా
- Rohith Sharma: జట్టు సెలెక్షన్ పై రోహిత్ సంచలన కామెంట్స్
- Phone Tapping: విచారణకు టీడీపీ నేతలు..?
- World Cup: బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ కానుందా..?
- Bangladesh: బంగ్లా క్రికెట్ బోర్డుకు ఎంత లాస్ అంటే..!
- Davos: సీఎం రేవంత్ను కలిసిన మంత్రి లోకేశ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















