Covid19
టెన్త్, ఇంటర్ పరీక్షలపై కీలక ప్రకటన చేసిన కేంద్రం
లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతినిచ్చింది. పెద్ద సంఖ్యలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్&z...
May 20, 2020 | 03:11 AMతెలంగాణ నుంచి 74 రైళ్లలో 1,01,146 మంది వలస కార్మికుల తరలింపు
రాష్ట్రం నుండి వలస కార్మికులను 74 ప్రత్యేక రైళ్లలో వివిధ రాష్టాలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా లక్ష మందిని తరలించినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అధికారులను అభినందించారు.బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశం లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్ర శేఖర్ రావు...
May 20, 2020 | 03:06 AMగన్నవరం చేరుకున్న ఎన్ఆర్ఐలు
వందే భారత్ మిషన్ కింద విదేశాల్లోని వారిని స్వస్థలాలకు తరలించే పక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. 143 మంది ప్రవాసాంధ్రులు లండన్ నుంచి ఎయిరిండియా విమానంలో బుధవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నా...
May 20, 2020 | 03:00 AMవిజయనగరంలో భక్తబల్లా మిత్రబృందం సహాయం
కోవిడ్ 19 సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ఆదుకునేందుకు తానా నాయకుడు భక్తబల్లా ఆధ్వర్యంలో వారి మిత్రులు విజయనగరంలో గత 20రోజులుగా సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. 21వ రోజున స్ఫూర్తి ట్రస్ట్ తరపున మహారాజా ఆసుపత్రిలో పేషంట్లకు సహాయకులుగా ఉన్నవారికి 75 ఆహారపొట్లాలను, పండ్లను పంచి ...
May 20, 2020 | 12:10 AMకర్నూలులో 57వ రోజు కూడా కొనసాగిన తానా అన్నదానం
కర్నూలులో తానా కార్యదర్శ రవి పొట్లూరి ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ క్యాంటీన్, సాయి ఎంటర్ప్రైజెస్ సహకారంతో అన్నదానం కార్యక్రమం నిర్విరామంగా జరుగుతోంది. 57వ రోజు కూడా ఎంతోమంది నిరుపేదలకు భోజనప్యాకెట్లను పంచి పెట్టారు. వలస కార్మికులకు కూడా భోజన ప్యాకెట్లను అందించారు. ఎంతోమందికి అన్నదానం చేస...
May 20, 2020 | 12:05 AMఎపీలో 108 అంబులెన్స్…సేవలు భేష్…
లాక్డౌన్, కరోనా విపత్కర పరిస్థితులతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108 అంబులెన్సులు నిర్వహించిన పాత్రపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్యానికి గురైన వారు ఏ రవాణా సౌకర్యం లేక ఆస్పత్రులకు ఎలా వెళ్లాలో తెలియక సత...
May 20, 2020 | 12:03 AMకరోనా కట్టడా…లేక కరోనా సమాచార కట్టడా ??
ఇంతింతై వటుడింతై అన్నట్టు కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. లాక్ డవున్తో సహా చేపట్టిన పలు జాగ్రత్తలు దాని విస్త్రుతికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అయోమయంలో పడినట్ట...
May 19, 2020 | 11:34 PMతినేటప్పుడు తెరుచుకునే మాస్కు!
కరోనా కారణంగా తెల్లారింది మొదలు, రాత్రి నిద్రపోయేంత వరకూ ముఖానికి మాస్కులను ధరించడం తప్పనిసరైంది. మిగతా సమయాల్లో ఎలాగున్నా.. హోటళ్లలో, ఆఫీసుల్లో నీళ్లు తాగేటప్పుడు, తినేటప్పుడు మాస్కుల్ని తీయడం, మళ్లీ పెట్టుకోవడం కొంచం కష్టంగా మారింది. దీంతో ఇజ్రాయెల్ ఆవిష్కర్తలు దీనికి ఓ చక్కని పరిష్కారాన్న...
May 19, 2020 | 11:07 PMతొలి విడతగా 50 వెంటిటేటర్లు : అమెరికా
కరోనా పోరుపై భారత్కు అమెరికా సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. పరస్పర సహకారం అందించే దిశగా భారత్కు 200 వెంటిలేటర్లను పంపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. తొలి విడతగా 50 వెంటిలేటర్లు త్వరలో భారత్కు చేరుకుంటాయని అమెరికన్ అధికారి ఒకరు వెల్లడించారు. కంటికి కనిపించని ...
May 19, 2020 | 11:03 PMఅమెరికా తప్పుడు ప్రచారం : చైనా
తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు తమపై అమెరికా తప్పుడు ఆరోపణలు చేస్తోందని చైనా విమర్శించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియాతో మాట్లాడింది. డబ్ల్యూహెచ్ఓకు విరాళాలు ఇవ్వడం అనేది ప్రతి ఒక్క సభ్య దేశం బాధ్యత అన్నారు. 30 రోజుల్లో కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకో...
May 19, 2020 | 10:58 PMరాష్ట్రానికి 2 వేల మంది ప్రవాసాంధ్రులు
విదేశాల్లో చిక్కుకున్న వారిలో రాష్ట్రానికి వస్తున్న ఆంధ్రులు 2,000 మందికి పైగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రవాసాంధ్రుల వ్యవహారాలు) వెంకట్ మేడపాటి ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను స్వదేశానికి రప్పించడానికి సీఎం వైఎస్ జగన్, కేంద్ర విదేశాంగ శాఖ మం...
May 19, 2020 | 10:51 PMఅధ్యయనానికి నాట్కో క్లోరోక్విన్
కోవిడ్ 19 కట్టడిలో భాగంగా హైదరాబాద్కు చెందిన ఔషద తయారీ సంస్థ నాట్కో ఫార్మా తనవంతు పాత్ర పోషిస్తోంది. కోవిడ్ 19 వైరస్ నుంచి అత్యవసర వైద్య సేవల్లో ఉన్న సిబ్బంది రక్షణ కోసం జరుగుతున్న అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్స్కై ఉచితంగా క్లోరోక్విన్ ఫాస్పేట్ మాత్రలను యూఎస...
May 19, 2020 | 10:49 PMTANA Lunch donation in Vijayawada
Menu : Rice with Dal Curry, Curd Rice with Banana. Sponsor: Radha Krishna Nallamala. Thanks to Radha Nallamalla for feeding Tamil daily wage workers in Auto Nagar, Vijayawada through TANA Foundation. Sponsor: Radha Krishna Nallamalla, New Jersey. Thank you Jay Talluri, Niranjan Srungavarapu, Anja...
May 19, 2020 | 06:26 PMFIA Families sponsored Lunch for Frisco Public Works staff members
In support of City of Frisco Essential workers, Frisco Indian American Families came forward to show gratitude towards Frisco Public Works Staff sacrifices in dealing with COVID-19 Pandemic. They are keeping City of Frisco Beautiful, safe and healthy while we are hunkered down. As part of our com...
May 19, 2020 | 06:05 PMTexas Health staff appreciated the gesture from Indian American Families
Happy to announce one more charitable event this week from Flowermound.. In support of Frontline Heroes from Flowermound Texas Health Presbyterian Hospital, Flowermound Indian American Families came forward to show gratitude towards Doctors, Nurses & other Medical Staff sacrifices in dealing ...
May 19, 2020 | 05:54 PMIndian Task Force in USA Extends An outright support in the Pandemic
The Indian Task Force which represents over 160 Indian American community organizations as of today and adding new partners every day and about our effective Diplomats. Our sincere Thanks to our new Consul General-Amit Kumar ji, Deputy Chief of Mission- Sudhakar Dalela ji, Minister...
May 19, 2020 | 05:27 PMఅత్యంత సంక్లిష్టమైన అర్థవంతమైన మేదోమథన చర్చలు
అత్యంత సంక్లిష్టమైన అర్థవంతమైన మేదోమథన చర్చలు – కొరోనా వారియర్స్ బృందంగా – ఈ మహమ్మారి కాలంలో కొరోనా గురించి తప్ప మరేదాని గురించి ఆలోచించడంలేదు – అందరికీ ఒకే లక్ష్యం ఉంది – ప్రాణాలను ఎలా కాపాడాలి, మన ఆస్పత్రులను ఎలా సిద్ధం చేసుకోవాలి మరియు మన పౌరులకు ఉత్తమ చికిత్స ఎలా ఇవ్వా...
May 19, 2020 | 05:15 PMసెయింట్ లూయిస్ లో నాట్స్ ఆహార పంపిణీ
అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ పేదలకు సాయం చేయడంలో తన వంతు కృషి చేస్తోంది. ఈ క్రమంలో సెయింట్ లూయిస్ లో నాట్స్ టీం… యూఎస్పీఎస్ చెస్టర్ఫీల్డ్ కు చెందిన 40 మంది యూ.ఎస్.పి.ఎస్. పోస్టల్ ఉద్యోగులకు, ఇంతటి విపత్కర పరిస్థితులలో కూడా...
May 19, 2020 | 05:02 PM- India-Pakistan: అణు కేంద్రాలు, ఖైదీల వివరాలు పాక్కు చెప్పిన భారత్
- Asaduddin Owaisi: భారత్-పాక్ మధ్య ‘మధ్యవర్తిత్వం’ చేశామన్న చైనా.. భగ్గుమన్న ఓవైసీ
- Rukhmini: రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” ఫస్ట్ లుక్
- Legacy: విశ్వక్ సేన్, సాయి కిరణ్ దైదా, కలాహీ మీడియా కలయికలో ఆసక్తికర పొలిటికల్ డ్రామా ‘లెగసీ’
- The Black Gold: సంయుక్త, యోగేష్ కెఎంసి, రజేష్ దండా, ‘ది బ్లాక్ గోల్డ్’
- Spirit: ‘స్పిరిట్’ నుంచి ఆజానుబాహుడు గా ప్రభాస్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్
- Sankranti Movies: సప్త రుచులతో ఈ సంక్రాంతి సినిమాల విందు
- Appanna: కింజరాపు అప్పన్న మిస్సింగ్.. దివ్వెల మాధురి ఇష్యూలో ట్విస్ట్..!
- Dharmasthala Niyojakavargam: నూతన సంవత్సర శుభాకాంక్షలతో “ధర్మస్థల నియోజవర్గం” ఫస్ట్ లుక్ విడుదల
- Sakutumbhanam: “సఃకుటుంబానాం” చిత్ర ప్రివ్యూ చూసిన ప్రేక్షకుల మాటలు విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : రామ్ కిరణ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















