Covid19
పేద గల్ఫ్ కార్మికులకు ఉచిత క్వారంటైన్ : మహేష్ బిగాల
కరోనా మహమ్మారితో గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు కోల్పోయి రాష్ట్రానికి తిరిగొస్తున్న పేద కార్మికులకు ఉచిత కార్వంటైన్ సదుపాయం కల్పించడంపై టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల హర్షం వ్యక్తం చేశారు. కార్మికులకు హైదరాబాద్లో ఉచిత క్వారంటైన్ను ఏర్పాటు చేయాలన్న విన...
May 26, 2020 | 11:52 PMపాక్ కు అమెరికా సాయం
కరోనాపై పోరాడడానికి పాకిస్థాన్కు 60 లక్షల డాలర్లు (సుమారు రూ.45 కోట్లు)సాయంగా అందించాలని అమెరికా నిర్ణయించింది. పాక్ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన అమెరికా రాయబారి పాల్ జోన్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా బాధితులకు, ఆసుపత్రుల్లో సేవలందించే వైద్య సిబ్బంది శిక్షణకు, హ...
May 26, 2020 | 11:40 PMఏపీలో ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులు
రెండు నెలల విరామం తర్వాత ఆంధప్రదేశ్లో నేటి నుంచి దేశీయ విమాన సర్వీసులు పున ప్రారంభమయ్యాయి. గన్నవరం, విశాఖపట్నం, ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. ఎయిర్పోర్ట్లకు చేరుకున్న ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్, శానిటై...
May 26, 2020 | 02:55 AMమరిన్ని సడలింపులు ఇచ్చిన ఏపీ సర్కార్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని సడలింపులు ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తాజా ఆదేశాలు ఇచ్చింది. నగలు, బట్టలు, చెప్పుల షాపులకు అనుమతులు ఇచ్చింది. స్ట్రీట్ పుడ్స్కి కూడా అనుమతి ఇచ్చింది. అయితే పానీపూరి బండ్లకు, బట్టల షాపుల్లో ట్రయల్ రూమ్లకు అ...
May 26, 2020 | 02:53 AMఏపీలో 2,719 కరోనా కేసులు
ఆంధప్రదేశ్లో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,719కు చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 8,148 శాంపిల్స్ను పరీక్షించగా 48 పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆరోగ్య శాఖ పేర...
May 26, 2020 | 02:52 AMఉబెర్ ఉద్యోగులపై వేటు
కరోనా వైరస్ మహమ్మారి, లాక్డౌన్ సంక్షోభంతో క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ ఇండియాలో తన ఉద్యోగులపై వేటు వేసింది. భారతదేశంలో 600 మందిని తొలగించింది. వివిధ స్థాయిలు, టీమ్ లలో వీరిని తొలగించినట్టు ఉబెర్ తాజాగా ధృవీకరించింది. డ్రైవర్, రైడర్ సపోర్ట్ ఇతర డివిజన్లలో భా...
May 26, 2020 | 02:51 AMఅట్లాంటాలో ఫైర్ సిబ్బందిని అభినందించిన తానా
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అట్లాంటా విభాగం ఆధ్వర్యంలో కోవిడ్ 19 రియల్ హీరోలను అభినందిస్తూ కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగా జాన్స్ క్రీక్ ఫైర్స్టేషన్ 61 సిబ్బందిని అభినందిస్తూ తానా అట్లాంటా విభాగం నాయకులు వారికి లంచ్ ఇచ్చారు. కోవిడ్ 19 రక్షణలో ముందుంట...
May 26, 2020 | 12:44 AMఇర్వింగ్ లో ఫేస్ మాస్క్ ల పంపిణీ
ఇర్వింగ్లో ఉన్న ఫ్రంట్ లైన్ సిబ్బందికి కోవిడ్ 19 నుంచి రక్షణ కోసం దాదాపు 3000 ఫేస్ మాస్క్ లను, 200 ఫేస్ షీల్డ్ లను 25 థర్మోమీటర్లను ఎన్నారై సతీష్ మండువ ఇచ్చారు. భారత సంతతికి చెందిన ఫ్రెండ్స్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఫస్ట్ రెస్పాండర్స్...
May 26, 2020 | 12:41 AMకరోనా సంక్షోభంలో ఫార్మారంగం మాత్రం లాభపడింది…
కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభంలో అన్నీ రంగాలు కుదలైపోయినా, ఫార్మారంగం మాత్రం ఎగుమతుల్లో లాభాన్ని సంపాదించింది. ఏప్రిల్ నెలలో ప్రపంచంలోని పలు దేశాలకు మన ఔషధాలు పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యాయి. ఫార్మాగ్జిల్ లెక్కల ప్రకారం 2019 ఏప్రిల్ నెలలో జరిగిన ఎగుమతులతో పోలిస్తే.. ఈ ఏడాది ఎగుమత...
May 26, 2020 | 12:25 AMఎన్నారైల మరో అద్భుతం…తక్కువ ధరలో వెంటిలేటర్ల ఆవిష్కరణ
అమెరికాలో ఉంటున్న మన ఎన్నారైలు వివిధ రంగాల్లో అద్భ్గుతమైన విజయాలను సాధిస్తున్నారు. కరోనా సంక్షోభ వేళలో అత్యవసరమైన వెంటిలేటర్ల ఏర్పాటులో కూడా మనవాళ్ళు అద్భుతాన్ని సృష్టించారు. అతి తక్కువ ధర తేలికైన వెంటిలేటర్లను ఆవిష్కరించారు. ఆ వెంటిలేటర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రవాస భారతీయులు దేవేశ్...
May 26, 2020 | 12:22 AMబోధన్లో నిత్యావసరాలు పంపిణీ చేసిన నాట్స్
కరోనా లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగునాట విస్తృతంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్.. తెలంగాణలోని బోధన్లో నిత్యావసరాలను పంపిణీ చేసింది. బోధన్ మునిసిపాలిటీలోని పేదలు లాక్డౌన్తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన...
May 25, 2020 | 11:54 PMటాప్ టెన్ లోకి భారత్
కరోనా విశ్వమారి బారిన పడిన విలవిలలాడుతున్న టాప్- 10 దేశాల్లో భారత్ కూడా చేరింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 24 గంటల్లో కొత్తగా 6,977 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,845కు చేరుకున్నది. వారం రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడంతో వైర...
May 25, 2020 | 09:39 PMఅక్కడి నుంచి వస్తే క్వారంటైన్ తప్పనిసరి!
దేశీయ విమాన ప్రయాణికులకూ ఆంధప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎక్కువ కేసులు ఉన్న రాష్ట్రాల నుంచి వస్తే కరోనా లక్షణాలు లేకున్నా క్వారంటైన్ తప్పనిసరి అని సృష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ స్పందన లో దరఖాస్తు చేసుకున్నాక రాష్ట్రానికి వచ్చేందుకు అ...
May 25, 2020 | 09:32 PMకోవిడ్ -19 టాప్ 10 దేశాలు ఇవే…
కరోనా బాధిత దేశాల్లో అమెరికా టాప్ 10లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. యూఎస్ఎలో మొత్తం 16,86,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ 19 కారణంగా అగ్రదేశం అమెరికాలో 99,300 మంది ప్రాణాలు కోల్పోయారు. యూఎస్ తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. బ్రెజిల్లో 3,65...
May 25, 2020 | 09:27 PMషూటింగ్ లకు స్టూడియోస్ తప్ప కరోనా నియంత్రణకు మరో మార్గం లేదు
పాత తరం సినిమాల్లో ప్రతి సన్నివేశం స్టూడియో దాటి బయటకు వచ్చి షూటింగ్ చేయడం అనేది సాహసం తో కూడిన వ్యవహారం అనేవారు. పాటల చిత్రీకరణ నుండి స్ట్రీట్ సన్నివేశాలు కూడా స్టూడియో లోనే చిత్రీకరించే వారు అలాంటిది ప్రస్తుతం సహజత్వం కోసం స్టూడియో లో కాకుండా సినిమా మొత్తం అవుట్ డోర్ లోనే షూట్ చేస్తున్నారు. భూమ...
May 25, 2020 | 06:42 PMLATA Car Rally Salutes Essential Workers
LATA THANK all our Essential Workers, who are real HEROS in keeping our community safe and functioning/operating during this COVID-19 pandemic situation. Most of us rightly stayed home and practiced safe distancing. However the essential workers and businesses continued to operate in this risky s...
May 25, 2020 | 06:13 PMTANA Atlanta Appreciation to Fire Fighters at Johns Creek Fire Station
TANA Atlanta Appreciation to Fire fighters the real Hero’s at Johns creek fire station 61 for their service during these difficult times. As part of our ongoing support to the first responders in the local communities, TANA Atlanta has recognized and appreciated the efforts and ...
May 25, 2020 | 03:53 AMజెడితో నాట్స్ వెబినార్ విజయవంతం
కోవిడ్ 19 సంక్షోభ వేళలో నాట్స్ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ, మరోవైపు వెబినార్ల ద్వారా పరిస్థితులపై అవగాహనను పెంచుతోంది. కోవిడ్ 19 వైరస్ మానవాళిపై పంజా విసురుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో.. సమాజం ఎలా స్పందించాలి..? సామాజిక బాధ్యత ఎలా ఉండాలి..? అనే అంశంపై సీబీఐ మాజీ డైరెక్టర...
May 25, 2020 | 03:25 AM- Rukhmini: రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” ఫస్ట్ లుక్
- Legacy: విశ్వక్ సేన్, సాయి కిరణ్ దైదా, కలాహీ మీడియా కలయికలో ఆసక్తికర పొలిటికల్ డ్రామా ‘లెగసీ’
- The Black Gold: సంయుక్త, యోగేష్ కెఎంసి, రజేష్ దండా, ‘ది బ్లాక్ గోల్డ్’
- Spirit: ‘స్పిరిట్’ నుంచి ఆజానుబాహుడు గా ప్రభాస్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్
- Sankranti Movies: సప్త రుచులతో ఈ సంక్రాంతి సినిమాల విందు
- Appanna: కింజరాపు అప్పన్న మిస్సింగ్.. దివ్వెల మాధురి ఇష్యూలో ట్విస్ట్..!
- Dharmasthala Niyojakavargam: నూతన సంవత్సర శుభాకాంక్షలతో “ధర్మస్థల నియోజవర్గం” ఫస్ట్ లుక్ విడుదల
- Sakutumbhanam: “సఃకుటుంబానాం” చిత్ర ప్రివ్యూ చూసిన ప్రేక్షకుల మాటలు విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : రామ్ కిరణ్
- Kajal Aggarwal: న్యూ ఇయర్ వేళ కాజల్ అందాల విందు
- AP Govt: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేతో ఏపీకి పెరుగుతున్న కనెక్టివిటీ..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















