37 రోజుల్లో 5 కోట్ల మందికి టీకా
కరోనాతో అల్లాడుతున్న అమెరికాలో ఇప్పటివరకు 5 కోట్ల మందికి కరోనా టీకా వేశారు. మహమ్మారి అంతం దిశగా ఇదీ కీలక మైలురాయి అని, అయితే ఏమాత్రం అలసత్వం తగదని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రజలకు సూచించారు. ఎంత ఎక్కువ మంది టీకా వేస్తే, అంత త్వరగా కరోనాకు ముగింపు పలుకవచ్చన్నారు. అందుకే తాను అధికారం చేపట్ట...
February 27, 2021 | 01:05 AM-
కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా?
దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కూడా జరుగుతున్నది. అయితే ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి కేంద్రం నుంచి పలు సూచనలు, మార్గదర్శకాలు రావడంతో అ...
February 27, 2021 | 12:53 AM -
ఆందోళన కలిగిస్తున్న కరోనా… మళ్లీ విజృంభణ
కరోనా మహమ్మారి దేశంలో మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజుల పాటు తగ్గుముఖం పట్టిన కేసులు.. మళ్లీ పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 16,738 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ క...
February 25, 2021 | 02:00 AM
-
కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం
కరోనా మహమ్మారి నివారణకు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి 60 ఏళ్ల పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యాధులు కలిగి 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్...
February 24, 2021 | 08:25 AM -
హైదరాబాద్ లో కూడా కరోనా కేసులు పెరిగాయా?
మహారాష్ట్రలో, కేరళలో, ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగినట్లే హైదరాబాద్లో కూడా కరోనా కేసులు పెరిగినట్లు ఆస్పత్రుల వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారం క్రితం ఒకటి రెండుగా నమోదయ్యే కరోనా కేసులు.. గడిచిన వారంలో మాత్రం అందుకు భిన్నంగా కేసులు నమోదవుతున్న...
February 24, 2021 | 04:51 AM -
అగ్రరాజ్యం కరోనా మరణాలు.. మూడు యుద్ధాలకు సమానం
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5 లక్షలు దాటింది. ఆ దేశం పాల్గొన్న, జరిపిన మూడు యుద్ధాలలో మరణించిన అమెరికన్ల సంఖ్యతో ఇది సమానం. రెండో ప్రపంచ యుద్ధంలో 4.05 లక్షలు, వియత్నాం యుద్ధంలో 58 వేలు, కొరియా యుద్ధంలో 36 వేల మంది అమెరికన్ సైనికులు మృతిచెందారు. ప్రపంచ...
February 24, 2021 | 02:43 AM
-
అగ్రరాజ్యంలో కరోనా మరణాలు 5 లక్షలు!
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి పెను విషాదాన్నే మిగిల్చింది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య దాదాపు ఐదు లక్షలకు చేరువలోకి వచ్చింది. ఆదివారం రాత్రివరకు అక్కడ మొత్తం 4.98 లక్షల కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదికలు ఈ వివరాలను వెల్లడించాయి. కాగా, అమెరికాలో ...
February 22, 2021 | 03:42 AM -
దేశంలో కరోనా మళ్లీ విజృంభణ
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. వరుసగా రెండో రోజూ 14 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 14,199 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,05,850కి చేరింది. ఇందులో 1,06,99,410 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం ...
February 22, 2021 | 02:20 AM -
వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక నిర్ణయం
కరోనా మహమ్మారిని నిలువరించేందుకు మిషన్ ఇంద్రధనుష్ ద్వారా కేంద్రం అందించే రోగ నిరోధక టీకాలకు దూరమైన చిన్నారులు, గర్భిణులకు తిరిగి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీకాలు పొందని చిన్నారులు, గర్భిణులకు రెండు రౌండ్లలో వ్యాక్సిన్లు అందించేందుకు ఆరోగ్యశాఖ ...
February 20, 2021 | 03:33 AM -
దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా…
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,993 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 101 మంది మరణించారు. 10,307 మంది డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిట...
February 20, 2021 | 01:21 AM -
వ్యాక్సినేషన్ లో భారత్ మరో మైలురాయి…
భారత్లో సాగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కోటి మందికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. కరోనా మహమ్మారిపై పోరులో భారత్ కోటి మందికి కొవిడ్ వ్...
February 19, 2021 | 04:20 AM -
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 13,193 మంది మహమ్మారి బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 1,09,63,394లకు చేరాయి. ఇందులో 1,06,67,741 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మరో 97 మంది మరణ...
February 19, 2021 | 01:59 AM -
40పైగా దేశాలకు భారత్ బయోటెక్ టీకా
తమ కరోనా నిరోధక టీకా కొవాగ్జిన్ను నలభైకి పైగా దేశాలకు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ వెల్లడించింది. ఇందుకు అవసరమయ్యే అవసరమైన అధికారిక అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్టు సంస్థ వెల్లడించింది. ఈ వారం చివర్లోగా బ్రెజిల్తో సహా పలు అరబ్&zw...
February 18, 2021 | 08:35 AM -
24 గంటల్లో 12,881 పాజిటివ్ కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో 12,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ నుంచి తాజాగా 11,987 మంది కోలుకున్నారని కేంద్రం తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,50,201కు చేరగా.. 1,06,56,845 మంది కోలుకున్న...
February 18, 2021 | 12:53 AM -
జులై నాటికి ప్రతి ఒక్క అమెరికన్ కు టీకా
కరోనా మహమ్మారి నుంచి తమ దేశ ప్రజలకు త్వరలోనే రక్షణ కల్పించగలమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. జులై నెలాఖరులోగా దేశంలో 600 మిలియన్ డోసుల కొవిడ్ టీకా అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు. మోడెర్నా, ఫైజర్ ఫార్మా సంస్థలు చెరో 300 మిలియన్ డోసుల కొవిడ...
February 17, 2021 | 08:50 AM -
మళ్లీ 11వేల పైన కొత్త కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 11,610 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,37,320కు పెరిగింది. తాజాగా 11,833 మంది కోలుకోగా ఇప్పటి వరకు 1,06,44,858 మంది కోలుకున్నారు. మరో వంద మంది మృత్యువాతపడగా...
February 17, 2021 | 01:17 AM -
దేశంలో కొత్తగా 9,121 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,121 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 81 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న 11,805 మంది డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,09,25,710 పాజిటివ్ కేసులు...
February 16, 2021 | 01:14 AM -
అలాంటివారికి మాస్కు నుంచి రక్షణ …
ముఖానికి ధరించే మాస్కుల ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడటమే కాకుండా ఇతర ప్రయోజనాలూ ఉన్నాయని అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం పేర్కొంది. మాస్కుల లోపల చెమ్మ ఏర్పడటం వల్ల శ్వాసకోశ వ్యవస్థలో తేమ నెలకొంటుందని తెలిపింది. తద్వారా రోగ నిరోధక వ్యవస్థకు లబ్ధి చేకూరుతుందని వివరించింది. అలాంటివారికి తీ...
February 15, 2021 | 04:05 AM

- National Awards: ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- Telusu Kada: నయనతార లాంచ్ చేసిన రొమాంటిక్ నంబర్ సొగసు చూడతరమా సాంగ్
- Revanth Reddy: అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోతు సౌమ్యను అభినందించిన ముఖ్యమంత్రి
- Sharukh Khan: జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్కు ఉత్తమ నటుడి జాతీయ అవార్డు
- Venkatesh: వెంకీ జాయిన్ అయ్యేదప్పుడే!
- Kanthara Chapter1: కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సరికొత్త రికార్డు
- Nagababu: సత్వర న్యాయం అవసరాన్ని బలంగా వినిపించిన నాగబాబు…
- Pawan Kalyan: బొండా ఉమ వ్యాఖ్యలతో పీసీబీ విధులపై పవన్ ఫుల్ ఫోకస్..
- Nara Lokesh: బొత్స విమర్శలకు లోకేష్ కౌంటర్తో సభలో ఉద్రిక్తత..
- YCP: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహం.. డైలమాలో వైసీపీ..
