Covid19
37 రోజుల్లో 5 కోట్ల మందికి టీకా
కరోనాతో అల్లాడుతున్న అమెరికాలో ఇప్పటివరకు 5 కోట్ల మందికి కరోనా టీకా వేశారు. మహమ్మారి అంతం దిశగా ఇదీ కీలక మైలురాయి అని, అయితే ఏమాత్రం అలసత్వం తగదని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రజలకు సూచించారు. ఎంత ఎక్కువ మంది టీకా వేస్తే, అంత త్వరగా కరోనాకు ముగింపు పలుకవచ్చన్నారు. అందుకే తాను అధికారం చేపట్ట...
February 27, 2021 | 01:05 AMకరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా?
దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కూడా జరుగుతున్నది. అయితే ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి కేంద్రం నుంచి పలు సూచనలు, మార్గదర్శకాలు రావడంతో అ...
February 27, 2021 | 12:53 AMఆందోళన కలిగిస్తున్న కరోనా… మళ్లీ విజృంభణ
కరోనా మహమ్మారి దేశంలో మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజుల పాటు తగ్గుముఖం పట్టిన కేసులు.. మళ్లీ పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 16,738 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ క...
February 25, 2021 | 02:00 AMకేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం
కరోనా మహమ్మారి నివారణకు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి 60 ఏళ్ల పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యాధులు కలిగి 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్...
February 24, 2021 | 08:25 AMహైదరాబాద్ లో కూడా కరోనా కేసులు పెరిగాయా?
మహారాష్ట్రలో, కేరళలో, ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగినట్లే హైదరాబాద్లో కూడా కరోనా కేసులు పెరిగినట్లు ఆస్పత్రుల వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారం క్రితం ఒకటి రెండుగా నమోదయ్యే కరోనా కేసులు.. గడిచిన వారంలో మాత్రం అందుకు భిన్నంగా కేసులు నమోదవుతున్న...
February 24, 2021 | 04:51 AMఅగ్రరాజ్యం కరోనా మరణాలు.. మూడు యుద్ధాలకు సమానం
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5 లక్షలు దాటింది. ఆ దేశం పాల్గొన్న, జరిపిన మూడు యుద్ధాలలో మరణించిన అమెరికన్ల సంఖ్యతో ఇది సమానం. రెండో ప్రపంచ యుద్ధంలో 4.05 లక్షలు, వియత్నాం యుద్ధంలో 58 వేలు, కొరియా యుద్ధంలో 36 వేల మంది అమెరికన్ సైనికులు మృతిచెందారు. ప్రపంచ...
February 24, 2021 | 02:43 AMఅగ్రరాజ్యంలో కరోనా మరణాలు 5 లక్షలు!
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి పెను విషాదాన్నే మిగిల్చింది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య దాదాపు ఐదు లక్షలకు చేరువలోకి వచ్చింది. ఆదివారం రాత్రివరకు అక్కడ మొత్తం 4.98 లక్షల కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదికలు ఈ వివరాలను వెల్లడించాయి. కాగా, అమెరికాలో ...
February 22, 2021 | 03:42 AMదేశంలో కరోనా మళ్లీ విజృంభణ
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. వరుసగా రెండో రోజూ 14 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 14,199 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,05,850కి చేరింది. ఇందులో 1,06,99,410 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం ...
February 22, 2021 | 02:20 AMవ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక నిర్ణయం
కరోనా మహమ్మారిని నిలువరించేందుకు మిషన్ ఇంద్రధనుష్ ద్వారా కేంద్రం అందించే రోగ నిరోధక టీకాలకు దూరమైన చిన్నారులు, గర్భిణులకు తిరిగి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీకాలు పొందని చిన్నారులు, గర్భిణులకు రెండు రౌండ్లలో వ్యాక్సిన్లు అందించేందుకు ఆరోగ్యశాఖ ...
February 20, 2021 | 03:33 AMదేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా…
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,993 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 101 మంది మరణించారు. 10,307 మంది డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిట...
February 20, 2021 | 01:21 AMవ్యాక్సినేషన్ లో భారత్ మరో మైలురాయి…
భారత్లో సాగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కోటి మందికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. కరోనా మహమ్మారిపై పోరులో భారత్ కోటి మందికి కొవిడ్ వ్...
February 19, 2021 | 04:20 AMదేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 13,193 మంది మహమ్మారి బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 1,09,63,394లకు చేరాయి. ఇందులో 1,06,67,741 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మరో 97 మంది మరణ...
February 19, 2021 | 01:59 AM40పైగా దేశాలకు భారత్ బయోటెక్ టీకా
తమ కరోనా నిరోధక టీకా కొవాగ్జిన్ను నలభైకి పైగా దేశాలకు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ వెల్లడించింది. ఇందుకు అవసరమయ్యే అవసరమైన అధికారిక అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్టు సంస్థ వెల్లడించింది. ఈ వారం చివర్లోగా బ్రెజిల్తో సహా పలు అరబ్&zw...
February 18, 2021 | 08:35 AM24 గంటల్లో 12,881 పాజిటివ్ కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో 12,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ నుంచి తాజాగా 11,987 మంది కోలుకున్నారని కేంద్రం తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,50,201కు చేరగా.. 1,06,56,845 మంది కోలుకున్న...
February 18, 2021 | 12:53 AMజులై నాటికి ప్రతి ఒక్క అమెరికన్ కు టీకా
కరోనా మహమ్మారి నుంచి తమ దేశ ప్రజలకు త్వరలోనే రక్షణ కల్పించగలమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. జులై నెలాఖరులోగా దేశంలో 600 మిలియన్ డోసుల కొవిడ్ టీకా అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు. మోడెర్నా, ఫైజర్ ఫార్మా సంస్థలు చెరో 300 మిలియన్ డోసుల కొవిడ...
February 17, 2021 | 08:50 AMమళ్లీ 11వేల పైన కొత్త కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 11,610 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,37,320కు పెరిగింది. తాజాగా 11,833 మంది కోలుకోగా ఇప్పటి వరకు 1,06,44,858 మంది కోలుకున్నారు. మరో వంద మంది మృత్యువాతపడగా...
February 17, 2021 | 01:17 AMదేశంలో కొత్తగా 9,121 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,121 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 81 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న 11,805 మంది డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,09,25,710 పాజిటివ్ కేసులు...
February 16, 2021 | 01:14 AMఅలాంటివారికి మాస్కు నుంచి రక్షణ …
ముఖానికి ధరించే మాస్కుల ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడటమే కాకుండా ఇతర ప్రయోజనాలూ ఉన్నాయని అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం పేర్కొంది. మాస్కుల లోపల చెమ్మ ఏర్పడటం వల్ల శ్వాసకోశ వ్యవస్థలో తేమ నెలకొంటుందని తెలిపింది. తద్వారా రోగ నిరోధక వ్యవస్థకు లబ్ధి చేకూరుతుందని వివరించింది. అలాంటివారికి తీ...
February 15, 2021 | 04:05 AM- Lokesh kanagaraj: లోకేష్ కనగరాజ్ మొదటి సినిమాకే అంత రేటా?
- CII Partnership Summit: 10 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- Chandrababu: రైతులు మారుతున్న ఆహార అలవాట్లను గమనించాలి ..సీఎం..
- Sailesh Kolanu: అనవసర ఒత్తిడి తీసుకోకండి.. యూత్ కు డైరెక్టర్ సలహా
- Anu Emmanuel: ఇకపై కమర్షియల్ సినిమాలు చేయను
- The Paradise: ప్యారడైజ్ కోసం మరో భారీ సెట్
- Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ టైటిల్ ట్రాక్ ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్
- Mowgli 2025: ఎన్టీఆర్ లాంచ్ చేసిన ‘మోగ్లీ 2025’ ఎపిక్ లవ్ & వార్ టీజర్
- Kantha: ‘కాంత’ లాంటి సినిమాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి- దుల్కర్ సల్మాన్, రానా
- Kodama Simham: “కొదమసింహం” రీ రిలీజ్ ట్రైలర్ లాంఛ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()



















