- Home » Community
Community
జాహ్నవి కేసుల్లో తగిన ఆధారాల్లేవ్ : అమెరికా
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల (23) మరణానికి కారణమైన సియాటెల్ పోలీసు అధికారి కెవిన్ డేవ్ నేర అభియోగాలను ఎదుర్కోబోరని అధికారులు వెల్లడించారు. తగిన ఆధారాలు లేకపోవడమే కారణంగా పేర్కొన్నారు. జాహ్నవి మరణం హృదయ విదారకంగా ఉంది. కింగ్ కౌంటీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులన...
February 23, 2024 | 03:47 PMఅమెరికాలో భారత విద్యార్థి మృతి
ఓ నైట్ క్లబ్ లోపలికి అనుమతించకపోవటంతో ఆరు బయటే ఉండి చలికి తట్టుకోలేక అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి మృతి చెందాడు. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్లో భారతీయ సంతతికి చెందిన అకుల్ ధావన్ ఉన్నత విద్యనభ్యసిస్తున్నాడు. జనవరి 20న క్యాంపస్కు సమీపంలోని నైట్ క్లబ్...
February 23, 2024 | 03:28 PMభారతీయ విద్యార్థులతో వర్చువల్ భేటీ
అమెరికాలోని భారతీయ విద్యార్థులతో వర్చువల్గా సమావేశం నిర్వహించినట్లు భారత ఎంబసీ వెల్లడించింది. 90 విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది విద్యార్థుల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారని తెలిపింది. అమెరికాలోని ప్రవాస భారత సమాజంతో సంబంధాలను పెంచుకునే దిశగా పలు సూచనలు చేసినట్లు వివరించింది. అట్లాంటా, షి...
February 23, 2024 | 03:20 PMభారతీయులకు అమెరికా శుభవార్త
భారతీయులకు పర్యాటక వీసాల (బీ1, బీ2) జారీ ప్రక్రియలో ప్రస్తుత నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని యూఎస్ బ్యూరో కాన్సులర్ వ్యవహారాల సహాయ కార్యదర్శి రీనా బిట్టర్ తెలిపారు. ఈ వీసాకు వేచి ఉండే సమయం గతం కంటే 75 శాతం తగ్గిందని, భవిష్యత్తులో ఇది మరింత మెరుగ్గా మారుతుందని...
February 23, 2024 | 03:12 PMతెలుగు విద్యార్థిని జాహ్నవి కేసు.. న్యాయం జరిగేలా చూడాలి : కేటీఆర్
అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆమె మృతికి కారణమైన పోలీసుపై సాక్ష్యాధారాలు లేకపోవడంతో నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు చెప్పడం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారు తీరు ఆమోదయోగ్యం కాదన్నారు....
February 22, 2024 | 07:47 PMప్రపంచంలోనే అతి పొడవైన వ్యక్తితో.. పొట్టి మహిళ!
ప్రపంచంలోనే అతి పొడవైన వ్యక్తి సుల్తాన్ కోసెన్ (8 అడుగుల 2.8 అంగుళాలు), పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే (2 అడుగుల 0.75 అంగుళాలు) అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సందడి చేశారు. తుర్కియేకు చెందిన సుల్తాన్, భారత్కు చెందిన జ్యోతి ఒక ప్రాజెక్టుపై చర్చిచేందుకు కలిసినట్ట...
February 22, 2024 | 03:30 PMమన్నం వెంకటరమణ మృతి…తానా నాయకుల సంతాపం
న్యూజెర్సీకి చెందిన ప్రముఖుడు, తానా నాయకుడు మన్నం వెంకటరమణ గుండెపోటుతో మృతి చెందారు. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ గతవారం అమెరికా నుండి భారత్కు పయనమైన ఆయన విమానంలోనే గుండెపోటుకు గురవడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఆయన నేడు మరణించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని కాకుటూరివారిపాలెం అ...
February 22, 2024 | 08:45 AMఇండో గల్ఫ్ త్రోబాల్ టోర్నమెంట్లో అమెరికా టీమ్
బహ్రెయిన్లో ఫిబ్రవరి 23వ తేదీన జరగనున్న ఇండో గల్ఫ్ 2024 త్రోబాల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనేందుకు అమెరికా మహిళా టీమ్ ఎంపికైంది. ఈ ఇంటర్నేషనల్ త్రోబాల్ ఛాంపియన్ షిప్ ను ఇంటర్నేషనల్ త్రోబాల్ ఫెడరేషన్తో కలిసి ది ఇండియన్&zwnj...
February 21, 2024 | 05:53 PMటాంటెక్స్ ”తెలుగు సాహిత్య వనాన పద్యపరిమళం” విజయవంతం
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, టాంటెక్స్ ”నెలనెల తెలుగువెన్నెల”, తెలుగు సాహిత్య వేదిక 199 వ సాహిత్య సదస్సులో ”తెలుగు సాహిత్య వనాన పద్యపరిమళం” అంశంపై డల్లాస్ ఫోర్ట్ వర్త్ లో, ఫిబ్రవరి 18 వ తేదీ ఆదివారము నిర్వహించిన సాహిత్య సదస్సు ఎంతో బాగా జరిగింది. పలువురు సాహితీప...
February 21, 2024 | 12:10 PMతానా బోర్డ్ ఇప్పుడేమి నిర్ణయం తీసుకుంటుంది?
బోర్డ్ నిర్ణయాలు ఏక పక్షంగా వుంటున్నాయన్న అభిప్రాయాలలో నిజమెంత? ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ఇటీవల జరిగిన ఎన్నికలు, ఫలితాలు, దానిపై నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో తెలుగు టైమ్స్ ప్రచురించిన కథనాలకు అన్నీ చోట్ల మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రెండు రోజుల క్రితం జరిగిన బోర్డ్...
February 21, 2024 | 11:39 AMమన అమెరికన్ తెలుగు అసోసియేషన్(MATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఐ క్యాంప్
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, యాంకర్ సుమ కనకాల ఫెస్టివల్స్ ఫర్ జాయ్, శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఉచిత ఐ క్యాంప్ లో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. తెలుగు సినీ, టీవీ అసోసియేషన్ సభ్యులు ...
February 19, 2024 | 04:27 PMఆటా ఆధ్వర్యంలో డేటా అనలిటిక్స్ ట్రైనింగ్
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో కమ్యూనిటీకి అవసరమైన కార్యక్రమాలతోపాటు, విద్యార్థులకు, ఉద్యోగులకు ఉపయోగపడేలా అనేక అంశాలపై శిక్షణను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కమ్యూనిటీ కోసం డేటా అనలిటిక్స్ ట్రైనింగ్ కోర్సును ఆటా ఏర్పాటు చేసింది. ఈ ట్రైనింగ్ ...
February 17, 2024 | 04:47 PMఎన్ఆర్ఐ పెళ్లిళ్లకు కొత్త చట్టం!
ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) భారత సంతతికి చెందిన విదేశీయులు (ఓసీఐ) భారతీయ పౌరుల మధ్య మోసపూరిత వివాహాల పెరుగుతుండటం ఆందోళనకరమని న్యాయ కమిషన్ పేర్కొంది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి సమగ్రమైన చట్టం తేవాలని కేంద్రానికి సూచించింది. భారతీయులు-ఎన్ఆర్ఐలు, భారతీయులు ఓసీఐల మధ...
February 17, 2024 | 04:35 PMభారతీయ విద్యార్థులపై దాడులు. స్పందించిన వైట్ హౌస్
అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులను శ్వేతసౌధం ఖండించింది. వీటిని అడ్డుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం శాయశక్తులా పనిచేస్తోందని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల యూఎస్లో వివిధ ప్రాంతాల్లో నలుగురు భారతీయ అమెరికన్ విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. జాతి, లింగం, మతం ల...
February 16, 2024 | 09:38 PMటాంపాబేలో నాట్స్ సంబరాలకు శ్రీకారం
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ 8వ అమెరికా తెలుగు సంబరాలు 2025 జూలై 4 నుండి 6వ తేదీ వరకు ఫ్లోరిడాలోని టాంపాలో టాంపా కన్వెన్షన్ సెంటరులో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నాట్స్ టంపా బే టీమ్ ఆధ్వర్యంలో విఘ్న వినాయక పూజ నిర్వహించారు. ఉత్తర అమెరికాలో తెలుగు సంస్కృతి, సాంప్రదాయం, స...
February 16, 2024 | 05:11 PMఅమెరికాలో మరో భారతీయుడి హత్య
అమెరికాలో భారతీయుల వరుస మరణాలు అక్కడి భారతీయుల్లో గుబులు రేపుతున్నాయి. అలబామా రాష్ట్రంలో రహదారి వెంట హోటలనను నడుపుకుంటున్న 76 ఏళ్ల ప్రవీణ్ రావూజీభాయ్ పటేలను అద్దె గది కోసం వచ్చిన ఒక కస్టమర్ కాల్చి చంపారు. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన జరిగిన ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలను షెఫీల్డ్ ...
February 16, 2024 | 03:42 PMఘనంగా ముగిసిన టీఏజీడీవీ సంక్రాంతి సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలవార్ వ్యాలీ (టీఏజీడీవీ) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పెన్సిల్వేనియాలోని భారతీయ టెంపుల్లో ఈ వేడుకలు విజయవంతంగా ముగిశాయి. 400 మందికిపైగా కమ్యూనిటీ సభ్యులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్య్రమాల్లో చిన్నా, పెద్దా అని లేకుండా అందరూ ...
February 16, 2024 | 03:14 PMసిఎఎ ఆధ్వర్యంలో ‘పల్లె సంబరాలు’
చికాగో ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10 వ తేదీన, హిందు టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఆడిటోరియంలో సంక్రాంతి వేడుకలు – ‘‘పల్లె సంబరాలు’’ను ఘనంగా నిర్వహించి తెలుగు వారి మనసులను రంజింపచేశారు. సంస్థ 2024 అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, మరియు చైర్మన్...
February 16, 2024 | 11:48 AM- Pawan Kalyan: జాతి సంపదను కాపాడడం మనందరి బాధ్యత..పవన్
- Akhanda2: అఖండ2 ఆ రికార్డును కొడుతుందా?
- Jahnvi Kapoor: గోల్డ్ లెహంగాలో మెరిసిపోతున్న జాన్వీ
- Nara Lokesh: ప్రజాదర్బార్ పునరుద్ధరణ..లోకేశ్ వల్ల ఒక్కరోజులో ఎమ్మెల్యేలలో మార్పు..
- Modi: బిహార్ యువతను గూండాలుగా మారుస్తున్నారు: విపక్షాలపై మోడీ ఫైర్
- G20 Summit: జీ20 సదస్సుకు ట్రంప్ రావట్లేదుగా.. ‘విశ్వగురు’ వెళ్తారేమో?
- Amit Shah: బిహార్ నుంచి చొరబాటుదార్లను పూర్తిగా తొలగిస్తాం: అమిత్ షా
- Ravi Teja: రేటు తగ్గించిన రవితేజ
- Parliament: డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతకాల సమావేశాలు..!
- China: చైనా శత్రుభయంకరి ఫ్యుజియాన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్..!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()



















