- Home » Bnews
Bnews
గ్రాన్యూల్స్ యూనిట్ కు యూఎస్ ఎఫ్డీఏ ఆమోదం
గ్రాన్యూల్స్ ఇండియాకు చెందిన అమెరికా అనుబంధ కంపెనీ గ్రాన్యూల్స్ ఫార్మాస్యూటికల్స్ ఐఎన్సీ (జీపీఐ) యూనిట్కు యూఎస్ ఎఫ్డీఏ పచ్చజెండా ఊపింది. వర్జీనీయాలోని చాంటెల్లీ యూనిట్కు ఎఫ్డీఏ నుంచి ఎస్లాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్...
March 16, 2022 | 04:25 PMIconic Global Coffee brand Tim Hortons(R) set to enter India in 2022
Tim Hortons®, an iconic coffee brand established in 1964 in Canada, will enter India as part of an exclusive agreement with AG Café, a joint venture entity owned by Apparel Group, a global fashion and lifestyle retail conglomerate and Gateway Partners, an emerging markets alternative i...
March 15, 2022 | 06:33 PMయూఎస్ లో 2009 తరువాత.. ఇదే అత్యధికం
అమెరికాలో పెట్రోలు ధరలు పద్నాలుగేళ్ళ గరిష్ట స్థాయికి చేరాయి. అయినప్పటికీ మన దేశంలో ధరల కన్నా తక్కువగానే ఉన్నాయి. ఓ గ్యాలన్ పెట్రోలు ధర మార్చి 10న 4.31 డాలర్లకు (అంటే రూ.329కి) చేరింది. 2008 జులై 17న ఓ గ్యాలన్ పెట్రోలు ధర 4.11 డాలర్లు ఉండేది. ఆ రికార్డు తాజాగా చెరిగిపోయింది. అమె...
March 12, 2022 | 03:07 PMత్వరలో అమెరికాలో కొవాగ్జిన్ : భారత్ బయోటెక్
కెనడా, అమెరికా దేశాల్లోనూ కొవాగ్జిన్ టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నట్టు భారత్ బయోటెక్ ప్రకటించింది. ఇందుకోసం ఆక్యుజెన్ ఇంక్ అనే అమెరికా కంపెనీతో కలిసి పని చేస్తున్నట్టు తెలిపింది. ఈ రెండు దేశాల్లోనూ అన్ని వయసుల వారికీ ఈ టీకాను అందుబాటులోకి తేవడమే...
March 8, 2022 | 04:44 PMశాంసంగ్ కీలక నిర్ణయం
ఉక్రెయిన్లో రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి తమ ఉత్పత్తుల సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్లో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్ని దగ్గరి నుంచి పరిశీలిస్తున్నామని శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రానిక్ చిప్...
March 5, 2022 | 08:23 PMఅమెరికన్ టెక్నాలజీ కంపెనీ.. ఆపిల్ సంచలన నిర్ణయం
ఉక్రెయిన్-రష్యా సంక్షోభం కొనసాగుతోంది. ఇక రష్యాలో ఆపిల్ కంపెనీ ఉత్పత్తుల విషయంలో అమెరికన్ టెక్నాలజీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడి కొనసాగుతున్న నేపథ్యంలో రష్యాలో తమ కంపెనీ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఆపిల్...
March 3, 2022 | 03:12 PMకాన్సెన్ట్రిక్స్ శుభవార్త…ఈ ఏడాది చివరి నాటికి
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే కస్టమర్ ఎక్స్పీరియెన్స్ సొల్యుషన్ల సంస్థ కాన్సెన్ట్రిక్స్ కార్పొరేషన్ దేశంలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నై, కోల్కతాల్లో కాన్సెన్ట్రిక్స్కు కార...
March 2, 2022 | 03:20 PMహైదరాబాద్ లో కగూల్ డేటా కేంద్రం
యూకేకు చెందిన గ్లోబల్ డేటా ఎనలిటిక్స ఈఆర్పీ స్పెషలిస్ట్ కన్సుల్టెన్సీ కంపెనీ కగూల్ హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కొత్త అభివృద్ధి కేంద్రాన్ని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. భారత్...
February 28, 2022 | 03:32 PMకడప నుంచి ఇండిగో సేవలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా నుంచి ఇండిగో విమాన సంస్థ అయిదు నగరాలకు సర్వీసులను నడపనుంది. మార్చి 27 నుంచి చెన్నై, విజయవాడ, హైదరాబాద్, మార్చి 29 నుంచి విశాఖపట్నం, బెంగళూరులకు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇండిగో సర్వీసులు అందిస్తున్న నగరాల్లో కడప 73వది. కరోనాతో ప్రపంచ వ్...
February 25, 2022 | 07:54 PMఎగుమతుల్ని ప్రోత్సాహించేందుకు ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్నీరంగాల్లో అభివృద్ధి పరచడంలో భాగంగా రాష్ట్రం నుంచి పెద్దఎత్తున ఎగుమతులు జరిగేందుకు అవసరమైన చర్యలను చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అలాగే దేశీయ ఎగుమతుల్లో 2030 నాటికి మన రాష్ట్రం 10 శాతం వాటాను చేజిక్కించున...
February 24, 2022 | 07:28 PMఆ గడువు మార్చి 31 వరకే : ఎస్బీఐ
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మార్చి 31 నాటికి తమ పాన్ నంబర్ను ఆధార్ నంబర్తో లింక్ చేయాలని తన ఖాతాదారులను కోరింది. ఒక వేశ మార్చి 31 నాటికి లింకు చేయడంలో విఫలమైతే వారు ఎస్బీఐ బ్యాంకింగ్ పూర...
February 23, 2022 | 07:46 PMదుబాయ్ ఎక్స్పో లో మూడు సంస్థలతో కీలక ఒప్పందాలు : మంత్రి గౌతమ్ రెడ్డి
దుబాయ్ ఎక్స్పో-2020లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు కీలక అవగాహన ఒప్పందాలను (ఎంవోయూ) కుదుర్చుకుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. దుబాయ్లో జరిగిన కార్యక్రమంలో వివిధ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు తెలిపారు. రీజెన్సీ గ్రూప్ రూ.150 కోట్ల ప...
February 16, 2022 | 03:26 PMఎయిరిండియా కొత్త బాస్
ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో, ఎండీ నియామకం అయ్యారు. ఈ మేరకు టాటా సన్స్ ప్రకటన విడుదల చేసింది. బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ బోర్డు సమావేశానికి చంద్రశేఖరన్ అధ్యక్షత వహించారు. ఐకెర్ ఆయ్సీని ఎయిర్ ఇండియాకు కొత్త బాస్గా నియమిస్తున్నట్టు ...
February 15, 2022 | 04:24 PMభారత్లో మళ్ళీ ఫోర్డ్ కార్యకలాపాలు
అమెరికాకు చెందిన ఆటో మొబైల్ దిగ్గజం ఫోర్డ్ భారత్లో మళ్లీ పరిశ్రమను ఏర్పాటు చేసి కార్ల తయారీ చేపట్టాలని భావిస్తోంది. ఈ ఆటో మొబైల్ దిగ్గజానికి గతంలో భారత్ లో రెండు కార్ల తయారీ ప్లాంట్ లు ఉండేవి. అయితే వాటి నుంచి కార్యకలాపాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు గత ఏడాది...
February 15, 2022 | 03:23 PMకూకట్ పల్లి లో ముగ్ద స్టోర్ గొప్ప ప్రారంభం
ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ ప్రారంభించారు టెంపుల్ థీమ్ స్టోర్ ముగ్ధ స్టోర్స్కి మాత్రమే ప్రత్యేకం ఇప్పుడు మన కూకట్ పల్లి, నిజాంపెట్ దగ్గర లో ప్రారంభించారు. ప్రతి అందానికి ప్రతి బంధానికి ముగ్ధ…. ముగ్ధ సరికొత్త కంచి పట్టు ప్రపంచానికి స్వాగతం టాలీవుడ...
February 14, 2022 | 08:33 PMఉప్పల్ లో రామ్కి జెన్ఫ్యాక్ట్ స్క్వేర్ ప్రాజెక్టు కు మంత్రి కేటీఆర్ భూమి పూజ..
హైదరాబాద్ నలుదిశలా ఐటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామరావు అన్నారు. ఐటీ రంగాన్ని హైదరాబాద్ పశ్చిమ ప్రాంతానికే పరిమితం చేయకుండా నగరం నలువైపులా అభివృద్ధి చేస్తామన్నారు. చిన్న, మధ్యతరగతి ఐటీ కంపెనీలను ప్రోత్సహించి, ఐటీని నగరమంతా విస్తర...
February 14, 2022 | 03:46 PMటాటా సన్స్ చైర్మన్ గా మళ్లీ చంద్రశేఖరన్
టాటా సన్స్ చైర్మన్గా ఎస్.చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2017లో నాయకత్వ సంక్షోభం మధ్య బాధ్యతలు స్వీకరించిన ఆయన ఐదేళ్ల తన కాలాన్ని సమర్థంగా నిర్వహించారు. అప్పటి నుంచి టీసీఎస్ బాధ్యతలు చూస్తున్న చంద్రశేఖరన్ ...
February 11, 2022 | 07:05 PMమళ్లీ అగ్రస్థానంలోకి ముకేష్ అంబానీ
ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా మళ్లీ ముకేష్ అంబానీ ముందుకొచ్చారు. గడిచిన 14 ఏళ్లుగా ఆసియాలో అత్యధిక సంపద కలిగిన అంబానీని మంగళవారం అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ వెనక్కి నెట్టారు. ఒక్క పుటలోనే తిరిగి ఈ స్థానాన్ని అంబాన్నీ స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నాటి బ్లూమ్బర్గ్ గణాంక...
February 10, 2022 | 02:53 PM- KCR: కేసీఆర్ సిట్ విచారణ.. భావోద్వేగ క్షణాలు!
- Pawan Kalyan: కేంద్ర బడ్జెట్ తో ‘వికసిత్ భారత్’ దిశగా వేగవంతమైన అడుగు.. పవన్ కళ్యాణ్..
- TTD: నకిలీ నెయ్యి వ్యవహారం ఉత్కంఠ..టీటీడీ ఈవో బదిలీ, కొత్త ఈవో నియామకం..
- AP Politics: ఏపీలో తారస్థాయికి రాజకీయ కక్షసాధింపులు!!
- Chiranjeevi: రామ్చరణ్–ఉపాసనకు ఒక పాప, ఒక బాబు జన్మించారు. ఈ ఆనందానికి అవధుల్లేవు: మెగాస్టార్ చిరంజీవి
- Jogi Ramesh: అనుచిత వ్యాఖ్యల దుమారం..జోగి రమేష్ నివాసం వద్ద ఆందోళన..
- Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్లో ఏపీకి బూస్ట్… కొబ్బరి, జీడి రైతులకు ఊరట, మైనింగ్ మిషన్కు గ్రీన్ సిగ్నల్
- Ram Charan: ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతతో నింపింది: రామ్ చరణ్
- Haiku: ఏగన్ హీరోగా జో’ మూవీ ప్రొడ్యూసర్స్ నెక్ట్స్ మూవీ ‘హైకూ’ షూటింగ్ స్టార్ట్..
- Don’t Trouble the Trouble: హైదరాబాద్లో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ స్టార్ట్ చేసిన ఫహాద్ ఫాజిల్..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















