- Home » Bnews
Bnews
హైదరాబాద్ లో అదానీ డేటా సెంటర్
దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డేటా కేంద్రాల ఏర్పాటుకు అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వచ్చే పదేళ్లలో వెయ్యి మెగావాట్ల డేటా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తొలుత వచ్చే మూడేళ్లలో ముంబై, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, ఫుణె నగరాల్లో 450 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు డ...
August 29, 2022 | 04:30 PMజూబ్లీ హిల్స్ లో శ్రిరూప్ అత్యాధునిక చర్మ, కేశ సంరక్షణ కేంద్రం ప్రారంభం
శ్రీరూప్ క్లినిక్ ప్రారంభం కార్యక్రమంలో మిస్ ఇండియా మానస వారణాసి తో పాటు పలుగురు సినీప్రములు మరియు సినీతారలు సందడి చేశారు జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 54లో శ్రిరోప్ పేరుతో అత్యాధునిక చర్మ, కేశ సంరక్షణ ఆదివారం ప్రారంభం అయ్యింది. ఈ అత్యధునిక కేంద్రాన్ని మిస్ ఇండియా వరల్డ్ 2021 మానస వారణాసి, డాక్టర్ జి....
August 28, 2022 | 08:48 PMఅమెరికాలో గ్రాన్యూల్స్ ఔషధానికి అనుమతి
ముక్కు దిబ్బడ, సైనస్ సమస్యలకు చికిత్సలో వినియోగించే గ్యాసిఫెనెసిన్, సూడో ఎఫిడ్రిన్ హైడ్రోక్లోరైడ్ ఇఆర్ ట్యాబ్లెట్ను అమెరికాలో విక్రయించడానికి గ్రాన్యూల్స్ను ఇండియాకు అనుమతి లభించింది. ఆర్బీ హెల్త్ (యూఎస్) ఎల్ఎల్సి కి చెందిన మ...
August 27, 2022 | 03:59 PMఅమెరికాలో తగ్గుముఖం పట్టిన… ద్రవ్యోల్బణం
అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ఇంధన ధరలు నెమ్మదించడంతో జులైలో వినియోగదారు ధరల సూచీ ఏడాది క్రితంతో పోలిస్తే 6.3 శాతం మేర పెరిగింది. జూన్లో సీసీఐ ద్రవ్యోల్బనం 40 ఏళ్ల గరిష్ఠ స్థాయి అయిన 6.8 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. ప్రధాన ద్రవ్యోల్బణం (ఆహార, ఇంధన ధరలను మినహాయించి) కూడా జూన...
August 27, 2022 | 03:54 PMదుబాయ్ వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త
దుబాయ్ పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త. త్వరలో మల్లిఫుల్ ఎంట్రీ వీసాలను ప్రవేశపెట్టనున్నట్టు యూఏఈ ప్రకటించింది. ఐదేళ్ల వరకు ఈ వీసాలకు గడువు ఉంటుంది. ఈ కాలంలో అనేకసార్లు యూఏఈకి వెళ్లి రావచ్చు. ప్రస్తుతం భారతీయులకు 30, 90 రోజుల వీసాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఆయా ...
August 27, 2022 | 03:46 PMఉద్యోగులకు ఎయిరిండియా శుభవార్త
ఉద్యోగులకు ఎయిరిండియా శుభవార్త చెప్పింది. టాటా గ్రూపులో భాగమైన ఎయిరిండియా సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగలకు కోవిడ్ 19 ముందున్న శాలరీలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. జీత భత్యాలతో పాటు ఉద్యోగుల తొలగింపు, అలవెన్సులు, భోజన సౌకర్యాలన్నింటిని సమరిస్తున్నట్లు చెప్పింది. కరోనా మహమ్మారి విమా...
August 26, 2022 | 09:32 PMమీరేనా.. మేమూ చేస్తాం : అమెరికా
చైనాకు చెందిన విమాన సర్వీసులను అమెరికా రద్దు చేసింది. నాలుగు చైనా విమానయన సంస్థలకు చెందిన 26 విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 28 మధ్య ఈ విమానాలు నడవాల్సి ఉంది. ఇటీవల కోవిడ్ 19 కేసులను కారణంగా చూపి అమెరికా విమానయాన సంస్థలకు చెందిన విమానా...
August 26, 2022 | 08:01 PMGangavaram Port wins “Greentech CSR Award 2022”
Gangavaram Port has won the prestigious “Greentech CSR Award 2022” at the 9th Annual CSR India Awards. The Port has been presented this award under the category of “Rural Development” as a recognition of their work towards Healthcare, Education, S...
August 26, 2022 | 12:21 PMటీసీఎస్ షాక్… ప్రతి ఉద్యోగి తప్పని సరిగా!
ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ కారణంగా సుదీర్ఘకాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు ఆఫీస్కు రావాలని మెయిల్ పెట్టింది. ఈ ఏడాది నవంబర్ 15 నుంచి ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు తిరిగి కార్యాల...
August 25, 2022 | 07:42 PMభారత్కు ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్ : అమెరికా
భారత్కు అత్యాధునిక ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్ (బ్లాక్-3) యుద్ధ విమానాలను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా వైమానిక దిగ్గజ సంస్థ బోయింగ్ వెల్లడించింది. భారత నావికా దళ అవసరాలకు ఈ జెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపింది. ముఖ్యంగా సెప్టెంబర్ 2 నుంచి అందుబా...
August 25, 2022 | 05:08 PMజో బైడెన్ మరో కీలక నిర్ణయం..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న విద్యార్థుల రుణాల మాఫీ పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా 1.25 లక్షల డాలర్ల కంటే తక్కువ వార్షిక ఆదాయమున్న వారికి 10 వేల డాలర్ల విద్యార్థి రుణాలను మాపీ చేస్తానంటూ ప్రకటి...
August 25, 2022 | 05:05 PMఅమెరికాకు అరబిందో ఫార్మా ఔషధం
మెడ్రాగ్జిప్రోస్టెరాన్ అసిటేట్ అనే ఇంజెక్షన్ను అమెరికాలో విక్రయించడానికి అరబిందో ఫార్మా సబ్సిడరీ సంస్థ అయిన యూగియా ఫార్మా స్పెషాలిటీస్ లిమిటెడ్ అనుతి సంపాదించింది. ఇది ఫైజర్కు చెందిన డెపో-ప్రొవేరా అనే బ్రాండుకు జనరిక్ ఔషధం. గత ఏడాది కాలంలో యూఎస్&zwn...
August 25, 2022 | 04:42 PMఅమెరికన్ ఎక్స్ప్రెస్పై ఆంక్షలు ఎత్తివేత
అమెరికన్ ఎక్స్ప్రెస్పై విధించిన ఆంక్షలను ఆర్బీఐ ఎత్తివేసింది. కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు అనుమతించింది. పేమెంట్ సిస్టమ్ డేటాకు సంబంధించిన ఆదేశాలు ఉల్లంఘించినందుకు గత ఏడాది మే ఒకటో తేదీ నుంచి ఈ ఆంక్షలు అమలు పరిచింది. ఆ తప్పులను సంతృప్తికరంగా పరిష్కరించినందు...
August 25, 2022 | 04:25 PMఫోర్డ్ షాక్ … ఒకేసారి 3 వేల మంది
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ సిబ్బందికి గట్టి షాకిచ్చింది. అమెరికా, కెనడా, భారత్ లలో పనిచేస్తున్న వారిలో ఒకేసారి 3 వేల మంది సిబ్బందిని తొలగించడానికి సిద్ధమైంది. వీరిలో 2 వేల మంది వేతన సిబ్బంది కాగా, మిగతా వెయ్యి మంది కాంట్రాక్టు ఉద్యోగులని పేర్కొంది. తొలగించనున్న వారిలో అత్యధి...
August 24, 2022 | 04:06 PMరికార్డు సృష్టించిన జీఎస్బీ….గణేశ్ మండపానికి రూ.316 కోట్ల బీమా!
ముంబైలోని గౌడ సారస్వత బ్రాహ్మణ (జీఎస్బీ) సేవా మండల్ ఇలాంటి చిన్న చిన్న ఏర్పాట్లను దాటేసింది. ఈ ఏడాది గణపతి చతుర్థికి ఏర్పాటు చేసే తమ గణేశ్ మండపం కోసం ఏకంగా రూ.316 కోట్లకు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ నుంచి బీమా తీసుకుని రికార్డు సృష్టించింది. బంగారు, వెండి ఆభరణాలు ఈ బీమా...
August 24, 2022 | 04:03 PMఅనిల్ అంబానీకి షాక్
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనీల్ అంబానీని ఆదాయ పన్నుశాఖ ప్రాసిక్యూట్ చేయనుంది. 420 మేర పన్నులు ఎగవేశారని, రెండు స్వీస్ బ్యాంక్ల్లో 814 కోట్ల నల్లధనాన్ని దాచినట్లు ఆయనపై ఐటీ శాఖ అభియోగాలు మోపింది. ఆయన ఉద్దేశపూర్వకంగానే విదేశీ బ్యాంక్ అకౌంట్ల గురిం...
August 24, 2022 | 03:51 PMవిప్రో బాటలో ఇన్ఫోసిస్… ఉద్యోగుల
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులందరికి అస్థిర వేతనాల్లో 30 శాతం తగ్గించనున్నట్టు ప్రకటించిది. ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో సిబ్బందికి సగటున 70 శాతం వేరియబుల్ పే ఇస్తామని ఐటీ కంపెనీ పేర్కొంది. జూన్ 2022 క్వార్టర్లో సగటు వేరియబుల్ చెల్లింపుల్లో కంపెనీ 30 శా...
August 23, 2022 | 07:54 PMఅదానీదే ఆధిపత్యం.. ముకేష్ అంబానీ కన్నా
ఆస్తుల మార్కెట్ విలువలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని అధిగమించారు. మార్కెట్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. అదానీ గ్రూప్ల సంపద మొత్తం 19.44 లక్షల కోట్లకు చేరుకుంది. ముఖేష్ అంబీనీ సంపద 17.89 లక్షల కోట్లుగా ఉ...
August 23, 2022 | 05:10 PM- Ambati Rambabu: చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు.. భగ్గుమంటున్న ఏపీ..!
- Chandrababu: కుప్పంలో కొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు : చంద్రబాబు
- Ambati vs TDP: గుంటూరులో రణరంగం.. అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడి.. కారు, ఆఫీస్ ధ్వంసం! టెన్షన్ టెన్షన్!
- Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని
- YCP vs TDP: అంబటి రాంబాబు ఇంటి వద్ద రణరంగం.. మాజీ మంత్రికి చెప్పు చూపించిన లంకా మాధవి.. అరెస్ట్ వార్తలతో హై టెన్షన్!
- KCR: రేపు ‘సిట్’ ముందుకు కేసీఆర్.. తెలంగాణవ్యాప్తంగా గులాబీ దళం కదం!
- Sky: ఘనంగా “స్కై” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్
- 1+1 Offer: డైరెక్టర్ వి.సముద్ర, నటుడు 30 ఇయర్స్ పృథ్వీ చేతుల మీదుగా ఘనంగా “1+1 ఆఫర్” సినిమా ట్రైలర్ లాంఛ్
- Naveen Polishetty: మెగాస్టార్ ను మెప్పించిన నవీన్ పోలిశెట్టి
- Chandrababu: సైకిల్పై సీఎం, అభివృద్ధిపై దృష్టి..కుప్పం నుంచి పర్యావరణ హిత పాలనకు సంకేతం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















