- Home » Bnews
Bnews
బ్రిటన్, అమెరికాలకు మరో 20 విమానాలు
బ్రిటన్లోని బర్మింగ్హోమ్, లండన్, అమెరికాలోని శాన్ఫ్రాన్సిక్కోలకు వారంలో మరో 20 విమాన సర్వీసులను 3 నెలల్లో ప్రారంభిస్తామని ఎయిరిండియా ప్రకటించింది. వారంలో అదనంగా బర్మింగ్హోమ్కు 5, లండన్కు 9, శాన్ఫ్రాన్సిస్కోకు 6 చొప్పున సర్వీసులు నడపనున్నట్లు స...
October 1, 2022 | 03:46 PMఇఫ్సీతో టీ-హబ్ కీలక ఒప్పందం
భారత్, ఫ్రాన్స్లకు చెందిన స్టార్టప్లకు తోడ్పాటును అందించేందుకు టీ హబ్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇండో ఫ్రెంచ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఇఫ్సీ)తో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో కుదిరిన అవగాహన ఒప్ప...
October 1, 2022 | 03:41 PMఆర్బీఐ కీలక నిర్ణయాలు.. హోమ్ లోన్ లపై
కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ. దీనిపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటన చేశారు. కమర్షియల్ బ్యాంకులకు రెపో రేటు ప్రకారం ఆర్బీఐ రుణాలు అందజేస్తుంది. అయితే రెపో రేటు పెరగడం వ...
September 30, 2022 | 07:40 PMTata Play Binge partners with Gamezop to introduce gaming for its users
Tata Play (formerly known as Tata Sky), India’s leading content distribution platform, is introducing another entertainment vertical on Tata Play Binge. The OTT aggregation platform today announced its partnership with Gamezop, the world’s largest publisher of HTML...
September 30, 2022 | 04:32 PMవిద్యుతు విమానం వచ్చేసింది!
ప్రపంచంలోనే తొలిసారిగా విద్యుత్తుతో నడిచే విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ఏవియేషన్ ఎయిర్క్రాఫ్ట్ సంస్థ తయారు చేసిన ఈ విమానం వాషింగ్టన్లోని గ్రాంట్ కౌంటీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 3,500 అడుగుల ఎత్తుకు ఎగిరింది. దాదాపు 8 నిమిషాల పాటు ఈ విమానం గాలిలో ప్రయాణించింది....
September 30, 2022 | 04:08 PMతమ మెగా బ్లాక్బ్లస్టర్ సేల్లో 3.34 కోట్ల ఆర్డర్లను అందుకున్న మీషో
భారతదేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న ఇంటర్నెట్ కామర్స్ కంపెనీ మీషో అత్యుత్తమ పండుగ విక్రయాలను తమ ప్రతిష్టాత్మక మీషో మెగా బ్లాక్బ్లస్టర్ సేల్లో అందుకుంది ఈ అమ్మకాలు సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 27, 2022 వరకూ జరిగాయి. ఈ ఐదు రోజుల కార్యక్రమం...
September 29, 2022 | 05:13 PMMADAME’s Durga Puja campaign in Kolkata receives immense love
MADAME, a leading western wear fashion brand in India, recently organised its Durga Puja campaign in the city of Kolkata to enhance brand visibility in the region and to celebrate the spirit of the festival. The brand campaign, titled #BeautifulLikeMaa or #MaayerMataSundor, was /created to make t...
September 29, 2022 | 05:00 PMఆకాశ్ అంబానీకి అరుదైన గౌరవం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. టైమ్స్ 100 వర్ధమాన నాయకుల తాజా జాబితాలో చోటు సాధించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఎదుగుతున్న 100 మంది లీడర్లతో ఈ లిస్టు తయారవగా, ఇం...
September 29, 2022 | 12:13 PMభారత కుబేరులకు భారీ షాక్!
స్టాక్ మార్కెట్లో అమ్మకాల సెగ భారత కుబేరులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్లో గౌతమ్ అదానీ మరోసారి మూడో స్థానానికి పడిపోయారు. అంతేకాదు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కూడా టాప్...
September 28, 2022 | 04:16 PMగూగుల్ కు భారీ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కు భారీ షాక్ తగిలింది. గూగుల్ ఇండియా పాలసీ హెడ్ అర్చన గులాటీ తన పదవికి రాజీనామా చేశారు. విధుల్లో చేరిన 5 నెలల తర్వాత ఆమె తన పదవికి రాజజీనామా చేయడం చర్చాంశనీయంగా మారింది. అయితే రాజీనామాపై అర్చన, గూగుల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎకనమిక్స్&...
September 27, 2022 | 07:21 PMవాట్సప్ మరో కొత్త ఫీచర్.. ఒకేసారి 32 మందితో
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ లో ఈ వారం నుంచి కొన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై ఆ యాప్లో వీడియో, వాయిస్ కాల్ల కోసం ఇతరులను ఆహ్వానించేందుకు ప్రత్యేక లింక్లను ఉపయోగించుకోవచ్చు. లింక్పై క్లిక్ చేసిన వెంటనే కాల్లో చేరేందుకు ...
September 27, 2022 | 03:46 PMశాంసంగ్ ఇండియాతో కలిసి కో–బ్రాండెడ్ వీసా క్రెడిట్ కార్డు విడుదల చేసిన యాక్సిస్ బ్యాంక్
భారతదేశంలో అతిపెద్ద కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ కంపెనీ శాంసంగ్, భారతదేశంలో మూడవ అతిపెద్ద బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్లు భాగస్వామ్యం చేసుకుని ప్రత్యేకంగా కో–బ్రాండెడ్ క్రెడిట్కార్డును వీసా సహకారంతో విడుదల చేశాయి. ఈ శాంసంగ్, యాక్సిస్ బ్యాం...
September 26, 2022 | 09:39 PMఉద్యోగులకు ఓ కంపెనీ బంపర్ ఆఫర్.. బరువు తగ్గితే
జెరోడా అనే ఆన్లైన్ బ్రోకరేజీ కంపెనీ ఉద్యోగులకు సీఈఓ నితిన్ కామత్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. బరువు తగ్గితే మంచి ఇన్సెంటివ్లు ఇస్తారట. అంతేకాదు ఒక లక్కీ విజేతకు ఏకంగా రూ.10 లక్షల రికార్డు ప్రకటించారు. ఇందుకోసం వారు రోజుకు కనీసం 350 క్యాలరీలు ఖర్చు చయేఆల్సి ఉంటుంద...
September 26, 2022 | 03:32 PMప్రవాస భారతీయు జాబితాలో వినోద్ శాంతిలాల్ తొలిస్థానం
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ సంపద కూడా రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్లిస్ట్ 2022లో రూ.1.69 లక్షల కోట్ల సంపదతో ప్రవాస భారతీయుల జాబితాలో తొలిస్థానంలో ఉండగా.. దేశీయ కుబేరుల జాబిత...
September 24, 2022 | 07:23 PMరూపాయి పతనంతో.. భారంగా మారుతున్న విదేశీ విద్య
డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజకూ దిగజారుతోంది. దీని వల్ల విదేశాల్లో చదువుకోవాలని అనుకునే భారతీయ విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. అమెరికాలో ఉన్నత విద్య చదవాలనే కోరిక ఉన్న వారికి ఇది ఆర్థిక భారంగా మారుతోంది. ఇలా పైచదువుల కోసం భారత్ నుంచి సుమారు లక్ష మంది విద్యార్థులు అమెరి...
September 24, 2022 | 06:55 PMవిప్రో ఉద్యోగులకు శుభవార్త…
ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రో ఉద్యోగులకు శుభవార్తను అందించింది. పనితీరు ఆధారంగా వేతనపెంపు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని సిబ్బంది ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం అందించింది. వేతన పెంపునకు సంబంధించి ఇప్పటికే పలువురు సిబ్బందికి ఈ`మెయిల్ ద్వారా సమాచారం అందించిన సంస్థ.. మరికొన్ని రోజుల్లో ...
September 24, 2022 | 06:47 PMఇండియా కుబేరుల జాబితాలో లీలాకుమార్
డిజిటల్ ట్రాన్ఫర్మేషన్ సేవల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఎకొలైట్ డిజిటల్ అనే ఐటీ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన లీలాకుమార్ కాజ, తెలుగు రాష్ట్రాల నుంచి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా కుబేరుల జాబితా 2022 లో తొలిసారిగా స్థానం సంప...
September 23, 2022 | 04:30 PMమరోసారి వడ్డీ రేటు పెంచిన అమెరికా ఫెడ్
అమెరికా ఫెడరల్ రిజర్వు మరోసారి వడ్డీ రెట్లను పెంచింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పాలెల్ అన్నారు. 0.75 శాతం మేరకు వడ్డీ రేటును పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంతో వడ్డీ రేటు మొత్తంగా 3`3.25 శాతానికి ప...
September 23, 2022 | 04:22 PM- Ambati vs TDP: గుంటూరులో రణరంగం.. అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడి.. కారు, ఆఫీస్ ధ్వంసం! టెన్షన్ టెన్షన్!
- Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని
- YCP vs TDP: అంబటి రాంబాబు ఇంటి వద్ద రణరంగం.. మాజీ మంత్రికి చెప్పు చూపించిన లంకా మాధవి.. అరెస్ట్ వార్తలతో హై టెన్షన్!
- KCR: రేపు ‘సిట్’ ముందుకు కేసీఆర్.. తెలంగాణవ్యాప్తంగా గులాబీ దళం కదం!
- Sky: ఘనంగా “స్కై” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్
- 1+1 Offer: డైరెక్టర్ వి.సముద్ర, నటుడు 30 ఇయర్స్ పృథ్వీ చేతుల మీదుగా ఘనంగా “1+1 ఆఫర్” సినిమా ట్రైలర్ లాంఛ్
- Naveen Polishetty: మెగాస్టార్ ను మెప్పించిన నవీన్ పోలిశెట్టి
- Chandrababu: సైకిల్పై సీఎం, అభివృద్ధిపై దృష్టి..కుప్పం నుంచి పర్యావరణ హిత పాలనకు సంకేతం
- AP Assembly: లడ్డూ నిజాలు చట్టసభలోనే తేలాలి.. అసెంబ్లీకి రావాలని జగన్పై ఒత్తిడి..
- Pawan Kalyan: ఉత్తరాంధ్రలో పెరుగుతున్న కాలుష్యానికి చెక్ పెట్టే దిశగా పవన్ అడుగులు..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















