- Home » Usapolitics
Usapolitics
అభిశంసనకే భారతీయుల ఓటు!
ట్రంప్ చేసింది తప్పేనంటున్న భారతీయ అమెరికన్ సెనేటర్లు వాషింగ్టన్ః జనవరి 6న తన మద్దతుదారులను హింసావిధ్వంసకాండలకు ప్రేరేపించినందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అభిశంసించాల్సిందేనని భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు భావిస్తున్నారు. ట్రంప్ అభిశంసనపై సెనేట్&zwj...
February 10, 2021 | 11:52 PMస్వలింగ సంపర్కుల హక్కులను కాపాడుతాం.. బైడెన్ ప్రభుత్వం హామీ
వాషింగ్టన్ః విదేశాల్లో ఉన్న స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్ల హక్కులను కాపాడడానికి తమ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. అంతేకాదు, ఆయన తన విదేశాంగ విధానంలో స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్ల హక్కులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో ఇం...
February 10, 2021 | 12:55 AM”ఇక రాజీనామా చేయండి” ట్రంప్ హయాం నాటి అటార్నీలకు బైడెన్ ప్రభుత్వ ఆదేశాలు
అధికారం మార్పులో భాగంగా జో బైడెన్ ప్రభుత్వం ఇక తమ తమ పదవులకు రాజీనామాలు సమర్పించాల్సిందిగా ట్రంప్ కాలం నాటి ప్రభుత్వ లాయర్లను అభ్యర్థించింది. అయితే, ఇది డెలవేర్లోని చీఫ్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ డేవిడ్ వీస్కు మాత్రం వర్తించదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి....
February 10, 2021 | 12:11 AMనోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్
నోబెల్ శాంతి బహుమతి రేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఆయనతోపాటు రష్యా అసమ్మతి నేత అలెక్సీ నవాల్నీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, పర్యావరణ మార్పులపై పోరాటం చేస్తున్న గ్రెటా థన్బర్గ్ కూడా నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్&zwnj...
February 1, 2021 | 12:48 AMజో బైడెన్ కు బ్రిటన్ రాణి ఆతిథ్యం
బ్రిటన్ రాణి ఎలిజెబెత్2 ఈ ఏడాది జూన్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ఆతిథ్యం ఇవ్వనున్నట్టు తెలిసింది. జీ7 దేశాల సదస్సుకు ముందు ఈ ఆతిథ్య కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నది. ఆ కార్యక్రమంలో రాజ దంపతుల వారసులు ప్రిన్స్ చార్లెస్, ఆయన భార్య క్యామిల్లా, ఇంకా ఇతర కుటుంబస...
February 1, 2021 | 12:44 AMభారత సంతతికి చెందిన మరో ఇద్దరు మహిళలకు కీలక పదవులు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో భారత సంతతి అమెరికన్లకు ప్రాధాన్యం లభిస్తోంది. తాజాగా భారత సంతతికి చెందిన మరో ఇద్దరు మహిళలకు బైడెన్ తన ప్రభుత్వంలో కీలక పదవుల్లో నియమించారు. ఐక్యరాజ్యసమితిలో సోహినీ చటర్జీ, ఆదిత్య గొరూర్ అనే ఎన్నారైలు అమెరికాకు ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. ఐర...
January 30, 2021 | 12:58 AMయావత్ ప్రపంచం ఆ దిశగా అడుగులు వేయాలి : బైడెన్
పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. చమురు, గ్యాస్ కోసం ప్రభుత్వ భూముల్లో తవ్వకాలను నిలిపి వేయాలనీ, గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని 2030 నాటికి రెట్టింపు చేయాలన్నారు. వైట్ హౌస్లో పర్యావరణ దినం అన్న ...
January 29, 2021 | 01:02 AMపుతిన్ తో ఆచితూచి అడుగులు
వాషింగ్టన్ః రష్యా అధినేత లాదిమిర్ పుతిన్తో స్నేహ సంబంధాలు కొనసాగించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, సమతూకం పాటించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావిస్తున్నారు. పుతిన్తో ఒక పక్క దౌత్యపరమైన సంబంధాలు కొనసాగిస్తూనే మరొక పక్క కఠిన వైఖరి అవలంబించాలని ఆయన ఆలోచిస్తున్నారు. డొన...
January 28, 2021 | 04:55 AMమార్చి వరకూ భద్రతా చర్యలు.. ట్రంప్ అభిశంసన విచారణ కారణంగా బైడెన్ నిర్ణయం
అధ్యక్ష, ఉపాధ్యక్షుల ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజధాని వాషింగ్టన్కు తరలించిన వేలాది మంది జాతీయ భద్రతా సిబ్బందిని మార్చి మధ్య వరకు రాజధానిలో కొనసాగించాలని అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. డొనాల్డ్ ట్రంప్పై అభిశంసన విచారణ పూర్తయ్యే వరకూ జాతీయ భద్రతా దళాలను (నేషనల్ హోమ్ గా...
January 28, 2021 | 04:31 AMయూట్యూబ్ సంచలన నిర్ణయం…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను నిరవధికంగా రద్దు చేస్తూ యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. క్లిప్స్ ద్వారా ఆయన న్యాయవాది రుడి గిలియానీకి ఆదాయం రాకుండా నిషేధం కూడా విధించింది. తమ సంస్థ తీసుకున్న నిర్ణయంపై 30 రోజుల్లో గిలియానీ కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చని యూట్యూబ్ ప్రత...
January 28, 2021 | 12:50 AMకమలా హారిస్ కు ‘పౌర హక్కుల’ వేడి!
ఇల్లు అలగ్గానే పండగ కాదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు అమెరికాలోని నల్లజాతీయులు. నల్ల జాతీయురాలైన కమలా హారిస్ ఉపాధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసినంత మాత్రాన దేశంలోని తమవారి సమస్యలన్నీ పరిష్కారమైనట్టు కాదని వారు భావిస్తున్నారు. ఆమె ఉపాధ్యక్షురాలి పదవిని చేపట్టడం కేవలం ప్రారంభం మాత్రమేనని, ...
January 27, 2021 | 09:35 AMప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తికి కీలక బాధ్యతలు!
భారత సంతతికి చెందిన ఇద్దరు అమెరికా చట్టసభ్యులు ప్రమీలా జయపాల్ (55), రాజా కృష్ణమూర్తి (47) బడ్జెట్తో పాటు కొవిడ్-19 మహమ్మారిపై ఏర్పాటైన రెండు కీలక కాంగ్రెస్ కమిటీలకు నామినేట్ అయ్యారు. వారి పేర్లను కాంగ్రెస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ సిఫారసు చేశారు. ...
January 27, 2021 | 07:48 AMఅమెరికాలో నివసిస్తున్న భారతీయులకు గూడ్న్యూస్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో గూడ్న్యూస్ అందించారు. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగం చేసే అవకాశాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఒబామా హయాంలో వాళ్లకు ఈ అవకాశం కల్ప...
January 27, 2021 | 04:44 AMతొలి మహిళా ఆర్థిక మంత్రిగా జనెట్ యెలెన్
అమెరికా తొలి మహిళ ఆర్థిక మంత్రిగా 74 ఏండ్ల జనెట్ యెలెన్ నియమితులయ్యారు. కరోనా మహమ్మారితో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే కీలక బాధ్యతను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రఖ్యాత ఆర్థిక వేత్త యెలెన్కు అప్పగించారు. ఆమె 2014 నుంచి 18 వరకు అమెరికా రిజర్వు బ్యాంకు చైర్మన్&...
January 27, 2021 | 12:53 AMకొత్త ఆఫీసు ఓపెన్ చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో కొత్త ఆఫీసును ఓపెన్ చేశారు. మాజీ అధ్యక్షుడి హోదాలో ఆయన అక్కడ నుంచి పని చేయనున్నారు. ట్రంప్కు సంబంధించిన అన్ని అధికార ప్రకటనలు అక్కడ నుంచే వెలుబడనున్నాయి. మరోవైపు క్యాపిటల్ హిల్ దాడి ఘటన నేపథ్యంలో హౌజ్ ప్ర...
January 27, 2021 | 12:50 AMవైట్హౌస్లో పెంపుడు జంతువుల సందడి!
ఒబామా అనంతరం పెంపుడు జంతువులు లేకుండా పోయిన వైట్హౌస్లోకి మరలా జో బైడెన్ రాకతో పెంపుడు జంతువుల సందడి మొదటైంది. బైడెన్కు చెందిన రెండు జర్మన్ షెపర్డ్ కుక్కలు ఛాంప్, మేజర్ వైట్హౌస్లోకి కాలుమోపాయి. వైట్హౌస్లో కుదురుకున్న తర్వాత కు...
January 27, 2021 | 12:39 AMఅమెరికాలో మరోసారి ట్రావెల్ ఆంక్షలు ?
కోవిడ్ కట్టడి చేసే విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో బ్రెజిల్, ఐర్లాండ్, యూకేలతో సహా 26 ఇతర యూరోపియన్ దేశల నుంచి వచ్చే అమేరికా యేతర పౌరుల ప్రయాణాలపై మరోసారి ఆంక్షలు విధించేందుకు సిద్ధమౌతున్న...
January 27, 2021 | 12:33 AMట్రావెల్స్ పై అమెరికా మళ్లీ నిషేధం
బ్రిటన్, బ్రెజిల్, ఈయూ దేశాల అమెరికేతర ప్రయాణికులపై ఆంక్షలు బ్రిటన్, బ్రెజిల్, ఐర్లాండ్, కొన్ని యూరోపియన్ యూనియన్ దేశాల అమెరికేతర ప్రయాణికులపై మళ్లీ నిషేధం విధించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించుకున్నారని వైట్హౌస్ అధికారి ఒకరు...
January 26, 2021 | 12:06 AM- Revolver Rita: రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ – కీర్తి సురేష్
- Vaanara: అవినాశ్ తిరువీధుల డెబ్యూ మూవీ “వానర”, ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్
- Vivek-Merwin: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఆల్బమ్ కి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ
- Nara Lokesh: కార్యకర్తలే పార్టీకి బలం..పని చేయని ఎమ్మెల్యేలకు లోకేశ్ వార్నింగ్!
- Mock Assembly: పిల్లల మాక్ అసెంబ్లీతో ప్రజాస్వామ్య పాఠం – ఏపీ ప్రభుత్వ వినూత్న ప్రయత్నం
- Pawan Kalyan: ప్రశ్నిస్తేనే మంచి పాలన…జవాబుదారీతనం అవసరం.. పవన్ కళ్యాణ్
- Chandrababu: విజయం క్రమశిక్షణతోనే సాధ్యం… విద్యార్థులకు చంద్రబాబు సూచన..
- Karnataka: కర్ణాటక ‘పవర్’ పాలిటిక్స్.. రాహుల్ ఎంట్రీ..!
- TTD Parakamani Case: రోజుకో కొత్త ట్విస్ట్ తో వీడని చిక్కుముడిలా సాగుతున్న పరకామణి కేసు..
- AP Farmers: అటు పవన్… ఇటు జగన్… కానీ రైతు భవిష్యత్తు భరోసా ఎవరిది?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















