శవరాజకీయాలు చేయడం బీఆర్ఎస్కు కొత్తేం కాదు: మంత్రి జూపల్లి కౌంటర్
వనపర్తికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ బాబు హత్యకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావాలనే రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. కొల్లాపూర్ నియ...
May 24, 2024 | 11:16 AM-
సీఎం రాజీనామా చేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన డిమాండ్
వనపర్తి జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ నాయకుడి హత్యోదంతంపై ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కూమార్ స్పదించారు. ఈ హత్య కచ్చితంగా రాజకీయ హత్యేనని, తెలంగాణలో ప్రతిపక్షమే ఉండకూడదని పథకం ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం హత్యల సంస్కృతికి తెరలేపిందని ఎక్స్ వేదికగా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఈ హత్యలకు సీఎం ర...
May 24, 2024 | 11:12 AM -
ఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డే సీఎం.. స్పష్టం చేసిన జగ్గారెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు సీఎంగా కొనసాగే అవకాశం లేదంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఖండించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని, ఇలాంటి టైంలో ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికే ప్రతిపక్షాలు ఇలా స...
May 23, 2024 | 09:14 PM
-
మంత్రి జూపల్లిని వెంటనే బర్తరఫ్ చేయాలి: కేటీఆర్
వనపర్తి నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో రెండు హత్యలు జరిగాయని, ఈ హత్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనను వెంటనే మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు...
May 23, 2024 | 08:21 PM -
ఒక వైపు సంక్షేమానికి కోతలు.. మరో వైపు వాతలా? : హరీశ్ రావు
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఒకే ఒక హామీ అమలైందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హనుమకొండలో ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్స ప్రయాణం హామీ కూడా తుస్సేనని ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసింది. ...
May 23, 2024 | 08:19 PM -
గౌతమ బుద్ధుడి సందేశం అందరికీ అవసరం : సీఎం రేవంత్
ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదని, ప్రతి పనిని ధ్యానంగా చేయడాన్ని పాటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. బుద్ధ పూర్ణిమ పురస్కరించుకుని సికింద్రాబాద్లోని మహాబోధి బుద్ధ విహార్ను సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ నేను పని చేసేటప్పుడు ధాన్యంగా ఉంట...
May 23, 2024 | 08:14 PM
-
జూన్ 5 తర్వాత ఆ పార్టీ దుకాణం మూతపడుతుంది : మంత్రి కోమటిరెడ్డి
జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ దుకాణం మూతపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ నేతలను ఆ పార్టీ కార్యకర్తలే వెంటపడి కొడతారన్నారు. రాష్ట్ర సంపదనంతా దో...
May 23, 2024 | 08:01 PM -
నాట్స్ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ. మహిళా సాధికారతకు నాట్స్ కృషి: బాపు నూతి
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేసింది. మహిళలు స్వశక్తితో ఎదగాలనే సం...
May 23, 2024 | 05:06 PM -
వికలాంగులకు నాట్స్ చేయూత. స్వశక్తితో ఎదిగేలా ఆర్ధిక సాయం: బాపు నూతి
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే తాజాగా నిజామాబాద్లో ఓ దివ్యాంగుడు స్వశక్తితో ఎదిగేందుకు చేయూత అందించింది. హోప్ ఫర్ స్పందనతో కలిసి నాట్స్ దివ్యాంగుడు కిరణా ద...
May 23, 2024 | 05:02 PM -
స్పేస్ క్యూబ్డ్ తో టీ హబ్ ఒప్పందం
ఆస్ట్రేలియాలో స్టార్టప్లకు అవకాశాలను కల్పించేందుకు టీ హబ్ చర్యలు చేపట్టింది. ఆ దేశంలో ఉన్న ప్రముఖ నెట్వర్క్ కేంద్రమైన స్సేస్ క్యూబ్డ్తో ఇటీవల టీ హబ్ సీఐఓ సుజీత్ ఒప్పందం కుదుర్చుకొని పరస్పరం సంతకాలు చేసుకున్నారు. తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన...
May 22, 2024 | 08:16 PM -
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు ఏసీబీ కోర్టు షాక్.. 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ టి.ఎస్. ఉమామహేశ్వరరావును అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఉమామహేశ్వరరావును చంచల్గూడ జైలుకు తరలించారు. మంగళవారం ...
May 22, 2024 | 07:53 PM -
డిసెంబర్ 9నే చేస్తామని చెప్పి.. ఇప్పుడు ఆగస్టు 15లోగా : కిషన్ రెడ్డి
రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు రైతులను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఆగస్టు 15లోగా అ...
May 22, 2024 | 07:50 PM -
24న యూఎస్ స్టూడెంట్ వీసా ఇన్ఫర్మేషన్ సెషన్
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ అధికారులు యూఎస్ స్టూడెంట్ వీసీ ఇన్ఫర్మేషన్ సెషన్ నిర్వహించనున్నారు. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కాన...
May 22, 2024 | 04:23 PM -
ఆ ఇద్దరు ప్రముఖులతో సీఎం రేవంత్ భేటీ
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ తనదైన శైలిలో ముందుకు సాగుతోంది. రాష్ట్ర ప్రజల్లో నూతనోత్తేజం నింపుతూ జయజయహే తెలంగాణ అనే గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వ గీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. అయితే, గతం...
May 22, 2024 | 04:09 PM -
వైభవంగా నృసింహ జయంత్యుత్సవం
యాదాద్రిలో వివిధ ఆరాధన పర్వాలతో నారసింహుని జయంత్యుత్సవాలు రెండోరోజుకు చేరాయి. ఉదయం ఉగ్ర నరసింహుడిని కాళీయ మర్ధనుడి అలంకరణతో తీర్చిదిద్ది తిరువీధుల్లో ఊరేగించారు. లక్ష పుష్పాలతో ప్రత్యేక అర్చన నిర్వహించారు. ఆలయ సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రతువుల్లో ఆలయ నిర్వాహకులు పాల్గొ...
May 22, 2024 | 04:05 PM -
పిల్లలతో పాటు పెద్దలకూ బీసీజీ టీకా..
క్షయ(టీబీ).. వ్యాధిపై కేంద్రం యుద్ధం ప్రకటించింది. ఇన్నాళ్లు చిన్నారులకు మాత్రమే బీసీజీ ఇంజక్షన్ అందించిన కేంద్రం… ఇప్పుడు పెద్దలపైనా దృష్టి సారించింది. క్షయ(టీబీ) వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా 18 ఏళ్లు పైబడినవారికి బీసీజీ టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా...
May 22, 2024 | 11:08 AM -
మీ పిల్లలే విదేశాల్లో చదవాల్నా?: కాంగ్రెస్పై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణలో విద్యారంగం అస్తవ్యస్తంగా ఉందంటూ విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ చేసిన ప్రవీణ్ కుమార్.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో మంది నిరుపేద పిల్లలను ...
May 22, 2024 | 09:47 AM -
ప్రజలతో ఛీకొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్: ఈటల రాజేందర్
ప్రజలతో ఛీకొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డేనంటూ బీజేపీ నేత ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధికంగా అక్రమ వసూళ్లకు పాల్పడిందని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షాలే స్వయంగా ఆర్&zw...
May 22, 2024 | 09:46 AM

- Chandrababu: చంద్రబాబు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!!
- F1 The Movie: హాలీవుడ్ మూవీ రేర్ రికార్డు
- Sree Vishnu: మళ్లీ పాత స్కూల్ కు శ్రీవిష్ణు
- Simbu49: శింబు సినిమాకు అనిరుధ్
- Raashi Khanna: రాశీ ఆశలేంటో “తెలుసు కదా”!
- Prabhas: ఈసారి ప్రభాస్ బర్త్ డే అక్కడే!
- D54: ధనుష్ 54 రిలీజ్ ఎప్పుడంటే?
- Tumbbad2: కేవలం 5 నిమిషాల్లో డీల్ క్లోజ్ చేశారు
- Texas Shooting: టెక్సాస్లో కాల్పులు.. తెలంగాణ యువకుడు దుర్మరణం
- The Girl Friend: నవంబర్ 7న రాబోతున్న రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా
