- Home » Politics
Politics
SIT: కేటీఆర్ కు సిట్ పిలుపు
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ 160 సీఆర్పీసీ కింద నోటీసు జారీ చేసింది. విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని తమ
January 23, 2026 | 09:22 AMRoboCop: విశాఖ రైల్వే స్టేషన్లో రోబో కాప్
రైల్వేలో మొదటిసారి విశాఖ రైల్వే స్టేషన్లో రోబో కాప్ (RoboCop) ను విధుల్లోకి తీసుకున్నారు. దీన్ని ఆర్పీఎఫ్ ఐజీ అలోక్ బోహ్రా (Alok Bohra), డీఆరఎం లలిత్బోహ్రా ఆవిష్కరించారు. ఏఐ (AI), ఐఓటీ సాంకేతికత ఉన్న ఈ రోబో
January 23, 2026 | 09:15 AMTTD: ఈ నెల 25 నుంచి రథసప్తమి వేడుకలు
ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న రథసప్తమి (Ratha Saptami) వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో
January 23, 2026 | 09:10 AMDavos: సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి ఐనాక్స్ గ్రూప్ ఆసక్తి
తెలంగాణను కాలుష్య రహిత మహానగరంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ దేవాంశ్ జైన్తో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా సోలార్ మాడ్యూల్స్ సహా ఆధునిక, సుస్థిర తయారీ రంగాల్లో సహకార అవకాశాలపై చర్చించారు. ఐనాక్స్ గ్రూప్ తెలంగాణలో సౌర , పవన విద్యుత్ ఉత్పత్తి చేపట్టి, ఆ తర్వాత తయారీ రంగంలోకి విస...
January 22, 2026 | 09:16 PMDavos: తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్కు అపూర్వ స్పందన
దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 సమావేశాల్లో తెలంగాణ ఏ ఐ ఇన్నోవేషన్ హబ్ (TAIH)కు అంతర్జాతీయ స్థాయిలో అపూర్వ స్పందన లభించింది. ముఖ్యమంత్రి ఎ . రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం పలు ప్రతిష్ఠాత్మక సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది. బ్రిటన్కు చెందిన ప్రముఖ...
January 22, 2026 | 09:06 PMDavos: యువశక్తి, సమర్థ నాయకత్వంతో భారత్లో కంపెనీల స్థాపనకు అవకాశాలు : చంద్రబాబు
దావోస్, జనవరి 22 :- ప్రపంచ పారిశ్రామిక రంగంలో వస్తోన్న మార్పులు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు దావోస్ వేదిక ఎంతో ఉపయోగకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీని గ్లోబల్ బ్రాండ్గా నిలిపేందుకు, కొత్త పాలసీలపై మార్కెట్ స్పందన అంచనా వేయడానికి ఈ పర్యటన ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్...
January 22, 2026 | 09:04 PMVijay Sai Reddy: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తా
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం(liquor scam) ఏమో గాని జరుగుతోన్న పరిణామాలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కాసేపటి క్రితం ఈడీ (ED) విచారణ ముగియగా....
January 22, 2026 | 08:54 PMPhone Tapping: విచారణకు టీడీపీ నేతలు..?
తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధించి, ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు గులాబీ పార్టీలో ఆందోళన కలిగిస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి(BRS) అధికారంలో ఉన్న సమయంలో.. ప్రతిపక్షాల ఫోన్లతో పాటుగా కొందరు ప్రముఖుల ఫోన్లను కూడా టాపింగ్ చేసి విన్నారు అనేది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. కాంగ్రెస్ అధిక...
January 22, 2026 | 08:45 PMDavos: సీఎం రేవంత్ను కలిసిన మంత్రి లోకేశ్
దావోస్లోవరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పరస్పర గౌరవ సూచకంగా సీఎం రేవంత్ రెడ్డిని లోకేశ్ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల ఆకర్షణ, పరిశ...
January 22, 2026 | 08:20 PMDavos: గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్తో తెలంగాణ మంత్రుల భేటీ
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)–2026 సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి గోద్రేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రేజ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయిల్ ఫామ్ వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వ...
January 22, 2026 | 08:15 PMJagan: భూ వివాదాల పై మౌనం..కానీ సంస్కరణల క్రెడిట్ తనదే అన్న జగన్…
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ఈరోజు దాదాపు రెండు గంటల పాటు మీడియాతో విస్తృతంగా మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన ప్రధానంగా భూమి హక్కు చట్టం, అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న రీసర్వే కార్యక్రమంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. భూమి హ...
January 22, 2026 | 06:40 PMNara Lokesh: పిల్లల భద్రతే లక్ష్యం… ఆస్ట్రేలియా మోడల్పై అధ్యయనం చేస్తున్న ఏపీ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) సోషల్ మీడియా (Social media) వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, దానికి సంబంధించిన దుష్పరిణామాలపై కూడా చర్చలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా అసభ్యకరమైన పోస్టులు, బాధ్యతలేని వ్యాఖ్యలు, తప్పుడు సమాచారంతో కూడిన కంటెంట్ కారణంగా పోలీసుల చర్యలు తరచుగా కనిపిస్తున్నాయి....
January 22, 2026 | 06:20 PMTDP: వాట్సాప్ నుంచి వేదిక వరకు ప్రజల సమస్యలు…‘ప్రశ్న మీది – గొంతు నాది’ అంటున్న పుట్టా మహేష్
టీడీపీకి (TDP) చెందిన ఓ యువ ఎంపీ ప్రజల సమస్యలను నేరుగా పార్లమెంట్ వేదిక వరకు తీసుకెళ్లాలనే కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. సాధారణంగా ప్రజా ప్రతినిధులు సమావేశాలు, వినతులు, దరఖాస్తుల ద్వారానే సమస్యలు తెలుసుకుంటారు. కానీ ఈ ఎంపీ మాత్రం ప్రజలే స్వయంగా తమ సమస్యలను చెప్పేలా ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రా...
January 22, 2026 | 06:10 PMTVK: విజయ్కి ‘విజిల్’.. కమల్కు టార్చ్ లైట్.. పార్టీ గుర్తులు ఖరారు చేసిన ఎన్నికల సంఘం!
తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త శక్తిగా ఎదగాలని చూస్తున్న నటుడు విజయ్ పార్టీ ‘తమిళిగ వెట్రి కళగం’కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విజయ్ పార్టీకి ‘విజిల్’ గుర్తును అధికారికంగా కేటాయించింది. విజయ్ ...
January 22, 2026 | 03:45 PMKCR: ఫోన్ ట్యాపింగ్ కేసు: గులాబీ బాస్కు నోటీసులు?
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం కీలక మలుపులు తిరుగుతోంది. దర్యాప్తు సంస్థ (SIT) తన విచారణ పరిధిని విస్తరిస్తుండటంతో, తదుపరి నోటీసులు ఎవరికి అందబోతున్నాయనే అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్ తో పాటు ఆయన కుమార్తె కవితల చుట్టూ ఈ...
January 22, 2026 | 03:25 PMLands Re Survey: జగన్ Vs చంద్రబాబు.. ఏపీలో భూ సర్వేపైనా క్రెడిట్ వార్..!
ఆంధ్రప్రదేశ్లో భూముల రీసర్వే వ్యవహారం ఇప్పుడు రాజకీయ యుద్ధానికి వేదికైంది. విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్, గ్రీన్ కో ప్రాజెక్టుల తరహాలోనే, ఈ రీసర్వే ఘనత కూడా తమదేనంటూ ఇరు ప్రధాన పార్టీలు ‘క్రెడిట్ వార్’ ప్రకటిస్తున్నాయి. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతున్న తరుణ...
January 22, 2026 | 03:10 PMDavos: భారత్ ఫ్యూచర్ సిటీలో యూపీసీ వోల్ట్ సంస్థ 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్
దేశంలోనే తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం దావోస్లో యూపీసీ వోల్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. యూపీసీ వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రి...
January 22, 2026 | 03:10 PMDavos: తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్దతు
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, C4IR నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకన...
January 22, 2026 | 03:00 PM- #GopiChand33: టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి హిస్టారికల్ మూవీ #గోపీచంద్33
- Baa Baa Black Sheep: హీరో శర్వానంద్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ టీజర్ విడుదల
- Iphone: ఐఫోన్ రిలీజ్ పై ఆపిల్ కీలక నిర్ణయం..!
- World Cup: మా క్రికెట్ క్లోజ్, బంగ్లా క్రికెటర్ల ఆవేదన..!
- Y.S.Sharmila: జగన్ పాదయాత్ర నేపథ్యంలో మళ్లీ యాక్టివ్ అయిన షర్మిల..
- Vijaya Sai Reddy: కూటమి ఉన్నంతవరకు జగన్కు ఛాన్స్ లేదన్న విజయసాయిరెడ్డి.. నిరాశలో వైసీపీ..
- KTR: అరెస్ట్ కోసమే కేటిఆర్, హరీష్ ప్రయత్నమా..?
- Chandrababu: గోదావరి పుష్కరాలు, చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్..!
- Mithun Reddy: ఈడీ విచారణతో రాజకీయ కలకలం.. మిధున్ రెడ్డి వ్యవహారంపై ఉత్కంఠ..
- Chandrababu: దావోస్ నుంచి డెవలప్మెంట్కు దారి..ఆంధ్రప్రదేశ్పై గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టి..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















