China: ట్రంప్ దెబ్బకు రూటు మార్చేసిన చైనా..!
అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తీసుకుంటున్న నిర్ణయాలతో, భారత్ సహా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా హెచ్1బి(H 1B) వీసాల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో, దాదాపుగా కీలక దేశాలపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చైనా, భారత్ లాంటి దేశాల్లో ఈ ప్రభావం త...
September 22, 2025 | 07:24 PM-
Devineni: బెజవాడ మేయర్ అభ్యర్ధిగా దేవినేని వారసుడు..?
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, పదవుల విషయంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు అలాగే మేయర్ల విషయంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ, ఏ నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆసక్తిని రేపే విజ...
September 22, 2025 | 07:07 PM -
Liquor Scam: ఆ ఇద్దరినీ అరెస్ట్ చేయనున్న ఈడీ..?
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి, పరిణామాలు రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అటు పోలీసు వర్గాలు కూడా ఈ అంశంపై ఏం జరగబోతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇందులో జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ ఎంటర్ అయిన తర్వాత పరిస్థితి మరింత ఆసక్తిని రేపుతోంది. కీలక వ్యక్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట...
September 22, 2025 | 07:03 PM
-
Nara Lokesh: వెంకటరత్నం మానవత్వానికి నారా లోకేష్ వైరల్ ట్వీట్..
మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఎప్పుడూ సమకాలీన అంశాలపై వేగంగా స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా సోషల్ మీడియా (Social Media) ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కారం చూపడంలో ముందుంటారు. ఆయన యాక్టివ్గా ఉండే తీరు వల్ల తరచూ సాధారణ ప్రజలకు సాయం అందుతుంది. తాజాగా ఆయన ...
September 22, 2025 | 06:40 PM -
Chandrababu:సంజీవని ప్రాజెక్ట్, క్వాంటం వ్యాలీతో టెక్నాలజీ దిశగా ముందడుగు వేస్తున్న ఏపీ..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అనేక కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. వాటి ఫలితాలను ఆయన విశాఖపట్నంలో (Visakhapatnam) జరిగిన 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సమావేశంలో వివరించారు. రెండు రోజు...
September 22, 2025 | 06:30 PM -
Jagan: జీఎస్టీ-2.0 పై జగన్ ట్వీట్.. మోడీ నిర్ణయానికి స్వాగతం..
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ (GST) రెండవ తరం సంస్కరణలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ (YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మోడీ (Narendra Modi )ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేదలకు, మధ్యతరగతి వర్గాలకు ఉపయోగకరంగా ఉంట...
September 22, 2025 | 06:30 PM
-
Vijayawada Ustav: హైకోర్టు అడ్డంకులు దాటిన విజయవాడ ఉత్సవ్..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొత్త మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే క్రమంలో దసరా పండుగ సందర్భంగా విజయవాడ (Vijayawada)లో “విజయవాడ ఉత్సవ్” (Vijayawada Ustav) పేరుతో ఒక ప్రత్యేక వేడుకను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం కోసం స్థానిక ఎంపీ కేశినేని చిన్ని (Kesi...
September 22, 2025 | 06:25 PM -
TTD: పరకామణి దొంగతనంపై సిట్… ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరకామణిలో (Parakamani) జరిగిన భారీ దొంగతనం వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. శ్రీవారి హుండీ సొమ్ము లెక్కింపు సమయంలో డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీని దొంగలించి కోట్లు సంపాదించిన టీటీడీ ఉద్యోగుడు రవికుమార్ (Ravi Kumar) చుట్టూ ఈ వ్యవహారం నడుస్తోంది. దొంగతన...
September 22, 2025 | 04:08 PM -
Modi: మోదీ రిటైర్మెంట్ ఎప్పుడంటే…!?
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవలే తన 75వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రిటైర్మెంట్పై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో 75 ఏళ్లకు రిటైర్మెంట్ నిబంధన ఉంది. దీంతో ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకు ప్రధాని మోదీ కూడా తప్పుకుంటారని, రాజకీయ విరమణ చేస్తారని చాలాకాలంగా ఊ...
September 22, 2025 | 12:50 PM -
Sharmila: షర్మిల ను ఇరకాటంలో పెడుతున్న ఆరోగ్యశ్రీ..
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రస్తుతం కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) వారసత్వం కొనసాగిస్తున్నానని చెప్పుకుంటూ కాంగ్రెస్ సిద్ధాంతాలకు అంకితమని చూపించుకోవాలని ఆమె ప్రయత్నిస్తు...
September 22, 2025 | 12:40 PM -
Jagan: ఉప ఎన్నికల భయం వైసీపీలో.. అంతుచిక్కని జగన్ వ్యూహం..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇటీవల అసెంబ్లీకి (Assembly) హాజరు కాకపోవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇది ఆయన స్వతహాగా తీసుకున్న నిర్ణయమా, లేక సలహాదారుల సూచన వల్ల జరిగిందా అన్నది స్పష్టంగా తెలియకపోయినా, ఈ పరిణామం వైసీపీ (YCP) భవిష్యత్తుపై ప్రభావం చూపనుందని వ...
September 22, 2025 | 12:10 PM -
TDP: చిలకలూరిపేట టీడీపీలో వర్గపోరాటానికి కారణమైన మర్రి ఎంట్రీ..
గుంటూరు జిల్లా (Guntur District) రాజకీయాల్లో కొత్త తుఫాన్ రేపుతున్న సంఘటనగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ (Marri Rajashekar) తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరిక నిలిచింది. ఇంతకాలం టీడీపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసిన ఆయన సడెన్ ఎంట్రీ అనుకోకుండా జరిగింది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్న ప్రత్తిపాటి పుల...
September 22, 2025 | 12:00 PM -
YS Bharathi Reddy: వైసీపీలో భారతి రెడ్డి కీ రోల్కు రంగం సిద్ధం..!?
2024 ఎన్నికల్లో (2024 elections) ఓటమి తర్వాత వైసీపీ డీలా పడిన సంగతి తెలిసిందే. అయితే ఓటమిని జీర్ణించుకుని ఆ పార్టీ త్వరగానే బయటపడింది. వెనువెంటనే పార్టీ కేడర్ ను యాక్టివేట్ చేసింది. పలు కార్యక్రమాలు చేపడుతూ నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టేందుకు ట్రై చేస...
September 22, 2025 | 10:17 AM -
Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
అగ్రరాజ్యం అమెరికా టారిఫ్ బాదుడుతో పాటు హెచ్ 1 బి వీసా రూపంలో చార్జీలను లక్ష డాలర్లకు పెంచేసింది. ఇతర యూరప్ దేశాలు కూడా… వలసదారులంటూ వివిధ దేశాలప్రజలను బయటకు పంపిస్తున్నాయి. తమ దేశంలోని వారికి ఉద్యోగాలు రావాలంటూ ఆయా దేశాల్లో ఆందోళనలు పెరిగిపోయాయి.ఇతర దేశాలకు చెందిన ప్రజలపై దాడుల వరకూ వెళ్తు...
September 21, 2025 | 09:17 PM -
YS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, అసెంబ్లీ(Ap Assembly) సమావేశాలకు వెళ్లకపోవడం పై వైసీపీ కార్యకర్తలలో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. 2014 నుంచి 2019 వరకు జగన్ కొంతకాలం పాటు అసెంబ్లీకి వెళ్లారు. అప్పట్లో ప్రతిపక్ష హోదా ఉండటంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కాలేదు. పాదయాత్ర కోసమే సమావేశాలకు దూరమయ...
September 21, 2025 | 07:55 PM -
Gen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?
కేంద్ర ప్రభుత్వంపై, కేంద్ర ఎన్నికల సంఘంపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా.. ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకొని, ఓటు చోరీ జరిగిందంటూ ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్న...
September 21, 2025 | 07:40 PM -
CBI: లిక్కర్ కేసు సిబిఐకే..? చంద్రబాబు సంచలన నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్న లిక్కర్ కుంభకోణానికి(Liquor Case) సంబంధించి, త్వరలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు బృందం ఈడి ఇటీవల విచారణ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనితో అక్కడి నుంచి ఏ పరిణామాలు ఉంటాయా అంటూ.....
September 21, 2025 | 07:30 PM -
TTD: దొంగతో రాజీ కుదుర్చుకుంటారా..? తిరుమల ఘటనపై రచ్చ..!!
తిరుమల పరకామణీలో (Parakamani) దొంగతనం వ్యవహారం ఇప్పుడు వైసీపీ (YCP), కూటమి (NDA) మధ్య రచ్చ రాజేస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి (Bhuamana Karunakar Reddy) టీటీడీ (TTD) ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఓ ఉద్యోగి పలుమార్లు దొంగతనాలకు పాల్పడ్డాడు. దీనిపై టీటీడీ కేసు పెట్టింది. అయితే లోక్ అదాలత్ లో దీనిపై రాజీ కుద...
September 21, 2025 | 06:20 PM

- OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల
- White House: వీసా ఫీజు పెంపు నిర్ణయం భస్మాసుర హస్తమేనా…? అమెరికా ఆర్థిక రంగంపై ట్రంప్ పోటు..!
- Mitramandali: ‘మిత్ర మండలి’ లాంటి మంచి హాస్య చిత్రాలను అందరూ ఆదరించాలి: బ్రహ్మానందం
- Kanthara Chapter 1: ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్
- UK Visa: వీసా ఫీజులను తొలగిస్తున్న యూకే..?
- US: టెక్ కంపెనీలపై ట్రంప్ ఫీజు పెంపుభారం రూ.1.23 లక్షల కోట్లు..!
- Anakonda: అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్ లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా!
- Chiranjeevi: 47 ఏళ్ల ప్రయాణంపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
- CDK: హైదరాబాద్లో వ్యాపారాన్ని విస్తరించిన సీడీకే.. 50 వేల చదరపు అడుగుల కొత్త కేంద్రం ప్రారంభం
- Mardhani3: రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ పోస్టర్ విడుదల
