Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఫేజ్ 2 షురూ… పాక్ నగరాలపై డ్రోన్ ల వర్షం!!
భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. భారత సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన పాకిస్థాన్కు (Pakistan) భారత్ (India) గట్టిగా బుద్ధి చెప్పింది. పాకిస్థాన్లోని లాహోర్లో (Lahore) ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను (Air Defence System) భారత సైన...
May 8, 2025 | 05:35 PM-
YS Jagan: అదే స్క్రిప్టు.. అదే పంథా.. మారని జగన్ స్టైల్..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ఇవాళ పలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో తాడేపల్లిలో (Tadepalli) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడిపై (CM Chandrababu) తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద...
May 8, 2025 | 04:40 PM -
SriLakshmi: శ్రీలక్ష్మిని వెంటాడుతున్న ఓఎంసీ కేసు.. సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..!!
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) వ్యవహారంలో అక్రమాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి (Srilakshmi) సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గతంలో తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మిపై అభియోగాలను కొట్టsసి ఆమెకు క్లీన్చిట్ ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీ...
May 8, 2025 | 04:30 PM
-
YS Vijayamma: తల్లిపై ప్రేమ తగ్గలేదుగా..? జగన్కు విజయలక్ష్మి సూటి ప్రశ్న..!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీకి (YS Family) ఉన్న పాపులారిటీ అందరికీ తెలిసిందే. అయితే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు (Saraswathi Power and Industries Ltd) చెందిన వాటాల విషయంలో ఆ కుటుంబంలో తలెత్తిన వివాదం ఆసక్తి రేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan), ఆయ...
May 8, 2025 | 01:46 PM -
Nagababu: జూన్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.. నాగబాబుకు మంత్రి పదవి ఖాయమా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వర్గాల్లో మళ్లీ మంత్రివర్గ మార్పులపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) ప్రస్తుతం తన మంత్రివర్గంలోని సభ్యుల పనితీరుపై సమీక్ష చేస్తున్నారని, కొందరి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రతి మంత్రివర్గ ...
May 8, 2025 | 12:09 PM -
YCP: ఉత్తరాంధ్రలో వైసీపీ నేతల గేమ్.. ఆధిపత్యం ఆ ఇద్దరిదే..
ఉమ్మడి విశాఖ (Visakhapatnam) జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (YSR Congress Party) ఇద్దరు నేతలు తమ ప్రాధాన్యతను మరింతగా పెంచుకుంటున్నారు. సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana), యువ నేత గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) ఇద్దరూ జిల్లాలో పార్టీని తమదైన శైలిలో నడిపిస్తున్నార...
May 8, 2025 | 12:00 PM
-
Jagan Padayatra: మళ్లీ పాదయాత్రకు సిద్ధమవుతున్న జగన్..! సవాళ్ల సంగతేంటి..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (YS Jagan) 2027లో మరోసారి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. 2029 శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర ఉంటుందని రాజకీయ వి...
May 8, 2025 | 10:47 AM -
Ys Jagan: జగన్ తలుపుతట్టిన సిట్..?
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం(Liquor Scam) విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకీ ఏం జరగబోతోంది అనే ఆసక్తి జనాల్లో పెరిగిపోతుంది. మద్యం కుంభకోణంలో అత్యంత కీలకంగా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసిన తర్వాత.. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జగన్(Ys...
May 7, 2025 | 09:16 PM -
Indian Army: కృష్ణా జిల్లా సముద్ర తీరంలో హై అలెర్ట్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటుగా పాకిస్తాన్ లో ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) లో భాగంగా భారత ఆర్మీ(Indian Army) దాడులు చేసిన నేపధ్యంలో యుద్ద వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా పాకిస్తాన్ దాడులకు దిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి నిఘా వర్గాలు. దీనితో సరిహద్దుల్లో భద్రతను కేంద్రం కట్టుదిట్టం చేసిం...
May 7, 2025 | 08:17 PM -
Jagan: వైసీపీలో చైతన్యం జగన్ తోనే సాధ్యమా ?
వైసీపీ (YSRCP) అధినేత జగన్ (Jagan) ఇప్పుడు ప్రజల్లోకి రావాలా వద్దా అన్న చర్చ సాగుతోంది. గత పదిహేను నెలలుగా ఆయన బెంగళూరు (Bengaluru) ప్యాలెస్ లేదా తాడేపల్లి (Tadepalli)కి మాత్రమే పరిమితమయ్యారని ప్రచారం జరుగుతోంది. పార్టీ పరంగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని జగన్ (Jagan) సూచనలు ఇ...
May 7, 2025 | 07:50 PM -
Janasena: జనసేన లో చేరికల జోష్ తగ్గడానికి అదే కారణమా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జనసేన (Jana Sena) కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ (TDP)తో కూటమిలో భాగంగా అధికారంలో ఉన్నా, జనసేన పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2024 ఎన్నికల్లో జనసేన 21 స్థానాలు గెలిచింది. ముగ్గురు మంత్రులతో పాటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉప ముఖ్య...
May 7, 2025 | 06:10 PM -
Pawan Kalyan: దేశ వ్యతిరేక పోస్టులపై పవన్ కల్యాణ్ ఘాటు హెచ్చరిక..
భారతదేశం (India) ఇటీవల పహల్గాం (Pahalgam) ఉగ్రదాడికి ప్రతీకారంగా “ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) అనే పేరుతో ఒక కీలక దాడిని చేపట్టింది. ఈ ఆపరేషన్లో భారత సైన్యం (Indian Army) పాకిస్తాన్ (Pakistan) మరియు పీవోకే (PoK ) ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మిస్సైల్...
May 7, 2025 | 06:00 PM -
Operation Sindoor: సోఫియా, వ్యోమికా సిందూర తిలకం..!!
భారతదేశం శత్రువుకు గట్టి సమాధానం చెప్పింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తూ ‘ఆపరేషన్ సిందూర్’ను (Operation Sindoor) విజయవంతంగా నిర్వహించింది. పహల్గాం ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) ప్రతీకారంగా చేపట్టిన ఈ మెరుపు దాడులు భారత సైన్యం యొక్క సామ...
May 7, 2025 | 04:00 PM -
Pakistan: ఇప్పుడు పాకిస్తాన్ ముఖచిత్రం ఏంటంటే…?
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత పాకిస్తాన్లో (Pakistan) ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పంజాబ్ ప్రావిన్స్ లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. లాహోర్, సియాల్కోట్ వంటి ప్రధాన విమానాశ్రయాలు 48 గంటల పాటు మూసివేస్తున్నట్టు తెలిపారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ...
May 7, 2025 | 03:50 PM -
9 Targets: ఆ 9 స్థావరాలనే భారత్ ఎందుకు టార్గెట్ చేసింది..?
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో (Pahalgam Terror Attack) ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మృతి చెందారు. ఈ దాడి భారత్ను కలిచివేసింది. పాకిస్థాన్ ఉగ్రవాదుల చేతిలో (Pak Terrorists) జరిగిన ఈ దాష్టీకానికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్...
May 7, 2025 | 01:54 PM -
Operation Sindoor: భారత్ మెరుపు దాడులు.. పాకిస్తాన్ బెంబేలు..!!
పహల్గాం దాడికి (Pahalgam Terror Attack) భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించింది. పహల్గామ్లో గత నెల 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని పా...
May 7, 2025 | 11:54 AM -
OMC Case: ఓబుళాపురం మైనింగ్ కేసు: గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష
ఓబుళాపురం మైనింగ్ కేసులో (OMC Case) హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టు (CBI Court) సంచలన తీర్పును వెలువరించింది. కర్ణాటక మాజీ మంత్రి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan reddy) , బి.వి. శ్రీనివాస రెడ్డి, మాజీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ వి.డి. రాజగోపాల్, కె. మెఫజ్ అలీ ...
May 6, 2025 | 07:10 PM -
Operation Abhyas: ఆపరేషన్ అభ్యాస్.. యుద్ధానికి సిద్ధమా..?
పహల్గాం టెర్రర్ ఎటాక్ (Pahalgam Terror Attack) తర్వాత భారత్ (India) – పాకిస్తాన్ (Pakistan) మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. యుద్ధం వస్తుందేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం వస్తే తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన తీరు.. లాంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్...
May 6, 2025 | 07:05 PM

- Raja Saab: ఈ నెల 29న “రాజా సాబ్” సినిమా ట్రైలర్ రిలీజ్
- Upasana Konidela: ఢిల్లీలో బతుకమ్మ 2025 వేడుకకు గౌరవ అతిథిగా హాజరైన ఉపాసన కొణిదెల
- Ramcharan: మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీలో 18 సంవత్సరాలు పూర్తి
- Jatadhara: ‘జటాధర’ నుంచి ధన పిశాచి సాంగ్ అక్టోబర్ 1న రిలీజ్
- Revanth Reddy: భారత్ ఫ్యూచర్ సిటీలో శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- Devara2: దేవర2 పై క్లారిటీ వచ్చేసిందిగా!
- Social Media: భావ ప్రకటన స్వేచ్ఛపై వివాదం.. సోషల్ మీడియా చట్టంపై వెనక్కి తగ్గిన కూటమి..
- Chandrababu: చంద్రబాబు సారధ్యంలో పొలం బాట పట్టనున్న నేతలు..
- Lenin: లెనిన్ రిలీజ్ డేట్ పై తాజా అప్డేట్
- TDP: చంద్రబాబు 4.0 సర్కార్లో సమన్వయ లోపాలపై పెరుగుతున్న విమర్శలు..
