Nara Lokesh: ఏపీ యువతకు కొత్త అవకాశాలు ..మంగళగిరిలో మెగా జాబ్ ఫెయిర్..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. గత ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చిన కూటమి ఇప్పుడు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కొత్త పరిశ్రమలను తీసుకురావడమే కాకుండా, నిరుద్యోగులకు అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలను కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో...
September 18, 2025 | 06:05 PM-
Perni Nani: కేశినేని చిన్ని పై పేర్ని నాని ఘాటైన విమర్శలు..
విజయవాడ (Vijayawada) రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా ఎంపీ కేశినేని శివనాథ్ (Kesineni Sivanath ) అలియాస్ కేశినేని చిన్ని ( Kesineni Chinni) చుట్టూ జరుగుతున్న పరిణామాలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. గురువారం జరిగిన ఒక మీడియా సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని (Perni ...
September 18, 2025 | 06:00 PM -
Nara Lokesh: జాతీయం నుంచి అంతర్జాతీయం వరకు విస్తరిస్తున్న లోకేష్ ప్రతిభ..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అడుగులు ఇప్పుడు రాష్ట్ర, జాతీయ స్థాయిని దాటుకుని అంతర్జాతీయ వేదికలకు విస్తరించాయి అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల వరకు ఢిల్లీ (Delhi) రాజకీయాల్లో చురుకుగా కనిపించిన ఆయన, ఇప్పుడు విదేశాల్లో పెట్టుబడిదారులను ...
September 18, 2025 | 05:20 PM
-
ED – Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. రంగంలోకి దిగిన ఈడీ!
ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాం వ్యవహారం ప్రకంపనలు కలిగిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఇన్నాళ్లూ ఈ కేసును విచారిస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రంగంలోకి దిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్...
September 18, 2025 | 04:30 PM -
Rahul Gandhi: ఓట్ చోరీలో ఈసీ కూడా పార్టనర్..! రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు !!
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ (EC)పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్ చోరీ పై (Vote Chori) మరోసారి ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన, చీఫ్ ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ను (Gyanesh Kumar) టార్గెట్ గా చేసుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవారిని ఆయన కాపాడుతున్నారని ఆరోపించారు. ...
September 18, 2025 | 04:20 PM -
Jagan: అసెంబ్లీ సమావేశాలకు ఆ నలుగురు..జగన్ కొత్త వ్యూహం..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. ఈ సమావేశాలపై ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా ప్రతిపక్షం వైసీపీ (YSRCP) తరఫున 11 మంది ఎమ్మెల్యేల హాజరు అంశం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం మాత్రం వీరు సభకు రావాలని సవాళ్లు విసురుతుండగా, స్పీకర్ అయ్...
September 18, 2025 | 12:30 PM
-
Operation Kagar: పురాణాల ఉదాహరణతో క్షమాభిక్ష డిమాండ్..
కమ్యూనిస్టులు అంటేనే హేతువాదం, మతాలకు దూరంగా ఉండడం అనే భావన ప్రజల్లో బలంగా ఉంటుంది. దేవుడు లేడని గట్టిగా చెప్పే వారు ఇప్పుడు పురాణాలను ఉదహరిస్తూ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీపీఐ (CPI), సీపీఎం (CPM)తో పాటు పలు వామపక్ష నాయకులు కలిసి కేంద్ర హోంశాఖ (Home Ministry)తో పాటు ప్రధాన మంత్ర...
September 18, 2025 | 12:05 PM -
Kondapalli Srinivas: మాయ మాటలు చెప్పలేదు, చెప్పాం చేసి చూపించాం
ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ (pension) ల విషయంలో శాసన మండలిలో సంబంధిత శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశ్నోత్తరాల సమయంలో క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు రమేష్, భరత్ అడిగిన ప్రశ్నలపై సమాధానం ఇచ్చారు కొండపల్లి శ్రీనివాస్. 50-59 వయసు మధ్య ఉన్నవారు 11,98,501 మంది పింఛన్ పొందుతున్నారని స్పష్టం చేసా...
September 18, 2025 | 12:00 PM -
AP Liquor Scam: ఏపీ రాజకీయాలలో అలజడి రేపుతున్న లిక్కర్ స్కాం మూడో చార్జ్షీట్..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మళ్లీ మద్యం కుంభకోణం (Liquor Scam) చర్చనీయాంశంగా మారింది. దాదాపు 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ఈ కేసులో దర్యాప్తు బృందం ఇప్పటికే రెండు చార్జిషీట్లు సమర్పించగా, తాజాగా మూడవ చార్జిషీట్ కూడా వెలుగులోకి వచ్చింది. ఇందులో కొన్ని అంశాలు ...
September 18, 2025 | 11:40 AM -
Ayyannapatrudu: నిన్నటివరకు అనర్హత..ఇప్పుడు జీతాల పై వేటు..కూటమి కొత్త వ్యూహం..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కుతోంది. అధికారంలో ఉన్న టీడీపీ (TDP) కూటమి నేతలు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎమ్మెల్యేలపై సూటిగా దాడులు చేస్తున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల ముందు నుంచే మాటల యుద్ధం మొదలైంది. సభకు హాజరు కాని వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలు...
September 18, 2025 | 09:30 AM -
Patna HC: కాంగ్రెస్ కు పట్నా హైకోర్టు షాక్.. మోడీ తల్లి ఏఐ జనరేటెట్ వీడియో తొలగించాలని ఆదేశం..
ప్రధాని నరేంద్ర మోడీ (Modi), ఆయన దివంగత తల్లి హీరాబెన్కు సంబంధించిన ఏఐ-జనరేటెడ్ వీడియో వివాదంలో బిహార్ కాంగ్రెస్ (Congress) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వీడియోపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పాట్నా హైకోర్టు, రాజకీయాల్లో ఇలాంటివి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లా...
September 17, 2025 | 08:15 PM -
Maoists: ఆయుధానికి తాత్కాలిక విరామం..మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన..
తుపాకీ గొట్టంతోనే మార్పు సాధ్యమని నమ్మి, దశాబ్దాల తరబడి విప్లవోద్యమాన్ని నడుపుతూ వస్తున్న మావోయిస్టు పార్టీ (Maoist Party) సంచలన నిర్ణయం తీసుకుంది. అడవుల్లో ప్రజానీకానికి దూరంగా ఉంటూ ఉద్యమాలను నడపడం కాదు.. నేరుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలని నిర్ణయించింది. ఇందుకు గానూ కేంద్రం చెప్పినట్లుగా ఆయుధాల...
September 17, 2025 | 07:58 PM -
Pakistan: భారత్ పై దాడులు మాపనే.. మాస్టర్ మైండ్ మసూద్ అంటున్న జైషే ఉగ్రవాద సంస్థ..
పాకిస్తాన్ ఉగ్ర ముసుగు తొలగిపోయింది. దశాబ్దాల తరబడి భారత్ పై సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. దాన్ని కశ్మీరీల స్వతంత్ర పోరాటంగా చెప్పుకునే పాక్ … ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయింది. సాక్షాత్తూ పాక్ మంత్రులే .. పలు సందర్భాల్లో నోరు జారి అంగీకరిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు...
September 17, 2025 | 07:15 PM -
Vallabhaneni Vamsi: రాజకీయాలకు వల్లభనేని గుడ్ బై..?
గన్నవరం(Gannavaram) మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. 2024 లో ఓడిపోయిన తర్వాత వల్లభనేని వంశీ వ్యక్తిగతంగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా.. ఆయనపై పలు కేసులు నమోదు కావడం, మరికొన్ని కేసులు ఆయన ఇబ్బంది పెట్టేందుకు సిద్ధంగా ఉం...
September 17, 2025 | 06:35 PM -
Maoist Party: ఆ లేఖ మావోయిస్ట్ లే రాసారా..?
దాదాపు రెండేళ్ల నుంచి ఆపరేషన్ కగార్(Operation Kagar) తో ఇబ్బంది పడుతున్న, మావోయిస్టు పార్టీ ఇప్పుడు శాంతి మార్గం వైపు పయనిస్తోంది. గత కొన్నాళ్లుగా కీలక సహచరులను కోల్పోవడం, అలాగే మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోవడంతో, ఇప్పుడు ఆ పార్టీ ఆత్మ రక్షణలో పడింది. కేంద్ర హోంశాఖ మావోయిస్టు పార్టీపై ఉక్కు ప...
September 17, 2025 | 06:10 PM -
Chandrababu: హామీలకే పరిమితమైన జగన్.. అభివృద్ధితో ముందుకు సాగుతున్న బాబు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని చర్చలో ఎప్పుడూ విశాఖపట్నం (Visakhapatnam) పేరు వినిపిస్తూనే ఉంటుంది. గతంలో సీఎం జగన్ (Jagan Mohan Reddy) విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తానని ప్రకటించిన విషయం అందరికీ తెలుసు. అప్పట్లో రుషికొండ (Rushikonda) లో నిర్మించిన పెద్ద భవనాన్ని ఆయన అధికార నివాసం కోసం అని విపక్షాలు విమర...
September 17, 2025 | 06:00 PM -
Modi Birthday: ప్రధాని మోడీ 75వ బర్త్ డే..! శుభాకాంక్షల వెల్లువ..!!
ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఇవాళ తన 75వ పుట్టినరోజును (Brithday) జరుపుకుంటున్నారు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని వడ్నగర్ గ్రామంలో జన్మించారు మోడీ. చాయ్ వాలా కుమారుడిగా మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరిగా మారారు. ఆయన నాయకత్వంలో భారతదేశం ఆర్థిక,...
September 17, 2025 | 05:40 PM -
TRP: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ.. పేరు ఇదే..!
తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఎప్పుడూ వివాదాలకు, ఆకట్టుకునే మాటలకు కారణమయ్యే పేరు తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna). ఈయన అసలు పేరు చింతపండు నవీన్ కుమార్ (Chinthapandu Navin Kumar). తెలంగాణ ఉద్యమ కాలంలో తీన్మార్ న్యూస్ అనే సెటైరికల్ టీవీ షోతో ప్రజల్లో పాపులర్ అయిన మల్లన్న, ఆ తర్వాత రా...
September 17, 2025 | 04:27 PM

- Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
- Jalagam Sudheer: 25 యేండ్ల వీసాల అనుబంధం (2000 -2025)
- Devagudi: ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదగా “దేవగుడి” ఫస్ట్ లుక్ లాంచ్
- US: వన్ టైమ్ ఫీజు లక్ష డాలర్లకు పెంచిన అమెరికా.. టెక్ దిగ్గజాలు ఏం చేయనున్నాయి..?
- White House: వన్ టైమ్ ఫీజు.. వార్షిక రుసుము కాదు.. హెచ్ 1బీ వీసాపై వైట్హౌస్ క్లారిటీ
- Team India: ప్రాక్టీస్ కు సీనియర్ లు.. వీడియోలు వైరల్
- BCCI: కొత్త సెలెక్షన్ కమిటీ..? సెలెక్టర్ గా ధోనీ ఫ్రెండ్..!
- YS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?
- Nandamuri: సీనియర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ప్లానింగ్..?
- Gen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?
