Deve Gowda: చంద్రబాబును ఇరుకున పెట్టిన దేవెగౌడ..! వాస్తవమేనా..?
ప్రస్తుతం దేశంలో మోదీ (PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే (NDA) సర్కార్ అధికారంలో ఉంది. ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన మోదీ.. మూడోసారి కూడా నెగ్గి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. బీజేపీకి (BJP) సొంతంగా మెజారిటీ దక్కిన సందర్భాల్లో కూడా తమ మిత్రపక్షాలతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు...
February 7, 2025 | 02:03 PM-
Modi :అది కాంగ్రెస్ నుంచి ఆశించడం తప్పే : మోదీ
సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే భావనను కాంగ్రెస్ నుంచి ఆశించడం తప్పిదమే అవుతుందని ప్రధాని మోదీ (Modi) విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగం
February 6, 2025 | 07:01 PM -
Deportation Process : డీపోర్టేషన్ ప్రక్రియ కొత్తదేమీ కాదు : జై శంకర్
అమెరికా నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ ( Deportation) కొత్తదేమీ కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar)
February 6, 2025 | 06:57 PM
-
AAP : ఎమ్యెల్యే అభ్యర్థులకు రూ.15 కోట్లు ఆఫర్ : ఆప్
ఆమ్ఆద్మీ పార్టీ (AAP)ని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh )ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో
February 6, 2025 | 06:52 PM -
America : భారత వలసదారుల తరలింపు… స్పందించిన అమెరికా
తమదేశంలో అక్రమంగా ఉంటున్న భారత వలసదారులను వెనక్కి పంపడంపై అమెరికా (America) స్పందించింది. తమ దేశం, ప్రజల భద్రత కోసం ఇమ్మిగ్రేషన్
February 6, 2025 | 06:48 PM -
Triveni Sangam :త్రివేణిసంగమంలో పుణ్యస్నానం చేసిన ప్రధాని
మహా కుంభమేళాకు వచ్చి పవిత్ర త్రివేణిసంగమం (Triveni Sangam)లో పూజలు, పుణ్యస్నానం చేయడం తనకు దక్కిన మహద్భాగ్యంగా ప్రధాని మోదీ (MODI) తెలిపారు.
February 6, 2025 | 01:50 PM
-
America :104 మంది వలసదారులను తీసుకొచ్చిన అమెరికా విమానం
భారత్కు చెందిన 104 మంది అక్రమ వలసదారులతో అమెరికా (America) నుంచి బయలుదేరిన సైనిక విమానం బుధవారం అమృత్సర్ (Amritsar)కు చేరుకుంది.
February 6, 2025 | 01:43 PM -
Delhi Exit Polls: 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం బీజేపీదే అంటున్న ఎగ్జిట్ పోల్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ (Delhi Exit Polls) మీద పడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్,
February 6, 2025 | 08:33 AM -
Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు… ముగిసిన పోలింగ్ సమయం
దేశ రాజధాని ఢిల్లీ లో శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు
February 5, 2025 | 07:54 PM -
Maha Kumbh Mela :మహా కుంభమేళాలో భూటాన్ రాజు పుణ్నస్నానం
భూటాన్ రాజు జింగ్మే ఖేసర్ నంగ్యాల్ వాంగ్చుక్ మహాకుంభ్ నగర్ను సందర్శించారు. త్రివేణీ సంఘంలో పుణ్య స్నానం చేశారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి
February 5, 2025 | 04:28 PM -
Rahul Gandhi: రాహుల్ జీ.. జర.. సోచో జీ..
Congress: కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ పద్దతిగా నడిచే పార్టీ. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆపార్టీ ఏనిర్ణయం తీసుకోవాలన్న
February 4, 2025 | 08:20 PM -
Gandhi family: బలమైన ఓటుబ్యాంకునే పోగొట్టుకుంటుందా..? కాంగ్రెస్ పయనం ఎటు..?
కాంగ్రెస్ నాయకులు తెలిసి చేస్తున్నారా..? తెలియక చేస్తున్నారా...? ఏదో యధాప్రకారం జరిగిపోతోందా.. అర్థం కాదు కానీ... వారు రాజకీయంగా
February 4, 2025 | 04:30 PM -
Supreme Court : అది దురదృష్టకరమే కానీ… సుప్రీంకోర్టు
కుంభమేళా తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే విషయమని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ, దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిల్ను తిరస్కరించింది. దీనిపై...
February 3, 2025 | 07:28 PM -
Delhi : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ప్రచారానికి తెర
దేశ రాజధాని ఢిల్లీ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడిరది. 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ (Election Commission) అన్ని ఏర్పాట్లు చేసింది. చివరి రోజున రాజకీయ పార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. అధికారం కాపాడుకునేందుకు అధికార ఆమ్ఆద్మీ పార్టీ (...
February 3, 2025 | 07:25 PM -
Ram Temple : అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆరోగ్యం విషమం!
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (Satyendra Das) (85) ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయనకు ఆరోగ్యం
February 3, 2025 | 07:22 PM -
Rishi Sunak :ముంబయిలో బ్యాట్ పట్టిన రిషి సునాక్
బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak)ముంబయిలో పర్యటించారు. ఈ సందర్భంగా దక్షిణ ముంబయిలోని పార్సీ జింఖానా గ్రౌండ్లో క్రికెట్
February 3, 2025 | 04:18 PM -
Shamshabad Airport: ముగ్గురు గవర్నర్ల అనూహ్య భేటీ
ఇద్దరు గవర్నర్లు, మరో లెఫ్టినెంట్ గవర్నర్ (Governor) అనూహ్యంగా కలుసుకున్నారు. ఆదివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad Airport)
February 3, 2025 | 04:07 PM -
Kumbh Mela : కుంభమేళాకు హాజరైన 77 దేశాల దౌత్యవేత్తలు
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా (Kumbh Mela)కు భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైభవంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఈ క్రమంలోనే 77 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయోగ్ రాజ్(Payap Raj) చేరుకుని త్రివేణి సంగమం(Triveni Sangam)లో ...
February 1, 2025 | 07:30 PM

- Pawan Kalyan: పవన్పై డాక్టర్ అభ్యంతరకర వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందా..?
- గీత బోధనలతో ఆకట్టుకున్న శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి
- Revanth Reddy: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- TAGS: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో నూతన బోర్డు ఎన్నికల ఫలితాలు
- Beauty Trailer: నాగ చైతన్య చేతుల మీదుగా గుండెలను హత్తుకునే ‘బ్యూటీ’ ట్రైలర్
- Mirai: సినిమాలో మ్యాటరుంది.. కానీ వైబ్ మాత్రం లేదు
- Anushka: అనుష్క ఇప్పుడైనా ఆలోచించాలి
- Jagapathi Babu: రాజకీయాల్లోకి వస్తే నేనే హీరోను
- YCP: అమరావతిపై వైసీపీ స్టాండ్ మారిందా..?
- Priyanka:మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు..ప్రియాంక గాంధీ విమర్శలు
