- Home » International
International
జకోవిచ్ కు షాకిచ్చిన లుకానార్డీ
ఇండియన్ వెల్స్-2024 టెన్నిస్ టోర్నీలో వరల్డ్ నెం.1 నోవాక్ జకోవిచ్కు భారీ షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్లో సెర్బియా స్టార్పై 123 వ ర్యాంకర్ లుకా నార్డీ సంచలన విజయం సాధించాడు. మూడో రౌండ్లో ఇటలీకి చెందిన 20 ఏళ్ల లుకా నార్డీ 6-4, 3-6...
March 13, 2024 | 04:30 PMరిషి సునాక్ కు ప్రధాని మోదీ ఫోన్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూకే ప్రధానమంత్రి రిషి సునాక్తో ఫోన్లో మాట్లాడారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏ) త్వరగా అమల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు. భారత్`యూకే మధ్య వ్యూహాత్మక ద్వైప...
March 13, 2024 | 04:09 PMఆరువారాల కాల్పుల విరమణకు ప్రయత్నిస్తున్నాం : బైడెన్
గాజాలో ఆరువారాల కాల్పుల విరమణ దిశగా తాము ప్రయత్నిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. గాజాకు మరింత మానవతా సాయం అందిస్తాం. మరోవైపు కనీసం ఆరు వారాల కాల్పుల విరమణ కోసం ప్రయత్నిస్తున్నాం. అంతేకాదు ఈ ప్రాంత దీర్ఘకాల భవిష్యత్తుకు, సుస్థిరతకు, శాంతికి మా వంతు కృషి చేస్తాం. ఇందుల...
March 12, 2024 | 04:00 PMచైనాను బెంబేలెత్తిస్తున్న మిషన్ దివ్యాస్త్ర..
భారత్ ప్రయోగించిన మిషన్ దివ్యాస్త్ర.. అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. శత్రురాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలకు శత్రుదుర్భేద్యంగా ఈ మిషన్ ను భారత్ రూపొందించింది. ఒక క్షిపణితో బహుళ లక్ష్యాలను ఛేదించే ఎంఐఆర్వీ (మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్) టెక్నాలజీని తొల...
March 12, 2024 | 03:46 PMబైడెన్, నెతన్యాహు దొందుకు దొందే..
హమాస్ పై పోరులో భాగంగా గాజాను నేలమట్టం చేస్తోంది ఇజ్రాయెల్. మొన్నటివరకూ హమాస్ నేతలున్నారంటూ భూగర్భంలోని టన్నెల్స్ ను టార్గెట్ చేసింది. వేలాదిమంది హమాస్ కార్యకర్తలను హతమార్చింది. అయితే ఇప్పటివరకూ బంధీల విడుదలలో మాత్రం చెప్పుకోదగిన ఫలితం కనిపించలేదు. చాలా మంది ఇప్పటికీ హమాస్ చెరలోనే ఉన్నారు. హమాస్ ...
March 11, 2024 | 07:30 PMఆ సమాధి బంగారు కొండ … అది 1200 ఏళ్లనాటి
అది 1200 ఏళ్లనాటి సమాధి. పురావస్తు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో భాగంగా ఆ సమాధిని గుర్తించి, తవ్వకాలు జరిపారు. బంగారు ఆభరణాలు, విలులైన వస్తువులు దర్శనమివ్వడంతో పురావస్తు శాస్త్రవేత్లు విస్తుపోయారు. మధ్య అమెరికాలోని పవామాలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆ సమాధిలో పదుల సంఖ్యలో మృతదేహాల అవశేషాలు బయట...
March 11, 2024 | 06:23 PMమిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా
మిస్ వరల్డ్-2024 కిరీటం చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా పిజ్కోవా దక్కించుకుంది. మిస్ వరల్డ్ పోటీల్లో మొత్తం 112 దేశాల సుందరీమణులు పాల్గొనగా, క్రిస్టినా ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో యాస్మిన్ అజైటౌన్ (లెబనాన్), ఆచే అబ్రహాంస్&zwnj...
March 11, 2024 | 06:22 PMగల్ఫ్ లో నేటి నుంచి.. భారత్ లో రేపటి నుంచి
గల్ఫ్లో రంజాన్ సందడి మొదలైంది. ఆదివారం సాయంత్రం సౌదీలో నెలవంక కనిపించింది. దీంతో గల్ఫ్ దేశాల్లో సోమవారం నుంచి రంజాన్ రోజా( ఉపవాసాలు) మొదలవుతాయి. భారత్లో నెలవంక దర్శనమీవకపోవడంతో మంగళవారం నుంచి రంజాన్ ప్రారంభమవుతుందని మతపెద్దలు తెలిపారు. భారత్తోపాటు ...
March 11, 2024 | 06:05 PMఅమెరికాలో తీవ్ర విషాదం.. ప్రముఖ కంపెనీ సీఈవో
అమెరికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డ్రైవింగ్ మోడ్లో ఉండాల్సిన టెస్లా కారును పొరపాటున రివర్స్ మోడ్కు మార్చడంతో అది చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనెటర్ మిట్చ్ మెక్కానెల్ బంధువు, ప్రముఖ షిప్పింగ్ కంపె...
March 11, 2024 | 06:00 PMభారత్, చైనా సాయం కోరిన అమెరికా
అమెరికా ఓ పక్క నేరుగా మాస్కోను హెచ్చరిస్తూనే ఇతర దేశాలతో సంప్రదింపులు జరిపింది. రష్యా అణుదాడికి పాల్పడకుండా నచ్చజెప్పేందుకు భారత్, చైనా సాయాన్ని కోరింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనలు కొంత మేరకు సంక్షోభ భయాలు సర్దుమణిగేందుకు దోహదపడ్...
March 11, 2024 | 05:58 PMచైనా ఆర్మీ బలం ‘ఢాంబికమేనా..?’
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీ ఆదేశం సొంతం. ఇక అధునాతన ఆయుధాలను మోహరిస్తూ ప్రత్యర్థి దేశాలను భయపెడుతూ రావడం వారి యుద్ధవ్యూహాల్లో ఒకటి. ఎప్పుడు పొరుగుదేశాల భూభాగాలు, సముద్రతీరజలాల్లో చొచ్చుకుపోవడం, వారి బలగాలను బెదిరించడం… చైనా చేస్తున్న నిర్వాకం. అయితే చైనా కనిపిస్తున్నంతబలంగా లేదని..మనకు డోక్ల...
March 10, 2024 | 07:40 PMతక్షణమే మా వాళ్లను వెనక్కు పంపండి : భారత్
ఏజెంట్ల చేతితో మోసపోయి రష్యా యుద్ధ భూమికి తరలించబడిన భారతీయ యువతను తక్షణం వెనుక్కు పంపేలా చర్యలు తీసుకోవాలని రష్యా ప్రభుత్వాన్ని గట్టిగా కోరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల ఎరచూపి మోసగించిన ఏజెంట్లు, ఇతర వ...
March 9, 2024 | 04:13 PMఈ కారణాల వల్ల భారత్ పై… వర్ధమాన దేశాలకు నమ్మకం : జై శంకర్
వర్థమాన దేశాలు భారత్ను నమ్మినంతగా చైనాను విశ్వసించడం లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఉద్ఘాటించారు. భారత్-జపాన్ భాగస్వామయ వృద్ధి పై నిక్కై ఫోరమ్ టోక్యోలో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. వర్ధమాన దేశాల వాణిని ఆలకించడానికి భారత్ గ...
March 9, 2024 | 04:07 PMప్రారంభమైన హెచ్ 1బీ వీసా ప్రక్రియ
యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ ఈ ఏడాది జనవరిలో లాటరీ వ్యవస్థలో పెద్ద మార్పులను ప్రతిపాదించింది. మరోవైపు తాజా మీడియా సమావేశంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ మాట్లాడుతూ గ్రీన్కార్డ్, హెచ్ 1బీ వీసా దరఖాస్తుల బ్యాక్లాగ్,...
March 9, 2024 | 03:58 PMఐదోసారి పెళ్లికి సిద్ధమైన మర్డోక్
మీడియా రంగ దిగ్గజం రూపర్ట్ మర్డోక్కు 92 ఏళ్ల వయస్సులో మళ్లీ పెళ్లి కుదిరింది. రష్యాకు చెందిన మాజీ మాలిక్యులర్ బయాలజిస్ట్ ఎలెనా రaకోవా(76)ను త్వరలో ఆయన పెళ్లి చేసుకోనున్నారు. జూన్లో వీరిద్దరు ఒక్కటవుతారని, ఇప్పటికే ఆహ్వాన పత్రాలు కూడా పంపారని తెలిసింది. ఆస్ట్రేలియాలో ...
March 9, 2024 | 03:55 PMభారత్ తో దోస్తీ అందుకే : జో బైడెన్
భారత్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి మిత్రదేశాలతో అమెరికా తన భాగస్వామ్యాన్ని పునరుజ్జీవింపజేసిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనా అక్రమ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా నిలిచాం. తైవాన్ జలసంధిలో శాంతి, సుస్థిరతలకూ కట్టుబడి ఉన్నాం. అందుకే భారత...
March 9, 2024 | 03:52 PMఏలియన్స్ ఉనికికి ఆధారాల్లేవ్ : అమెరికా రక్షణ విభాగం
అంతుచిక్కని రహస్యంగా ఉండిపోయిన గ్రహాంతరవాసుల (ఏలియన్స్) ఉనికి, వారికి చెందినవిగా భావిస్తున్న గుర్తు తెలియని ఎగిరే పళ్లాలు (యూఎఫ్వో)కు సంబంధించి అమెరికా రక్షణ విభాగం ఓ స్పష్టత నిచ్చింది. ఏలియన్స్ ఉనికిని నిర్ధారించే ఆధారాలేవీ లభించలేదని తేల్చి చెప్పింది. యూఎఫ్వోలు కనిపించాయ...
March 9, 2024 | 03:45 PMచైనా వలలో మాల్దీవులు…
మాల్దీవులను చేరదీసేందుకు దశాబ్దాల నుంచి చైనా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. భారత్ కు అత్యంత సమీపంలో ఉండడంతో ఈ ద్వీపదేశంతో చెలిమి చేస్తూ.. భారత్ ను ముత్యాలసరాలు వ్యూహంలో అష్టదిగ్భందనం చేయాలని ప్రయత్నిస్తోంది చైనా. ప్రస్తుత అధ్యక్షుడు ముయిజ్జు… చైనా అనుకూలురుగా పేరుంది. గత ఎన్నికలకు ముంద...
March 7, 2024 | 09:28 AM- KCR: కేసీఆర్ సిట్ విచారణ.. భావోద్వేగ క్షణాలు!
- Pawan Kalyan: కేంద్ర బడ్జెట్ తో ‘వికసిత్ భారత్’ దిశగా వేగవంతమైన అడుగు.. పవన్ కళ్యాణ్..
- TTD: నకిలీ నెయ్యి వ్యవహారం ఉత్కంఠ..టీటీడీ ఈవో బదిలీ, కొత్త ఈవో నియామకం..
- AP Politics: ఏపీలో తారస్థాయికి రాజకీయ కక్షసాధింపులు!!
- Chiranjeevi: రామ్చరణ్–ఉపాసనకు ఒక పాప, ఒక బాబు జన్మించారు. ఈ ఆనందానికి అవధుల్లేవు: మెగాస్టార్ చిరంజీవి
- Jogi Ramesh: అనుచిత వ్యాఖ్యల దుమారం..జోగి రమేష్ నివాసం వద్ద ఆందోళన..
- Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్లో ఏపీకి బూస్ట్… కొబ్బరి, జీడి రైతులకు ఊరట, మైనింగ్ మిషన్కు గ్రీన్ సిగ్నల్
- Ram Charan: ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతతో నింపింది: రామ్ చరణ్
- Haiku: ఏగన్ హీరోగా జో’ మూవీ ప్రొడ్యూసర్స్ నెక్ట్స్ మూవీ ‘హైకూ’ షూటింగ్ స్టార్ట్..
- Don’t Trouble the Trouble: హైదరాబాద్లో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ స్టార్ట్ చేసిన ఫహాద్ ఫాజిల్..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















