Covid19
సతీష్ వేమన సహకారంతో కర్నూలులో 2వేలమందికి అన్నదానం
కోవిడ్ 19 సంక్షోభం, లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను, వలస కూలీలను ఆదుకునేందుకు ఎంతోమంది సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన ఈరోజు కర్నూలులో దాదాపు 2వేల మందికి అన్నదానం చేశారు. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలాజీ క్యాంటీన్...
May 23, 2020 | 03:43 AMహైదరాబాద్ ఆల్విన్ కాలనీలో నిత్యావసరాలు పంపిణీ చేసిన నాట్స్
తెలుగునాట లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అండగా నిలుస్తోంది. తాజాగా హైదరాబాద్లోని ఆల్విన్ కాలనీ పరిధిలోని సాయిచరణ్ కాలనీలో ఉండే నిరుపేదలకు, దినసరి కూలీలకు నాట్స్ నిత్యావసరాలు పంపిణీ చేసింది. ఇక్కడ నిరుపేదలు పడుతున్న అవస్థల గురించి స్థ...
May 23, 2020 | 03:35 AMవెంటిలేటర్లు విరాళంగా ఇచ్చిన ఎన్నారై..
దుబాయ్కు చెందిన సర్బాత్ డా భాలా ఛారిటబుల్ ట్రస్ట్ చీఫ్ ట్రస్టీ డాక్టర్ ఎస్పీ సింగ్ ఒబెరాయ్… హోషియార్పూర్ సివిల్ ఆస్పత్రికి వెంటిలేటర్లు విరాళంగా ఇచ్చి ఉదారతను చాటుకున్నారు. రూ. 12 లక్షలు విలువ చేసే రెండు వెంటిలేటర్లను ఆయన ఆస్పత్రి వైద్యులకు ...
May 23, 2020 | 03:05 AMప్రార్థనాలయాలను తెరవండి : ట్రంప్ ఆదేశం
కోవిడ్ 19 వైరస్తో మూతపడిన చర్చిలను, ఇతర ప్రార్థనా మందిరాలను తక్షణమే తెరవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ప్రస్తుత సమయంలో ప్రార్థన ముఖ్యమైనదంటూ, ఇందుకు ప్రార్థనస్థలాలు ముఖ్యమైనవని, వాటిని తెరిచేవిధంగా చర్యలు చేపట్టాలని ఆయన ఆయా రాష్ట్రాల గవర్నర్లకు పిలుపునిచ్చారు.&...
May 23, 2020 | 03:03 AMటీడిఎఫ్ ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువుల పంపిణీ
కోవిడ్ 19 సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతున్న కమ్యూనిటీని ఆదుకునేందుకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడిఎఫ్) ముందుకు వచ్చింది. అటు అమెరికాలోనూ, ఇటు తెలంగాణలోనూ సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కోవిడ్ 19 సంక్షోభం, లాక్డౌన్ కారణంగా బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న ఇబ్బందు...
May 23, 2020 | 02:56 AMపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన చంద్రయ్య
హైదరాబాద్లోని ఎల్బి నగర్, ఎన్టీఆర్ నగర్ వెజిటబుల్ మార్కెట్ ప్రక్కన ఉన్న ఓ కాలనీలో కరోనా సంక్షోభం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గౌరవ చైర్పర్సన్&z...
May 23, 2020 | 02:45 AMTelangana CS flags off trains carrying migrant workers from Nampally Railway Station
Chief Secretary Sri Somesh Kumar,IAS., today flagged off trains carrying migrant workers from Nampally railway station today. Later speaking to newsmen, he said that 88 trains have so far transported 1.22 lakh migrant workers from various stations in the state. While 6 trains are leav...
May 23, 2020 | 02:35 AMబీహార్ బాలిక జ్యోతి కుమారిపై ఇవాంక ట్రంప్ ప్రశంసలు
బిహార్ బాలిక జ్యోతి కుమార్ చూపిన సహనం, ప్రేమ భారతీయ ప్రజల గొప్పతనానికి అద్దంపడుతుంది. తండ్రిని సైకిల్పై కూర్చోబెట్టుకొని సుమారు 1200 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కింది జ్యోతి. ఈ సంఘటన అమెరికా అధ్యక్షుడు సలహాదారు ఇవాంకా ట్రంప్ను ఆకట్టుకున్నది. లాక్డౌన్ వల్ల ఉపాధి క...
May 23, 2020 | 02:27 AMజూన్ రెండోవారం నుంచి అంతర్జాతీయ విమానాలు
కరోనా వైరస్ ఉధ్ధ•తి కనుక తగ్గినట్టు అయితే జూన్ మధ్య నుంచి కానీ, జులై చివరి నుంచి కానీ అంతర్జాతీయ విమాన సర్వీసులను పున ప్రారంభిస్తామని పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్...
May 23, 2020 | 02:16 AMవచ్చే నెలలో కరోనా మరింత విజృంభణ
వచ్చే నెలలో కరోనా మరింత విజృంభించే ప్రమాదముందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వచ్చే నెల 21 నుంచి 28 మధ్య కేసులు విపతీరంగా పెరుగుతాయని, ప్రతి రోజు 7 వేల నుంచి 7,500 వరకు కేసులు నమోదయ్యే అవకాశముందని పరిశోధకులు చెప్పారు. కరోనా ఉన్నప్పటికీ ఆ లక్షణాలు బయటపడనివాళ్లు ఎక్కువగా బయట తిరుగుతున్నారని, కేసుల పెరుగు...
May 22, 2020 | 10:46 PMమారటోరియం మరో మూడు నెలలు
కొవిడ్ 19 ప్రభావంతో ఆదాయం తగ్గిన/ కోల్పోయిన రుణగ్రహీతలకు ఆర్బీఐ మరోసారి ఊరట కలిగించింది. మార్చి 27న ప్రకటించిన తొలివిడత మారటోరియం ప్రకారం మార్చి, ఏప్రిల్, మే నెలల్లో చెల్లించాల్సిన నెలవారీ రుణకిస్తే (ఈఎంఐ)ని వాయిదా వేయగా, ఇప్పుడు మరో మూడు నెలలు పొడిగించారు. అంటే మారటోరియం ఉపయోగించు...
May 22, 2020 | 10:43 PMఅది చైనా వైరసే : ట్రంప్
కరోనా వైరస్ చైనా నుంచే వచ్చిందని, దీన్ని అగ్రరాజ్యం ఏమంత తేలిగ్గా తీసుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇది (కరోనా వైరస్) చైనా నుంచి వచ్చింది. దీని పట్ల మేము సంతోషంగా లేము. మేము ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ సిరా ఇంకా ఆరనే లేదు. ఒక్కసారిగా ఇది లోపలికి ...
May 22, 2020 | 10:36 PMహైడ్రాక్సీ క్లోరోక్విన్తో ప్రయోజనం లేదు!
మలేరియా ఔషధమైన హైడ్రాక్సీ క్లోరోక్విన్ను కరోనా చికిత్సకు వాడడం వల్ల ప్రయోజనమేమీ లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. క్లోరోక్విన్ లేదా హైడ్రాక్సీ క్లోరోక్విన్ను యాంటిబయోటిక్స్తో కలిపిగానీ, కలపకుండాగానీ తీసుకున్న 15,000 కరోనా రోగుల సమాచారాన్ని విశ్లేషించి పరిశోధకులుఈ నిర్థారణకు వచ్చారు...
May 22, 2020 | 10:24 PMకరోనాకు ముందు.. ఆ తర్వాత!
చిత్రంలో కనిపిస్తున్న రెండు ఫొటోల్లో ఉన్నది ఒక్కరే. పేరు మైక్ ఘాల్జ్. వయసు 43 ఏండ్లు. కాలిఫోర్నియాకు చెందిన మైక్ మార్చిలో కొవిడ్ బారిన పడ్డారు. ఆరువారాల చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే ఈ ఆరువారాల్లో కరోనా ఆయనను ఎంతలా కుంగదీసిందో పై చిత్రం చూస్తేనే అర్థమవుతుంది. చికిత్స పొందుతున్...
May 22, 2020 | 10:21 PMఅమెరికాలో నిరుద్యోగ భృతికి 3.86 కోట్ల మంది దరఖాస్తు
అమెరికాలో వరుసగా తొమ్మిదో వారం నిరుద్యోగ భృతి కోసం లక్షలాది అమెరికాన్లు దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైనా ఇంకా ఉద్యోగుల తొలగింపు పక్రియ కొనసాగుతోంది. గత వారంలో 24 లక్షలమంది తొలిసారిగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని కార్మిక విభాగం ...
May 22, 2020 | 10:17 PMఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ రూ.కోటి విరాళం
కరోనా నియంత్రణకు తమ వంతుసాయంగా సీఎం సహాయ నిధికి ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ రూ.కోటి విరాళం ప్రకటించింది. ప్రగతి భవన్లో కంపెనీ ఎండీ కె.ఆనంద్ కుమార్, డిప్యూటీ ఎండీ ప్రసన్న దేశ్పాండే, వైస్ ప్రెసిడెంట్ ముత్తయ్య సీఎం కేసీఆర్కు చెక్కును అందించారు. &nbs...
May 22, 2020 | 10:15 PMఏపీలో 2667కు చేరిన కేసులు
ఆంధప్రదేశ్లో మరో 62 మందికి కరోనా సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,667కు చేరింది. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి సంబంధించిన 153 కేసులు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో మరొకరు ఈ వ్యాధితో మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 55కు పెరిగింది.
May 22, 2020 | 10:12 PMతెలంగాణలో 1761కు చేరిన కేసులు
తెలంగాణలో శుక్రవారం 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 42 జీహెచ్ఎంసీ పరిధిలోనే కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో ఒకటి, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వలస జీవుల్లో మరో 19 కేసులను నిర్ధారించారు. ఫలితంగా వలసజీవుల్లో కొవిడ్ కేసుల సంఖ్య 118కి పెరిగింది. మొత్తంగా రాష్ట్ర...
May 22, 2020 | 10:11 PM- Rukhmini: రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” ఫస్ట్ లుక్
- Legacy: విశ్వక్ సేన్, సాయి కిరణ్ దైదా, కలాహీ మీడియా కలయికలో ఆసక్తికర పొలిటికల్ డ్రామా ‘లెగసీ’
- The Black Gold: సంయుక్త, యోగేష్ కెఎంసి, రజేష్ దండా, ‘ది బ్లాక్ గోల్డ్’
- Spirit: ‘స్పిరిట్’ నుంచి ఆజానుబాహుడు గా ప్రభాస్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్
- Sankranti Movies: సప్త రుచులతో ఈ సంక్రాంతి సినిమాల విందు
- Appanna: కింజరాపు అప్పన్న మిస్సింగ్.. దివ్వెల మాధురి ఇష్యూలో ట్విస్ట్..!
- Dharmasthala Niyojakavargam: నూతన సంవత్సర శుభాకాంక్షలతో “ధర్మస్థల నియోజవర్గం” ఫస్ట్ లుక్ విడుదల
- Sakutumbhanam: “సఃకుటుంబానాం” చిత్ర ప్రివ్యూ చూసిన ప్రేక్షకుల మాటలు విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : రామ్ కిరణ్
- Kajal Aggarwal: న్యూ ఇయర్ వేళ కాజల్ అందాల విందు
- AP Govt: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేతో ఏపీకి పెరుగుతున్న కనెక్టివిటీ..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















