Covid19
ఏపీలో మరో మంత్రికి కరోనా
ఆంధప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత శనివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా కరోనా పాటిజిట్గా నిర్ధారణైంది. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అనారోగ్య సమస్యలేవీ లేవని, రెండు మూడ...
September 1, 2020 | 09:48 PMఏపీలో 10,368 పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు 38 లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటివరకూ 37,82,746 టెస్టుల చేశారు. గడిచిన 24 గంటల్లో 59,839 పరీక్షలు చేయగా, 10,368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 84 మంది కోవిడ్తో మరణించగా, ఒక్కరోజే 9,350 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరక...
September 1, 2020 | 09:42 PMమాస్క్ తో 2 లక్షల మరణాలకు చెక్
ప్రజలు ఆరోగ్యస్పృహతో మాస్క్లు వాడి, భౌతికదూరాన్ని తు.చ తప్పకుండా పాటిస్తే డిసెంబరుకల్లా భారత్కు 2 లక్షల కరోనా మరణాల గండం తప్పుతుందని అమెరికాలోని వాషింగ్టన్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. దేశ జనాభాలో సింహబాగం ప్రజలు ఇంకా ఇన్ఫెక్షన్ గండానికి చేరువలోనే ఉన్నారని హెచ్చరించింది. డిసెంబరు ...
September 1, 2020 | 09:41 PMకొవిడ్ ఫలితం చెప్పే.. ల్యాంప్ పరికరం!
ఎలాంటి ప్రయోగశాలతో పనిలేకుండా, ఉన్న చోటే కొవిడ్-19 పరీక్ష నిర్వహించి, ఫలితాన్ని తెలుసుకునే సరికొత్త పరికరాన్ని అమెరికా పరిశోధకులు రూపొందించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలాచోట్ల కొవిడ్ పరీక్ష ఫలితం కోసం బాధితులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. చాలా ప్రయోగశాలల్లో సిబ్బంది కొరత ...
September 1, 2020 | 09:09 PMగోవా సిఎంకి కరోనా…
దేశవ్యాప్తంగా ప్రముఖులు అందరినీ పలకరిస్తున్న కరోనా తాజాగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ని కూడా వదల్లేదు. గోవా ముఖ్యమంత్రి కరోనా బారిన పడినట్టు నిర్ణారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బ...
September 1, 2020 | 08:20 PMమండలి చైర్మన్ షరీఫ్కు కరోనా పాజిటివ్
ఆంధప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ షరీఫ్కు కరోనా సోకింది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆయన్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షరీఫ్ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ నేతలు ఆకాక్షించారు. మరోవైపు కరోనా కేసుల నమోదులో సంఖ...
September 1, 2020 | 02:33 AMతెలంగాణలో కొత్తగా 2,734 పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,734 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,27,697కు చేరాయి. వైరస్ ప్రభావంతో మరో 9 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 836కి చేరింది. తాజాగా 2,325 మంది కోలుకొని డిశ్చార్జి కాగా...
September 1, 2020 | 02:02 AMఏపీలో 10,004 కొత్త కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 37 లక్షలు దాటింది. సోమవారం నాటికి ఈ సంఖ్య 37,22,912కు చేరింది. జనాభా ప్రాతిపదికన చూస్తే ఇది దేశంలోనే అత్యధికం. రాష్ట్రంలో 10,004 కొత్త కేసులు నమోదయ్యాయి. 8,722 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ బారిన పడి 83 మంది మృతి చెందారు. సోమవారం ఒక్కరోజ...
August 31, 2020 | 08:28 PMతెలంగాణలో కొత్తగా 1,873 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,873 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,963కు చేరాయి. వైరస్ ప్రభావంతో మరో 9 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 827కి చేరింది. తాజాగా 1,849 మంది కోలుకుని డిశ్చార్జి కాగా...
August 31, 2020 | 12:18 AMసెవెన్ సీస్ ఎంటర్టైన్మెంట్స్, తెలుగు టైమ్స్ ఆధ్వర్యంలో కరోనా నివారణ కోసం హోమియో మందుల ఉచిత పంపిణీ
దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ మహమ్మారి విజృభిస్తున్న తరుణంలో ప్రజల్లో ఇమ్యూనిటీపై ఆసక్తి పెరిగింది. అదే సమయంలో కోవిడ్19 నుంచి రక్షణకోసం అవసరమైన మందులను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో క్లినికల్ రీసెర్చ్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ మోహన్&zw...
August 30, 2020 | 08:44 PMఎంపీ అవినాష్రెడ్డికి కరోనా
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ప్రజాప్రతినిధులకు, మీడియో ప్రతినిధులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కరోనా వైరస్ సోక...
August 30, 2020 | 08:40 PMతెలంగాణలో కొత్తగా 2924 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 61,148 మందిని పరీక్షించగా 2,924 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,23,090కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతి చెందినవారి సంఖ్య 818కి చేరింది. మహమ్మారి బారి నుంచ...
August 30, 2020 | 08:29 PMఏపీలో 10,603 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆదివారం వెల్లడించిన గణాంకాల ప్రకారం రికవరీ రేటు 75.75 శాతానికి చేరింది. గడిచిన 24 గంటల్లో 9,067 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఆదివారం ఒక్క రోజులో 63,077 టెస్టులు నిర్వహించారు. గడచిన 24 గంటల్లో ...
August 30, 2020 | 08:24 PMలక్షణాలు లేకపోయినా… పిల్లల ద్వారా వైరస్
కరోనా బారినపడిన పిల్లల్లో ఇన్ఫెక్షన్ లక్షణాలు బయటపడకున్నా వారి ద్వారా 3 వారాల పాటు వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుందని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అక్కడి 22 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఇన్ఫక్షన్ లక్షణాలు బయటపడని 91 మంది పిల్లల్లో వచ్చిన మార్పులపై అధ్యయనం చేశారు....
August 29, 2020 | 09:41 PMఅమెరికాలోనూ… రెండోసారి
అమెరికాలో ఓ వ్యక్తికి రెండోసారి కరోనా వైరస్ సోకింది. దేశంలో ఇలాంటిది ఇదే మొట్టమొదటి కేసుగా భావిస్తున్నారు. యూరప్తో పాటు హాంకాంగ్లో ఇటీవల ఇలాంటి కేసులు బయటపడిన విషయం తెలిసిందే. నెవడాలోని రెనోకు చెందిన ఓ వ్యక్తి (25) ఏప్రిల్లో కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నాడు. జూన్లో...
August 29, 2020 | 09:24 PMఒక్కరోజు కేసులు… ప్రపంచ రికార్డు!
దేశంలో శుక్రవారం నుంచి శనివారం ఉదయానికి ఒక్కరోజులోనే 76,472 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక దేశంలో కేవలం 24 గంటల వ్యవధిలో ఇన్ని కేసులు నమోదవటం ప్రపంచంలో ఇదే తొలిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,63,973కి చేరుకుంది. ఇప్పటి వరకు 26,48,998 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 76.47 శాతంగా నమోదైంది.
August 29, 2020 | 02:39 AM24 గంటల్లో 76,472 కేసులు, 1021 మరణాలు
భారత్లో కరోనా విజృంభణ రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 76,472 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 34,63,973కు పెరిగింది. వీరిలో 7,52,424 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 26,48,998 మంది కోలుకొని ఇళ్లకు చేరార...
August 29, 2020 | 01:22 AMతెలంగాణలో కొత్తగా 2,751 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2,751 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,116కు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 9 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 808కి చేరింది. తాజాగా ...
August 29, 2020 | 01:07 AM- Advisers: ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురు నియామకం
- Sudheer Babu: ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా సుధీర్ బాబు
- BJP: రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : లక్ష్మణ్
- Ramakrishna: సచివాలయ ఉద్యోగుల సంఘ అ్యధ్యక్షునిగా …రామకృష్ణ
- Polavaram: జిల్లాల పునర్విభజనతో ఏపీలో కొత్త సమీకరణలు.. పోలవరం జిల్లాలో పోలవరం మిస్..
- Pawan Kalyan: భక్తి ఉన్నా నిబంధనలకే ప్రాధాన్యం.. పవన్ కళ్యాణ్ నిర్ణయం ప్రశంసనీయం..
- Andole: వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం… ప్రత్యేక ఆకర్షణగా అందోల్ రంగనాథస్వామి ఆలయం
- Patang: పతంగ్ను థియేటర్లో చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు: దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి
- NDA Alliance: 2025లో కూటమి ప్రభుత్వ విజయాలు
- MSG: చిరూ సినిమాకు రెండు ఈవెంట్లు
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















