దేశంలో కొత్తగా 12,689 కేసులు
గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,689 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. వైరస్ వల్ల 24 గంటల్లోనే 137 మంది మరణించారు. వైరస్ సోకిన వారిలో 13,320 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య కోటి ఏడు లక్షలకు చేరు...
January 27, 2021 | 01:05 AM-
రెండో డోసు తీసుకున్న కమలాహ్యారిస్
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కరోనా టీకా రెండవ డోసు తీసుకున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ఆమె టీకా వేసుకున్నారు. మోడెర్నా సంస్థకు చెందిన కోవిడ్ టీకా డోసులను ఆమె తీసుకున్నారు. అమెరికన్లు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె కోరారు. సీ-స్ప...
January 27, 2021 | 12:27 AM -
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి ఎమ్మెల్యే..
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు దవాఖానల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ప్రైవేట్ హాస్పిటళ్ల వైద్యసిబ్బందికి కరోనా టీకా పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరోనా టీకా తీసుకున్నారు. బుధ, శనివారాలు మినహా ప్రతి రోజు ఉ...
January 25, 2021 | 02:15 AM
-
దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 14 వేలపైచిలుకు నమోదవగా, నేడు ఉదయం వరకు 13 వేలకు తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 13,203 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,67,736కు చేరింది. ఇందులో 1,84,182 కేసులు యాక్టివ్గా ఉండగా, 1,53,470 మంది మరణ...
January 25, 2021 | 01:17 AM -
150 మంది నేషనల్ గార్డులకు కరోనా పాజిటివ్
అమెరికాలో 150 మంది నేషనల్ గార్డులకు కరోనా పాజిటివ్ అని తేలింది. అమెరికా దేశంలోని వాషింగ్టన్ నగరంలో జనవరి 20వ తేదీన కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా భద్రత కల్పించిన 150 మంది నేషనల్ గార్డులకు కొవిడ్-19 సోకిందని పరీక్షల్లో వెల్లడైందని అమెరి...
January 23, 2021 | 01:08 AM -
24 గంటల్లో 14,545 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో 14,545 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా 18,002 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో 163 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారని చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,06,...
January 22, 2021 | 01:37 AM
-
శశికళకు కరోనా పాజిటివ్
అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళకు కరోనా వైరస్ సోకింది. బెంగళూరులోని సెంట్రల్ జైలులో అస్వస్థతకు గురైన శశికళను జైలు అధికారులు స్థానిక లేడీ క్యూర్జోన్ ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. జ్వరం, వెన్నునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఆమెకు కరోనా వైరస్ పరీక్షలు ని...
January 22, 2021 | 01:08 AM -
రెండవ ప్రపంచ యుద్ధ మృతుల కంటే ఎక్కువే! మహమ్మారి సమస్య తీవ్రం కాబోతోందని బైడెన్ హెచ్చరిక
ప్రాణాంతక కరోనా వైరస్ సమస్య మున్ముందు మరింత తీవ్రతరం కాబోతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. అమెరికాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య రెండవ ప్రపంచ యుద్ధ మృతుల సంఖ్య కంటే చాలా ఎక్కువని గణాంక వివరాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 96 మిలియన్ల పైచిలుకే. ఈ...
January 22, 2021 | 12:48 AM -
రెండో ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ!
కరోనా వైరస్ దాటికి అమెరికా వణికిపోతోంది. ప్రపంచంలోనే అధిక తీవ్రత ఉన్న అమెరికాలో కరోనా మరణాల సంఖ్య రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మరణించిన అమెరికన్ల సంఖ్యను దాటిపోయిది. అయినప్పటికీ కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, రానున్న రోజుల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉండనున్నట్లు అమెరికా నూతన అధ్యక్షుడు జో ...
January 21, 2021 | 03:54 AM -
టీకా తీసుకోనున్న ప్రధాని మోదీ ఎప్పుడంటే…
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ప్రతిపక్షాలు టీకా మొదట ప్రధాని నరేంద్ర మోదీనే తీసుకోవాలని.. అప్పుడే జనాలకు వ్యాక్సిన్ పట్ల ఉన్న భయం పోతుందని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఓ వార్త మీడియాలో వైరలవుతోంది. కోవిడ్ వ్యాక్సినేషన్ సెకండ్ రౌండ...
January 21, 2021 | 02:03 AM -
అమెరికాలో 4 లక్షలు దాటిన కరోనా మృతులు
అమెరికాలో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతున్నది. ఆ దేశంలో వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య నాలుగు లక్షలు దాటింది. దేశాధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందే అమెరికా కొత్త మైలురాయిని అందుకున్నది. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య కన్నా...
January 20, 2021 | 03:42 AM -
భారత్ బయోటెక్ కీలక ప్రకటన
మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే, తాము తయారు చేసిన కరోనా టీకా కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు పొందిన హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న భారత్ బయోటెక్, టీకా ఎవరు తీసుకోకూడదన్న విషయాన్ని ప్రస్తావిస్తూ కీలక ప్రకటన వెలువరించింది. కరోనా టీకా తీసుకున్న వారిలో దాదాపు 580 మంది త...
January 19, 2021 | 04:02 AM -
భారత్లో రికార్డు స్థాయిలో తగ్గిన కరోనా కేసులు
భారత్లో కరోనా వైరస్ కేసులు అత్యల్పంగా రికార్డు అయ్యాయి. గత 24 గంటల్లో కేవలం 10,064 మందికి మాత్రమే వైరస్ సంక్రమించింది. గత ఏడు ఎనిమిది నెలల్లో ఇదే అత్యల్ప సంఖ్య కావడం విశేషం. దేశ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు 1.05 కోట్ల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే రిక...
January 19, 2021 | 01:26 AM -
టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డ్!
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా భారత్ రికార్డు స్థాయిలో టీకాలను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకా పంపిణీ ప్రారంభమైన తొలిరోజే దేశవ్యాప్తంగా 2,07,229 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపింది. ఇది అమెరికా, యూకే, ఫ్రాన్స్ దేశాల్లో ఒకేరోజు వేసిన సంఖ్య కంటే ఎక్కువని...
January 18, 2021 | 12:59 AM -
అమెరికాలో అది సాధ్యమే …
వంద రోజుల్లో వంద మిలియన్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు అందచేసే లక్ష్యాన్ని చేరటం కచ్చితంగా సాధ్యమేనని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 100 రోజుల్లో పది కోట్ల టీకా డోసులను ప్రజలకు అందజేస్తానని జో బైడెన్ హామీ ఇచ్చిన...
January 18, 2021 | 12:52 AM -
తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి రోజు 140 కేంద్రాల్లో పంపిణీ చేపట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే 3.64 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు, 20 వేల కొవాగ్జిన్ టీకా డోసులు అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో టీకా ...
January 16, 2021 | 03:10 AM -
దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తి ఇతనే
దేశంలో తొలి వ్యాక్సిన్ను మనీష్ కుమార్ అనే ఓ పారిశుధ్య కార్మికుడు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అతనికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా పక్కనే ఉన్నారు. ఆ తర్వాత ఎయిమ్స్ డైరెక్టర్&zw...
January 16, 2021 | 02:54 AM -
తెలంగాణలో కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తి ఈమెనే..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా ప్రక్రియను ప్రారంభించిన అనంతరం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిసి ...
January 16, 2021 | 02:50 AM

- National Awards: ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- Telusu Kada: నయనతార లాంచ్ చేసిన రొమాంటిక్ నంబర్ సొగసు చూడతరమా సాంగ్
- Revanth Reddy: అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోతు సౌమ్యను అభినందించిన ముఖ్యమంత్రి
- Sharukh Khan: జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్కు ఉత్తమ నటుడి జాతీయ అవార్డు
- Venkatesh: వెంకీ జాయిన్ అయ్యేదప్పుడే!
- Kanthara Chapter1: కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సరికొత్త రికార్డు
- Nagababu: సత్వర న్యాయం అవసరాన్ని బలంగా వినిపించిన నాగబాబు…
- Pawan Kalyan: బొండా ఉమ వ్యాఖ్యలతో పీసీబీ విధులపై పవన్ ఫుల్ ఫోకస్..
- Nara Lokesh: బొత్స విమర్శలకు లోకేష్ కౌంటర్తో సభలో ఉద్రిక్తత..
- YCP: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహం.. డైలమాలో వైసీపీ..
