కోరుకున్న వారికి కాదు… అవసరం ఉన్న వారికే
దేశంలో రెండో దఫా కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ అన్ని వయసుల వారికి కొవిడ్ వ్యాక్సిన్ అందించాలనే డిమాండ్ ఎక్కువయ్యింది. ముఖ్యంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోరుకున్న వా...
April 7, 2021 | 12:54 AM-
కరోనా విజృంభణ… లక్ష దాటిన కొత్త కేసులు
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో తొలిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,15,736 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఒకే రోజు 630 మరణాలు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01...
April 7, 2021 | 12:48 AM -
ఏపీలో విజృంభిస్తోన్న కరోనా…కొత్తగా 1,941 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 31,657 నమూనాలను పరీక్షించగా 1,941 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 9,10,943కి చేరింది.&...
April 6, 2021 | 08:42 AM
-
24 గంటల్లో 43 లక్షలకు పైగా..
దేశంలో కరోనా వైరస్ను కట్టడి చేసే వ్యాక్సినేషన్ పక్రియను కేంద్రం వేగవంతం చేసింది. 24 గంటల వ్యవధిలో 43 లక్షల మందికి పైగా టీకాలు అందించింది. దేశంలో టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత ఒక రోజులో ఇంత భారీ స్థాయిలో వ్యాక్సిన్లు వేయడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 5న మొత్తం 43,00,966 మంది టీకా తీసుకున్...
April 6, 2021 | 04:17 AM -
దేశంలో కరోనా ఉధృతి…24 గంటల్లో 97 వేల కొత్త కేసులు
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,982 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,26,86,049కు పెరిగింది. మహమ్మారి ప్రభావంతో మరో 446 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 50,143 మంది కో...
April 6, 2021 | 01:55 AM -
కరోనా నియంత్రణకు ఈ మూడింటిని తప్పనిసరిగా… గూగుల్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని దాన్ని అదుపు చేసే బాధ్యత అందరిపై ఉందని గూగుల్ పేర్కొంది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో గూగుల్ ప్రత్యేకమైన డూడుల్ను రూపొందించింది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని తెలుపుతూ గూగుల్ రూపొందించిన ప్రత్యేక డూడుల్ అందర్...
April 6, 2021 | 01:52 AM
-
ఏపీలో కొత్తగా 1,326 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 30,678 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 9,09,002కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 282, అత్యల్పంగ...
April 5, 2021 | 10:14 PM -
జపాన్ లో మరో కొత్త వైరస్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త రూపు దాల్చింది. అయితే జపాన్ లో మాత్రం ఫోర్త్ వేవ్ తో విజృంభిస్తోంది. మరో మూడున్నర నెలల్లో ఒలింపిక్స్ మొదలుకానున్న సమయంలో ఫోర్త్ వేవ్...
April 5, 2021 | 09:48 AM -
అమెరికా తర్వాత మనమే…
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజావిసిరింది. భారత్లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో లక్ష కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. 24 గంటల వ్యవధిలో 1,03,558 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 24 గంటల వ్యవధిలో లక్షకు పైగా కేసులు నమోదైన తొలి దేశం అమెరికా. అక్కడ ఈ ఏడాది జవనరి 8న అత్యధికంగా ...
April 5, 2021 | 02:03 AM -
బాలీవుడ్ హీరోకు కరోనా పాజిటివ్
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఆస్పత్రిలో చేరారు. కరోనా బారిన పడడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముంబైలోని హిరానందాని ఆస్పత్రిలో చేరానని ఆయన తెలియజేశారు. నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు, మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞడిని. నేను ఆరోగ్యంగానే ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగ...
April 5, 2021 | 01:57 AM -
కరోనా టీకా తీసుకున్న యూపీ సీఎం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కరోనా వైరస్ టీకా తొలి డోసు వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా రెండో విడుత వ్యాక్సినేషన్లో భాగాంగా ఆయన లఖ్నవూలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సివిల్ ఆస్పత్రికి వెళ్లి టీకా తీసుకున్నారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ...
April 5, 2021 | 01:53 AM -
ఏపీలో కరోనా విజృంభణ…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 31,260 పరీక్షలు నిర్వహించగా 1,398 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 9 మంది చనిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,234కి చేరింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,05,946 మంది వైరస్ బారిన...
April 3, 2021 | 10:24 AM -
డీఎంకే ఎంపీ కనిమెళి కి కరోనా పాజిటివ్
దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఎంతో మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా డీఎంకే ఎంపీ కనిమెళి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఎంపీ అధికారికంగా ప్రకటించారు. తనను ఇటీవల కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొ...
April 3, 2021 | 04:54 AM -
పార్శీలదే కీలక పాత్ర.. కరోనాపై పోరాటంలో తెరవెనుక యోధులు
దేశంలో 0.1 శాతం కూడా లేని పార్శీలు కరోనా వైరస్పై పోరాటంలో మాత్రం అక్షరాలా అగ్రస్థానంలో ఉన్నట్టు కనిపిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరి నెల మొదలుకుని, ఇప్పటి వరకూ వారు తెర వెనుక పోషిస్తున్న పాత్ర భారతీయులందరూ గర్వపడేలా ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ను తయారు చేస్తున్న సీరమ్ ఇన్&zw...
April 3, 2021 | 04:05 AM -
దేశంలో కరోనా విజృంభణ.. రికార్డు స్థాయిలో కేసులు
దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 89,129 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 714 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం పాజటివ్ కేసుల సంఖ్య 1,23,92,260కు చేరగా, ఇప్పటివరకు 1,64,110 మంది ఈ వైరస్కు బలయ్యారు. ప్రస్తుతం 6,58,909 మందికి చికిత్స కొనసాగుతోంది. దేశంలో ...
April 3, 2021 | 02:03 AM -
ఏపీలో కొత్తగా 1,288 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బారినపడుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 31,116 పరీక్షలు నిర్వహించగా 1,288 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,04,548 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్...
April 2, 2021 | 09:56 AM -
24 గంటల్లో 81,466 కేసులు..
దేశంలో కరోనా మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. కరోనా రెండ దశ భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలకు కారణమవుతోంది. గడిచిన 24 గంటల్లో 11,13,966 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 81,466 కొత్త కేసులు వెలుగుచూశాయి. సుమారు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మ...
April 2, 2021 | 01:03 AM -
తెలంగాణలో కరోనా విజృంభణ…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 965 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న ఐదుగురు మరణించారు. కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,706కి చేరింది. కరోనా బారి నుంచి ని...
April 2, 2021 | 01:01 AM

- Pawan Kalyan: బొండా ఉమ వ్యాఖ్యలతో పీసీబీ విధులపై పవన్ ఫుల్ ఫోకస్..
- Nara Lokesh: బొత్స విమర్శలకు లోకేష్ కౌంటర్తో సభలో ఉద్రిక్తత..
- YCP: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహం.. డైలమాలో వైసీపీ..
- Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు!
- Vidhrohi: కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఆవిష్కరించిన ‘విద్రోహి’ ట్రైలర్
- Lokam Family: వివాదాల్లో జనసేన ఎమ్మెల్యే..!?
- H-1B Visa: హెచ్1బి వీసాపై ఆందోళనలు వద్దు.. ఇప్పటికీ అమెరికాలో స్థిరపడే అవకాశాలున్నాయి..
- Arjun Das: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన అర్జున్ దాస్?
- RGV: ఆర్జీవీ ఎలా అన్నారో కానీ.. ఆ ఆలోచనే భలే ఉంది
- L&T: హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ అండ్ టీ ఔట్..!?
