- Home » Bnews
Bnews
లక్ష్మి లాజిస్టిక్స్ తో లాజిస్టిక్స్ రంగంలోకి ప్రవేశించిన లక్ష్మీ నివాస్ డెవలపర్స్
భారతదేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ పార్కుల ప్రకటన – చిత్తూరు (ఆంధ్రప్రదేశ్), సదాశివపేట – తెలంగాణ & లక్నో (యూపీ)రూ.5.24 లక్షల కనీస పెట్టుబడిపై 8-12% పెట్టుబడి ప్రతిఫలంతాము చురుగ్గా లేని సమయంలో సైతం తమ డబ్బు పని చేసేలా ప్రాజెక్టుల్లో ఇబ్బంది రహిత పెట్టుబడులు కోరుకునే వారి కోసం అత్యుత్తమ...
February 8, 2023 | 11:47 AMFreedom Rice Bran Oil organises ‘PAKODA Party’
Freedom Rice Bran Oil organized a ‘PAKODA Party’ at Salarpuria Sattva knowledge city, Hyderabad. The purpose of the exercise is to encourage the people working in the Knowledge city to visit the Freedom Oil stall and enjoy the delicious ‘pakodas’ cooked in Freedom Rice Bra...
February 8, 2023 | 11:41 AMగూగుల్ సీఈవో కీలక ప్రకటన
గూగుల్కి సవాల్గా దూసుకొచ్చిన చాట్జీపీటీకి చేదువార్త. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులతో శరవేగంగా వస్తున్న చాట్జీపీటీ ఓపెన్ఏఐకి చెక్ చెప్పేందుకు గూగుల్ సిద్ధమవుతోంది. చాట్జీపీటీకి పోటీగా సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్&z...
February 7, 2023 | 09:29 PMగూగుల్కు సవాల్గా మారిన చాట్జీపీటీకి… పోటీగా మరో
గూగుల్కు సవాల్గా మారిన చాట్జీపీటీకి పోటీగా మరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్ను అందుబాటులోకి తేవాలని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం చాట్జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐ సంస్థ ప్రత్యర్థి అయ...
February 7, 2023 | 03:26 PMటెక్ ఉద్యోగులకు మరో చేదు వార్త.. 6650 మంది ఉద్యోగులపై వేటు!
టెక్ ఉద్యోగులకు మరో చేదు వార్త. గ్లోబల్ ఆర్థిక మాంద్యం భయాలు, ఆదాయాల క్షీణత పలు టెక్ కంపెనీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. దీంతో వేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కంప్యూటర్ల సంస్థ డెల్ నిలిచింది. పీసీ అమ్మకాలు పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా దా...
February 6, 2023 | 08:54 PMతెలంగాణ బడ్జెట్లో రైతు సంక్షేమం కోసం 26,831 కోట్లు!
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24ను ఆర్థిక మంత్రి కే హరీష్ రావు ఈ రోజు(సోమవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.2,90,396 కోట్ల అంచనాతో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు కాగా.. పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా ఉంద...
February 6, 2023 | 07:42 PM2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్… కేటాయింపులిలా
ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ను మంత్రి ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో పద్దును సభ ముందుకు తీసుకొచ్చారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు, మూలధనం వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు....
February 6, 2023 | 07:39 PMఫోర్బ్స్ జాబితాలో ఏపీ యువకుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామకు చెందిన కాకిలేటి సూరిబాబు కుమారుడు శివతేజ ఫోర్బ్స్ ప్రకటించిన టాప్ 30 యువ సాధకుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఐఐటీ గువాహటిలో ఈసీఈ మేజరు డిగ్రీగా, సీఎస్ఈ మైనర్ డిగ్రీగా ఏకకాలంలో ఆయన...
February 6, 2023 | 03:26 PMకేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం… ఉద్యోగులకు
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు చెప్పనుంది. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈసారి ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ ను 4 శాతం మేర పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ పెంపు జరిగితే కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) 42 శాతానికి చేర...
February 6, 2023 | 03:23 PMఫ్రెషర్ లకు ఇన్ఫోసిస్ షాక్
ఇన్ఫోసిస్లో పని చేస్తున్న ఫ్రెషర్లకు కంపెనీ షాక్ ఇచ్చింది. అసెస్మెంట్ పేరుతో ఇన్ఫోసిస్లో జరిగే అంతర్గత పరీక్షలో విఫలమమైన వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. పరీక్షలో ఫెయిల్ అయినందుకు ఉద్యోగం నుంచి తొలగించినట్లు కంపెనీ వీరికి సమాచారం ఇచ్చింది. గత కొద్ది నెలల్లోనే...
February 6, 2023 | 03:14 PMBajaj Electronics Presents World-Renowned Konya Turkish Sufi Music and Whirling Dervishes Ensemble at ShilpaKala Vedika
An evening of spellbinding Sufi music and ethereal performances by the Whirling Dervishes of the Konya Ensemble left Hyderabadi audiences in the packed auditorium of Shilpa Kala Vedika mesmerized. Brought to the city by the Turkish Consulate in association with Bajaj Electronics, in this year cel...
February 4, 2023 | 07:47 PMనగరంలోని సైనిక్ పురి లో ఇంటర్నేషనల్ జ్యూసి సలోన్ ప్రారంభం….
హైదరాబాద్: మహిళల్లో అందమే ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని యువ పారిశ్రామికవేత్తలు వైష్ణవి రెడ్డి మరియు శ్రావ్యరెడ్డి సిస్టర్స్ అన్నారు. నగరంలోని సైనిక్ పురిలో ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ జ్యూసి సలోన్ ‘ ను వారు ఈ శుక్రవారం ప్రారంభించారు.ఒక్కరు ఆర్ర్కిటెక్ మరియు ఎం బి ఏ పూర్తి చేసి ఫ్...
February 3, 2023 | 03:31 PMఅమెరికా కంపెనీతో బ్రైట్కామ్ జేవీ ఒప్పందం
ఆడియో అడ్వర్టైజింగ్ సొల్యూషన్లను అందించడానికి అమెరికాకు చెందిన కన్జ్యూమబుల్ ఐఎన్సీ కంపెనీతో కలిసి బ్రైట్కామ్ జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్రైట్కామ్ గ్రూప్ లిమిటెడ్ తెలిపింది. ఆ సంస్...
February 3, 2023 | 03:18 PMహలో హాంకాంగ్ పేరుతో ..5 లక్షల ఉచిత విమాన టికెట్లు
కొవిడ్తో దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రపంచ పర్యాటకులకు హాంకాంగ్ భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నది. ఇందులో భాగంగా 5 లక్షల ఉచిత విమాన టికెట్లు అందజేయాలని నిర్ణయించింది. హలో హాంకాంగ్ పేరుతో ఉచిత టికెట్లు, ఉచిత వోచర్లు, ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తున్నది. లక్కీ...
February 3, 2023 | 03:09 PMత్వరలోనే అమెరికా నుంచి భారత్ కు ఎమ్ క్యూ-9బి ప్రిడేటర్
సాయుధ ఎమ్క్యూ-9బి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి భారత్ అమెరికాల మధ్య ఐదేళ్లుగా చర్చల్లో నానుతున్న ఒప్పందం త్వరలో ఖరారు కానుంది. త్రివిధ దళాల నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు అమెరికా నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు భారత్ నిర్ణయించిం...
February 3, 2023 | 03:01 PMభారత్ కు చెందిన ఎజ్రీకేర్ వద్దు.. అమెరికా హెచ్చరిక
భారత దేశానికి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన ఎజ్రీకేర్ కంటి చుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలని, దీని వల్ల 12 రాష్ట్రాల్లో 55 మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆ దేశ ప్రజలను అమెరికా హెచ్చరించింది. దీనికి సంబంధించి వైద్యులను ది సెంటర్&zwnj...
February 3, 2023 | 02:57 PMఉక్రెయిన్కు అమెరికా సంస్థ బంపర్ ఆఫర్
అమెరికాకు చెందిన ప్రముఖ అధునాతన సైనిక నిఘా డ్రోన్ల తయారీ సంస్థ ఉక్రెయిన్కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేవలం ఒక డాలర్ (రూ.82) ఖరీదుకు రెండు డ్రోన్లు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని ఆమోదించాల్సిందిగా అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. ఉక్రెయిన్&zwnj...
February 3, 2023 | 02:53 PMఉద్యోగులకు ఫెడ్ఎక్స్ షాక్
ప్రముఖ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఫెడ్ఎక్స్ కార్పో కూడా ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. అమెరికాలో ఇప్పటికే 12 వేల మంది సాధారణ ఉద్యోగులను తొలగించిన సంస్థ ఇపుడు మేనేజ్మెంట్ వర్క్ఫోర్స్ను తగ్గించుకునేందుకు నిర్ణయించింది. షిప్పింగ్ మందగమనం నేపథ...
February 2, 2023 | 08:16 PM- Traffic Rules: వాహనదారులకు భారీ షాక్.. 5 చలాన్లు దాటితే…
- Cyber Crimes: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ మాయగాళ్ల పంజా.. డిజిటల్ అరెస్టుల పేరుతో వల
- Nara Lokesh : దీనిని విడదీయడం ఎవరి తరం కాదు : మంత్రి లోకేశ్
- Revanth Reddy: హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్ షిప్ కోర్సు పూర్తి చేసిన సీఎం రేవంత్
- Minister Subhash: సిట్ పూర్తిస్థాయి నివేదిక వస్తే.. ఆ పార్టీ నేతలకు గుండెపోటులు
- OTT Releases: ఈ వారం ఓటీటీ రిలీజులు
- Guna Sekhar: మినిస్టర్ల నుంచి కూడా ఫోన్లు వచ్చాయి
- Andrea Jeremiah: బీచ్ అందాలను డామినేట్ చేస్తున్న తడాఖా భామ
- IT Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలు .. మారనున్నవి ఇవే
- BRS: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. కారణమిదే
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















