- Home » Bnews
Bnews
Etihad Airways Named Airline Ratings ‘Environmental Airline of the Year 2022’
Etihad Airways, the national airline of the UAE, has been named ‘Environmental Airline of the Year 2022’ in the annual Airline Ratings awards. The ranking recognises Etihad’s industry-leading strategy to improve aviation sustainability for both the airline itself and the entire ...
July 16, 2022 | 07:42 PMభాగ్యనగరంలో రియల్ పరుగులు
హైదరాబాద్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతోంది. కోవిడ్ ఇబ్బందులను తట్టుకుని ఇప్పుడు మళ్ళీ పునర్ వైభవాన్ని తెచ్చుకుంటోంది. భాగ్యనగరం అందరికీ నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు సాధించడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్కు గిరాకీ తగ్గడం లేదు. దానికితోడు మెట్రో నగరాల్లో ప...
July 16, 2022 | 04:52 PMచైనాకు కొత్త కష్టాలు
కరోనా వ్యాప్తిని కట్టడికి అమలు చేసిన జీరో కోవిడ్ పాలసీ చైనాకు కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది. ఆర్థిక వృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో జీడీపీ కేవలం 0.4 శాతం పెరిగింది. గత రెండేళ్లలో ఇదే అత్యల్పం. పెద్ద నగరాల్లో నెలల తరబడి లాక్డౌన్తో వ్యాపారాలు దెబ్బతి...
July 16, 2022 | 03:48 PMఅమెరికా స్టాక్స్ను కొంటున్న భారత ఇన్వెస్టర్లు
భారత ఇన్వెస్టర్లు పరిణతి ప్రదర్శిస్తున్నారు. ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడమే కాదు, వైవిధ్యం కోసం విదేశీ స్టాక్స్ను కూడా ఖాతాలో వేసుకుంటున్నారు. గడిచిన ఆరు నెలల కాలంలో అమెరికా మార్కెట్లు సగం మేర దిద్దుబాటుకు గురయ్యాయి. దీనిలో భారత ఇన్వెస్టర్లు అమెరికా స్టాక్స్ కొనుగోలుకు ఆసక్తి ...
July 16, 2022 | 03:45 PMఖాతాదారులకు ఎస్బీఐ భారీ షాక్!
బ్యాంకు ఖాతాదారులకు ఎస్బీఐ భారీ షాకిచ్చింది. ఇప్పటికే మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ ఆర్) రుణాల్ని 10 బీపీఎస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సవరించిన ఈఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు నేటి నుం...
July 15, 2022 | 07:58 PMభారత్ తో సమీకృత ఫుడ్ పార్కులు
కొత్తగా ఏర్పడిన నాలుగు దేశాల కూటమి ఐటూ యుటూ నిబంధనావళి కింద దేశవ్యాప్తంగా సమీకృత ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయడానికి ఈ కూటమిలో సభ్య దేశమయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) 2 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది. భారత్, ఇజ్రాయెల్, అమెరికా, యుఎఇలు సభ్య దేశాలుగా...
July 15, 2022 | 04:27 PM20 బిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించిన బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ మరొక విడత 20 బిలియన్ డాలర్లను సమాజం కోసం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. తన మాజీ భార్య మిలిందా ఫ్రెంచ్ గేట్స్తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్కు ఈ మొత్తాన్ని ...
July 15, 2022 | 04:18 PMహైదరాబాద్-వియాత్నం మధ్య డైరెక్ట్ ఫ్లైట్
హైదరాబాద్ నుంచి వియత్నాంకు డైరెక్ట్ ఫ్లైట్ సేవలు ఆరంభించబోతున్నది వియట్జెట్. అక్టోబర్ నుంచి ఈ విమాన సేవలు అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ పేర్కొంది. నూతన అంతర్జాతీయ రూట్టలో విమాన సేవలు అందించడంలో భాగంగా ఈ ఏడాది న్యూఢిల్లీ, ముంబైల నుంచి నేరుగా విమాన సేవలు ప్రా...
July 15, 2022 | 04:12 PMWalmart Foundation and Flipkart Foundation extend support to Assam for flood relief
The Walmart Foundation Disaster Relief Fund and Flipkart Foundation have contributed more than INR 20 million (over USD 250,000) towards flood relief work in Assam. The funds will help Doctors For You support people impacted in the region. “Our hearts are with those affected by the devastat...
July 15, 2022 | 11:08 AMభారతదేశపు జీరో షుగర్ మార్కెట్ దప్పిక తీర్చడం కోసం తీవ్రంగా కృషి చేస్తోన్న పెప్సీ
ఆరోగ్యం పట్ల అత్యంత ఆప్రమప్తతతో వ్యవహరించే వినియోగదారులకు మరింత సానుకూలమైన అవకాశాలను తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా మొట్టమొదటి సారిగా పెప్సీ ఇప్పుడు తమ జీరో కేలరీ వేరియంట్ పెప్సీ బ్లాక్ కోసం వినూత్నమైన బ్రాండ్ ప్రచారం ప్రారంభించింది. ఈ నూతన జీరో షుగర్తో గరిష్ట రుచి ప్రచార...
July 15, 2022 | 11:02 AMఓయో బంపరాఫర్.. విద్యార్థులకు మాత్రమే
దేశీయ దిగ్గజ హాస్పిటాలిటీ సంస్థ ఓయో విద్యార్థినులకు భారీ ఆఫర్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 497 నగరాలు, పట్టణాల్లో కలిపి నీట్ ఎగ్జామ్-2022 ను 10 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు. ఈ తరుణంలో నీట్ ఎగ్జామ్ రాసే ప్రత్యేకంగా విద్యార్థినులకు ఓయో రూమ్స్పై 60 శాతం డిస...
July 14, 2022 | 08:31 PMసీఎం ఏక్నాథ్ షిండే సంచలన నిర్ణయం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిసూ రాష్ట్ర ప్రజలకు తొలి కానుక అందించారు. పెట్రోలుపై లీటరుకు రూ.5, డీజిల్పై రూ.3 చొప్పున తగ్గించినట్లు ముఖ్యమంత్రి షిండే ప్రకటించారు. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై రూ.6,000 కోట్ల భా...
July 14, 2022 | 08:06 PMఉద్యోగులకు టెస్లా షాక్…… అమెరికాలోని ఆఫీసును కూడా
టెస్లా యాజమాన్యం 229 మంది ఉద్యోగులను తొలగించింది. ఆటోపైలట్ టీమ్ నుంచి ఉద్యోగులను తప్పించడంతో పాటు అమెరికాలోని ఒక ఆఫీసును కూడా క్లోజ్ చేసింది. కాలిఫోర్నియాలో ఓ రెగ్యూలేటరీ ప్రకారం శాన్మెట్ ఆఫీసులో 276 వర్కర్లు ఉండేవారు. మిగిలిన ఉద్యోగులైన 47 మందిని టెస్లా బఫెలో ఆటోపై...
July 14, 2022 | 04:17 PMగూగుల్ కీలక నిర్ణయం.. కొత్త నియామకాలకు బ్రేక్
గూగుల్ 2022లో మిగిలిన ఆరు నెలల కాలంలో కొత్త ఉద్యోగ నియామకాలను తగ్గించుకోనుంది. ఈ విషయాన్ని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు తెలియజేశారు. ఇంజనీర్లు, టెక్నికల్, ఇతర కీలక పోస్టులకు నియామకాలనే గూగుల్ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఒక మెమో పంపి...
July 14, 2022 | 04:07 PMఅమెరికాలో 1981 తరువాత ఇదే అత్యధికం
అమెరికాలో ద్రవ్యోల్బణం 9.1 శాతానికి చేరింది. 1981 నవంబర్ తరువాత ఇదే అత్యధికం. అమెరికా కార్మిక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం జూన్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. వినియోగదారుల ధరల సూచీ 1.3 శాతం పెరగడంతోనే ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదైందని పేర్కొంది. ఆహారం, ఇంధన ధరలు మినహాయించి చూస్తే ...
July 14, 2022 | 03:50 PMఎలాన్ మస్క్ కు..ట్విటర్ షాక్
తమ కంపెనీ కొనుగోలు ఒప్పందాన్ని పూర్తి చేయాల్సిందిగా ఎలాన్ మస్క్పై కోర్టులో దావా వేసినట్లు ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్ తెలిపింది. డెలావేర్ కోర్టులో మస్క్పై దావా దాఖలు చేయడం జరిగిందని ట్విటర్ బోర్డు చైర్మన్ బ్రెట్ టైలర్ ట్వీట్ చే...
July 14, 2022 | 03:48 PMఉద్యోగులకు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్
ఉద్యోగులకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ షాకిచ్చింది. 1800 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబందించి మొత్తం లక్షా 80 వేల మంది ఉద్యోగుల్లో దాదాపు ఒక శాతం మందిపై వేటు వేసింది. కన్సల్టింగ్, కస్టమర్, పార్టనర్ సొల్యూషన్ సహా...
July 13, 2022 | 08:59 PMఎక్స్పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
సాంకేతికత, ఆవిష్కరణల విశ్వకేంద్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్...
July 13, 2022 | 04:16 PM- Union Budget 2026: ఎన్నికల రాష్ట్రాలకు పెద్దపీట..
- KCR: సిట్ విచారణకు ఫాంహౌజ్ నుంచి బయల్దేరిన కేసీఆర్
- Budget 2026: హైస్పీడ్ కారిడార్లతో రవాణా విప్లవం.. మౌలిక వసతులకు రికార్డు నిధులు!
- Union Budget 2026: మౌలిక సదుపాయాలకు భారీ నిధులు.. 7 నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు
- Union Budget 2026: వికసిత్ భారత్ దిశగా ఆర్థిక అడుగులు..ఇది ‘యువ శక్తి’ బడ్జెట్ అన్న నిర్మలా సీతారామన్
- KCR: కేసీఆర్కు సిట్ నోటీసులు..తెలంగాణ వ్యాప్తంగా భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు
- Ram Charan: మెగా ఇంట కవలల సందడి.. బాబు, పాపకు జన్మనిచ్చిన రామ్ చరణ్ – ఉపాసన
- TANA: తానా న్యూజెర్సీ ఆధ్వర్యంలో ఆహార దాన కార్యక్రమం – 300 కుటుంబాలకు సహాయం
- Sunetra Pawar: మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్!
- Nara Lokesh: నిరుద్యోగులకు ఉగాది కానుక…భారీ ప్రకటనకు సిద్ధమవుతున్న నారా లోకేశ్..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















