- Home » Positive Cases
Positive Cases
లక్ష దాటిన కరోనా మరణాలు
దేశంలో కరోనా మృతుల సంఖ్య లక్ష దాటింది. గత నెల రోజులుగా ప్రతిరోజూ వెయ్యికి పైగా కరోనా బాధితులు మరణిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు కొత్తగా 1069 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా వల్ల లక్ష 842 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 79,476 కరోనా పాజిటివ్&z...
October 3, 2020 | 02:01 AMఏపీలో కొత్తగా 6,224 కేసులు…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 72,861 నమూనాలను పరీక్షించగా 6,224 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,13,014కి చేరింది. కరోనాతో ఇవాళ మరో 41 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి ...
October 3, 2020 | 01:41 AMతెలంగాణలో కొత్తగా 1,718 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 1,718 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,97,327కు చేరింది. అలాగే 1,153 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో 28,328 యాక్టివ్ క...
October 3, 2020 | 01:34 AMఏపీలో కొత్తగా 6,555 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 70,399 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 6,555 మందికి కోవిడ్ 19 పాజిటివ్గా తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల స...
October 2, 2020 | 02:50 AMతెలంగాణలో కొత్తగా 2,009 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే 293 నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,95,609 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ 10 మంది మృతి చెందగా ...
October 2, 2020 | 02:08 AMఏపీలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు 7 లక్షలు దాటాయి. 24 గంటల వ్యవధిలో 71,577 నమూనాలు పరీక్షించగా 6,751 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,00,235కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 41 మంది కరోనాతో ...
October 1, 2020 | 01:21 AM24 గంటలో 86,821 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 86,821 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,12,585కి చేరింది. వైరస్బారినపడి ఇప్పటి వరకు 98,678 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 85,3...
October 1, 2020 | 01:20 AMతెలంగాణలో కొత్తగా 2,214 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,214 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 305 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,93,600 కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, వైరస్ ప్రభా...
October 1, 2020 | 01:12 AMఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత కాస్త తగ్గుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 71,806 నమూనాలను పరీక్షించగా 6,133 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,93,484కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 48 మంది కరో...
September 30, 2020 | 01:44 AMతెలంగాణలో కొత్తగా 2,103 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 2,103 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,91,386 కరోనా కేసులు నమోదు కాగా, 1,127 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 29,326 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 23,880 మంది హ...
September 30, 2020 | 01:44 AM- TAMA: అట్లాంటాలో వైభవంగా తామా సంక్రాంతి సంబరాలు
- Chicago Andhra Association: ఉత్సాహంగా చికాగో ఆంధ్ర సంఘం వారి పల్లె సంబరాలు
- Telangana BJP : తెలంగాణలో బీజేపీది బలుపా..? వాపా..?
- Revanth Reddy : రేవంత్ రెడ్డికి తిరుగుందా..?
- Yuganiki Okkadu: క్రేజీ సీక్వెల్ పై డైరెక్టర్ సంచలన కామెంట్స్
- PM Modi: ఢిల్లీలో కర్తవ్య పథ్లో ‘సేవా తీర్థ్’ ప్రారంభించిన ప్రధాని
- Bangladesh: బీఎన్పీ విజయంతో భారత్-బంగ్లా బంధాలు మెరుగయ్యేనా..?
- YCP: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆంధ్రపై ప్రభావం చూపుతాయా?
- New Airports: ఐదేళ్లలో కొత్తగా 50 ఎయిర్పోర్టులే లక్ష్యం: కేంద్రం
- Budget Session: తొలి విడత బడ్జెట్ సమావేశాలు పూర్తి.. 9వ తేదీకి సభ వాయిదా
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










