- Home » Covid 19
Covid 19
మాజీ మంత్రి గీతారెడ్డికి కరోనా పాజిటివ్
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జె.గీతారెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. తనతో పాటు తన భర్త రాంచంద్రారెడ్డికి పాజిటివ్ వచ్చినట్లు గీతారెడ్డి తెలిపారు. హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యం...
May 18, 2021 | 02:19 PMతెరుచుకున్న కేదర్నాథ్ ఆలయం
కేదర్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఏటా శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఈ సారి ఈ విరామం తర్వాత సోమవారం ఆలయ ద్వారాలను తెరిచిన పూజారులు ప్రధాని మోదీ తరపున తొలి పూజలు చేశారు. కరోనా నేపథ్యంలో ఐదురుగురు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 11 క్వింటాళ్ల పూలతో ఆలయాన్...
May 18, 2021 | 02:16 PMTAL organises COVID-19 Consultation and Q&A for India and UK
Board of Trustees of Telugu Association of London (also popularly known as TAL) are pleased to organise COVID-19 Consultation and Q&A virtually to India (aimed at the people of Telangana and Andhra Pradesh) and also patients/audience from the UK. TAL organised 2 sessions so far (Session1 on 0...
May 18, 2021 | 12:38 PMతెలుగు రాష్ట్రాలకు ఉచితం… రిలయన్స్
ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వంతు మద్దతు ప్రకటించింది. కోవిడ్ 19కు వ్యతిరేకంగా చేస్తున్న సహాయక చర్యలకు ప్రభుత్వం ఉపయోగించే అత్యవసర సేవా వాహనాలు, అంబులెన్స్ లకు రిలయన్స్ పెట్రోల్ బంకులు ఉచిత ఇంధనాన్ని అందించనున్నాయి. సంబంధిత ప్రభుత్వ అధికారుల...
May 17, 2021 | 08:54 PMవైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం.. ఆరోగ్య శ్రీలో
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ రూపంలో మరో సమస్య వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావే...
May 17, 2021 | 08:19 PMఏపీలో కొత్తగా 18,561.. 100కు పైగా
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 73,749 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 18,561 మంది కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో 14,54,052కి ...
May 17, 2021 | 08:12 PMసూపర్ స్టార్ రజనీకాంత్ రూ.50 లక్షల విరాళం
తమిళానాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను రాష్ట్ర సచివాలయంలో సినీహీరో రజనీకాంత్ మర్యాద పూర్వకంగా కలిశారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా తనవంతుగా సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళం అందజేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలంతా వైరస్ కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న ...
May 17, 2021 | 05:31 PMబుర్రిపాలెం గ్రామ ప్రజలకు వ్యాక్సిన్, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసిన మహేశ్ బాబు
సెకండ్ వేవ్లో కరోనా దేశంలో విశృంఖలంగా వ్యాపిస్తోంది. ఈ కష్టకాలంలో సెలబ్రిటీలు ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అవసరంలో ఉన్నవారి గురించి సమాచారం తెలుసుకొని వారికి తగిన సాయం అందిస్తున్నారు. తాజాగా ప్రజలకు సహాయం అందించేందుకు సూపర్స్టార్ మహేశ్ బాబు ముందుకు వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ...
May 17, 2021 | 03:15 PMహైదరాబాద్ కు చేరిన స్పుత్నిక్-వీ
కరోనా వ్యాక్సినేషన్ పక్రియలో మరో అడుగు ముందుకు పడింది. తాజాగా ప్రత్యేక విమానంలో 60 వేల స్పుత్నిక్-వి టీకా డోసులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. రష్యా లో 2020 ద్వితీయార్థం ప్రారంభం నుంచే ఈ వ్యాక్సిన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనాను సమర్థంగా ఎదుర్...
May 17, 2021 | 03:11 PMఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనాతో
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రతతో రోజురోజుకీ మరణాల సంఖ్య భారీగా నమోదవుతోంది. అనేక కుటుంబాలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి. ఇదే సమయంలో కోవిడ్తో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించడం సామాన్యులకు పెను భారంగా మారింది. ఈ నేపథ్యంలో కోవిడ్ మృతుల అంత్యక్రియలకు సంబంధించి ము...
May 17, 2021 | 03:07 PM- KTR : రీకౌంటింగ్ రాజకీయం.. బెదిరింపుల పర్వం.. మున్సిపల్ ఫలితాలపై గులాబీ బాస్ ఆగ్రహం!
- Municipal Elections: చైర్మన్ కుర్చీ కోసం స్వతంత్రుల పంతం.. మున్సిపల్ ఫలితాల తర్వాత మొదలైన అసలు రాజకీయం!
- Funky: ‘ఫంకీ’ సినిమాపై ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు: చిత్ర బృందం
- Funky Review: ‘ఫంకీ’ గలీజుగుంది భై!
- IND vs Pak: భారత్ కు అభిషేక్ భయం..? అప్పటికి కోలుకుంటాడా..?
- T20 World Cup: పసికూనలు కాదు.. డైనమైట్ లు..!
- Dhurandhar: దురంధర్ కు పాక్ లో క్రేజ్ ఏ రేంజ్ లో అంటే..?
- Revanth Reddy: రేవంత్ రెడ్డి : రాజూ నువ్వే.. మంత్రీ నువ్వే..!
- BJP: ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు..?
- Pakistan: అమెరికాకు పాకిస్తాన్ టిష్యూ పేపరా..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










