Srisailam: శ్రీశైల మల్లన్న సేవలో నాగచైతన్య, శోభిత
ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబం శ్రీశైల మల్లన్నను దర్శించుకుంది. ఇటీవల నాగచైతన్య, శోభిత (Naga Chaitanya, Sobhita) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన వధూవరులతో కలిసి కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం (Rudrabhishekam) నిర్వహిం...
December 6, 2024 | 08:01 PM-
శ్రీవారి దర్శనం ఇక సులభతరం చేస్తా… బీ.ఆర్. నాయుడు
తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థకు చైర్మన్గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బీ.ఆర్. నాయుడు) నియమితులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సన్నిహిత మిత్రుడు, టీవీ 5 ఛానల్ చైర్మన్గా ఉన్న బి.ఆర్ నాయుడు హిందూ సమాజం ఉన్నతికి విస్తృతంగా కృష...
December 1, 2024 | 08:23 PM -
శోభారాజు గానం – చాగంటి వ్యాఖ్యానంతో వైభవంగా 41వ అంకిత భావ దినోత్సవం
అన్నమాచార్య భావనా వాహిని 41వ సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా అన్నమయ్యపురంలో అంకిత భావ దినోత్సవం ఘనంగా జరిపారు. మధ్యాహ్నం 12గం.లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6గం.ల నుండి సాగిన స్వరార్చనలో భాగంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారి శిష్య బృందం చి. ధన్యోస్మి "గణరాజ, గుణర...
November 30, 2024 | 08:31 PM
-
ప్రతి నెలా మొదటి మంగళవారం… స్థానికులకు: టీటీడీ
తిరుపతిలోని స్థానికులకు తిరుమల శ్రీనివాసుడి దర్శనాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి ఇటీవల పునరుద్ధరించింది. ఈ క్రమంలో డిసెంబర్ 1న తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి నవంబర్ 18న జరిగ...
November 30, 2024 | 08:09 PM -
టీటీడి ప్రక్షాళన దిశగా బోర్డ్ చైర్మన్ బిఆర్ నాయుడు.. బోర్డ్ సమావేశంలో సూపర్ 8 నిర్ణయాలు…
అత్యంత పవిత్ర క్షేత్రం అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులు కాని వారు పని చేయడానికి వీలు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ సమావేశంలో తీర్మానించినట్లు బోర్డ్ చైర్మన్ బి.ఆర్ నాయుడు తెలిపారు. బీఆర్ నాయుడు తన తొలి సమావేశంలోనే సామాన్య భక్తులకు మెరుగైన సౌక...
November 20, 2024 | 03:44 PM -
వైభవంగా శ్రీసత్యసాయి జయంతి వేడుకలు
ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచ మానవాళిని సేవామార్గం వైపు నడిపించిన ప్రేమమూర్తి సత్యసాయి 99వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తజన సందోహం నడుమ వేణుగోపాలస్వామి రథోత్సవంతో వేడుకలను ప్రారంభించారు. అంతకు ముందు సాయికుల్వంత్ మందిర...
November 19, 2024 | 04:08 PM
-
తిరుమలలో సామాన్య భక్తులకే పెద్దపీట.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ చైర్మన్..
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరని భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త వినిపించింది. తాజాగా జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు తిరుపతికి వచ్చే భక్తులకు ఊరట కలిగించే విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్యుల కు ప్రాధాన్యత ఇచ్చే విధంగా టీటీడీ ఛైర్మన్ ( TTD Cha...
November 19, 2024 | 11:14 AM -
టీటీడీ బోర్డు ఎక్స్అఫిషియో సభ్యుడిగా.. ఈవో ప్రమాణం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి ఎక్స్ఆఫిషియో సభ్యుడిగా టీటీడీ ఈవో జె.శ్యామలరావు తిరుమల శ్రీవారి ఆలయం ప్రమాణం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈవో శ్రీవారిని దర్శించుకున్నాక రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశ...
November 18, 2024 | 02:53 PM -
అన్నమయ్యపురంలో అనఘ కృతి స్వరార్చన
అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి ఈ శనివారం మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం అన్నమ స్వరార్చన సేవను సభక్తిపూర్వంగా అందించారు. స్వరార్చనలో భాగంగా చి|| అవలూర్ అనఘ కృతి...
November 18, 2024 | 10:28 AM -
తెరచుకున్న శబరిమల ఆలయం
మండల`మకరవిళక్క సీజనులో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరచుకుంది. శనివారంతెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు. తొలిరోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు సమాచారం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్లో దర్శన సమయాలను పొడిగి...
November 16, 2024 | 03:26 PM -
18 నుంచి సత్యసాయి జయంతి వేడుకలు
మానవాళిని సేవామార్గం వైపు నడిపిన సత్యసాయి 99వ జయంతి వేడుకలను పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఈ నెల 18 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. 18న సాయికుల్వంత్ మందిరంలో శ్రీసత్యసాయి సత్యనారాయణ వ్రతం, వేణుగోపాలస్వామి రథోత్సవం, 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తారు. 22న నిర్వహించే సత్యసాయి విశ్వవి...
November 16, 2024 | 03:25 PM -
Tirumala Laddu : సైలెంట్గా తిరుమల లడ్డూ కల్తీపై విచారణ మొదలు పెట్టేసిన సిట్!
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఎంతటి దుమారానికి కారణమైందో అందరికీ తెలుసు. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందని.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గత వైసీపీ ప్రభుత్వం దెబ్బ తీసిందని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం తీవ్ర దుమారానికి కారణమైంది. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీ...
November 16, 2024 | 01:29 PM -
శ్రీవారికి ఆదికేశవులు నాయుడి మనవరాలు భారీ విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారికి టీటీడీ మాజీ చైర్మన్, దివంగత డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య భారీ విరాళం అందించారు. సుమారు రూ.2కోట్ల విలువైన స్వర్ణ వైజంతీ మాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేతులమీదుగా అందజేశారు. ఈ ఆభరణాన్ని ఉత్సవమూర్తులకు టీటీడీ అలంకరి...
November 14, 2024 | 07:31 PM -
కోటి దీపోత్సవంలో శివార్చన చేసిన శోభారాజు బృందం
కోటి దీపోత్సవంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారు మరియు వారి శిష్యులు వాసంతి, రన్విత, అక్షయ, సువర్ణ, మానస పటెల్, అభిరామ్, సౌమ్య, డా. శశికళ, సుధా రమణి, బి. వి. శర్మ కలిసి "ఆద్య అమరేశ", "అంబికే జగదంబికే", శ్రీ కాశీ విశ్వనాథుని స్తుతిస్తూ శోభారాజు గారి స్వీయ రచనలో...
November 13, 2024 | 08:27 PM -
శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు తదితరులు దర్శించుకున్నారు. అంతకుముందు పౌర విమానయాన శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీశైలంలోని పాత...
November 9, 2024 | 07:05 PM -
అన్నమయ్యపురంలో తాళ్ళపాక వారి నాట్య “కళారాధన”
అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి ఈ శనివారం మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం అన్నమ స్వరార్చన మరియు నృత్యార్చనలో నృత్య సేవను సభక్తిపూర్వంగా అందించారు....
November 9, 2024 | 06:05 PM -
ఐదుగురు టీటీడీ ధర్మకర్తల మండి సభ్యుల ప్రమాణం
తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యులుగా కృష్ణమూర్తి వైద్యనాథన్, సౌరభ్ హెచ్ బోరా, నన్నపనేని సదాశివరావు, డాక్టర్ పనబాక లక్ష్మి, జ్యోతుల నెహ్రూ పదవీ ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయంలోని స్వామివారి సన్నిధిలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి వీరితో ప్రమాణం చేయించ...
November 9, 2024 | 03:13 PM -
యాదగిరీశుడిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేవంత్కు అర్చకులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి ...
November 8, 2024 | 07:45 PM

- Donald Trump: మోడీతో మాట్లాడా.. రష్యా చమురు కొనొద్దని చెప్పా: ట్రంప్
- Prabhas: ఎవర్ గ్రీన్ స్టార్…రెబల్ స్టార్ ప్రభాస్
- Modi: అమెరికా ఆంక్షల వేళ మోడీ సర్కార్ పక్కా ప్లానింగ్.. ఫలించిందా భారత్ ను ఎవరూ అడ్డుకోలేరు బ్రదర్..!
- France: అందరూ చూస్తుండగానే, చిటికెలో మ్యూజియం దోచేశారు.. పింక్ పాంథర్స్ ముఠాపై అనుమానాలు..!
- Ravi Teja: మంచి కంటెంట్ వస్తే ఓటీటీ ఎంట్రీకి రెడీ
- Ramyakrishna: నిజంగానే రాజమాతలా ఫీలయ్యా!
- Toxic: డైరెక్టర్ పనితనంతో హీరో అసంతృప్తి
- Jahnvi Kapoor: కొత్త ప్రాజెక్టును ఓకే చేసిన జాన్వీ
- Kanthara: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1- అక్టోబర్ 31న రిలీజ్
- Kaantha: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సెల్వమణి సెల్వరాజ్, రానా దగ్గుబాటి ‘కాంత’ సాంగ్
