కోటి దీపోత్సవంలో శివార్చన చేసిన శోభారాజు బృందం
కోటి దీపోత్సవంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారు మరియు వారి శిష్యులు వాసంతి, రన్విత, అక్షయ, సువర్ణ, మానస పటెల్, అభిరామ్, సౌమ్య, డా. శశికళ, సుధా రమణి, బి. వి. శర్మ కలిసి "ఆద్య అమరేశ", "అంబికే జగదంబికే", శ్రీ కాశీ విశ్వనాథుని స్తుతిస్తూ శోభారాజు గారి స్వీయ రచనలో...
November 13, 2024 | 08:27 PM-
శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు తదితరులు దర్శించుకున్నారు. అంతకుముందు పౌర విమానయాన శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీశైలంలోని పాత...
November 9, 2024 | 07:05 PM -
అన్నమయ్యపురంలో తాళ్ళపాక వారి నాట్య “కళారాధన”
అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి ఈ శనివారం మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం అన్నమ స్వరార్చన మరియు నృత్యార్చనలో నృత్య సేవను సభక్తిపూర్వంగా అందించారు....
November 9, 2024 | 06:05 PM
-
ఐదుగురు టీటీడీ ధర్మకర్తల మండి సభ్యుల ప్రమాణం
తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యులుగా కృష్ణమూర్తి వైద్యనాథన్, సౌరభ్ హెచ్ బోరా, నన్నపనేని సదాశివరావు, డాక్టర్ పనబాక లక్ష్మి, జ్యోతుల నెహ్రూ పదవీ ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయంలోని స్వామివారి సన్నిధిలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి వీరితో ప్రమాణం చేయించ...
November 9, 2024 | 03:13 PM -
యాదగిరీశుడిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేవంత్కు అర్చకులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి ...
November 8, 2024 | 07:45 PM -
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యులుగా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్, ఎల్ల ఫౌండేషన్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, వ్యాపారవేత్త మునికోటేశ్వరరావులు వేర్వేరుగా ప్రమాణం చేశారు. టీటీడీ అదనపు...
November 8, 2024 | 03:39 PM
-
టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం
టీటీడీ 54 వ పాలక మండలి చైర్మన్ గా బిఆర్ నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించారు. క్షేత్ర సంప్రదాయం అనుసారం శ్రీ భూ వరహా స్వామి వారిని బీఆర్ నాయుడు కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ద్వారా ఆలయ ప్రవేశం చేశారు. అనంతరం శ్రీ వారి సన్నిధిలో టీటీడీ పాలకమండలి చ...
November 6, 2024 | 11:54 AM -
శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు, జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడు నిర్వహించారు. మూలమూర్తిని, ఉత్సవమూర్తులను పట్టవస్త్రాలతో అలంకరించారు.
November 2, 2024 | 03:44 PM -
టీటీడి బోర్డ్ చైర్మన్గా బిఆర్ నాయుడు నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్గా టీవీ5 గౌరవ ఛైర్మన్ బీఆర్ నాయుడును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు టీటీడీ బోర్డు చైర్మన్గా కొనసాగనున్నారు. టీవీ5, హిందూధర్మం ఛానెళ్ల వ్యవస్థాపకులుగా హిందూధార్మిక కార్యక్రమాల నిర్వ...
November 2, 2024 | 10:05 AM -
అన్నమయ్య పురంలో అలరించిన శివరంజని శిష్యుల స్వరార్చన
అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి ఈ శనివారం మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం అన్నమ స్వరార్చన సభక్తిపూర్వంగా అందించారు. స్వరార్చనలో భాగంగా నుండి...
October 26, 2024 | 06:50 PM -
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న గవర్నర్ జిష్టుదేవ్ వర్మ
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని ధ్రువమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆంజనేయస్వామి, లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వ...
October 25, 2024 | 07:54 PM -
శ్రీసిటీలో అలరించిన పద్మావతి పరిణయం హరికథా గానం
శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కు చెందిన ప్రముఖ హరికథా విద్వాంసుడు ‘హరికథా దురంధర’ బిరుదాంకితుడు వై.వెంకటేశ్వర్లు భాగవతార్ శ్రీసిటీలో ఆలపించిన పద్మావతి పరిణయం హరికథా గానం శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. కథనానికి పాటలను జో...
October 20, 2024 | 08:24 PM -
అలరించిన సరిత ప్రవీణ శిష్యుల నృత్యార్చన
పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం యాప్రాల్ నుండి శ్రీ నూపుర డాన్స్ అకాడమీ గురువు సరిత ప్రవీణ గారు, వారి శిష్యులు "మీనాక్షి ప్రవీణ్, శ్యామశ్రీ, జి. యశస్విని, నాగ వైష్ణవి, సంగీత, ప్రగతి, శ్రీక, వై. యశస్విని, శ్రీ మహేశ్వరి, శ్రీ లక్ష్మి, శనయ, ధన్య, పూర్వి, శ...
October 19, 2024 | 08:12 PM -
మంజు భార్గవికీ ధైర్య అవార్డు
అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభారాజు గారి ఆధ్వర్యంలో అన్నమయ్యపురంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారి 10 రోజుల దసరా, బతుకమ్మ, నాద బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు శుక్రవారం ప్రముఖ తెలంగాణ గవర్నర్ శ్రీమాన్ జిష్ణు దేవ్ వర్మ గారు ...
October 11, 2024 | 08:51 PM -
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
దసరా శరన్నవరాత్రుల్లో ఏడో రోజు మూలా నక్షత్ర శుభ ముహూర్తాన సరస్వతీ దేవి అలంకారంలోని కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సతీసమేతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కూడా కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఇంకా మంత్రులు ఆనం రామనారాయణ ర...
October 9, 2024 | 09:27 PM -
ఏడవ రోజున నాద బ్రహ్మోత్సవాల్లో అలరించిన సాత్విక నృత్య ప్రదర్శన
అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 3 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు "నాదబ్రహ్మోత్సవ్- 2024" ను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా 7 రోజు అక్టోబర్ 9 వ తేదీన శ్...
October 9, 2024 | 07:34 PM -
నాద బ్రహ్మోత్సవంలో ఆకట్టుకున్న నీహాల్ భక్తి సంగీతం
అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభారాజు గారి ఆధ్వర్యంలో అన్నమయ్యపురంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారి 10 రోజుల దసరా, బతుకమ్మ, నాద బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మంగళవారం ప్రముఖ నేపథ్య గాయకుడు నీహాల్ భక్తి గానామృతం చేశారు. ఈ కార్య...
October 8, 2024 | 07:02 PM -
ఐదవ రోజు నాద బ్రహ్మోత్సవాల్లో అలరించిన రామ గానం
అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా "నాదబ్రహ్మోత్సవ్- 2024" కార్యక్రమంలో ఐదవ రోజున అక్టోబర్ 7వ తేదీన గాయకుడు శ్రీ రామాచారి గారు నారాయణతే నమో నమో, గోవిందా శ్రిత గోకుల బృందా, శిరుత నవ్వుల వాడు సిన్నెక వంటి ప్రజాదారణ పోందిన సంకీర్తనలాపించారు. అతిథ...
October 7, 2024 | 08:43 PM

- #Naresh65: #నరేష్65 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్
- Karthik Ghattamaneni: ‘మిరాయ్’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్ : డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని
- Sahu Garapati: ‘కిష్కింధపురి’ లాంటి హారర్ థ్రిల్లర్ ఇప్పటి వరకూ రాలేదు : నిర్మాత సాహు గారపాటి
- SIIMA 2025 Awards: ‘సైమా’ 2025 అవార్డ్స్ విజేతలు
- Viha Reddy: భారత బాస్కెట్ బాల్ జట్టు వైస్ కెప్టెన్గా తెలంగాణ బిడ్డ విహ రెడ్డి
- AP Liquor Scam: లిక్కర్ కేసులో కొత్త మలుపు.. మిథున్ రెడ్డి సహా నలుగురికి బెయిల్కి గ్రీన్ సిగ్నల్..
- Turakapalem: తురకపాలెం వరుస మరణాలు.. కూటమి ప్రభుత్వానికి కఠిన సవాల్..
- Nara Lokesh: జర్మనీలో ఉద్యోగాలు పొందిన యువతకు మంత్రి లోకేష్ అభినందన
- Mangarani: చంద్రబాబు ట్వీట్తో టీచర్ కృషికి గ్లోబల్ గుర్తింపు..
- Ambati Rambabu: రెడ్ బుక్ బెదిరింపులకు లొంగను.. అంబటి..
