- Home » Religious
Religious
శ్రీవారి సేవలో ఉప రాష్ట్రపతి
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న ఉప రాష్ట్రపతికి టీటీడీ ఏవీ ధర్మారెడ్డి సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికింది. ధ్వజస్తంభానికి నమస...
April 27, 2024 | 05:35 PMలాస్ ఏంజెల్స్ భక్తిపారవశ్యం… కమనీయంగా సాగిన సీతారాముల కళ్యాణం….
లాస్ ఏంజెల్స్ పరిసర ప్రాంతాలలో ఉన్న, రెండు రాష్ట్రాల తెలుగు కుటుంబాలు కలిసి చేసుకున్న సామూహిక శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఏప్రిల్ 20-2024 నాడు ఆద్యంతం కడు కమణీయంగా జరిగింది. గత 8 సంవత్సరాలుగ, ఏ సంస్థ కి సంబందం లేకుండా అందరు కలిసి శ్రీ సీతారాముల వారి కళ్యాణం చేసుకుంటున్నారు. ఇండి...
April 25, 2024 | 10:06 AMయాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్రశుద్ద పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శ్రీ లక్ష్మీసమేతుడైన స్వామి వారు తెప్పలో మూడుసార్లు జలవిహారం చేశారు. కార్యక్...
April 24, 2024 | 03:20 PMవైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయం వెనుకవైపు గల వసంతోత్సవ మండపంలో గత మూడురోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు కన్నుల పండువగగా ముగిశాయి. తొలిరోజు, రెండవరోజు శ్రీమలయప్పస్వామి వారు తన ఉభయదేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరిరోజున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పతో పాటుగా శ్రీ కృష్ణ స్వామి...
April 24, 2024 | 02:55 PMఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామున నుంచే ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీక్షాపరులు స్వామి వారి సన్నిధిలో దీక్షా విరమణ చేశారు. అర్థరాత్రి నుంచి 50 వేల మంది దీక్షాపరులు దర్శించుకున్నట్లు అధికార...
April 23, 2024 | 08:06 PMఒంటిమిట్టలో ఘనంగా సీతారాముల కల్యాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితులు మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వ...
April 23, 2024 | 03:56 PMశ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి సున్నిపెంటకు హెలికాప్టర్లో వెళ్లి, అక్కడి నుంచి కాన్వాయ్లో సాక్షి గణపతి ఆలయానికి చేరుకున్నారు. అక్కడినుంచి శ్రీశైలం ప్రధాన ఆలయం వద్దకు చేరు...
April 22, 2024 | 08:20 PMతిరుమలలో వసంతోత్సవాలు ప్రారంభం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో శ్రీమలయప్ప స్వామి వారికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. వేడుకల కోసం సప్తగిరులు తలపించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని నాలుగు మాడ వీ...
April 22, 2024 | 03:50 PMశ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ. సమస్ర దీపాలంకారణ సేవ చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్...
April 19, 2024 | 02:13 PM50 ఏళ్ల తరువాత.. అరుదైన ఘట్టం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు ( శ్రీరామ నవమి) శుభ ఘడియాల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. కానీ, అన్నయమ్య జిల్లా వాల్మీకిపురం లోని శ్రీ పట్టాభి రామాలయంలో మాత్రం సీతమ్మ జన్మ నక్షత్రమైన ఆశ్లేష రోజున చేస్తారు. 50 ఏళ్లకు ఒకసారి పునర్వసు, ఆశ్లేష నక్షత్రాల కలయిక ...
April 18, 2024 | 04:15 PMవిశాఖలో అరుదైన సంఘటన
విశాఖలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. శ్రీరామ నవమి ఉత్సవంలో హిందువులతో పాటు ముస్లింలు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఊరేగింపులో హిందువులు ముస్లమానులూ కలసి పండుగ చేసుకున్నారు. రాముడంటే ముస్లింలకు కిట్టదని, అల్లాను హిందువులు వ్యతిరేకిస్తారని ప్రచారం చేసుకుని పబ్బం గడుపుకునే వాళ్ళందరికీ చోటు చే...
April 18, 2024 | 03:56 PMశ్రీవారి ఆలయంలో వైభవంగా ..శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాల సేవ, అర్చన అనంతరం రంగనాయకుల మండపం ఉదయం 9 నుంచి 11 వరకు స్నపన త...
April 18, 2024 | 03:52 PMబాలరాముడికి సూర్యతిలకం..
దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఆలయంలో ఈసారి శ్రీరామనవమి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత...
April 18, 2024 | 06:36 AMఅయోధ్యలో అద్భుత దృశ్యం
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఆలయం లో ఈసారి శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడ...
April 17, 2024 | 08:50 PMభద్రాద్రిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా మైదానంలో ఈ వేడుక నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల నడుమ అభిజిత్ లగ్నంలో కల్యాణ క్రతువును వేదపండితులు పూర్తి చేశారు. భద్రాచలం పుర వీధులన్నీ శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎస్&zwn...
April 17, 2024 | 08:42 PMభద్రాద్రి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం
భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రోక్తంగా రెండు రకాల చెట్ల చెక్కలతో నిప్పును పుట్టించి యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపన చేయడంతో ఈ వేడుక నయనానంద భరితమైంది. గరుడపటాన్ని పూజించి తర్వాత ధ్వజారోహణ క్రతువు వైభవంగా సాక్షాత్కరించిం...
April 16, 2024 | 04:45 PMభద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల బంగారు చీర
బంగారం, వెండిని ఉపయోగించి సీతారాముల ప్రతిరూపంతో పట్టుచీరను తయారు చేశారు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు యెల్డి హరిప్రసాద్. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణం కోసం దీనిని తయారు చేశారు. ఈసారి చీరపై సీతారాముల కల్యాణ వేడుక ప్రతిరూపాలను, శంకుచక్రనామాల...
April 16, 2024 | 04:11 PMఅయోధ్యకు భక్తులూ రావొద్దు!
ఈ నెల 17న శ్రీరామ నవమి వేడుకలకు జరుగనున్నాయి. రామయ్య జన్మదినోత్సవ వేడుకలు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అకాశం ఉండడంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేసింది. శ్రీరామనవమికి అయోధ్యకు రాకుండా ఇంటి వద్దనే ఉండి ప్...
April 15, 2024 | 07:38 PM- Jinn: డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. రాజ్ కందుకూరి
- Dhandoraa: ‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది – దర్శకుడు మురళీకాంత్
- Vanara: అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’
- Nuclear Device: హిమాలయాల గర్భంలో ప్లుటోనియం బాంబ్? 60 ఏళ్లుగా వీడని మిస్టరీ!
- Chandrababu: అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- Nara Lokesh: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ తో మంత్రి లోకేష్ భేటీ
- Sequels: సౌత్ సీక్వెల్స్ కోసం నార్త్ ఆడియన్స్ వెయిటింగ్
- AP Assembly: కీలక సమస్యల నడుమ వాయిదా పడ్డ అసెంబ్లీ సమావేశాలు.. ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ..
- Funky: ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్కు ఫుల్ ఫన్ గ్యారంటీ!
- Israel: బోండీబీచ్ ఉగ్రఘటనను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా విఫలం.. ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















