పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నేత క్రిశాంక్
ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో బీఆర్ఎస్ నేత క్రిశాంక్, ఓయు విద్యార్థి నాగేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తుండగా పంతంగి టోల్టేగ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఏ...
May 1, 2024 | 09:22 PM-
దిశా కేసులో పోలీసులకు… హైకోర్టులో ఊరట
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట లభించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై ఏడుగురు పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం, పోలీసులు, షాద్నగర్ తహశీల్దార్పై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దిశా నిందితుల...
May 1, 2024 | 09:19 PM -
సికింద్రాబాద్ లో అత్యధికంగా 45 మంది.. ఆదిలాబాద్ లో అత్యల్పంగా 12 మంది : వికాస్రాజ్
తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వికాస్రాజ్ మాట్లాడుతూ సికింద్రాబాద్లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్లో అత్యల్పంగా 12...
May 1, 2024 | 09:17 PM
-
ప్రదాని మోదీ నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు : సీఎం రేవంత్
కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల అండతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న లోక...
May 1, 2024 | 09:11 PM -
కేసీఆర్ కు షాక్ ఇచ్చిన ఈసీ.. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం నిషేధం
అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. సిరిసిల్లలో ఏప్రిల్ 5న నిర్వహిచిన మీడియా సమావేశంలో కాంగ్రెస్&...
May 1, 2024 | 08:38 PM -
అమిత్ షా ఫేక్ వీడియో తో నాకు సంబంధం లేదు..రేవంత్ రెడ్డి..
అమిత్ షా ఫేక్ వీడియో కేస్ లో ఢిల్లీ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన రేవంత్ రెడ్డి ఆ నోటీసులకు సమాధానం పంపించారు. తనకు ఆ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు అని రేవంత్ రెడ్డి తరఫు అడ్వకేట్ సౌమ్య గుప్తా ఢిల్లీ పోలీసులకు వివరణ ఇచ్చారు. IN...
May 1, 2024 | 08:18 PM
-
శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు జడ్జీల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో వారితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించారు. ఇరువురూ దైవసాక్షిగా ప్రమాణం చేశారు. న్యాయమ...
May 1, 2024 | 02:58 PM -
మోదీ, రేవంత్ ఇద్దరూ ఒక్కటే.. కేసీఆర్ సంచలన ఆరోపణలు
ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటేనని, పైకి మాత్రమే నాటకాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్పై అవినీతి ఆరోపణలు చేసే ప్రధాని.. చర్యలు మాత్రం ఎందుకు తీసుకోరని, అలాగే తెలంగాణకు వ్యతిరేకంగా మోదీ వ్యాఖ్యలు చేస్తున్నా.. ...
May 1, 2024 | 07:28 AM -
‘చోటా భాయ్’ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు?.. ప్రధానికి కేటీఆర్ కౌంటర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘డబుల్ ఆర్’ ట్యాక్స్ వసూల్ చేస్తోందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో అక్రమంగా డబుల్ ఆర్ టాక్స్ వసూలు చేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ సోషల్ మీడ...
May 1, 2024 | 07:26 AM -
బీజేపీ జేబు సంస్థగా ఎన్నికల కమిషన్.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
దేశంలో ప్రజలంతా ఫిక్స్ అయ్యారని, దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనేనని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు రావడమే ఆలస్యమని, వెంటనే రాహుల్ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. మంగళవారం గాంధీభవన్లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు. ఈ సందర...
May 1, 2024 | 07:23 AM -
‘ఓటుకు నోటు కేసు’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రేవంత్కు సంబంధించిన ఓటుకు నోటు కేసును తొక్కిపట్టిందని, ఇప్పుడు దానికి ప్రతిఫలంగా కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెడు...
May 1, 2024 | 07:22 AM -
గుజరాత్ పెత్తనానికి.. తెలంగాణ పౌరుషానికి మధ్య ఎన్నికలు : సీఎం రేవంత్
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఒక్క ఓటు వేసినా వృథానే అవుతుందని అన్నారు. కారు కార్ఖానాకు ...
April 30, 2024 | 08:20 PM -
కేసీఆర్ ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని ఎక్స్ ( ట్విటర్)లో విరుచుకుపడ్డారు. ఎక్స్లో తప్పుడు స...
April 30, 2024 | 08:15 PM -
ఆర్ఆర్ఆర్ తో గర్వపడితే.. డబుల్ ఆర్ తో దేశం సిగ్గుపడుతోంది : మోదీ
భారత్ను కాంగ్రెస్ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో మెదక్ జిల్లా అల్లాదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో, పదేళ్లలో దేశం ఎంతగా అభివృద్ధి చెందిం...
April 30, 2024 | 07:39 PM -
సెమీస్ లో కేసీఆర్..ఇప్పుడు ఫైనల్స్ లో మిగిలింది మోదీ నే.. రేవంత్ రెడ్డి..
తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగిన సెమీ పైనల్స్ వంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించాం అని రేవంత్ అన్నారు. అయితే ఈసారి రాబోయే ఫైనల్స్ వంటి లోక్ సభ ఎన్నికలలో నరేంద్ర మోదీ ని ఓడించాల్సిన బా...
April 30, 2024 | 07:33 PM -
మిస్ తెలంగాణ గుజరాతీ గా విధి ఉదేషి
శంషాబాద్లోని సూర్య ఎరీనా వేదికగా జరిగిన మిస్ తెలంగాణ గుజారతీ, మిసెస్ తెలంగాణ గుజరాతీ అందాల పోటీలు అట్టహాసంగా జరిగాయి. గుజరాతీ ఎక్తా మహోత్సవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో రెండు వందలకుపైగా గుజరాతీ వనితలు పాల్గొన్నారు. మిస్ తెలంగాణ గుజరాతీగా విధి ఉదేషి నిలిచింది. ...
April 30, 2024 | 04:13 PM -
స్కాలర్ షిప్ తో యూఎస్ఏ లో బీటెక్
గత సంవత్సరం అంటే, 2023లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో భారతదేశం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇయర్ ఆన్ ఇయర్ 35 శాతం పెరుగుదలతో 2024 నాటికి 2 మిలియన్ల విద్యార్థుల మైలురాయిని చేరుతుందని అంచనా వేయబడింది. స్కాలర్షిప్తో బీటెక్ చదివేందుకు మీ పిల్ల...
April 30, 2024 | 04:03 PM -
తూప్రాన్ లో సెల్బే షోరూమ్ ప్రారంభం…
తెలంగాణకు చెందిన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీబ్రాండ్ రిటైల్ చైన్ సెల్బే, యజమాన్యం చేతుల మీదుగా ఈరోజు తూప్రాన్ పట్టణంలో తన కొత్త షోరూమ్ను ఘనంగా ప్రారంభించింది. తూప్రాన్ టౌన్లో ఇంత అద్భుతమైన సెల్బే షోరూమ్ను ప్రారంభించేందుకు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు ...
April 30, 2024 | 03:50 PM

- Chaganti: చాగంటి కోటేశ్వరరావుకు సాహితీ పురస్కారం
- Pawan Kalyan: జనంలోకి పవన్ కల్యాణ్..! ఎందుకంటే..!?
- Jagan: వ్యూహం లేని ప్రచారంతో జగన్ కు భారమవుతున్న వైసీపీ సోషల్ మీడియా..
- Mithun Reddy: మద్యం కేసులో మిథున్ రెడ్డికి సిట్ షాక్..హైకోర్టులో బెయిల్పై సవాల్..
- Pawan: జనసేన కోసం పవన్ మాస్టర్ స్కెచ్..
- Malaysia: మలేషియాలో భారతీయుల ఐక్యతకు అద్దం పట్టిన దసరా-బతుకమ్మ-దీపావళి వేడుకలు
- King Buddha: టెక్సాస్లో ‘కింగ్ బుద్ధ’ మూవీ పోస్టర్ లాంచ్
- TCA: టొరంటో లో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఘనంగా బతుకమ్మ సంబరాలు
- UIDAI: 5-17 ఏళ్ల పిల్లలకు ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్స్
- Priya Prakash Warrior: గ్రీన్ డ్రెస్ లో వింక్ బ్యూటీ గ్లామర్ షో
