Telangana
సిస్టర్ సెంటిమెంట్ పండించేశారు…
తెలంగాణ అసెంబ్లీలో ఓవైపు మాటల యుద్ధం జరుగుతుండగానే… మరోవైపు సెంటిమెంటు.. ఎమోషన్లు కూడా పండేశాయి. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెందిన మాజీ మంత్రి సబిత ఏకంగా కన్నీరు పెట్టేసు కున్నారు. తానే ఏం పాపం చేశానంటూ ప్రశ్నించారు. దీంతో స&z...
August 1, 2024 | 07:37 PMహైదరాబాద్ రన్నర్స్ సొసైటీకి ప్రపంచ అథ్లెటిక్స్ గుర్తింపు లభించినందుకు ముఖ్యమంత్రి అభినందనలు
హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ సమర్పిస్తున్న హైదరాబాద్ మారథాన్ యొక్క 13వ ఎడిషన్ కు ప్రపంచ అథ్లెటిక్స్తో గుర్తింపు లభించింది. NMDC హైదరాబాద్ మారథాన్ ప్రపంచ అథ్లెటిక్స్ "బేసిక్" లేబుల్ మంజూరు చేయబడింది. ఈ మారథాన్ కు NMDC స్పాన్సర్ గా , IDFC ఫస్ట్ బ్యాంక్ భాగస్వామ్యం ఉంది. &n...
August 1, 2024 | 07:22 PMసుప్రీం తీర్పును స్వాగతించిన రేవంత్.. అమలు చేస్తాం
సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై ఇవాళ ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. దీనిపై అసెంబ్లీలో నేడు కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఇదే శాసనసభలో వాయిదా తీర్మాణం ఇస్తే.. నాతో పాటు సంపత్ ను సస్పెండ్ చేసినట్టు గుర్తు చేశారు. అప్పుడు మాదిగ ...
August 1, 2024 | 03:22 PMతెలంగాణ రాష్ట్రంలో సంచలన ఘటన.. కదులుతున్న బస్సులో
కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం ఘటన సంచలనం రేపింది. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ బస్సులో మహిళలపై అఘాయిత్యం జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని అర్థరాత్రి ...
July 30, 2024 | 08:12 PMవిద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్గా జస్టిస్ లోకూర్
తెలంగాణలో విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్గా జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హైకోర్టు సీజేగా, ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త చైర్మన్ను తెలంగాణ ప్రభుత్వం ...
July 30, 2024 | 08:02 PMకాంగ్రెస్కు పార్టీకి షాక్… బీఆర్ఎస్లో చేరిన గద్వాల ఎమ్మెల్యే
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్రెడ్డి గద్వాల స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల ఆయన బీఆర్ఎస్...
July 30, 2024 | 07:59 PMఇది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు : మంత్రి శ్రీధర్బాబు
స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు అధునాతన పరిజ్ఞానం అందించడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కొడంగల్లో ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ బి...
July 30, 2024 | 07:44 PMఐటీ ఉద్యోగస్తుల బాధలపై గళం విప్పిన సీపీఐ నేత సాంబశివరావు..
మన సమాజంలో ఐటీ ఉద్యోగస్తులు అంటే కంప్లీట్ గా సెటిల్ అయిన వాళ్ల కింద చూస్తారు. మంచి జీతాలతో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు తమ ఉద్యోగాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తారు అని అందరూ భావిస్తారు. వారి లైఫ్ స్టైల్, సంపాదన ఇలాంటి అంశాలకు ఇచ్చిన ప్రాధాన్యత వాళ్ళు పడుతున్న కష్టానికి ఇవ్వడం మాత్రం మర్చిపోతారు. ఎదుగుదల...
July 30, 2024 | 01:08 PMపీసీసీ ఎన్నారై సమన్వయకర్తగా దేవేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నారై విభాగం సమన్వయకర్తగా నంగి దేవేందర్ రెడ్డిని నియమిస్తూ ఆ విభాగం చైర్మన్ వినోద్కుమార్ నియామక పత్రం జారీ చేశారు. పీసీసీ ఎన్నారై సంబంధిత కార్యకలాపాలను దేవేందర్రెడ్డి నిర్వర్తిస్తారని ఆయన తెలిపారు.
July 29, 2024 | 04:02 PMతెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రస్థానం..
ఈనెల 31న తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఇన్ చార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణ .. తన బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన మహారాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు. దేశవ...
July 29, 2024 | 03:17 PMఅమెరికా నుంచి తెలంగాణ రాజకీయాల్లోకి… ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ విజయ ప్రస్థానం
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన మదన్ మోహన్ నేడు రాష్ట్ర కాంగ్రెస్లో కీలకపాత్రను పోషిస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తూ, తన ఐటీ అనుభవాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీకి అవసరమైన డిజి...
July 29, 2024 | 12:23 PMరేవంత్ రెడ్డి.. ఇప్పుడొక బ్రాండ్!
2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటివరకూ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్లో కారాలు మిరియాలు నూరిన నేతలంతా ప్రజల్లో...
July 29, 2024 | 12:05 PMగ్లోబల్ ఎఐ క్యాపిటల్గా హైదరాబాద్
తెలంగాణ అభివృద్ధిలో, పెట్టుబడుల సాధనకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని, పుట్టిన ఊరుకు మేలు చేసే విధంగా తమ తమ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలి. ఇలా వచ్చే ప్రవాస భారతీయులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సా...
July 29, 2024 | 12:02 PMస్వాగతం – సుస్వాగతం… రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అంతా రెడీ
ఆగస్టు 4 నుంచి 9వరకు వివిధ నగరాల్లో పర్యటన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అమెరికాకు వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ అధికారులు శ్రీమతి శాంత కుమారి, చీ...
July 29, 2024 | 11:57 AMసంకీర్తనలతో ఆకట్టుకున్న మంచిర్యాల “శివప్రియ” శిష్య బృందం
అన్నమయ్య సంకీర్తనల ప్రచారంలో భాగంగా ప్రతి శనివారం పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నమయ్య స్వరార్చనలో మంచిర్యాల నుండి "శివప్రియ మ్యూజిక్ అకాడమి" గురువు "శ్రీమతి శివప్రియ ఇందారపు" గారు మరియు వారి శిష్య బృందం "శ్రీమతి పుల్లూరి సవిత, శ్రీ...
July 27, 2024 | 08:31 PMప్రజలు శిక్షించినా వాళ్ల ఆలోచన మారలేదు : సీఎం రేవంత్
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అప్పులు లెక్కలు చెప్పిన హరీశ్రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదు. ప్రజలు శిక్ష...
July 27, 2024 | 08:00 PMమంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ జూబ్లీహిల్స్లో తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణ...
July 27, 2024 | 04:15 PMయూఎన్ఓ సమావేశాలకు గార్ల వాసి
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ గార్ల మండలం చిన్నబంజర గ్రామానికి చెందిన బంజారా సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు తేజావత్ జోగ్రాం నాయక్ను ఐక్యరాజ్య సమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ గుర్తింపునిచ్చి సమావేశాలకు ఆహ్వానించింది. ఈ మేరకు యూఎన్ఏ ఆఫ్రికాలో ఇథోయోపియా ...
July 27, 2024 | 04:14 PM- ATA: అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లాలో సేవా కార్యక్రమం
- ATA: నిషాంత్ బాలసదన్ పిల్లలతో అమెరికా తెలుగు సంఘం ప్రత్యేక కార్యక్రమం
- ATA: హైదరాబాద్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) వేడుకల గ్రాండ్ ఫినాలే
- Pawan Kalyan: పవన్ ముఖ్యమంత్రి కావాలని వైసీపీకి అంత తపన ఎందుకు..?
- Kodi Pandem: రాజకీయాల కోసం కాదు..పందెం కోళ్ల దగ్గర మాత్రం ఒక్కటైన నాయకులు..
- Anil Kumar Yadav: నెల్లూరు రాజకీయాల్లో అనిల్ మౌనం.. వైసీపీకి తగ్గుతున్న ప్రాభవం..
- Jagan: జగన్ అక్రమాస్తుల కేసుల జాప్యం.. న్యాయమూర్తుల బదిలీల మిస్టరీ..
- Nara Lokesh: ‘హలో లోకేష్’ పేరుతో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి లోకేష్
- IITH: అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఐఐటీ హైదరాబాద్ మధ్య చారిత్రక ఒప్పందం
- ATA: సేవా కార్యక్రమాలతో చాటిన మానవత్వం.. ఆటా ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్ వితరణ
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















