ఓడినా కేసీఆర్లో మార్పు రాలేదు: సీఎం రేవంత్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడినా కేసీఆర్లో మార్పు రాలేదంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో పదేళ్లు విధ్వంసం సృష్టించిన కేసీఆర్.. మళ్లీ వచ్చి ప్రజలను ఓట్లు అడగటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మంగళవారం హన్మకొండలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశా...
May 8, 2024 | 09:04 AM-
చంద్రబాబు గెలిస్తే హైదరాబాద్ పరిస్థితి అంతే.. బోయినపల్లి
ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల చర్చలు పక్క రాష్ట్రాల్లో కూడా జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా చంద్రబాబు నాయుడు పై బీఆర్ఎస్ సీనియర్ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తనదైన స్టైల్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరపాటున ఆంధ్రాలో చంద్రబాబు గెలిస్తే.. తన శిష్యుడైన తెలంగాణ సీఎం ర...
May 8, 2024 | 08:41 AM -
ఏ సర్వే సంస్థకూ అందని ఫలితాలు మల్కాజిగిరిలో : ఈటల
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజలకు తెలియదని, వాళ్లకు డిపాజిట్లు దక్కే అవకాశం లేదని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ ఏ ...
May 7, 2024 | 04:27 PM
-
ఆ పార్టీకి ఓటు వేస్తే .. భవిష్యత్తు లేకుండా పోతుంది : భట్టి
రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ యత్నిస్తోందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లను తొలగించేందుకే 400 సీట్లు కోరుతున్నారన్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పెద్దలు అమలు చేసుకుంటూ వ...
May 7, 2024 | 04:23 PM -
కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే.. ఎన్నారై మంత్రిత్వ శాఖ ఏర్పాటు
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా ఎన్నారై మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) కార్యదర్శి డాక్టర్ ఆరతి కృష్ణన్ తెలిపారు. ఐఓసీ నాయకులు మహీందర్ సింగ్, ప్రదీప్ సామల, గంపా వేణుగోపాల్, రాజేశ...
May 7, 2024 | 04:05 PM -
బీజేపీ దేశాన్ని సత్యానాశ్ చేసింది: కేసీఆర్
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర విమర్శలు చేశారు. మోదీ పాలనలో ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ కాలేదని, దేశం సత్యానాశ్ అయ్యిందని ఆరోపించారు. దేశానికి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యే ముందు 150 న...
May 7, 2024 | 09:26 AM
-
అధికారంతో విర్రవీగితే కేసీఆర్కు పట్టిన గతే: రేవంత్కు డీకే అరుణ వార్నింగ్
అధికారంతో విర్రవీగితే కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు కూడా పడుతుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ హెచ్చరించారు. ఏదో అదృష్టవశాత్తు రేవంత్ సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. మహబూబ్నగర్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన డీకే అరుణ ఈ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి స్థా...
May 7, 2024 | 09:24 AM -
ఓటర్లకోసం ర్యాపిడో ‘ఫ్రీ రైడ్’
పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికల కమిషన్తో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కూడా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రైడ్ షేరింగ్ యాప్ ర్యాపిడో.. ఎక్స్ వేదికగా బంపరాఫర్ ప్రకటించింది. ఓటర్లను ఉచితంగా పోలింగ్ బూత్ల వరకు చేర్చుతామని తె...
May 7, 2024 | 09:22 AM -
‘భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేసి చెప్పు’.. సీఎం రేవంత్కు ఎంపీ లక్ష్మణ్ సవాల్
బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను నీరుగార్చింది కాంగ్రెస్సేనని, రిజర్వేషన్లను వ్యతిరేకించిన చరిత్ర ఆ పార్టీదేనని బీజేపీ ఎంపీ లక్షణ్ అన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకొచ్చి ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ విసిరారు. ...
May 7, 2024 | 09:20 AM -
రైతుబంధు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్న సర్కార్: కేసీఆర్
రైతుబంధు సొమ్ము ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేస్తోందని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. గత నెల 9వ తేదీనే రైతు బంధు సొమ్ము ఖాతాల్లో వేస్తానన్న సీఎం ఇప్పటికీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. రైతుబంధు నాట్లు వేసేటప్పుడు ఇస్తారా..? లేక కోతలు ...
May 6, 2024 | 09:35 PM -
ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు.. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ
మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయి...
May 6, 2024 | 08:26 PM -
బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించనున్న కవిత..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటినుంచి బెయిల్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా కవిత ప్రయత్నిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడమే కాక వరుస అరెస్టులు, విచా...
May 6, 2024 | 07:52 PM -
మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం
పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర జానపద కళాకారుడు మొగులయ్యను ఆదుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. మొగులయ్య కూలీ పని చేసుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించిన కేటీఆర్ ఆయనను కలిసి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మొగులయ్యకు వెంటన...
May 6, 2024 | 02:41 PM -
సీఎం రేవంత్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు: ధర్మపురి అర్వింద్
కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లను తొలగించేస్తుందంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ స్ట్రాంగ్ కౌ...
May 6, 2024 | 09:38 AM -
గాడిద గుడ్డుపై ఉన్న శ్రద్ధ గ్యారంటీలపై లేదు: సీఎం రేవంత్పై బండి సంజయ్ ఫైర్
సీఎం రేవంత్ రెడ్డికి గాడిద గుడ్డుపై ఉన్న శ్రద్ధ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీల అమలుపై లేదంటూ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ సెటైర్లు వేశారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చిందంటూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఏకంగా ...
May 6, 2024 | 09:36 AM -
‘నీలా ఏడవను.. తేల్చుకుంటా..’ సీఎం రేవంత్కు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్
తెలంగాణ పోలీసులు తనపై కేసు నమోదు చేయడంపై బీజేపీ అగ్రనేత అమిత్ షా ఘాటు విమర్శలు చేశారు. తనపై సీఎం రేవంత్ రెడ్డి కేసు పెట్టించారని, అయితే తాను రేవంత్లా ఏడవనంటూ సంచలన కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాడు సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ఈ వ్యాఖ్యల...
May 6, 2024 | 09:34 AM -
రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల పోలీస్ కంప్లైంట్
అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీ కాంగ్రెస్ ఐటీ సెల్ సిబ్బందిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డికి నోటీసలు కూడా పంపించారు. ఈ క్రమంలోనే రేవంత్కు మరో షాక్ ఇచ్చింది ...
May 6, 2024 | 09:32 AM -
బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా దక్కవు: కిషన్ రెడ్డి
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. ఆదివారం ఓ టీవీ చానెల్ డిబేట్&zwnj...
May 5, 2024 | 09:23 PM

- Pawan Kalyan: జనంలోకి పవన్ కల్యాణ్..! ఎందుకంటే..!?
- Jagan: వ్యూహం లేని ప్రచారంతో జగన్ కు భారమవుతున్న వైసీపీ సోషల్ మీడియా..
- Mithun Reddy: మద్యం కేసులో మిథున్ రెడ్డికి సిట్ షాక్..హైకోర్టులో బెయిల్పై సవాల్..
- Pawan: జనసేన కోసం పవన్ మాస్టర్ స్కెచ్..
- Malaysia: మలేషియాలో భారతీయుల ఐక్యతకు అద్దం పట్టిన దసరా-బతుకమ్మ-దీపావళి వేడుకలు
- King Buddha: టెక్సాస్లో ‘కింగ్ బుద్ధ’ మూవీ పోస్టర్ లాంచ్
- TCA: టొరంటో లో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఘనంగా బతుకమ్మ సంబరాలు
- UIDAI: 5-17 ఏళ్ల పిల్లలకు ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్స్
- Priya Prakash Warrior: గ్రీన్ డ్రెస్ లో వింక్ బ్యూటీ గ్లామర్ షో
- Chandrababu: చంద్రబాబు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!!
