భవిష్యత్లో గులాబీ పార్టీకి మంచి రోజులు : కేసీఆర్
కొందరు నేతలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్కు ఎలాంటి నష్టం లేదని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో పలువురు పార్టీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రం...
June 25, 2024 | 08:05 PM-
కాంగ్రెస్ లోకి పోచారం.. కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే
మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారం ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పోచారం శ్రీనివాస్&zw...
June 25, 2024 | 04:20 PM -
నాడు కేసీఆర్.. నేడు రేవంత్..! దొందూ దొందే..!!
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం పార్టీలో చేరిపోయారు త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతారనే టాక్ నడుస్త...
June 25, 2024 | 03:58 PM
-
కాంగ్రెస్ ఆపరేషన్ కౌన్సిల్ షురూ..?
తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎప్పుడు ఏనేత పార్టీ మారతాడో తెలియదు. నిన్నటివరకూ పార్టీలో ఉన్న నేత.. ఉన్నట్టుండి సీఎం రేవంత్ తో కనిపిస్తున్నాడు. పార్టీ కండువా మార్చేస్తున్నారు. దీంతో ఎవరిని నమ్మాలో, ఎలా ముందుకెళ్లా...
June 24, 2024 | 09:24 PM -
తెలంగాణ బీజేపీలో మళ్లీ లొల్లి..! హైకమాండ్కు కొత్త తలనొప్పి..!!
తెలంగాణలో అధికారంలో రావాలనే పట్టుదలతో ఉంది భారతీయ జనతా పార్టీ. గత కొంతకాలంగా ఆ పార్టీకి మంచి ఫలితాలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు రాగా.. లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా 8 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో పార్టీ హైకమాండ్ తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. 2028లో తె...
June 24, 2024 | 05:09 PM -
చిరంజీవితో కేంద్రమంత్రి బండి సంజయ్ భేటీ
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రముఖ నటుడు చిరంజీవితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని తన నివాసానికి మర్యాదపూర్వకంగా విచ్చేసిన సంజయ్ను చిరంజీవి శాలువా కప్పి సన్మానించారు. సుమారు అరగంట సేపు రాష్ట్ర, దేశ రాజకీయాలతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్ల...
June 24, 2024 | 03:27 PM
-
ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ..
రాష్ట్రంలోని రైతులందరికీ గడువులోగా ఏక కాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు ఐదేళ్ల కాలంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షల లోపు రుణాలన్నీ మాఫీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలోనే ప్రకటించినట్లుగా ఆగస్టు 15వ తేదీ ల...
June 22, 2024 | 10:38 AM -
తెలంగాణ రైతులకు శుభవార్త… 2023 డిసెంబర్ 9లోపు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 2023 డిసెంబర్ 9లోపు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించనుంది. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తి చ...
June 21, 2024 | 08:20 PM -
సింగరేణిని ఆదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం కలగకుండా చూస్తామన్నారు. సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకా...
June 21, 2024 | 08:13 PM -
బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన మాజీ స్పీకర్
బీఆర్ఎస్కు షాక్ తగిలింది. తెలంగాణ మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారంతో పాటు ఆయన కుమారుడూ కాంగ్రెస్...
June 21, 2024 | 07:58 PM -
కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ షురూ..! బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమా..?
తెలంగాణలో ఎన్నికల హడావుడి ముగియడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనపై ఫోకస్ పెట్టింది. అయితే పాలన సాఫీగా సాగాలంటే రాజకీయంగా చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు మిగిలే ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆయన ఫస్ట్ ప్రయారిటీ దానిపైనే పెట్టారు. అదే ఆపరేషన్ ఆకర్ష్. కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఏడాదిలోపే క...
June 21, 2024 | 07:10 PM -
కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీగణేశ్ ప్రమాణ స్వీకారం
కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీగణేశ్ (కాంగ్రెస్) ప్రమాణం చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్, ప్రభుత్వ విప...
June 21, 2024 | 03:46 PM -
మంత్రి శ్రీధర్ బాబు తో కొరియన్ ప్రతినిధుల భేటీ
తెలంగాణ రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్, ఈవీలు, ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్లపై పాలసీలు తీసుకొస్తామన్నారు. మాదాపూర్లో నిర్వహించిన కొరియ...
June 21, 2024 | 03:34 PM -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంది చంద్రబాబే : కేటీఆర్..
తెలంగాణలో ప్రధాన విపక్షం బీఆర్ఎస్.. ఇటీవల తన స్వరం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉండగా టీడీపీని టార్గెట్ చేసిన ఈపార్టీ.. ఇప్పుడు అదే టీడీపీని ప్రశంసిస్తోంది. అంతేకాదు.. స్వయంగా చంద్రబాబు సైతం చెప్పుకోలేని రీతిలో..ఆపార్టీకి క్రెడిట్ కట్టబెట్టింది కూడా. 16 ఎంపీ సీట్లు సాధించిన టీడీపీ కేంద...
June 21, 2024 | 10:27 AM -
ఆ సంస్థ తెలంగాణకే తలమానికం : భట్టి
కొత్త బొగ్గు గనులు దక్కించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడరు. బొగ్గు గనులకు కేంద్రం వేలంపాట నిర్వహించనుంది. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడు...
June 20, 2024 | 08:13 PM -
యోగాసనాల ప్రాముఖ్యతను తెలిపే ఆరోగ్యమే మహాయోగం అంతర్జాతీయ యోగా దినోత్సవ స్పెషల్ ఎపిసోడ్, ఈ శుక్రవారం ఉదయం 8:30 గంటలకు మీ జీ తెలుగులో!
తెలుగు టెలివిజన్ పరిశ్రమలోని ప్రముఖ ఛానళ్లలో ఒకటైన జీ తెలుగు నిరంతరం వైవిధ్యమైన వినోదాత్మక ఫిక్షన్, నాన్-ఫిక్షన్ కార్యక్రమాలను అందిస్తోంది. అంతేకాదు ప్రేక్షకులను మెప్పించే వినోద కార్యక్రమాలతోపాటు విజ్ఞానం, ఆరోగ్యంపైనా దృష్టిసారిస్తూ పలు ప్రత్యేక కార్యక్రమాలతో అలరిస్తోంది. ప్రతిరోజూ ఉదయం ఆరోగ్యమే ...
June 20, 2024 | 07:46 PM -
రేవంత్ కు మున్ముందు గడ్డుకాలమేనా..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధానమైన నేతల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒకరు. అందులోనూ అపరచాణక్యుడు కేసీఆర్ పార్టీని మట్టికరిపించి మరీ హస్తానికి పాలన సాధించారు రేవంత్. ఈగెలుపుతో రేవంత్ ఇమేజ్ జాతీయస్థాయిలోనూ ఇనుమడించింది. అయితే ఇప్పుడు అదికాస్తా మూడునాళ్ల ముచ్చటలా మిగిలిపోనుందా? అన్న సందేహం...
June 20, 2024 | 12:45 PM -
రామోజీరావుకు నివాళులర్పించిన.. వైఎస్ షర్మిల
రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్సిటీలో ఆయన చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. అనంతరం రామోజీరావు సతీమణి రమాదేవి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్సిటీ ఎం...
June 19, 2024 | 08:06 PM

- Amaravati:అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి
- GCC: జీసీసీకి సీఎం చంద్రబాబు అభినందనలు
- Auto driver: ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. వారికి ఏడాదికి రూ.15 వేలు!
- Dussehra : దసరా వేళ అల్లుడికి 100 రకాల వంటకాలతో విందు
- NATS: నాట్స్ అయోవా విభాగం తొలి క్రికెట్ లీగ్
- NBK111: మరోసారి డ్యూయెల్ రోల్ లో బాలయ్య?
- Rashi Khanna: చీరకట్టులో రాశీ ఒంపుల్ని చూశారా?
- Rishab Shetty: ఒక్క షో పడితే చాలనుకున్నా.. కానీ ఇప్పుడు
- Nag Ashwin: ఆలియా ప్లేస్ లోకి సాయి పల్లవి?
- VD15: అక్టోబర్ రెండో వారంలో రౌడీ జనార్ధన
