- Home » Politics
 
Politics
TCS: విశాఖలో రూ.లక్ష కోట్లతో టీసీఎస్ డేటా సెంటర్
విశాఖలో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో 1,000 మెగావాట్ల డేటా సెంటర్(Data Center) ఏర్పాటుకు టాటా కన్సెలెన్సీ సర్వీసెస్ ( టీసీఎస్) ఆసక్తి
October 11, 2025 | 10:06 AMModi: ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి : మంత్రి లోకేశ్
కర్నూలులో ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొనే సూపర్ జీఎస్టీ (GST) సూపర్ హిట్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి
October 11, 2025 | 10:00 AMBhuvaneshwari: నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు
ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ని ప్రతిష్ఠాత్మక అవార్డు (Award) వరించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్
October 11, 2025 | 09:51 AMKishan Reddy: రష్యన్ ఎనర్జీ వీక్ సదస్సుకు కిషన్రెడ్డికి ఆహ్వానం
రష్యా రాజధాని మాస్కోలో ఈ నెల 15 నుంచి 17 వరకు జరిగే రష్యన్ ఎనర్జీ వీక్ 8వ అంతర్జాతీయ సదస్సుకు రావాలని ఆ దేశం అధికారికంగా కేంద్ర బొగు,
October 11, 2025 | 09:46 AMAP Cabinet: మంత్రులకు చంద్రబాబు మళ్లీ క్లాస్..! అలవాటైపోయిందా..?
ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) తన మంత్రివర్గ సహచరుల (Ministers) పనితీరు పట్ల మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడల్లా ఆయన మంత్రులకు క్లాస్ తీసుకోవడం పరిపాటి అయిపోయింది. అయినా, వాళ్లలో ఆశించినంత మార్పు రాకపోవడంపై ఇవాల్టి కేబినెట్ మీటింగులో (Cabinet Meeting...
October 10, 2025 | 05:15 PMChandrababu: చంద్రబాబు డీప్ఫేక్ వీడియోలతో ఘరానా మోసం.. బలైపోయిన తెలంగాణ టీడీపీ నాయకులు..
టెక్నాలజీ (Technology) పెరుగుతున్న కొద్ది ప్రపంచం వేగంగా మారిపోతోంది. కానీ దాన్ని మంచికంటే చెడుకు ఉపయోగించే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాలను కుదిపేసిన ఒక మోసం దీనికి ఉదాహరణగా నిలిచింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Arti...
October 10, 2025 | 05:00 PMRushikonda: విశాఖ రుషికొండ భవిష్యత్తు ప్రజల చేతుల్లో పెట్టిన చంద్రబాబు..
విశాఖపట్నం (Visakhapatnam) నగరంలో రుషికొండ (Rushikonda) అనే ప్రదేశం ఎప్పటినుంచో పర్యాటక ప్రదేశంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అక్కడి అందాలు, సముద్రతీర దృశ్యాలు దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించేవి. అయితే గత ప్రభుత్వ కాలంలో అక్కడ భారీ నిర్మాణాలు చేపట్టడం పెద్ద వివాదానికి దారితీసింది. కొండను ...
October 10, 2025 | 04:55 PMChandrababu: పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా ఏపీని తీర్చిదిద్దుతున్న చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం మరోసారి దేశవ్యాప్తంగా రికార్డు సృష్టించింది. పెట్టుబడుల పరంగా ఇప్పటివరకు ఏ రాష్ట్రం సాధించని ఘనతను సాధించి, ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఈ విజయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేసిన కృషి కారణమని నిపుణులు చెబు...
October 10, 2025 | 04:40 PMChandrababu: ముఖ్యమంత్రి కాన్వాయ్ అంబులెన్స్లకు నో ఇన్సూరెన్స్.. ఆర్టీవో నోటీసులు..
.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కాన్వాయ్ (Convoy)లో ఉన్న రెండు అంబులెన్స్ వాహనాలకు ఇన్సూరెన్స్ (Insurance) లేకపోవడం ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటన పరిపాలనా వ్యవస్థలోని నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తూ విస్తృతంగా వార్తల్లో నిలిచింది. అధికారుల సమాచ...
October 10, 2025 | 04:20 PMAnjan Kumar Yadav: అంజన్ కుమార్ అలక.. కాంగ్రెస్కు తలనొప్పి!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక (Jubilee Hills Byelection) టికెట్ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ (Congress) పార్టీలో అగ్గి రాజేసింది. సీనియర్ నాయకులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) అలక పూనారు. ఆగ్రహంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth R...
October 10, 2025 | 03:10 PMJagan: జగన్ పోరాటం పై ప్రజా స్పందన ఎలా ఉందో?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) నర్సీపట్నం (Narsipatnam)లో చేసిన పర్యటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను (government medical colleges) ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదు అని వ్యతిరేకత వ్యక్త...
October 10, 2025 | 02:20 PMCM Ramesh:డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఏపీ అభివృద్ధి : సీఎం రమేశ్
అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) , ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అదేతీరుతో వ్యవహరిస్తున్నారని
October 10, 2025 | 02:13 PMPrathipati :గతంలో దారి మళ్లించి.. ఇప్పుడు కాపాడతానంటారా? : ప్రత్తిపాటి
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan) నర్సీపట్నం పర్యటన 3 అవమానాలు, 6 నిరసనలుగా సాగిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి
October 10, 2025 | 02:08 PMJagan: జగన్ ఇమేజ్ కి పరీక్షగా మారనున్న..కోటి సంతకాల ప్రజా పోరాటం..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy) తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమానికి పిలుపునిచ్చారు. నర్సీపట్నం (Narsipatnam)లో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శించిన అనంతరం ఆయన పార్టీ పోరాట రణతంత్రాన్ని ప్రకటించారు. తన ప్రభుత్వ కాలంలో ...
October 10, 2025 | 02:05 PMSupreme Court: చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కాం కేసు లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (Chevireddy Mohit Reddy) కి సుప్రీంకోర్టు (Supreme Court) లో ఊరట లభించింది.
October 10, 2025 | 02:01 PMChandrababu: చంద్రబాబు మరో ఘనత.. 15 ఏళ్ల పాటు సీఎంగా పదవీ బాధ్యతలు..!
ఆయన నడక పూలబాట కాదు.. ఆయన ఎదుర్కొంది ఆశామాషీ నేతలను కాదు.. ఎందరో గండరగండలు.. రాజకీయ దిగ్గజాలను ఎదుర్కొని అపజయాలతో పాటు విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు. అపజయానికి కుంగిపోకూడదు.. విజయానికి పొంగిపోకూడదన్న సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ… తన పార్టీ పతాకాన్ని ఆంధ్రదేశంలో రెపరెపలాడిస్...
October 10, 2025 | 01:57 PMBJP: బీజేపీతోనే బీసీలకు న్యాయం : రామచందర్రావు
బీసీలను బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు (Ramachandra Rao) విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ
October 10, 2025 | 01:56 PMErrabelli : బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేశారు : ఎర్రబెల్లి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయకార్ రావు (Errabelli Dayakar Rao) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా
October 10, 2025 | 01:51 PM- Raju Weds Ram Bhai: “రాజు వెడ్స్ రాంబాయి” కి అన్ని అవార్డ్స్ దక్కుతాయి – మంచు మనోజ్
 - Trivikram: రవితేజను కాపాడలేకపోయిన త్రివిక్రమ్
 - Sree Leela: శ్రీలీల సక్సెస్ ట్రాక్ ఎక్కేదెప్పుడు?
 - OTT: మర్డర్ మిస్టరీ సీక్వెల్ కు ఫిక్షనల్ స్టోరీ
 - Pakistan: పాకిస్తాన్ అణ్వస్త్రాలకు పదును పెడుతోందా…?
 - Ram Pothineni: రామ్ చరణ్ బాటలోనే రామ్ కూడా
 - India: భారత్ సూపర్ పవర్ కావాలంటున్న వర్థమాన ప్రపంచం…?
 - Rashmika Mandanna: ప్రభాస్ తో సినిమా చేయాలనుంది
 - Raviteja: రవితేజ ఆశలన్నీ సంక్రాంతిపైనే
 - India: ప్రపంచ సూపర్ పవర్ గా భారత్..?
 
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Copyright © 2000 - 2025 - Telugu Times | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us



















