Navyandhra
Pawan Kalyan: కోనసీమ వ్యాఖ్యలపై వివాదం: పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్..
గోదావరి జిల్లాల పచ్చదనంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఉమ్మడి రాష్ట్ర విభజనకు కోనసీమ ప్రాంతం అందమైన పచ్చదనం కూడా ఒక కారణమని, తెలంగాణ నాయకులు ఆ ప్రాంతంకు దిష్టి పెట్టారని పవన్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో...
November 29, 2025 | 06:40 PMPawan Kalyan: పవన్ రాజోలు పర్యటనలో కలకలం.. జనసేన–వైసీపీ మధ్య కొత్త ఘర్షణ
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల రాజోలు (Rajole) నియోజకవర్గంలో చేసిన పర్యటన ఇప్పుడు కొత్త రాజకీయ వివాదానికి దారి తీసింది. పర్యటన సందర్భంగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరిగాడని జనసేన పార్టీ (Jana Sena Party) నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం పెద్ద చర్చనీయాంశమైంది. ఈ విషయంపై ఉప ...
November 29, 2025 | 06:30 PMJagan: 2029 ఎన్నికలకు జగన్ మాస్ ప్లాన్..5000 కి.మీ.లతో భారీ పాద యాత్ర..
వైసీపీ (YCP) అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) మరోసారి ప్రజలలోకి వెళ్లేందుకు భారీ వ్యూహం సిద్ధం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో అధికారాన్ని అందుకోవడంలో ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర (Praja
November 29, 2025 | 02:23 PMMinister Pemmasani: వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి : కేంద్రమంత్రి పెమ్మసాని
రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. అమరావతి సీఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) , మంత్రి నారాయణ
November 29, 2025 | 02:15 PMAnna Canteen: అన్న క్యాంటీన్ల కొత్త రూపు: నాణ్యత కోసం ప్రత్యేక కమిటీ పర్యవేక్షణ..
ఏపీలో కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత వేగంగా పునఃప్రారంభించిన ప్రజాసేవ కార్యక్రమాల్లో అన్న క్యాంటీన్లు (Anna Canteens) ఒకటి. పేదలకు తక్కువ ధరకు పౌష్టికమైన ఆహారం అందించాలన్న లక్ష్యంతో ఇవి నిర్వహించబడుతున్నాయి. ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనం వరకు రోజూ వేలాది మంది...
November 29, 2025 | 01:58 PMY.V.Subba Reddy: టీటీడీ వివాదాల దర్యాప్తు వేగం: వైవీ చుట్టూ మళ్ళీ ముసురుతున్న ప్రశ్నలు
వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ (TTD Ex Chairman) వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy)గారిపై తాజాగా వివాదాలు ఒక్కసారిగా పెరిగి, ఆయనకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వ కాలంలో ఆయన దాదాపు నాలుగేళ్లు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams – TTD)కు చైర్మన్...
November 29, 2025 | 01:40 PMVijayasai Reddy: విజయసాయి రెడ్డి అసలు ప్లాన్ ఇదేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) ఒకప్పుడు తిరుగులేని శక్తిగా, అధికార పార్టీలో నెంబర్ 2గా చక్రం తిప్పిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) వ్యవహార శైలి ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP) పార్టీకి, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా...
November 29, 2025 | 01:06 PMTTD: టీటీడీ కేసులో మరో 11 మందిని నిందితులుగా చేర్చిన సిట్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్తీ నెయ్యి కేసులో సీబీఐ (CBI) నేతృత్వంలోని సిట్ విచారణ వేగవంతం చేసింది. కేసు నమోదు చేసిన సమయంలో 15 మందిని, ఆ తర్వాత 9 మందిని నిందితులుగా పేర్కొన్న సిట్, తాజాగా మరో 11 మందిని
November 29, 2025 | 12:10 PMNimmala Ramanaidu: సీఎం చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ :మంత్రి నిమ్మల రామానాయుడు
కర్ణాటక సరిహద్దులో మంత్రాలయానికి సమీపాన బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.కర్ణాటక చిన్నతరహా నీటివనరుల మంత్రి ఎన్ఎస్ బోస్రాజ్ వెలగపూడి సచివాలయంలో
November 29, 2025 | 09:30 AMPawan Kalyan: పార్లమెంటు సమావేశాలకు సిద్ధం కండి : పవన్ కల్యాణ్
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జాతీయ ప్రయోజనాలతో కూడిన అంశాలపై చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధం కావాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) సూచించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన జనసేన ఎంపీ (MP) లతో
November 29, 2025 | 09:24 AMAmaravati: అమరావతికి ఆర్ధిక భరోసా కోసమే బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు: నిర్మలా సీతారామన్
పూర్వోదయ పథకంలో రాయలసీమ అభివృద్ధికి రాష్ట్ర ప్రణాళికలపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసలు కురిపించారు. పూర్వోదయ పథకం కింద 9 జిల్లాల అభివృద్ధికి సహకరిస్తామని ఆమె స్పష్టం చేశారు. రాజధానిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగి...
November 28, 2025 | 07:59 PMTDP: నేతల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఆగ్రహం..ఫోకస్లో 25 మంది ఎమ్మెల్యేలు..
తెలుగుదేశం పార్టీ (TDP) ప్రస్తుతం తన శ్రేణుల్లో క్రమశిక్షణను బలోపేతం చేసే దిశగా కీలక చర్యలు ప్రారంభించింది. పార్టీ లెక్క ప్రకారం ఒకరు ఇద్దరు కాదు, దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు (MLAs) తమ పనితీరులో స్పష్టమైన మార్పు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల పార్టీ ఉన్నత నాయకత్వం, ముఖ్యంగా పార్టీ అధినేత నార...
November 28, 2025 | 06:40 PMPawan Kalyan: ఉప ముఖ్యమంత్రి సెక్యూరిటీలో లోపం.. పవన్ పర్యటనలో వైసీపీ కార్యకర్త..
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల చేసిన పర్యటనలో ఒక అపరిచితుడు అనుమానాస్పదంగా తిరిగిన విషయం కోనసీమ జిల్లా (Konaseema District)లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ నెల 26న పవన్ రాజోలు (Rajahmundry Rural) నియోజకవర్గంలో పల్లెపండుగ–2 (Pallet Panduga) కార్యక్రమాలతో పాటు కొబ్బరి తోటల పరిస్థితి...
November 28, 2025 | 06:30 PMYS Subba Reddy: వైవీ వ్యాఖ్యలతో సొంత గూటిలోనే గుబులు?
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పవిత్రతకు మచ్చ తెచ్చిన పరకామణి దొంగతనం కేసులో మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YS Subba Reddy) సీఐడీ (CID) విచారణకు హాజరుకావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, విచారణ కంటే.. ఆ తర్వాత వైవీ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వైసీపీ (YCP) వర్గాల్లో, ముఖ్యంగా నాటి టీటీడీ అధి...
November 28, 2025 | 05:00 PMAP Liquor Scam: లిక్కర్ స్కాంలో కొత్త ట్విస్ట్.. అప్రూవర్లను అడ్డుకునే తంత్రం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న లిక్కర్ స్కాం (AP Liquor Scam) దర్యాప్తు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు దర్యాప్తు సంస్థల సోదాలు, అరెస్టుల చుట్టూ తిరిగిన ఈ కేసు.. ఇప్పుడు కోర్టు మెట్లెక్కి అప్రూవర్ల చుట్టూ తిరుగుతోంది. ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా మారేందుకు సిద్ధమైన అధికారులకు, ఆ...
November 28, 2025 | 04:50 PMAmaravati: అన్స్టాపబుల్ అమరావతి : 2028 నాటికి పూర్తి స్థాయి రాజధాని..!
ఒకప్పుడు అనిశ్చితి మేఘాలు కమ్ముకున్న చోట, ఇప్పుడు ఆశల సౌధాలు లేస్తున్నాయి. పదేళ్లుగా స్తబ్దుగా ఉన్న అమరావతిలో (Amaravati) ఇప్పుడు యంత్రాల చప్పుడు వినిపిస్తోంది. నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా, ఒక ఆర్థిక శక్తిగా (Economic Powerhouse) అమరావతిని తీర్చిదిద్...
November 28, 2025 | 03:15 PMChandrababu: దేశం గర్వపడేలా అమరావతి : చంద్రబాబు
రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి (Amaravati)లో 15 బ్యాంకులకు, ప్రభుత్వరంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి
November 28, 2025 | 02:11 PMNara Lokesh: కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా : మంత్రి లోకేశ్
దేవతల రాజధాని, రైతుల త్యాగం అమరావతి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ శంకుస్థాపన చేశారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం
November 28, 2025 | 02:00 PM- Savitri: ఆ పాత్రే తప్ప సావిత్రి గారు కనపడే వారు కాదు- ముప్పవరపు వెంకయ్య నాయుడు
- IndiGo: ఇండిగో గందరగోళం…విమానాలు రద్దు
- Kamakya: మంత్రి సీతక్క లాంచ్ చేసిన అభినయ కృష్ణ ‘కామాఖ్య’ ఫస్ట్ లుక్
- Annagaru Vostaru: డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా “అన్నగారు వస్తారు” ట్రైలర్ రిలీజ్
- Nandamuri Kalyana Chakravarthy: 35 ఏళ్ల తర్వాత ‘ఛాంపియన్’ లో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ
- Ghantasala The Great: ఘనంగా ఘంటసాల ది గ్రేట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
- Jagan: చంద్రబాబు రాజకీయ చతురత..జగన్ మొండి వైఖరి..
- Nara Lokesh: భజన బృందం కారణంగా ఇరకాటంలో లోకేష్ భవిష్యత్తు..
- IndiGo: ఇండిగో అంతరాయం ప్రభావం: రామ్మోహన్ నాయుడుకు మద్దతుగా టీడీపీ నేతలు..
- Buggana: డోన్ నుంచీ నంద్యాల పార్లమెంట్ వరకూ… బుగ్గన భవిష్యత్ ఏమిటో?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















