- Home » Political Articles
Political Articles
Delhi: ఎర్రకోట ఉగ్రదాడితో టెన్షన్ లో పాక్ సర్కార్..!
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఉగ్రదాడి ఘటన పాకిస్తాన్ (Pakistan) కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఢిల్లీ ఉగ్రవాద దాడి తర్వాత, ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్లో సైతం పేలుడు సంభవించింది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ … మరోసారి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. ఇస్...
November 14, 2025 | 04:19 PMSandeep Chakravarthi: జైష్ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన తెలుగు ఐపీఎస్ సందీప్ చక్రవర్తి…!
జైష్-ఇ-మహమ్మద్ ఉగ్రకుట్రను భగ్నం చేసిన తెలుగు ఐపీఎస్ అధికారి డాక్టర్ జివి సందీప్ చక్రవర్తి (Dr GV Sandeep Chakravarthi)పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. కర్నూలుకు చెందిన ఈ డాక్టర్ కమ్ ఐపీఎస్ ఆఫీసర్… సున్నితమైన నౌగామ్ ప్రాంతంలో వెలిసిన హెచ్చరిక పోస్టర్ను పసిగట్టి, దేశవ్యాప్తంగా విస్...
November 14, 2025 | 04:16 PMUmar Nabi: హ్యూమన్ బాంబర్ ఉమర్ ఉన్ నబీ ఇల్లు ధ్వంసం చేసిన భద్రతాబలగాలు..
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనకు కారణమైన ఉగ్రవాదులు, వారి అనుచరులవేట ముమ్మరం చేశాయి భద్రతా బలగాలు. ఈకేసులో ఎవరిప్రమేయమున్నా , కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తూ.. ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్ ఉమర్ మొహమ్మద్ (ఉమర్ ఉన్ నబీ) ఇంటిని ధ్వంసం చేశాయి. దక్షిణ కశ్మీర్ల...
November 14, 2025 | 04:11 PMTTD: పరకామణి చోరీ కేసులో కీలక అధికారి అనుమానాస్పద మృతి
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరకామణి చోరీ కేసులో కీలక సాక్షిగా ఉన్న టీటీడీ మాజీ ఏవీఎస్వో (AVSO) సతీష్కుమార్ (Satish Kumar) అనుమానాస్పద మృతి ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో సతీష్కుమార్ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయనది హత్యా, ఆత్మహత్యా అనేది తెలియట్లే...
November 14, 2025 | 04:00 PMDelhi: దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఉగ్రవాదుల ‘స్పైడర్ ‘వ్యూహం..
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇది కేవలం ఒక్క చోటుకే పరిమితమైన దాడి కాదని, 26/11 ముంబయి తరహాలో దేశవ్యాప్తంగా వరుస పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం అత్యంత...
November 14, 2025 | 03:50 PMRevanth Reddy: రేవంత్ వ్యూహమే… జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో (Jubilee Hills By Election) కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Navin Yadav) సాధించిన ఘన విజయం కేవలం ఒక నియోజకవర్గ ఫలితం కాదు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యూహానికి, ఆయన పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. ఒక సిట్టింగ్ స్థానాన్ని ప్రత్య...
November 14, 2025 | 01:30 PMVizag: 10 లక్షలకోట్లు పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ సీఐఐ సదస్సు..
ఏపీ ముఖచిత్రాన్ని మార్చే, ప్రగతిపథంలో దూసుకెళ్లేలా .. రెండురోజుల పాటు విశాఖలో జరుగుతున్న సీఐఐ (CII) సదస్సు పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ 30వ సదస్సులో పలు దేశాల ప్రతినిధులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు, ఒప్పందాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ...
November 14, 2025 | 01:25 PMBihar: పదోసారి బిహార్ సీఎంగా నితీష్ కుమార్.. ?
బిహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar).. రికార్డు స్థాయిలో పదోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. రెండు దశల్లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి విజయదుంధుబి మోగించింది. బీజేపీ నేతలు కూడా ఊహించని విధంగా సాను...
November 14, 2025 | 12:42 PMBihar: బీహార్లో ఎన్డీయే సునామీ వెనుక “పంచ సూత్ర”!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections ) నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఘన విజయం సాధించింది. దేశ రాజకీయాల్లో మరోసారి తమ బలాన్ని చాటుకుంది. విపక్ష మహాఘట్బంధన్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సైతం పటాపంచలు చేస్తూ ఎన్డీయే భారీ మెజారిటీ కైవసం చేసుకుంది. అయితే...
November 14, 2025 | 12:25 PMPeddireddy: పెద్దిరెడ్డి కుటుంబంపై పెరుగుతున్న ఒత్తిడి..
రాజకీయాల్లో ఎదుగుదలతో పాటు ఒడిదుడుకులు సహజం. ఒక దశలో అపార శక్తి, మరో దశలో తీవ్రమైన ఒత్తిడులు—ఇవి రాజకీయ జీవితంలో తప్పనిసరి. ఇదే పరిస్థితి ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం (Peddireddy family) ఎదుర్కొంటోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandr...
November 14, 2025 | 12:05 PMNara Lokesh: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వెల్లువ..
ఆంధ్రప్రదేశ్కు మరో భారీ పెట్టుబడి చేరినట్టుగా అధికారికంగా ప్రకటించబడింది. ప్రపంచ ప్రఖ్యాత బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ (Brookfield Asset Management) సంస్థ రాష్ట్రంలో సుమారు ₹1.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ విశేషాన్ని ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ...
November 14, 2025 | 12:00 PMBihar: బిహార్ ఎన్డీఏదే.. విపక్ష కూటమికి మళ్లీ నిరాశే..!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అప్రతిహతంగా దూసుకెళ్తోంది. మెజారిటీ మార్క్ను దాటి అత్యధికసీట్లలో లీడింగ్ లో కొనసాగుతోంది.. 243 స్థానాలకు జరుగుతున్న లెక్కింపులో మొదటి నుంచి బీజేపీ, జేడీయూ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది.. ప్రస్తుత ట్రెండ్స్ ప్ర...
November 14, 2025 | 11:50 AMJagan: ప్రజల్లోకి రాని జగన్.. నిరసిస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) లో ప్రస్తుతం అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేశారు. కానీ...
November 14, 2025 | 11:20 AMChandrababu: వ్యవసాయానికి పనికిరాని భూముల్లో పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లు: చంద్రబాబు
చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) రాష్ట్ర అభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషిస్తూ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయానికి పనికిరాని బీడు, బంజరు భూములను పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించాలన్న ఆలోచన తో వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టబోతున్నారు. విశాఖపట్నంలో (Visakhapatnam) జరుగ...
November 14, 2025 | 11:04 AMAmbati Rambabu: అనుమతి లేని ర్యాలీ ఉదంతం..అంబటి పై మరో కేసు..
మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పై మరోసారి కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో చర్చలు మళ్లీ వేడెక్కాయి. తాజా ఘటన పట్టాభిపురం (Pattabhipuram) పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తమ విధుల్లో అడ్డంకులు కలిగించారని, అనుమతులు లేకుండా భారీ ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగించారని...
November 14, 2025 | 11:02 AMPawan Vs Peddireddy: పెద్దిరెడ్డిపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు..!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (Peddireddy Ramachandra Reddy) అటవీ భూముల అక్రమాలపై సంచలన ఆరోపణలు చేశారు. శేషాచల అటవీ ప్రాంతంలోని మంగళంపేట అటవీ భూముల్లో భారీ ఎత్తున కబ్జాలకు పాల్పడినట్లు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. రా...
November 13, 2025 | 04:20 PMChandrababu: పనిచేస్తేనే పదవులంటున్న చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu).. ట్రెండ్ ను బట్టి మారుతుంటారు.. తనలాగే పార్టీ నేతలు కూడా మారాలని పదేపదే చెబుతుంటారు. ఇప్పటివరకూ చంద్రబాబు అనుసరించే తీరు ఒకలా ఉండేది. ఎవరైనా నేతలు సరిగ్గా పనిచేయకున్నా.. ప్రజల్లో ఉండకపోయినా.. వారికి సమయమిచ్చేవారు. అంతేకాదు.. ఎన్నికల వరకూ వేచి చూసి, అప్పుడు ట...
November 13, 2025 | 03:45 PMPakistan: పాకిస్తాన్ సుప్రీం ఆసిం మునీర్..
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ .. ఇప్పుడు మహా శక్తిమంతుడు. ఎంతలా అంటే పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ సుప్రీంకోర్టు కన్నా అధికుడనడంలో సందేహం లేదు. ఆయనకు అపరిమిత అధికారాలిస్తూ చేసిన రాజ్యాంగ సవరణను అక్కడి పార్లమెంటు ఆమోదించింది. విపక్షం ఆందోళనలను బేఖాతర్ చేస్తూ.. రాజ్యాంగ సవరణకు ఆమోదం లభించ...
November 13, 2025 | 02:00 PM- Jagan: నితీష్కు జగన్ అభినందనలు..రాజకీయ సంకేతాలపై ఊహాగానాలు..
- #NC24 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ నవంబర్ 23న రిలీజ్
- NATS: కనెక్టికట్ లో నాట్స్ నూతన చాప్టర్ ప్రారంభం
- ASCI, హైదరాబాద్ మరియు IMA, USA మధ్య అవగాహన ఒప్పందం
- SKN: మంచి మనసు చాటుకున్న ప్రొడ్యూసర్ SKN
- Suriya: మరో తెలుగు డైరెక్టర్ తో సూర్య?
- Allari Naresh: ఫ్లాపుల నుంచే నేర్చుకున్నా!
- Bhagyasri Borse: అనుష్క గారు అరుంధతిలో చేసినటువంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం – భాగ్యశ్రీ బోర్సే
- Allari Naresh: ’12A రైల్వే కాలనీ’ స్క్రీన్ ప్లే అదిరిపోతుంది – అల్లరి నరేష్
- Kodama Simham: ‘కొదమ సింహం’ లుక్ను రీక్రియేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















