BRS: బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి… మూకుమ్మడి సమస్యలతో సతమతం
తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఒకప్పుడు అజేయ శక్తిగా రాణించిన భారత రాష్ట్ర సమితి (BRS) ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) నాయకత్వంలోని బీఆర్ఎస్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు కుటుంబ విభేదాలు, మరోవైపు కాంగ్...
August 5, 2025 | 11:20 AM-
YS Jagan: వైఎస్ జగన్ ప్రైవేటు భద్రతనే నమ్ముకున్నారా..?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) తన భద్రత కోసం 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీ (Private Security) సిబ్బందిని నియమించుకున్నట్లు సమాచారం. జగన్కు కేంద్ర ప్రభుత్వం జడ్-ప్లస్ (Z+) భద్రత కల్పించినప్పటికీ, ఇటీవలి పర్యటనల్లో రాష్...
August 4, 2025 | 06:05 PM -
Kaleshwaram Report: కాళేశ్వరం వైఫల్యానికి ఆ ముగ్గురే బాధ్యులు.. రిపోర్ట్ లో సంచలన అంశాలు..!
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (KLIS)లో జరిగిన అక్రమాలు, నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (KCR), నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు (Harish Rao), ఆర్థిక శా...
August 4, 2025 | 03:20 PM
-
Kavitha – Jagadeesh Reddy: కవిత-జగదీశ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం..! దేనికి సంకేతం..?
భారత రాష్ట్ర సమితి (BRS)లో అంతర్గత పోరు తారస్థాయికి చేరింది. పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha), మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై (Jagadeesh Reddy) తీవ్ర విమర్శలు గుప్పించడంతో ఈ వివాదం మరింత ఉద్ధృతమైంది. కవిత జగదీశ్ రెడ్డిని “లిల్లీపుట్ నాయకుడు” అంటూ విమర్శించగా, ఆయన కూడా కవిత వ్యా...
August 4, 2025 | 11:20 AM -
Delhi: కాంగ్రెస్ పై పోరాటంలో ఈసీకి బీజేపీ మద్దతు..?
ఎన్డీఏ కూటమి గెలుపు అసలైన గెలుపు కాదంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. 2024 ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. మోడీకి ఈసీ జేబు సంస్థల మారిందని.. నిజానికి చెప్పాలంటే ఈసీ చనిపోయిందని ఘాటు విమర్శలు చేస్తున్నారు. వీటికి జవాబివ్వడంలో ఈసీ అధికారులు అంతగా సక్సెస్ అయిన...
August 3, 2025 | 08:15 PM -
Moscow: తగ్గవయ్యా ట్రంప్ తగ్గు.. మాదగ్గర కావాల్సినన్ని అణు జలాంతర్గాములున్నాయన్న రష్యా..
రష్యా-అమెరికా (Russia-America) దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మాటలు కాస్తా చేతల్లోకి మారుతున్నాయి. రష్యాది డెడ్ ఎకానమీ అన్న ట్రంప్.. ది వాకింగ్ డెడ్ చిత్రాలను గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రష్యా భద్రతా మండలి ఉప ఛైర్మన్గా ఉన్న దిమిత్రి మెద్వెదెవ్. ...
August 3, 2025 | 08:00 PM
-
Hamas: గాజా పాలన నుంచి తప్పుకో.. హమాస్ కు తొలిసారి అరబ్ దేశాల వార్నింగ్..
గాజా (Gaza).. పేరుకు పాలస్తీనా అథారిటీ లేదా పాలస్తీనా సర్కార్ ఆధీనంలో ఉన్న ప్రాంతం. అయితే నిజానికి ఇక్కడ రాజ్యమంతా హమాస్ (Hamas) ఉగ్రవాద సంస్థదే. ఆ సంస్థ చెప్పినట్లు ఇక్కడ అన్నీ జరుగుతాయి. ఎంతలా అంటే ఈప్రాంతంలో ఏకంగా జనావాసాల కింద .. ఆసంస్థ భూగర్భ సొరంగాలు తవ్వేంత. అంతేకాదు.. అక్కడ నుంచి రాకెట్ ల...
August 3, 2025 | 07:50 PM -
Bihar: బిహార్ ఎన్నికల సంగ్రామం.. ఈసీ వర్సెస్ ఇండియా కూటమి..!
ఇప్పటికే ఈసీ టార్గెట్ గా కాంగ్రెస్ (Congress) ఆరోపణలు గుప్పిస్తోంది. ఆపార్టీ నేతలు ఈసీని .. ప్రధాని మోడీ ఏజెంటుగా అభివర్ణిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఆరోపణలకు ఈసీ గట్టిగానే బదులిస్తోంది. అస్సలు ఎలాంటి తప్పు జరగలేదని.. పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నామని స్పష్టం చేస్తోంది. ఈసీ ఎంతగా చెబుతున్నా కాం...
August 3, 2025 | 07:45 PM -
AP vs TS: బనకచర్లపై రాజుకున్న పొలిటికల్ వార్..
ఏపీప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి బీజం వేసింది. ఈ ప్రాజెక్టు చేపడితే, రాయలసీమ కరువు కష్టాలు తీర్చవచ్చని ఏపీ భావిస్తోంది. దీనికి సంబంధించి కేంద్రంతో ఉన్న పొత్తును ఉపయోగించుకుంటోంది ఎన్డీఏ సర్కార్. అంతేకాదు.. ఈ సమస్యపై తెలంగాణ సీఎం ...
August 3, 2025 | 07:30 PM -
Rahul Gandhi: కాంగ్రెస్ టార్గెట్ గా ఈసీ..? మోడీ సర్కార్ ను గెలిపిస్తోంది ఈ సంస్థే అంటున్న రాహుల్..
వరుసగా ఎన్నికల్లో పరాజయాలకు కారణాలను అన్వేషిస్తున్న రాహుల్ గాంధీ.. ఓ ఆటంబాంబు లాంటి అంశాన్ని కనుగొన్నారు. అదే విషయాన్ని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. అది ఏంటంటే.. ఎన్నికల కమిషన్ మోడీ ఏజెంటుగా మారిందన్నది రాహుల్ ఆరోపణలు. అంతే కాదు.. దీనికి సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలను త్వరలోనే వెల్లడిస్తామన...
August 3, 2025 | 07:20 PM -
Bangladesh: టార్గెట్ హసీనా.. మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ప్రతీకారం…
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ‘ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్’ (ICT) అభియోగాలు మోపింది. ఈ క్రమంలోనే ఆయా కేసుల్లో హసీనాపై విచారణను ప్రారంభించింది. తాత్కాలిక ప్రభుత్వం నియమించిన చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం.. హసీనాను అన్ని న...
August 3, 2025 | 07:10 PM -
Rahul Gandhi: 2024 ఎన్నికల్లో అక్రమాల వల్లే మోడీ గెలిచారు: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి ఎన్నికల సంఘంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. భారతదేశ ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యమైందని, 2024 లోక్సభ ఎన్నికల్లో 70 నుండి 100 స్థానాల్లో అక్రమాలు జరిగాయని అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన సదస్సులో రాహుల్ మాట్లాడుతూ.. లోక్సభ ...
August 3, 2025 | 10:00 AM -
AP Land Registration: ఏపీ లో ప్రజల భూ సమస్యలకు ముగింపు పలికిన ఆటో మ్యుటేషన్ విధానం..
ఏపీలో భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎంతో సులభతరం చేస్తూ ప్రభుత్వం మళ్లీ కీలకంగా ముందడుగు వేసింది. గతంలో భూములు రిజిస్టర్ (Land registration) చేయించాలంటే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో (Sub Registrar Office) గంటల తరబడి క్యూలైన్లో వేచిచూడాల్సి వచ్చేది. ప్రజలు చాలా సమయాన్ని గడపాల్...
August 2, 2025 | 05:23 PM -
Chandrababu: జమ్మలమడుగులో వైసీపీకి ఘాటు కౌంటర్ ఇచ్చిన చంద్ర బాబు..
తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కడప జిల్లా జమ్మలమడుగులో (Jammalamadugu, Kadapa) జరిగిన సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. తన స్పష్టమైన పదజాలంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నాయకులకు గట్టి హెచ్చరికలు జ...
August 2, 2025 | 12:20 PM -
Sharmila: ఏపీ కాంగ్రెస్ లో కీలక మార్పులు.. షర్మిల పదవి పై హై కమాండ్ చర్చలు..
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పుల సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో వైఎస్సార్టీపీని స్థాపించి, తర్వాత తన పార్టీని కాంగ్రెస్లో (Congress) విలీనం చేసిన వైఎస్ షర్మిల (Y. S. Sharmila) ప్రస్తుతం ఏపీసీసీ (అప్క్) అధ్యక్షురాలిగా ఉన్నారు. 2024 జనవరిలో ఏపీపీసీ చీఫ్ గా ఆమె నియమితులయ్యారు. అధికారం...
August 2, 2025 | 12:10 PM -
Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక..కూటమి vs వైసీపీ బల ప్రదర్శన..
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి పెరుగుతోంది. ముఖ్యంగా పులివెందుల (Pulivendula) నియోజకవర్గంలో జరుగుతున్న జెడ్పీటీసీ (ZPTC) ఉప ఎన్నిక అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఇది సాధారణ ఉప ఎన్నికగా కనిపించినా, ఈసారి మాత్రం ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే పులివెందుల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, ...
August 2, 2025 | 12:00 PM -
Nagababu: కూటమి ఐక్యత కోసమే ఆ పని చేశాను అంటున్న నాగబాబు..
జనసేన (Janasena) ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. అనకాపల్లి (Anakapalli) జిల్లా పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, తన వ్యక్తిగత అభిరుచికి కంటే కూటమి ఐక్యతే ముఖ్యమని మరోసారి స్పష్టం చేశారు. జనసేన, టీడీపీ (TDP), బీజేపీ (BJP) కూటమిలో మనుగడ కోసం ...
August 2, 2025 | 11:42 AM -
Chiranjeevi: వైరల్ అవుతున్న చిరంజీవి, అశోక్ గజపతిరాజు రెండు పెన్షన్ల వ్యవహారం
కొందరు రాజకీయాల్లోకి డబ్బు సంపాదన కోసమే వస్తారు, మరికొందరు గౌరవం కోసం. మరికొందరైతే అధికారాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో ముందుకు వస్తుంటారు. ప్రతి ఒక్కరిది ఒక్కో మాదిరిగా ఉంటుంది. కానీ అసలు రాజకీయాల ఉద్దేశం సేవకు సంబంధించినదే. ఒకప్పుడు నిజాయితీతో ప్రజల కోసమే పనిచేసే వారు ఉండేవారు. కానీ కాలక్రమేణా ...
August 2, 2025 | 07:58 AM

- Priyanka Arul Mohan: ప్రియాంక దశ మారినట్టేనా?
- Raasi: నెట్టింట వైరల్ అవుతున్న సీనియర్ హీరోయిన్ లవ్ స్టోరీ
- BJP: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆవేదన.. అసెంబ్లీ లో కూటమి విభేదాలు హైలెట్..
- B.Tech Ravi: వైఎస్సార్ కంచుకోటలో టీడీపీ వ్యూహం ..జగన్కు పెరుగుతున్న ప్రెషర్..
- Satya Kumar Yadav: సత్యకుమార్ పై బాబు ప్రశంసల జల్లు..
- Operation Lungs: విశాఖలో ఆపరేషన్ లంగ్స్.. చిన్న వ్యాపారుల ఆవేదన తో కూటమిపై పెరుగుతున్న ఒత్తిడి..
- Tamannaah: బీ-టౌన్ లో బిజీబిజీగా తమన్నా
- TTA: టీటీఏ ఇండియానా చాప్టర్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- Arya University: ఆర్య యూనివర్సిటీ మెడిసిన్ భవన నిర్మాణం ప్రారంభం
- Suriya: విశ్వనాథన్ సన్స్ కోసం సూర్య ప్రాక్టీస్
