ఎంపీగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం
18వ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ సభ్యులతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. రాజ్యాంగం చిరు పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఆంగ్లంలో ఆయన ప్రమాణ స్వీకారం...
June 25, 2024 | 08:18 PM-
స్పీకర్ ఎన్నిక..! ఎన్డీఏ, ఇండియా కూటమిల భవిష్యత్తుకు పరీక్ష..!!
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసినా సందడి మాత్రం ఇంకా తగ్గలేదు. మంత్రివర్గం ఏర్పాటు, ఎంపీల ప్రమాణ స్వీకారాలతో ఇప్పటికీ హడావుడి కనిపిస్తోంది. మోదీ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి మరోసారి నిరాశ తప్పలేదు. అయితే ఎన్డీయే కూటమికి సీట్లు భారీగా తగ్గ...
June 25, 2024 | 05:24 PM -
స్పీకర్ పదవికి ఇండియా కూటమి పోటీ..
పార్లమెంటు చరిత్రలోనే తొలిసారిగా స్పీకర్ పదవికి పోటీ అనివార్యమైంది.ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటములు తమతమ అభ్యర్థులను బరిలోకి దించాయి. ఎన్డీఏ కూటమి తరపున ఓంబిర్లా, ఇండియా కూటమి తరపున కేరళ కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్ బరిలో నిలిచారు. దీంతో పోటీ అనివార్యమైంది.నిజానికి ఈ పదవి...
June 25, 2024 | 05:07 PM
-
రాజ్యసభ నేతగా జేపీ నడ్డా
బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాక మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా రాజ్యసభాపక్ష నేతగా నియమితులయ్యారు. కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఇటీవల ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికైన గోయల్ లోక్సభ సోమవారం లోక్సభ సభ్యునిగా ప్రమాణం చేశారు. &nb...
June 25, 2024 | 04:27 PM -
చరిత్ర సృష్టించిన తెలుగు అమ్మాయి
భారత టేబుల్ టెన్నిస్ స్టార్, తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజ చరిత్ర సృష్టించింది. డబ్ల్యూటీటీ కంటెండర్ సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి భారత టీటీ ప్లేయర్గా రికార్డు నమోదు చేసింది. అంతేగాక, డబుల్స్ టైటిల్ను కూడా శ్రీజ నెగ్గింది. అర్చనా కామన్తో కలిసి డబుల్స్ పసిడి సాధించింది. దీంతో ఒకే టోర్నీలో రెం...
June 25, 2024 | 04:15 PM -
పాస్ పోర్టుల జారీలో పోలీస్ వెరిఫికేషన్ సమయం తగ్గింపు
పాస్ పోర్టుల జారీలో పోలీస్ వెరిఫికేషన్ సమయాన్ని తగ్గించేందుకు విదేశాంగ శాఖ కృషి చేస్తోందని ఆ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పోలీసులు తనిఖీ చేస్తారు. దీని తరువాతే పాస్పోర్టులను జారీ చేస్తున్నారు. ఈ ప్రక్రియను మరింత సరళీకరించాలని భావిస్తున్నట్లు పా...
June 25, 2024 | 04:13 PM
-
50 ఏళ్ల క్రితం నాటి నిబంధనను సవరించిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే మహిళలతోపాటు ఆ పిల్లల తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. సరోగసీ విషయంలో 50 ఏళ్ల నాటి నిబంధనల్ని కేంద్రం సవరించింది..దీంతో ఇకపై సరోగసీ ద్వారా తల్లి అయిన మహిళలకు 180 రో...
June 25, 2024 | 04:06 PM -
కేజ్రీవాల్ కు పెద్ద ఊరట
మద్యం విధాన కుంభకోణంలో నగదు అక్రమ చలామణి అభియోగాలను ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు పెద్ద ఊరట లభించింది. ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష వ్యక్తిగత బాండు సమర్పించిన తర్వాత ఆయన్ని విడుదల చేయవచ్చని న్యాయమూర్తి న్యాయ్...
June 21, 2024 | 03:55 PM -
ప్రధాని మోదీతో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల భేటీ
కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన ప్రధాని మోదీకి అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల బృందం అభినందనలు తెలిపింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంపై ప్రశంసలు కురిపించింది. ఢిల్లీలో ఈ బృందం ప్రధానితో భేటీ అయింది. ఏడుగురు సభ్యుల అమెరికా బృందానికి విదేశీ వ్యవహారాల సభా కమిటీ చైర్మన్ మైఖే...
June 21, 2024 | 03:53 PM -
లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మహతాబ్
లోక్సభ ప్రొటెం స్పీకర్గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ వ్యవహరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన్ని నియమించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. సీనియర్ ఎంపీ మహతాబ్ స్పీకర్ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్...
June 21, 2024 | 03:40 PM -
భారత ప్రధానిగా నరేంద్రమోదీ, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకున్న ఎన్డిఎ కూటమి నాయకునిగా ఎన్నికైన నరేంద్రమోదీ, భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన ఈ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలువురు విదేశీ అతిధులు, విపక్ష నాయకులు, పారిశ్రామికవేత్తలు, సి...
June 21, 2024 | 01:46 PM -
జగన్నాథ్ మందిర్ లో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని జగన్నాథ్ మందిర్ కు రాష్ట్రపతి వెళ్లారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జగన్నాథుడిని దర్శించుకున్న ముర్ము ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి పుట్టిన రోజు...
June 20, 2024 | 08:31 PM -
పట్నా హైకోర్టు సంచలన తీర్పు
బిహార్ లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ను 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం, 65 శాతం రిజర్వేషన్లను ...
June 20, 2024 | 08:19 PM -
బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు … రాజ్ భవన్ లో నాకు
పశ్చిమ బెంగాల్ రాజ్భవన్లో ప్రస్తుతమున్న కోల్కతా పోలీసులతో తన భద్రతకు ముప్పు ఉందని గవర్నర్ సి.వి. ఆనంద బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇన్ఛార్జి అధికారి, ఆయన బృందం వల్ల నా వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉంది. అలా అనడానికి నా దగ్గర ఆధారాలున్న...
June 20, 2024 | 08:16 PM -
నకిలీ బెదిరింపు కాల్స్ చేస్తే… ఐదేండ్ల నిషేధం!
విమానాశ్రయాలకు, విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు చేసే దోషులపై ఐదేండ్ల పాటు విమానయాన నిషేధం విధించాలని పౌర విమానయాన భద్రత సంస్థ ప్రతిపాదన చేసింది. ఇలాంటివి ఇటీవల పెరగడంతో తాము ఈ ప్రతిపాదన చేయాల్సి వచ్చిందని బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ తెలిపారు. మంగ...
June 20, 2024 | 05:07 PM -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభసంకేతాలు..
మోడీ 3.0 సర్కార్.. తెలుగు రాష్ట్రాలకు శుభవార్త అందించింది. మరీ ముఖ్యంగా తెలంగాణ వాసుల సెంటిమెంటు సింగరేణి ప్రైవేటీకరణ అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి భరోసా ఇచ్చారు. 2018 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేసీఆర్ సింగరేణి ప్రైవేటీకరణ అంటూ విషప్రచారంచే...
June 20, 2024 | 10:58 AM -
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కశ్మీర్ సన్నద్ధం…
భూతలస్వర్గం కశ్మీరం..అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నద్ధమైంది. జూన్ 21 జరుగుతున్న యోగా దినోత్సవానికి..శ్రీనగర్లోని దాల్ సరస్సు సమీపంలోని షేర్ ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ వేదిక కానుంది.ఆ రోజు ఉదయం 6.30 గంటలకు దాదాపు 7 వేల మందితో కలిసి ప్రధాని మోడీ యోగా చేయనున్నారు. యోగా...
June 20, 2024 | 10:13 AM -
కేజ్రీవాల్ కు షాక్… జూలై 3 వరకు కస్టడీ
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టును కోరింది. తదుపరి విచారణకు...
June 19, 2024 | 08:02 PM

- Kishkindhapuri: కిష్కింధపురి సినిమా చాలా బావుంది – మెగాస్టార్ చిరంజీవి
- Telusu Kadaa!: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి
- Priyanka Arul Mohan: ‘ఓజీ’ సినిమాలో ‘కణ్మని’ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది- ప్రియాంక అరుళ్ మోహన్
- Prabhuthva Sarai Dukanam: స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్
- Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో… బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్…
- UNO: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం.. ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక
- Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి చౌకబారు విమర్శలు..! నవ్వాలా.. ఏడవాలా..!?
- Ukraine: పుతిన్ వ్యూహాల ముందు ట్రంప్ తేలిపోతున్నారా..? జెలెన్ స్కీ మాటల అర్థమేంటి..?
- YS Viveka Case: వివేకా హత్య కేసులో ట్విస్ట్.. దర్యాప్తుకు సీబీఐ మళ్లీ రెడీ..!
- Prashant Kishore: బిహార్ కింగ్ మేకర్ ఎవరవుతారో…?
