సుప్రీంకోర్టు మరో అరుదైన సందర్భానికి… వేదికైంది
దేశ అత్యున్నత న్యాయస్థానం మరో అరుదైన సందర్భానికి వేదికైంది. బాలీవుడ్ చిత్రం లాపతా లేడీస్ నేడు సుప్రీంకోర్టులో ప్రదర్శిస్తుండటమే అందుకు కారణం. సాయంత్రం 4:15 గంటల ఈ సినిమా ప్రదర్శన ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్, ఆ చిత్ర దర్శకురాలు కిరణ్ రావ్ ...
August 9, 2024 | 07:44 PM-
కర్ణాటక సీఎంతో పవన్ కల్యాణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బెంగళూరు పర్యటనకు వెళ్లారు. కర్ణాకట ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పవన్ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించారు. ఈ చర్చలో కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ కూడా ప...
August 8, 2024 | 08:32 PM -
బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఇకలేరు
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(80) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కోల్కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం వెల్లడిరచారు. భట్టాచార్య 2000-2011 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ...
August 8, 2024 | 08:28 PM
-
ప్రధాని మోదీ వయనాడ్ పర్యటన ఖరారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేరళ పర్యటన ఖరారైంది. ఇటీవలే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి వయనాడ్ జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని మోదీ వయనాడ్ వెళ్లనున్న...
August 8, 2024 | 08:15 PM -
ఆ గట్టునుంటావా రోజా..ఈ గట్టు కొస్తావా..
సినీ ఇండస్ట్రీకి.. రాజకీయాలకి అవినాభావ సంబంధం ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎందరో నటీనటులు రాజకీయంలో బాగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రోజా సడన్గా స...
August 8, 2024 | 12:44 PM -
రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నగరా.. 12 స్థానాలకు షెడ్యూల్ విడుదల
రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉండనుంది. సార్వత్రిక ఎన్నికల్లో పలువురు లోక్సభ...
August 7, 2024 | 08:37 PM
-
తాజ్మహల్ పై మరోసారి వివాదం… నేటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి
తాజ్మహల్పై మరోసారి వివాదం తలెత్తింది. ఆ అపురూప పాలరాతి కట్టడంలోని ప్రధాన సమాధి వద్దకు నీటి సీసాలను తీసుకెళ్లడాన్ని నిషేధించారు. సోమవారం సాయంత్రం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఎవరైనా పర్యాటకులకు తాగునీరు అవసరమైతే ప్రధాన సమాధి సమీపంలోనే ఉండే చమేలీ ఫ్లోర్లోకి వచ్చి నీటిని తాగొ...
August 7, 2024 | 08:21 PM -
కర్నాటకలో బీజేపీ యాక్టివ్ అవుతోందా..?
కర్నాటకలో కాంగ్రెస్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సరిగ్గా అమలవ్వడం లేదని ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికె శివకుమార్ మధ్య అగాధం కూడా వారికి కలిసివస్తోంది. అయితే రీసెంట్ గా ముడా ఇంటిస్థలాల విషయంలో అవినీతి వ్...
August 7, 2024 | 07:39 PM -
దేశంలోనే అతి పెద్ద విరాళం… ఇచ్చిన ఏపీ వాసీ
ఐఐటీ-మద్రాసుకు పూర్వ విద్యార్థి, ఇండో-ఎంఐఎం వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ చివుకుల రూ.228 కోట్లు విరాళంగా అందజేశారు. చెన్నైలోని సంస్థ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఈ మొత్తాన్ని అందించారు. ఈ నిధులతో ఐదు పథకాలను అమలు చేయనున్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద విరాళమని ఐఐటీ`మద్రాస్ డైరెక్టర్&zw...
August 7, 2024 | 03:32 PM -
ఏపీని కేంద్రమే ఆదుకోవాలి : ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు
ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేయూత ఇచ్చి ఆదుకోవాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు కోరారు. రాష్ట్ర ఆర్థిక దుస్థితిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసిందని, ఈ ప్రతులను లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ అందజేస్తామని తెలిపారు....
August 6, 2024 | 08:15 PM -
మద్యం కుంభకోణం కేసులో… అనూహ్య పరిణామం
మద్యం కుంభకోణం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ కేసుకు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ను ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తుది విచారణను బుధవారానికి వాయిదా వేస...
August 6, 2024 | 08:13 PM -
మళ్లీ ఆసుపత్రిలో చేరిన ఆడ్వాణీ
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 96 ఏళ్ల ఆడ్వాణీ వృద్ధాప్య స...
August 6, 2024 | 08:01 PM -
మీరు ఒక రోజు ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది .. సీజేఐ తీవ్ర అసహనం
సుప్రీంకోర్టులో పలువురు న్యాయవాదుల తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ తమ కేసు ముందుగా విచారణ చేపట్టాలని కోరుతున్నారు గానీ, న్యాయమూర్తుల మీద ఉన్న ఒత్తిడిని ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్&...
August 6, 2024 | 07:55 PM -
అమెరికా మహిళ కేసులో కొత్తమలుపు… తనను తానే
ఇటీవల మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఆకలితో అలమటిస్తూ కనిపించిన అమెరికా మహిళ కేసులో ఊహించని విషయం వెలుగు చూసింది. తనను చెట్టుకు సంకెళ్లతో బంధించడంలో ఇతరుల ప్రమేయం లేదని ఆ మహిళ తాజాగా వెల్లడించింది. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, తనకు భర్త కూడా లేడని తెలిపింది....
August 6, 2024 | 04:04 PM -
హైకోర్టులో కేజ్రీవాల్కు చుక్కెదురు
మద్య విధానం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు చుక్కెదురైంది. మద్యం విధానంలో అక్రమాలపై సీబీఐ అరెస్టును సమర్థించింది. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేయగా, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ నేతృత్వంలోని ధర్మాసనం ఆ పిటిషన్&...
August 5, 2024 | 08:09 PM -
వక్ఫ్ బోర్డు అంటే ఏమిటి?
వక్ఫ్ చట్టం అనేది ముస్లిం సమాజం యొక్క ఆస్తులు, మత సంస్థలను నియంత్రించేందుకు, నిర్వహించడానికి రూపొందించిన చట్టం. వక్ఫ్ ఆస్తులను సరైన సంరక్షణ, నిర్వహణను నిర్ధారించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం, వీటి ద్వారా ఈ ఆస్తులను మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. ఇస్లాంలో వక్ఫ్ ఆస్తిని శాశ్వత మత, చారిట...
August 5, 2024 | 07:54 PM -
గౌతమ్ అదానీ వారసులొచ్చేస్తున్నారు
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన వారసత్వ ప్రణాళికను ప్రకటించారు. 70 ఏళ్ల వయసులో బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వయసు 62 సంవత్సరాలు. 2030లో తన కుమారులకు వ్యాపారాలను అప్పగించనున్నట్లు తెలిపారు. బాధ్యతల బదిలీ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా, సజావుగా జరగాలన...
August 5, 2024 | 07:49 PM -
వక్ఫ్ చట్టంలో కేంద్రం కీలక సవరణలు..
వక్ఫ్ చట్టంలో కీలక సవరణలకు కేంద్రం నడుం బిగించింది. వక్ఫ్ చట్టంలో సవరణలు తేవడం ద్వారా ఆ సంస్థకు జవాబుదారితనం తేవొచ్చంటోంది కేంద్రం. అయితే … దీన్ని పలు రాజకీయపార్టీలు, ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వక్ఫ్ ఆస్తులను లాక్కోవాలనే ఉద్దేశంతోనే వక్ఫ్ చట్టంలో ఈ సవరణ చేస్తున్నారని హైదర...
August 5, 2024 | 07:39 PM

- Laura Williams: సీఎం రేవంత్ను కలిసిన యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్
- ATA: ఆటా చికాగో ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు
- Google: విశాఖకు గూగుల్ .. సీఎం చంద్రబాబు ప్రకటన
- Supreme Court: నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఎస్ఐఆర్ను రద్దు చేస్తాం: సుప్రీంకోర్టు
- TANTEX: టాంటెక్స్ 218వ ‘నెల నెలా తెలుగు వెన్నెల’ ముహూర్తం ఫిక్స్
- NATS: హిందూ టెంపుల్లో కొత్త భవనం కోసం నాట్స్ దోశ క్యాంప్
- NJ: న్యూజెర్సిలో రవిమందలపుకు ఘన సన్మానం
- IRCTC: టికెట్ రిజర్వేషన్లలో ఐఆర్సీటీసీ కొత్త నిబంధన
- Modi: బీడీలతో పోల్చి బిహారీలను కాంగ్రెస్ అవమానించింది: మోదీ
- China వాషింగ్టన్ చెప్పినట్లు చేస్తే .. అమెరికా మండిపడిన చైనా
