- Home » National
National
India:భారత్ మరో భారీ డీల్.. రష్యాతో?
అమెరికాతో టారిఫ్స్ యుద్ధం, పాకిస్థాన్ (Pakistan) తో ఉద్రిక్తతల వేళ భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక
September 3, 2025 | 02:22 PMMysore Palace : మైసూరు ప్యాలెస్ను సందర్శించిన రాష్ట్రపతి
అధికారిక పర్యటనలో భాగంగా మైసూరు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ప్రఖ్యాత మైసూర్ ప్యాలెస్ (Mysore Palace ) ను
September 3, 2025 | 11:27 AMRamon Magsaysay Award : భారతీయ ఎన్జీవోకు ప్రతిష్టాత్మక పురస్కారం
ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు (Ramon Magsaysay Award) 2025ను భారత్కు చెందిన ఎన్జీఓ ఎడ్యుకేట్ గర్ల్స్ (NGO Educate Girls)
September 2, 2025 | 12:03 PMDattatreya:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు దత్తాత్రేయ ఆహ్వానం
దసరా (Dussehra) పండగా సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే అలయ్ బలయ్ (Alai Balai) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా రాష్ట్రపతి
September 2, 2025 | 08:37 AMRahul Gandhi: నిన్న ఆటంబాంబ్.. త్వరలో హైడ్రోజన్ బాంబ్.. మోడీ టీమ్ టార్గెట్ గా రాహుల్ పంచెస్..!
ఓట్ చోరీ అంశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్.. తన సర్వశక్తియుక్తుల్ని ప్రయోగించి మరీ మోడీ (Modi) సర్కార్ పై దాడి చేసింది. గత ఎన్నికల్లో మోడీ, అతని టీమ్ కు ఈసీ కూడా సహకరించిందని సాక్షాత్తూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ (Rahul Gandhi) ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు.. ఏయే నియోజకవర్గంలో ...
September 1, 2025 | 08:06 PMGamusa:ప్రధాని మోదీకి ప్రత్యేక బహుమతి : పూర్ణిమ బైశ్యా
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సెప్టెంబర్ 8న అస్సాం (Assam ) లో పర్యటించనున్న నేపథ్యంలో అక్కడ స్థానిక నేత కార్మికురాలు పూర్ణిమ బైశ్యా
September 1, 2025 | 07:03 PMPawan Kalyan: టీవీకే తో జనసేన.. తమిళనాడు లో ఇది పాజిబులేనా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అధికారంలో భాగస్వామ్యం సాధించిన జనసేన (Janasena) పార్టీ ఇప్పుడు తమ ప్రభావాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలనే ఆలోచనలో ఉందనే మాటలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు (Tamil Nadu)పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చూపిస్తున్న ఆసక్తి దీని...
September 1, 2025 | 01:04 PMNita Ambani:నీతా అంబానీ కీలక ప్రకటన…త్వరలోనే అందుబాటులోకి
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) కీలక ప్రకటన చేశారు. ముంబయి (Mumbai ) వాసుల కోసం అత్యాధునిక మెడికల్ సిటీ
August 30, 2025 | 07:15 PMSupreme Court :సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ అరాధే, జస్టిస్ పంచోలీ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే (Justice Alok Aradhe), పట్నా హైకోర్టు
August 30, 2025 | 02:59 PMAmerica: అమెరికా మాదిరి గోడ కడతారా? : కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం
అక్రమ వలసదారులను నిరోధించడానికి అమెరికా (America)లో మాదిరిగా సరిహద్దుల్లో గోడ(Wall) నిర్మిస్తారా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు
August 30, 2025 | 02:57 PMVice President: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిదో?
భారత రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి (Vice President) పదవులకు ఎన్నికలు జరిగినా అవి పరోక్షంగా జరుగుతాయి. అంటే ప్రజలు వారిని డైరెక్టుగా ఎన్నుకోలేరు. కాకపోతే ప్రజలు గెలిపించిన ప్రజా ప్రతినిధులు వారిని ఎన్నుకుంటారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయానికి వస్తే లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఆయనను ఎన్నుకుంటారు. ఇందులో నామ...
August 30, 2025 | 10:32 AMBCCI: బోర్డు అధ్యక్షుడు అతనే..? కీలక మార్పులు..!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో కీలక మార్పులు చోటు చేసుకుంటున్న అంశం కాస్త ఆసక్తిని కలిగిస్తోంది. జట్టుతో పాటుగా బోర్డు అంశాల విషయంలో జాతీయ మీడియా వెల్లడిస్తున్న సంచలన విషయాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా బోర్డులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (...
August 29, 2025 | 07:49 PMDelhi: విపక్షనేతగా రాహుల్ అత్యంత సమర్థుడు.. కాంగ్రెస్ అగ్రనేతకు పట్టం కడుతున్న సర్వేలు..
పప్పు.. పప్పు .. ఇది రెండేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ (Rahul) పై బీజేపీ, ఎన్డీఏ కూటముల విమర్శలు. అంతేకాదు.. యువరాజు ట్యాగ్ లైన్ తగిలించి మరీ ఆడుకునేవాళ్లు. రాహుల్ సైతం పిల్ల చేష్టలతో తన నైజాన్ని బయటపెట్టుకునేవారు. ఒకానొక సందర్బంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సైతం..రాహుల్ ను ఓ విద్యార్థి...
August 29, 2025 | 04:35 PMMizoram: యాత్రికులపై మిజోరాం ఉక్కుపాదం.. వచ్చారో అరెస్టులు తప్పవు..
మిజోరం (Mizoram) రాష్ట్రాన్ని యాచకులు లేని ప్రాంతంగా మార్చే దిశగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ రూపొందించిన ‘మిజోరం యాచక నిషేధ బిల్లు, 2025’ను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేవలం నిషేధించడమే కాకుండా, యాచకులకు పునరావాసం కల్పించడం ...
August 29, 2025 | 04:15 PMNarendra Modi : జిన్పింగ్, పుతిన్లతో భేటీకి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా : మోదీ
నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఢల్లీి నుంచి జపాన్ (Japan)కు బయలుదేరారు. ఈ నెల 29 నుంచి సెప్టెంబరు
August 29, 2025 | 03:47 PMModi: ఆపరేషన్ సుదర్శన్ చక్రం… భారత గగనతం శతుృ దుర్భేధ్యం..
రాకెట్ ఫోర్స్ తో ఢిల్లీకి హెచ్చరికలు చేసిన పాకిస్తాన్ కు.. అదేరీతిలో బుల్లెట్ లా కౌంటరిచ్చింది మోడీ (Modi) సర్కార్. సుదర్శన్ చక్ర పేరుతో దేశంలో కీలక ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేలా బహుళ అంచెల కవచాన్ని, ప్రతిదాడి వ్యవస్థను మోహరించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. కృష్ణుడి ఆయుధమైన...
August 28, 2025 | 08:15 PMRahul Gandhi: ప్రధాని కూడా ఓట్ చోరీ చేశారు…. మరిన్ని ఆధారాలు బయటపెడతానంటున్న రాహుల్
బిహార్ ఎన్నికల ముందు ఓట్ చోరీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. ‘ఓట్ చోర్- గద్దీ ఛోడ్’ అనే నినాదంతో ‘ఓటర్ అధికార్ యాత్ర’ (Voter Adhikar Yatra) చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. బీజేపీ, ఎన్నికల సంఘంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తమ ఓట...
August 28, 2025 | 08:00 PMThiruchanur : తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉప రాష్ట్రపతి (NDA Vice President) అభ్యర్థి సీపీ రాధాకృష్షన్
August 27, 2025 | 06:36 PM- Jagan: భూ వివాదాల పై మౌనం..కానీ సంస్కరణల క్రెడిట్ తనదే అన్న జగన్…
- Nara Lokesh: పిల్లల భద్రతే లక్ష్యం… ఆస్ట్రేలియా మోడల్పై అధ్యయనం చేస్తున్న ఏపీ ప్రభుత్వం..
- TDP: వాట్సాప్ నుంచి వేదిక వరకు ప్రజల సమస్యలు…‘ప్రశ్న మీది – గొంతు నాది’ అంటున్న పుట్టా మహేష్
- States Vs Governors: రాష్ట్రాలతో గవర్నర్ల పంచాయితీలు..!
- Golla Ramavva: తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రరాజం “గొల్ల రామవ్వ”
- TVK: విజయ్కి ‘విజిల్’.. కమల్కు టార్చ్ లైట్.. పార్టీ గుర్తులు ఖరారు చేసిన ఎన్నికల సంఘం!
- KCR: ఫోన్ ట్యాపింగ్ కేసు: గులాబీ బాస్కు నోటీసులు?
- Lands Re Survey: జగన్ Vs చంద్రబాబు.. ఏపీలో భూ సర్వేపైనా క్రెడిట్ వార్..!
- Davos: భారత్ ఫ్యూచర్ సిటీలో యూపీసీ వోల్ట్ సంస్థ 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్
- Davos: తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్దతు
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















