- Home » Community
Community
హైదరాబాద్లో ఆమ్జెన్ కొత్త రీసెర్చ్ సెంటర్
ప్రపంచంలోని అతిపెద్ద బయో టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ప్రఖ్యాత ఆమ్జెన్్ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ ...
August 16, 2024 | 08:09 PMసెప్టెంబర్ 23న అమెరికాకు మోడీ…
వచ్చే నెలలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లి సమావేశాల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. యూఎన్ తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం నరేంద్ర మోడీ సెప్టెంబర్ 26 న హాజరుకానున్నారు. అయితే, అంతకు ముందే మోడీ న్యూయార్క్ లో పర్యటిస్తారు. లాంగ్ ఐల్యాండ్లోని 16 వేల సీట్ల ...
August 16, 2024 | 12:22 PMఛార్లెట్లో విజయవంతమైన సురేష్ కాకర్ల అభినందన సభ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్నారై సురేష్ కాకర్ల అభినందన సభను ఛార్లెట్లో ఆగస్టు 13వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఛార్లెట్లోని ఎన్నారై టీడిపి అభిమానులు, బిజెపి అభిమానులు, జనసేన అభిమానులతోపాటు తానా నాయకులు,...
August 15, 2024 | 08:17 PMతెలుగు కళా సమితి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నీ.. మీరు రెడీనా?
యువతలో ఉత్సాహం నింపేందుకు తెలుగు కళా సమితి (తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ) ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నీ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 14వ తేదీ ఉదయం 8 గంటలకు న్యూజెర్సీలోని రాబిన్స్విల్లె టౌన్షిప్లో అవుట్డోర్ వాలీబాల్ కోర్ట్స్లో ఈ టోర్నీ మొదలవుతుంది. ఈ పోటీల్లో పాల్గొనాలుక...
August 15, 2024 | 03:19 PMజుకర్బర్గ్ తన సతీమణి ప్రిస్కిలా కు… అపూర్వ కానుక
టెక్ దిగ్గజం, మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ తన సతీమణి ప్రిస్కిలా చాన్ పై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఆమెకో అపూర్వ కానుకను బహూకరించారు. రోమన్ సంప్రదాయంలో ప్రిస్కిలా చాన్ విగ్రహాన్ని రూపొందించి ఇంటి పెరట్లో ఆవిష్కరించారు. నీలి రంగులో వెండి వస్త్రం పరిచినట్టుగ...
August 14, 2024 | 09:21 PMఏఐలో గూగుల్ వెనకబడటానికి కారణమిదే : ఎరిక్
టెక్ దిగ్గజం గూగుల్ కృత్రిమ మేధ రేసులో వెనకబడటానికి ఉద్యోగుల రిమోట్ వర్కింగే ప్రధాన కారణమని ఆ సంస్థ మాజీ సీఈవో ఎరిక్ ష్మిట్ అభిప్రాయపడ్డారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్లో ప్రసంగిస్తున్న వీడియో సామాజిక మాధ...
August 14, 2024 | 08:00 PMతెలుగు వ్యక్తి కి అరుదైన ఘనత… ఐరాసలో
తెలుగు వ్యక్తి అరుదైన ఘనత సాధించారు. ఐఎఫ్ఎస్ అధికారి పర్వతనేని హరీశ్ న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితిలో భారత తదుపరి రాయబారి / శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు. 1990 క్యాడర్ ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన హరీశ్ ప్రస్తుతం జర్మనీలో భారతీ రాయబారిగా పనిచే...
August 14, 2024 | 07:56 PMఎవరు గెలిచినా అమెరికాతో కలిసి పనిచేస్తాం : జైశంకర్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా, వారితో కలిసి పనిచేస్తామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు బాహాటంగా మద్దతు పలికిన మోదీ సర్కార్ ఇప్పుడు స్వరం మార్చడం గమనార్హం. ప్రవాస భారతీయుల గ్లోబల్ నెట్వర్క్&zwnj...
August 14, 2024 | 03:35 PMపెనమలూరులో తానా వైద్య అవగాహన శిబిరం విజయవంతం.. శెభాష్ అర్జున్ పరుచూరి
అమెరికాలోని వర్జీనియాలో 10వ తరగతి చదువుతున్న అర్జున్ పరుచూరికి చిన్ననాటి నుంచే పలువురికి సేవ చేయాలన్న తపన ఉండేది. ఈ నేపథ్యంలో జన్మభూమిపై మమకారంతో తన నాయనమ్మ స్వస్థలమైన పెనమలూరులో తనవంతుగా సేవలందించాలని భావించి, ముఖ్యంగా వైద్య విషయాలపై అక్కడ ఉన్న తనతోటి విద్యార్థులకు సరైన అవగాహన ...
August 13, 2024 | 09:25 PMఅమెరికాలో భారత రాయబారిగా క్వాత్రా బాధ్యతలు
అమెరికాకు భారతదేశ కొత్త రాయబారిగా మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా బాధ్యతలు స్వీకరించారు. జనవరిలో రిటైర్ అయిన తరణ్జిత్ సింగ్ సంధు స్థానంలో క్వాత్రా బాధ్యతలు చేపట్టారు. సంధు 2020 నుంచి 2024 జనవరి వరకూ అమెరికా రాయబారిగా ఉన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, డోనాల్డ్ ట్రంప్ తిరిగి పగ...
August 13, 2024 | 12:15 PMనాట్స్ లలిత కళా వేదిక – “జానపద సంగీతం సాంస్కృతికత”
నాట్స్ లలిత కళా వేదిక ద్వారా మన తెలుగు భాష గొప్పతనం, మన లలిత కళల వైభవం గురించి నేటితరానికి, భావితరానికి తెలియచేసేలా వరుస కార్యక్రమాలు ప్రతి నెలా మూడవ/నాల్గవ వారాంతం లో జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ నెలలో – హైదరాబాద్ లో ఉన్న లోక కళా వికాస పరిషత్ నుండి డా. లింగా శ్రీనివాస్ గారితో &...
August 13, 2024 | 08:55 AMజిడబ్ల్యుటీసిఎస్ వాలీబాల్, త్రోబాల్ పోటీలు విజయవంతం
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జిడబ్ల్యుటీసిఎస్) స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 11వ తేదీన వాలీబాల్ పోటీలను, త్రోబాల్ పోటీలను నిర్వహించారు. వర్జీనియా వాలీబాల్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ పోటీలకు పలువురు క్రీడాకారులు హాజరయ్యారు. పురుషుల, మహిళల వాలీబాల...
August 13, 2024 | 08:36 AMహైదరాబాద్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణపై చర్చలు
కాలిఫోర్నియా పర్యటనలో భాగంగా తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై వారితో చర్చలు జరిపారు. ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ కంపెనీ కార్యకలాపాలను విస్తరించింది. ప్రపంచంలోనే అమెజాన్&...
August 12, 2024 | 07:03 PMడ్రైవర్ లెస్ కారులో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణం..
శాన్ఫ్రాన్సిస్కో లోని గూగుల్ కంపెనీ డ్రైవర్ లెస్ కారులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయాణించారు. డ్రైవర్ లేకుండానే ఆ కారు నడుస్తుండటాన్ని ఆయన నిశితంగా గమనించారు. డ్రైవర్ లెస్ కారు పనితీరును సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు పరిశీలి...
August 12, 2024 | 06:59 PMహైదరాబాద్లో మోనార్క్ ట్రాక్టర్స్ టెస్టింగ్ ఫెసిలిటీ
హైదరాబాద్లో తమ సంస్థ విస్తరణకు మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ ముందుకు వచ్చింది. నగరంలోని తమ పరిశోధన, అభివృద్ధి సంస్థ (ఆర్ అండ్ డీ)ను విస్తరించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందంతో మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ ప్రతినిధులు చర్చించారు. అనంతర...
August 12, 2024 | 06:51 PMవరల్డ్ ఫేమస్ బిజినెస్ కన్సల్టెంట్ డాక్టర్ రామ్ చరణ్ను కలిసిన సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అనేకమంది పారిశ్రామికవేత్తలను, సీఈవోలను కలుస్తూ, తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాలిఫోర్నియా బే ఏరియాలో జరిగిన బిజినెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం రేవంత్.. ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ కన్...
August 11, 2024 | 08:03 AMటీఎల్సీఏ పిక్నిక్కు గెట్ రెడీ.. ఆగస్టు 18న రచ్చరచ్చే
తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టీఎల్సీఏ) పిక్నిక్కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆగస్టు 18వ తేదీన న్యూయార్క్లోని హిక్స్విల్లెలో ఉన్న కాంటియాగ్ పార్క్లో ఈ వేడుకను ఉత్సాహంగా నిర్వహించేందుకు టీఎల్సీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ...
August 11, 2024 | 07:58 AMముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గౌరవార్థం శ్రీమతి ఝాన్సీ రెడ్డి ఏర్పాటు చేసిన డిన్నర్ మీట్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గత వారం రోజులుగా అమెరికా లో పర్యటిస్తున్న విషయం, గత రెండు రోజులుగా కాలిఫోర్నియా రాష్ట్రంలో బే ఏరియా లో వున్న సంగతి అందరికి తెలిసిందే! అమెరికా పర్యటన చివరి రోజు (శుక్రవారం, 9 ఆగస్టు...
August 11, 2024 | 07:50 AM- Bhogapuram: భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం :రామ్మోహన్నాయుడు
- Revanth Reddy: కేసీఆర్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం : సీఎం రేవంత్రెడ్డి
- Kishan Reddy: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా : కిషన్రెడ్డి
- Minister Srihari: ఈ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే : మంత్రి వాకిటి శ్రీహరి
- Ramchandra Rao: ప్రజా సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలం : రాంచందర్రావు
- Amara Raja Group: అమర రాజా గ్రూప్ మరో ఘనత
- TTA: టీటీఏ 10వ వార్షికోత్సవంలో ప్రత్యేక అవార్డులు.. నామినేషన్ల ఆహ్వానం!
- TTA: టీటీఏ ఆధ్వర్యంలో ఎస్ఏటీ/ఏసీటీ ప్రిపరేషన్ వెబినార్ విజయవంతం!
- Shiva: ‘శివ’ డాల్బీ ఆట్మాస్ సౌండ్ తో స్టన్నింగ్ గా అనిపించింది – నాగార్జున
- TPL: టీపీఎల్ పోస్టర్ ను ఆవిష్కరించిన క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Copyright © 2000 - 2025 - Telugu Times | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us



















