మారిషస్, శ్రీలంకలో భారత యూపీఐ లాంచ్
శ్రీలంక, మారిషస్ దేశాల్లో యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) సేవలను భారత్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మారిషస్లో రూపే కార్డు సేవలను కూడా లాంచ్ చేశారు. భారతీయుడి ద్వారా శ్రీలంకలో తొలిసారిగా యుపిఐ లావాదేవీలను జరిపారు. ఈ సందర్భంగా జరిగిన వర్చు...
February 13, 2024 | 02:59 PM-
డాక్టర్ రెడ్డీస్ కి ఊరట
ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్కు స్వల్ప ఊరట లభించింది. హైదరాబాద్లో సంస్థకున్న ఆర్అండ్డీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన అమెరికా నియంత్రణ మండలి ఈ సెంటర్లో లోపాలు ఉన్నాయి కానీ చర్యలు తీసుకోబోమని స్పష్టం చేసింది ఈ లోపాలను సరిదిద్దుకోవాలని సూచించింది. ఇందుకు సం...
February 13, 2024 | 02:53 PM -
ఉద్యోగులకు స్పైస్ జెట్ షాక్!
విమానయాన రంగంలోనూ కొలువుల కోత ప్రారంభమైంది. లో బడ్జెట్ క్యారియర్ స్పైస్జెట్ 1,000 నుంచి 1,350 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్దమవుతోంది. ఎంతమందిని ఇంటికి పంపించాలనే విషయంపై ఈ వారంలోనే నిర్ణయం తీసుకుంటామని స్పైస్జెట్ అధికార వర్గాలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల న...
February 13, 2024 | 02:45 PM
-
రూ.70,000 కోట్ల షేర్లు విక్రయిస్తున్న జెఫ్ బెజోస్!
అమెజాన్ షేర్లను 1.2 కోట్లకు పైగా ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ బెజోస్ విక్రయించారని, వాటి విలువ కనీసం 2.04 బిలియన్ డాలర్ల (సుమారు రూ.17,000 కోట్ల)కు పైగా ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 7,8 తేదీల్లోనే 1,19,97,698 షేర్లను బెజోస్ విక్రయించారు....
February 12, 2024 | 03:31 PM -
రూ.2,75,891 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. బడ్జెట్ కేటాయింపులు ఇలా
తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకూంట్ బడ్జెట్ను అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,669 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వ తొలి పద్దును ప్రతిపాదించారు. మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వ...
February 10, 2024 | 08:23 PM -
మళ్లీ 100 బిలియన్ డాలర్ల క్లబ్ లో గౌతమ్ అదానీ
ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ అదానీ మళ్లీ 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ధనవంతుల జాబితాలో చేరారు. గత సంవత్సరం హిండెన్బర్గ్ నివేదిక తరువాత ఆయన సంపద గణనీయంగా తగ్గిపోయింది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ జాబితాలో 101 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ ప్రస...
February 9, 2024 | 03:05 PM
-
ఆసియాలో అతిపెద్ద ట్రావెల్ ట్రేడ్ షో ప్రారంభం
దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరంలో ఆసియాలో అతిపెద్ద ట్రావెల్ ట్రేడ్ షో ప్రదర్శన ప్రారంభమైంది. నగరంలోని బీకేసీలో గల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటరులో ఓటీఎం ముంబయి పేరిట ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దేశ, విదేశాలకు చెందిన పర్యాటక వ్యాపార సంస్థలు ఇందులో తమ స్టాళ్లను పెట్టాయి. భార...
February 9, 2024 | 03:03 PM -
కీలక వడ్డీ రేట్లు మళ్లీ యథాతథం : శక్తికాంత దాస్
కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. అంతా ఊహించినట్లుగానే రెపోరేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. భారత వృద్ధిరేటు చాలా మంది విశ్లేషకుల అంచనాలను మించి నమోదవుతోంద...
February 8, 2024 | 08:10 PM -
అమెజాన్ లో మళ్లీ ఉద్యోగుల కోత!
అమెజాన్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతున్నది. తన అనుబంధ అమెజాన్ ఫార్మసీ, వన్ మెడికల్ విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు అమెజాన్ హెల్త్ సర్వీసెస్ హెడ్ నీల్ లిండ్సే మెమో ద్వారా ఉద్యోగులకు ఈ విషయా...
February 8, 2024 | 03:24 PM -
మార్చి 31 కల్లా ఆఫీసుకు రండి.. లేకపోతే
ఆఫీసు నుంచే పనిచేయాలంటూ ఐటీ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగులను కోరుతూ అందుకు మార్చి 31 తుది గడువు తేదీగా నిర్ణయించింది. గతంలో ప్రకటించిన గడువు ఇప్పటికే ముగిసిపోవడంతో దీనిని తాజాగా పొడిగించింది. దీనిని మరింత పెంచబోని, ఇదే తుది గడువు అని స్పష్టం చేసింది. అప్పటి...
February 8, 2024 | 03:22 PM -
రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ : మంత్రి బుగ్గన
ఆంధ్రప్రదేశ్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,86,389 కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. రూ.24,758 కోట్ల రెవెన్యూ ...
February 7, 2024 | 08:09 PM -
హైదరాబాదులో న్యూ బ్యాలెన్స్ ఫుట్వేర్ స్టోర్ ప్రారంభం…
ఫుట్వేర్ రంగంలో పేరుగాంచిన న్యూ బ్యాలెన్స్ స్టోర్ ఇప్పుడు హైదరాబాదులో అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలి రిటైల్ స్టోర్ ని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో బుదవారం ప్రారంభించారు. క్రీడాకారులకు, ఫ్యాషన్ ప్రియులకు కావలసిన రీతిలో లభించే ఫుట్వేర్ ను ఇక్కడ అందుబాటులో ఉంచారు. నగరవాసుల ఆలోచనలకు, అభిర...
February 7, 2024 | 08:04 PM -
టీసీఎస్ రికార్డు.. దేశంలోనే
టాటా గ్రూప్కు చెందిన ఐటీ కంపెనీ టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) రికార్డు సృష్టించింది. ఈ కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్లు దాటింది. బిఎస్ఈ ప్రకారం మార్కెట్ ముగిసే సమయానికి టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.15.12 లక...
February 7, 2024 | 02:34 PM -
ఆపిల్ చేతికి జర్మన్ స్టార్టప్!
టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ జర్మన్ స్టార్టప్ సంస్థను కొనుగోలు చేయాలని యాపిల్ సంస్థ యోచిస్తోంది. బ్రైటర్-ఏఐ అనే ఈ స్టార్టప్ ముఖకవలికల గుర్తింపు, లైసెన్స్ ప్లేట్ డేటాలో ప్రత్యేకతను కలిగివుంది. టెక్ దిగ్గజం తన మిక్డ్స్ రియాలిటీ (ఎంఆర్&...
February 5, 2024 | 03:57 PM -
ముకేశ్ అంబానీ మరో ఘనత.. ప్రపంచంలోనే రెండో స్థానంలో
సంపద సృష్టిలోనే కాదు, బ్రాండ్ ఇమేజీ సృష్టికర్తగానూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి తన సత్తా చాటారు. బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ ప్రపచంలోని మేటి సంస్థల సీఈఓలతో రూపొందించిన బ్రాండ్ గార్డియన్ షిప్ ఇండెక్స్-2024లో ముకేశ్&zwn...
February 5, 2024 | 03:38 PM -
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ : ఐఎమ్ఎఫ్
భారత దేశ ఆర్థిక విజయం ఇప్పటిదాకా చేపట్టిన సంస్కరణల్లో దాగి ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే లక్ష్యాన్ని భారత్ సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 2024 భారత వృద్...
February 3, 2024 | 04:48 PM -
శాంసంగ్ కు యాపిల్ షాక్
డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో యాపిల్ అద్భుతమైన ఫలితాలు ప్రకటించింది. భారత్లో యాపిల్ ఆదాయపరంగా గత త్రైమాసికాల రికార్డును అధిగమించినట్లు కంపెనీ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. భారత్లో యాపిల్ ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని ఆయన పేర్కొన్నార...
February 3, 2024 | 04:46 PM -
విమాన ప్రయాణికులకు శుభవార్త
విమాన ప్రయాణికులకు శుభవార్తను అందించింది టాటాకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. ప్రయాణికులను ఆకట్టుఉనే ఉద్దేశంతో ప్రత్యేక ఆఫర్లను తెరపైకి తీసుకొచ్చింది. దేశీయంగా ప్రారంభమైన విమాన టికెట్ ధరను రూ.1,799 (వన్-వే), అంతర్జాతీయ రూట్లో రూ.3,899 గా నిర్ణయించింది. ఈ నెల 5 వరకు మ...
February 3, 2024 | 04:43 PM

- Beauty Trailer: నాగ చైతన్య చేతుల మీదుగా గుండెలను హత్తుకునే ‘బ్యూటీ’ ట్రైలర్
- Mirai: సినిమాలో మ్యాటరుంది.. కానీ వైబ్ మాత్రం లేదు
- Anushka: అనుష్క ఇప్పుడైనా ఆలోచించాలి
- Jagapathi Babu: రాజకీయాల్లోకి వస్తే నేనే హీరోను
- YCP: అమరావతిపై వైసీపీ స్టాండ్ మారిందా..?
- Priyanka:మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు..ప్రియాంక గాంధీ విమర్శలు
- DGP Jitender: ఆమెకు రూ.25 లక్షల రివార్డు ఇస్తున్నాం : డీజీపీ
- MLC Bhumireddy : ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు : ఎమ్మెల్సీ భూమిరెడ్డి
- PVN Madhav: వామపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు : పీవీఎన్ మాధవ్
- ABV: ఏపీకి ఆ హక్కు ఉంది కానీ …తెలంగాణ అసత్య ప్రచారం : ఏబీవీ
