మోదీ ఇచ్చిన ప్రకటనలో… నిజామాబాద్ పేరెక్కడ ? : సీఎం రేవంత్
సెప్టెంబర్ 17లోపు చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై మోదీ ఇచ్చిన ప్రకటనలో ఎక్కడా నిజామాబాద్ పేరు లేదన్నారు. నిజామ...
April 22, 2024 | 08:37 PM-
ఎంపీ అభ్యర్థితో ఆలింగనం.. ఎఎస్ఐ సస్పెండ్
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన సైదాబాద్ ఏఎస్ ఉమాదేవి సస్పెండ్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను ఆమె ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. ఉమాదేవీని సస్పెండ...
April 22, 2024 | 08:11 PM -
కవిత కోసం బీజేపీ తో కెసిఆర్ కుమ్మక్కవుతున్నారు..
లిక్కర్ స్కామ్ కేసులో జైలు పాలైన తన బిడ్డ కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగా జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఐదు స్థానాలలో బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ సహకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీ...
April 22, 2024 | 07:54 PM
-
మిసెస్ వరల్డ్ ఫైనల్ కు డాక్టర్ చంద్రిక
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన స్త్రీ వైద్య నిపుణురాలు చంద్రిక అవినాష్ మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఫైనల్స్కు ఎంపికయ్యారు. గ్లామర్ గుర్గామ్ మ్యాగ్లిన్ ఆధ్వర్యంలో వివాహితులకు హైదరాబాద్లో నిర్వహించిన పోటీల్లో 50 మంది ప...
April 22, 2024 | 04:17 PM -
ఈ నెల 23న యూకే, యూరప్ ఉచిత అడ్మిషన్ డే
యూకే, యూరప్ దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థిని, విద్యార్థుల కోసం యూని ఎక్స్పర్ట్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23న హైదరాబాద్లోని సోమాజిగూడలోని సంస్థ కార్యాలయంలో ఉచితంగా యూకే, యూరప్ అడ్మిషన్స్ డే నిర్వహిస్తున్నట్లు సంస్థ ఆప...
April 22, 2024 | 04:00 PM -
హైదరా ‘బాద్ షా’..?
హైదరాబాద్ పార్లమెంటరీ సీటుపై పోటీ దేశం దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఓవైపు ఓటమెరుగని, అజేయమైన రికార్డు కలిగిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా నిలబడిన మాధవీలత మరోవైపు ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. అసదుద్దీన్ ఎప్పటిలాగే వ్యూహాత్మకంగా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ...
April 22, 2024 | 12:49 PM
-
ఆ నలుగురు బీజేపీ అభ్యర్థుల బీ-ఫామ్లు పెండింగ్..
ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరంలో బీజేపీ నలుగురు అభ్యర్థుల బీ-ఫామ్లు నిలిపివేయడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా. ఇప్పటికే బీజేపీ తరఫున చాలామంది నేతలు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నాలుగు నియోజకవర్గాలలో అభ్యర్థులకు మాత్రం బీజేపీ బీ-ఫామ్లు విడుదల పెండింగ్లో పెట్టింది. వా...
April 21, 2024 | 06:30 AM -
రాక్షసులను రామభక్తులుగా మార్చిన ఘనత బీజేపీదే: బండి సంజయ్
దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు కూడా రామ భక్తులమంటూ చెప్పుకుంటున్నారని, రాక్షసులను కూడా ఇలా మార్చిన ఘనత బీజేపీదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శనివారం నాడు కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో బండి సంజయ్ ప్రచార ర్యాలీ నిర్వహిం...
April 21, 2024 | 12:30 AM -
ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ కూలనుందా..?
తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు మాత్రమే అయింది. అప్పుడే రేవంత్ సర్కార్ కూలిపోబోతోందంటూ బీఆర్ఎస్ చె...
April 20, 2024 | 02:55 PM -
కవిత అరెస్ట్ వెనుక కారణం అదే.. కేసీఆర్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ, ఈడీ చేతిలో బుక్ ఆయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. ఆమె అరెస్ట్ అనంతరం ఇప్పటి వరకు స్పందించని కేసీఆర్ మొదటిసారిగా అరెస్ట్ గురించి మాట్లాడారు. రీసెంట్ గా తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాల గురించి పార్టీ కీలక...
April 20, 2024 | 11:49 AM -
బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు: కిషన్ రెడ్డి
తెలంగాణలో బీజేపీ శకం ముగిసిందని, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల వేళ ప్రజలకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ గెలిచిన తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడిచిందని, ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా దగా చేసిందని మండి...
April 19, 2024 | 09:46 PM -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మాసైపోతావ్ : సీఎం రేవంత్
షెడ్డు నుంచి కారు ఇక బయటకు రాదు, అది పాడైపోయిందని బీఆర్ఎస్ను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ...
April 19, 2024 | 09:44 PM -
తెలంగాణలో నామినేషన్ల సందడి
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. భారీ ర్యాలీలతో హోరెత్తించారు. కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ...
April 19, 2024 | 09:23 PM -
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
తెలంగాణ గొంతుకే అజెండాగా, పార్టీకి పూర్వవైభవమే ధ్వేయంగా భారత రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికలకు సిద్ధమైంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. కాంగ్రెస్...
April 19, 2024 | 09:18 PM -
బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై !
బీఆర్ఎస్కు చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడనున్నారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సీఎంకు ఆయన తెలిపారు. నేడో, రేపు అనుచరులతో కలిసి చేరతానని తెలిపారు. ...
April 19, 2024 | 08:58 PM -
కాంగ్రెస్ను కేసీఆర్ ఏం చేయలేడు: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఏం చేయలేడని, కేసీఆర్ బయటకు వస్తే తమ అస్త్రాలు కూడా బయటకు తీస్తామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ చేసిన ఆరోపణలన్నింటికీ ఆగస్టులో సమాధానం చెబ...
April 19, 2024 | 08:34 PM -
శపథం చేసి చెబుతున్నా.. పదేళ్లు అధికారంలో ఉంటాం: కేసీఆర్కు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణలో కాంగ్రెస్ మరో 10 ఏళ్లు అధికారంలో ఉంటుందంటూ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ కథ ముగిసిందని, రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే అర్హత బీఆర్ఎస్, బీజేపీలకు లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను పదేళ్ల పాటు బీజేపీ దగా చేసిందని, విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన రాయిత...
April 19, 2024 | 08:32 PM -
లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ గులాబీ బస్సు రెడీ..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ముహూర్తం కూడా ఖరారు అయింది. ఏప్రిల్ 22వ తారీఖున మొదలయ్యే ఈ బస్సు యాత్ర మొదటి షెడ్యూల్ మే 10 వ తారీకు వర...
April 19, 2024 | 06:00 PM

- Bad Boy Karthik: నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్ టీజర్ రిలీజ్
- Perfect Time: ట్రాన్ ఆరెస్ ‘సరైన సమయంలో’ వస్తుంది
- Nara Lokesh: రుస్తోంజీ గ్రూప్ ఛైర్మన్ బొమన్ ఇరానీతో మంత్రి లోకేష్ భేటీ
- Pawan Kalyan: యువతకు ప్రాధాన్యం..జనసేన పునర్నిర్మాణం దిశగా పవన్ కళ్యాణ్..
- Srisailam: శ్రీశైలం ఆలయాభివృద్ధిపై సీఎం చంద్రబాబు..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక చర్చ..
- TDP: శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ నియామకంపై టీడీపీ లో రచ్చ..
- Chandrababu: నకిలీ మద్యం ఘటన పై చంద్రబాబు సీరియస్..ఇద్దరు నేతలకు సస్పెన్షన్
- EC: బిహార్ అసెంబ్లీ, ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల
- BC Reservations: రేవంత్ రెడ్డి సర్కార్కు బిగ్ రిలీఫ్
- RSS: పీఓకే ను భారత్ స్వాధీనం చేసుకోవాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..!
