Telangana
అదే విషయాన్ని నేను చెప్పి ఉంటే .. రాద్ధాంతం : ఎంపీ అసదుద్దీన్
బీఆర్ఎస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ ప్రణాళికలు చేయలేదా? ఆ ప్రణాళిక వద్దని నేను చెప్పలేదా? అప్పటి విషయాలన్నీ ఇప్పుడు బయటపెట్టాలా? నేను నోరు విప్పితే బీఆర్ఎస్...
November 2, 2024 | 07:20 PMకామన్వెల్త్ కాన్ఫరెన్స్కు స్పీకర్, మండలి చైర్మన్
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగే 67వ కామన్వెల్త్ పార్లమెంట్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బృందం నేటి నుంచి అధికారిక విదేశీ పర్యటనకు వెళుతున్నారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి...
November 2, 2024 | 04:04 PMతెలంగాణ సచివాలయం భద్రత… బాధ్యతలు స్వీకరించిన ఎస్పీఎఫ్
తెలంగాణ సచివాలయం భద్రత బాధ్యతలను తెలంగాణ స్పెషల్ ప్రొట్రెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) స్వీకరించింది. ఎస్పీఎఫ్నకు చెందిన 214 మంది ఈ రోజు నుంచి సచివాలయం భద్రత బాధ్యతలు చేపట్టారు. గేట్లు, ఇతర ప్రాంతాల్లో సాయుధ గార్డు, లోపల గస్తీ వంటి బాధ్యతలను ఎస్పీఎఫ్నకు ప్రభుత్వం...
November 1, 2024 | 08:34 PMత్వరలో కేటీఆర్ పాదయాత్ర… హస్తాన్ని కడిగేస్తానంటున్న యువనేత
గత ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి బీఆర్ఎస్ లో జోష్ సన్నగిల్లింది. మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తనదైన వ్యూహాలతో బీఆర్ఎస్ ను కోలుకోకుండా చేస్తున్నారు. దీంతో ఆపార్టీ రెండడుగులు ముందుకేస్తే.. నాలుగడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది. పార్టీ చీఫ్ కేసీఆర్.. ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదు...
November 1, 2024 | 03:41 PMతెలంగాణ ప్రభుత్వం శుభవార్త ..దీపావళి సందర్భంగా
దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3.64 శాతం కరువు భత్యం ( డీఏ) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నారు. 2022 జులై ఒకటి నుంచి 2024 అక్టోబర్...
October 30, 2024 | 08:19 PMవైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం.. తెలంగాణలో
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార ప్రియులు ఎంతో ఇష్టమైన మయోనైజ్పై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వ...
October 30, 2024 | 08:16 PMమమ్మల్ని డీల్ చేయడం కాదు .. ఆయన్ను దించేయకుండా జాగ్రత్త
మూసీ సుందరీకరణకు తాము అనుకూలమేనని, అయితే సుందరీకరణ పేరిట స్థిరాస్తి వ్యాపారానికి వ్యతిరేకమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మూసీ పేరిట కమీషన్లు, పేదల ఇళ్లను కూల్చడం వంటి వాటిని వ్యతిరేకిస్తున్నామన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసిత కాల...
October 30, 2024 | 08:05 PMదేశంలోనే తొలిసారిగా.. తెలంగాణ నుంచి
నవంబర్ 6 నుంచి తెలంగాణలో కులగణన ప్రక్రియను ప్రారంభించనున్నారు. దేశంలో తొలిసారిగా ఇక్కడ కులగణన చేపట్టనున్నారు. నవంబర్ 6న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్...
October 30, 2024 | 08:02 PMరాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది : మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణలో కులగణన ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాలకు చెంద...
October 30, 2024 | 08:00 PMతెలంగాణను దేశానికే రోల్మోడల్గా మార్చాలి : సీఎం రేవంత్
కులగణనలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్గా మార్చాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టి తీరుతామని స్పష్టం చేశారు. కులగణనపై గాంధీభవన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న సీఎం ప్రక్రియపై ద...
October 30, 2024 | 07:58 PMటీహబ్లో ఈబీ-5 వీసా పెట్టుబడుల సెమినార్
హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీహబ్లో ఎంప్లాయిమెంట్ బేస్డ్-5 సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక సెమినార్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంప్లాయిమెంట్ బేస్డ్-5 సీఈఈఓ అబ్దుల్ ఆరీఫ్ మాట్లాడుతూ వీఎస్పీ క్యాపిటల్తో పాటు 20 మిలియన్ల రియల్ ఎస్టేట...
October 30, 2024 | 03:41 PMగులాబీ పార్టీని ఫినిష్ చేయడానికి రేవంత్ కంకణం కట్టుకున్నారా..?
పదేళ్ల పాటు తెలంగాణను ఎదురేలేకుండా పాలించిన బీఆర్ఎస్ పార్టీ పనై పోయిందా..? మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు బయటకు వచ్చి యాక్టివ్ పాలిటిక్స్ చేయడంలేదు. కేటీఆర్, హరీశ్ రావు రాజకీయంగా పార్టీని ముందుకు నడిపేందుకు ప్రయత్నిస్తున్నా.. పెద్దగా ఫలితాన్నివ్వడం లేదా..? స్వయంగా జర్నలిస్టులతో చిట్ చాట్ లో సీఎం రేవంత్...
October 30, 2024 | 11:38 AMకేసీఆర్ నిబంధనలు లేకుండా.. రేవంత్ రెడ్డి నిబంధనలతో
కేసీఆర్ పాలనలో నిబంధనలు లేకుండా రుణమాఫీ చేశామని, రేవంత్ రెడ్డి పాలనలో నిబంధనల పేరుతో రుణమాఫీ చేయట్లేదని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. వనపర్తిలో రైతు ప్రజా నిరసన సదస్సులో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్ వేదికగా ఇచ్చిన హామీల...
October 29, 2024 | 08:28 PMకాంగ్రెస్ ఎంపీ అనిల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత అనిల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ బయట పడిన ప్రతిసారి వాళ్లు బయటకు వచ్చి మాట్లాడుతున్నార...
October 29, 2024 | 07:54 PMవివేకా హత్య కేసు … ఉమాశంకర్రెడ్డి పిటిషన్పై హైకోర్టులో
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ3గా ఉన్న ఉమాశంకర్రెడ్డి బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఉమాశంకర్ రెడ్డి ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఉమాశంకర్ రెడ్డిని ప్రత్యక్ష సాక్షి గుర్తించలేద...
October 29, 2024 | 07:51 PMముందడుగు వేయడమే తప్ప.. వెనక్కి తగ్గే ప్రసక్తేలేదు : సీఎం రేవంత్
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముందడుగు వేయడమే తప్ప, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాయంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందే వెయ్యి సార్లు ఆలోచిస్తామని, తీసుకున్నాక వెనక్కి వెళ్లేది లేదన్నారు. నవంబరు ...
October 29, 2024 | 07:50 PMహైదరాబాద్-బ్యాంకాక్కు థాయ్ ఫ్లైట్
తెలంగాణ రాష్ట్రం నుంచి బ్యాంకాక్ వెళ్లేవారి ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి థాయ్ ఎయిర్ఏషియా మరో విమాన సర్వీసును ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి నేరుగా బ్యాంకాక్ వెళ్లే ఈ విమాన సర్వీసును శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్&zwn...
October 29, 2024 | 03:52 PMసియోల్ సందర్శనకు స్పీకర్, మండలి చైర్మన్
వచ్చే నెలలో తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు సియోల్ నగర సందర్శనకు వెళ్లనున్నారు. అక్కడి చంగ్ ఏ చంగ్ నది పునరుద్ధరణ, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో హంగ్ నదిని ఆధునీకరించిన తీరును వారు ప్రత్యేకం...
October 29, 2024 | 03:49 PM- Bharathi Cement: భారతీ సిమెంట్స్కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇవ్వబోతోందా?
- Pawan Kalyan: జగన్ మాటలపై నిశిత దృష్టి… పవన్ స్పీచ్లో స్పష్టమైన సంకేతాలు
- Jagan: 2025 లో జగన్ వీక్ గ్రాఫ్..మరి 2026 పరిస్థితి ఏమిటో?
- Ind vs SA: టాస్ వేయడానికి కెప్టెన్ ఎందుకు..?
- Alia Bhatt: బ్లాక్ ఔట్ఫిట్ లో ఆలియా క్లీవేజ్ అందాలు
- TAGB: గ్రేటర్ బోస్టన్ తెలుగు సంఘం నూతన కార్యవర్గం
- TAGB: గ్రేటర్ బోస్టన్లో వైభవంగా ‘సంక్రాంతి సంబరాలు 2026’.. వేడుకలకు ముస్తాబవుతున్న టీఏజీబీ
- Manabadi: అమెరికాలో తెలుగు భాషా పరిమళం.. సిలికానాంధ్ర ‘మనబడి’ అడ్మిషన్లు ప్రారంభం
- ATA: ఆటా వేడుకల ముగింపు సభకు గవర్నర్
- TTA: టీటీఏ సంబరాలకు ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















