- Home » Politics
Politics
AP Govt: ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కూడా సంక్షేమమే లక్ష్యం.. ఏపీలో పెన్షన్లకు కూటమి పెద్ద పీట
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం (Alliance Government, Andhra Pradesh) తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కూడా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజలకు భరోసా ఇస్తోంది. ముఖ్యంగా సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశాష్ట్రమంతటా చర్చకు వస్తున్నాయి. ఇటీవల పెన్షన్ల పంపిణీ సం...
December 20, 2025 | 11:35 AMLaura: అమెరికా, భారత్ ఆర్థిక భాగస్వామ్యంలో హైదరాబాద్ కీలక కేంద్రం
ఆటా హైదరాబాద్ బిజినెస్ సెమినార్లో లారా విలియమ్స్ వ్యాఖ్యలు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి: మంత్రి ఉత్తమ్ టీహబ్ లో ఘనంగా ఆటా బిజినెస్ సెమినార్ హైదరాబాద్: అమెరికా, భారత్ ఆర్థిక భాగస్వామ్యంలో కీలక కేంద్రంగా హైదరాబాద్ మారిందని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ అన్నారు. శుక్రవారం, హైదరాబాద్ టీహబ్ వేద...
December 20, 2025 | 11:32 AMJagan: రాజకీయ విభేదాల నడుమ కుటుంబ బంధం… జగన్, షర్మిల పై మళ్లీ చర్చ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి కుటుంబం అన్నా చెల్లెళ్లైన వైఎస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy) ,వైఎస్ షర్మిల (Y. S. Sharmila) వేర్వేరు రాజకీయ దారులు ఎంచుకోవడం కొత్త విషయం కాదు. గతంలో కూడా అనేక రాజకీయ కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. కానీ జగన్–ష...
December 20, 2025 | 11:30 AMPawan Kalyan: ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ భేటీలు.. జనసేన బలోపేతానికి పవన్ స్పెషల్ ఫోకస్…
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల పూర్తిగా పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో గ్రామం నుంచి వార్డు, బూత్ లెవెల్ వరకు కమిటీలను పునర్వ్యవస్థీకరించాలన్న నిర్ణయానికి వచ్చారు. అలాగే మండల, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల...
December 20, 2025 | 11:25 AMYS Jagan: వై.ఎస్.జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికి?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు దశాబ్ద కాలంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనే కాకుండా, న్యాయ వ్యవస్థలోనూ ఒక సంచలనంగా మారింది. 2011లో ప్రారంభమైన ఈ కేసు విచారణ, అనేక మలుపులు తిరుగుతూ నేటికీ ఒక కొలిక్కి రాలేదు. తాజాగా నాంపల్లి సీబీఐ కోర్టు ప్రధాన ...
December 20, 2025 | 11:20 AMChandrababu: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం
• రాజధాని అమరాతి నగరాన్ని దేశంలోని వేర్వేరు నగరాలతో అనుసంధానించేలా జాతీయ రహదారుల నెట్వర్క్ ను కలపాలని కోరిన ముఖ్యమంత్రి • జాతీయ రహదారి నెట్వర్క్ ను బలోపేతం చేయటంలో నితిన్ గడ్కరీ కృషిని కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు • వివిధ ప్రాంతాల కనెక్టివిటీతో పాటు ఆర్ధిక ప్రగతికి సూచికగా జాతీయ రహదారులు నిలిచ...
December 20, 2025 | 10:20 AMDelhi: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
తాజ్ ప్యాలెస్ హోటల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. ఏపీలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిపై చర్చ. ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందనను అమిత్ షాకు వివరించిన సీఎం చంద్రబాబు. ఏపీలోని రాజకీయ పరిణామాలపై అమిత్ షా-చంద్రబాబు భేటీలో ప్రస్...
December 20, 2025 | 10:15 AMChandrababu: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
• సహజ వాయువు, ఎల్ఎన్జి రంగంలోని కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కోరిన సీఎం చంద్రబాబు. • రాష్ట్రంలోని ఎల్ఎన్జి టెర్మినళ్లను మరింతగా అభివృద్ధి చేయాలని కోరిన సీఎం. • IOCL, GAIL, BPCL, HPCL, పెట్రో నెట్ ఎల్ఎన్జి వంటి చమురు కంపెనీలు ఏపీ అభివృద్ధ...
December 20, 2025 | 10:00 AMChandrababu: కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులను ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరిన సీఎం. సవరించిన డీపీఆర్ లను కేంద్ర ఆమోదానికి పంపినట్టు తెలిపిన ముఖ్యమంత్రి. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ఏర్పాటు అవశ్యకతను కేంద్ర మంత్రికి వివరించిన సీఎం చంద్రబాబు.
December 19, 2025 | 04:00 PMDelhi: నితిన్ నబిన్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఢిల్లీలో బీజేపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
December 19, 2025 | 03:50 PMChandrababu: కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
దుగరాజపట్నం షిప్బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై సోనోవాల్తో చర్చించిన సీఎం చంద్రబాబు. దేశంలో నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు. “చిప్ టు షిప్” విజన్కు అనుగుణంగా షిప్బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చ...
December 19, 2025 | 03:10 PMNara Lokesh: ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి లోకేష్
రాజమహేంద్రవరం: ఆర్ట్స్ కాలేజీలో కార్యక్రమం అనంతరం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీని సందర్శించారు. యూనివర్సిటీలో రూ.34 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మూడు భవనాలను లాంఛనగా ప్రారంభించారు. ముందుగా యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వా...
December 19, 2025 | 03:05 PMChandrababu: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
• పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు చేయూత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరిన సీఎం • రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరిన ముఖ్యమంత్రి • కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేప...
December 19, 2025 | 03:00 PMChandrababu: ఆ విషయంలో కూడా ప్రజలు వాళ్లకి అవకాశం ఇవ్వలేదు : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాల విషయంలో వైఎస్ జగన్కి ఎదురుదెబ్బలే ఎక్కువగా తగులుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఢల్లీి పర్యటనలో ఉన్న సీఎం రాష్ట్రానికి చెందిన కూటమి ఎంపీలతో సమావేశమయ్యారు.
December 19, 2025 | 02:22 PMHarish Rao: పేద విద్యార్థిని కోసం ఇంటిని తాకట్టుపెట్టిన హరీశ్ రావు!
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తన పెద్ద మనసును చాటుకున్నారు. పీజీ (PG) వైద్యవిద్య చదువుతున్న ఓ పేద విద్యార్థినికి రుణం కోసం తన ఇంటిని తనఖా పెట్టారు. విద్యార్థిని మమత (Mamata) చదువు కోసం ఏటా రూ.7.50 లక్షలు చెల్లించాలని కళాశాల
December 19, 2025 | 02:19 PMTirumala: తిరుమల పరకామణిపై ..హైకోర్టు కీలక ఆదేశాలు
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి కానుకల లెక్కింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించాలని టీటీడీని ఆదేశించింది. ఏఐ, అత్యాధునిక యంత్రాలను వినియోగించాలని సూచించింది. దొంగతనాలను
December 19, 2025 | 02:12 PMArjun Reddy: వైఎస్ జగన్ బంధువు అర్జున్ రెడ్డి అరెస్ట్
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బంధువు సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి ని కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్, వారి కుటుంబసభ్యుల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారనే
December 19, 2025 | 02:07 PMChandrababu: కేంద్ర జల్ శక్తిశాఖ మంత్రిని కలిసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢల్లీి పర్యటన కొనసాగుతోంది. కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ (CR Patil) తో చంద్రబాబు (Chandrababu) సమావేశమయ్యారు. పోలవరం (Polavaram) సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై
December 19, 2025 | 12:38 PM- Prabhas Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’లో మెగాస్టార్ చిరంజీవి? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రేజీ అప్డేట్!
- Weight Loss: బరువు తగ్గాలంటే నడక మేలా లేక పరుగు మంచిదా? కేలరీలు కరగాలంటే అసలు ఏం చేయాలో తెలుసా?
- Fruits:పండ్లపై స్టిక్కర్లు ఎందుకు ఉంటాయో తెలుసా? ఆ నంబర్ల వెనుక దాగున్న అసలు రహస్యం ఇదే!
- Revanth Reddy : నైనీ కోల్ బ్లాక్ సెగ: రేవంత్ కేబినెట్లో ఆధిపత్య పోరు?
- Mahesh Kumar : ఆ పార్టీ కుట్రలను ప్రజలను అర్థం చేసుకోవాలి : మహేశ్ కుమార్ గౌడ్
- Ramachander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలే: రామచందర్ రావు
- Viral: రూ.26 వేలకే అదిరిపోయే కారు.. చివర్లో భారీ ట్విస్ట్
- Iran: ఆందోళనకారులను ఇరాన్ భద్రతా బలగాలు ఊచకోత కోశాయా..?
- New Jersey: న్యూజెర్సీ టర్న్పైక్ అథారిటీ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా క్రిస్ కొల్లూరి..
- Viral Video: పెంగ్విన్ విరహ వేదన..! ఎక్కడికీ పయనం!?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















