Delhi: రష్యా ఆయిల్ డీల్ టెంప్టింగ్ గా ఉంది… అక్కడే కొంటామంటూ ట్రంప్ సర్కార్ కు ఢిల్లీ క్లారిటీ..
అగ్రరాజ్యం హెచ్చరికలా…? 150 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలా..? అంటే మేం ఎప్పుడూ మాదేశం ప్రయోజనాలే చూసుకుంటాం.. ఇదీ అగ్రరాజ్యం అమెరికాకు .. మోడీ (Modi) సర్కార్ ఇచ్చిన క్లారిటీ.. మీరెన్ని సార్లు హెచ్చరించినా.. ఎన్నిఆంక్షలు వేసినా.. మేం వెనక్కు తగ్గేది లేదు.మంచి డీల్ ఎక్కడుంటే.. అక్కడే కొంటాం.. ...
August 25, 2025 | 04:55 PM-
Delhi: అమెరికాలో లాబీయింగ్ రేస్.. పాకిస్తాన్ తర్వాతే భారత్….
అమెరికాలో లాబీయింగ్ కు చట్టబద్ధత ఉంది. అందుకే అక్కడ ఏం జరగాలన్న చట్టసభల్లో లాబీయింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన పాకిస్తాన్.. ఎప్పటినుంచో లాబీయింగ్ చేస్తూ, అగ్రరాజ్యానికి అనుంగు మిత్రుడిగా ఉంటోంది. భారత్ అలీన విధానం పుణ్యమా అని.. ట్రేడ్ టాక్స్ కే పరిమితమైంది. అయితే ఇ...
August 25, 2025 | 04:44 PM -
YS Jagan: తొలిసారి జనంలోకి రాబోతున్న జగన్…!?
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఊహించని ఓటమిని చవిచూసిన తర్వాత, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి (YS Jagan) జనంలోకి రాలేదు. అడపాదడపా కొన్ని సందర్భాల్లో పరామర్శల కోసం బయటకు వచ్చినప్పటికీ, ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున బహిరంగ సభలు లేదా నిరసన కార్...
August 25, 2025 | 04:30 PM
-
Anantapur: అనంతపురంలో పెరుగుతున్న ఘర్షణలు.. జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు..
అనంతపురం (Anantapur) జిల్లా ఎప్పటినుంచో రాజకీయపరంగా వేడెక్కిన ప్రాంతంగానే పేరు తెచ్చుకుంది. ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. ముఖ్యంగా తాడిపత్రి (Tadipatri) , అనంతపురం అర్బన్ (Anantapur Urban) నియోజకవర్గాలు ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారి జిల్లా వ్యా...
August 25, 2025 | 02:20 PM -
Pawan Kalyan: ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోక ఇబ్బందుల్లో పవన్..
ఎన్నికలకు ముందు జనసేన (Janasena) అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇచ్చిన రెండు ప్రధాన హామీలు ఇప్పుడు ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టుతున్నాయి. అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు గడిచినా ఆ హామీలపై ఎటువంటి చర్యలు కనిపించకపోవడంతో సంబంధిత వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. పవన్న...
August 25, 2025 | 02:15 PM -
Gudivada Amarnath: వైసీపీ ఓటమి పై అమర్నాథ్ వ్యాఖ్యలు.. పార్టీలో కలకలం..
వైసీపీ (YSRCP) ఓటమి ఎదుర్కొని సంవత్సరం దాటింది. ఇలాంటి సమయంలో ప్రజల మధ్య నిలబడి పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని భావిస్తుంటే, విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఆయన జగన్ (Jagan) కు అత్య...
August 25, 2025 | 02:00 PM
-
Kuppam: చంద్రబాబు కృషి తో కుప్పానికి చేరిన కృష్ణా జలాలు.. ఆనందం లో రైతులు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం (Kuppam) నియోజకవర్గ ప్రజలకు ఎంతో కాలంగా కంటున్న కల నిజమైంది. కృష్ణా నది (Krishna River) జలాలు హంద్రీ-నీవా (Handri-Neeva) కాలువ ద్వారా కుప్పానికి చేరాయి. రామకుప్పం (Ramakuppam) మండలం కొంగాటం (Kon...
August 25, 2025 | 11:51 AM -
Heritage: కృషి, పట్టుదలతో హెరిటేజ్ సంస్థ విజయ పరంపర..
ఆడిట్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) దేశంలోని ముఖ్యమంత్రులలో అత్యధిక ఆస్తులు కలిగిన నేతగా నిలిచారు. ఆయన వద్ద సుమారు ₹931 కోట్ల నికర ఆస్తులు ఉన్నాయని చెప్పబడింది. ఈ సమాచారం బయటకు రాగానే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా వైసీపీ (YSRC...
August 25, 2025 | 11:45 AM -
Mega DSC: మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా ..అభ్యర్థుల్లో నిరాశ..
ఏపీ లో మెగా డీఎస్సీ (Mega DSC) ద్వారా ఉపాధ్యాయ నియామకాలు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆకస్మికంగా నిరాశ కలిగింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఆగస్టు 25, 2025 (Monday) న సర్టిఫికెట్ల పరిశీలన జరగాల్సి ఉండగా, విద్యాశాఖ అనూహ్యంగా ఈ ప్రక్రియను ఒక రోజు వెనక్కి నెట్టి ఆగస్టు 26, 2025 (Tuesday) న ప్రారం...
August 25, 2025 | 11:40 AM -
Nimmala Ramanaidu: టీడీపీ విలువలకు, విధేయతకు నిలువెత్తు రూపం నిమ్మల..
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో పాటు ఇరవై మూడు మంది మంత్రులు ఉన్నారు. వీరిలో టీడీపీ (TDP) నుంచి ఇరవై మంది మంత్రులు బాధ్యతలు చేపట్టారు. ఆ ఇరవై మందిలో ప్రత్యేకంగా కనిపించే వ్యక్తి ఒకరు ఉన్నారు.....
August 25, 2025 | 11:34 AM -
Chandrababu: యువతకు ప్రాధాన్యం .. చంద్రబాబు కొత్త వ్యూహం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఇటీవల పార్టీని బలపర్చడం కోసం కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ (TDP) భవిష్యత్తు దృష్ట్యా ఆయన తీసుకుంటున్న చర్యలు గణనీయంగా ఉన్నాయని తెలుస్తోంది. పార్టీ నిర్మాణం నుండి ప్రభ...
August 25, 2025 | 11:25 AM -
Washington: ఉక్రెయిన్ కు అండగా యూరప్.. మరో 3,350 క్షిపణులు పంపనున్న అమెరికా..
రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధవిరమణకు దిగిరాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్లాన్ బి అమల్లోకి తెచ్చారు. యుద్ధంలో ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మరో 3,350 పైగా ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ (ERAM) క్షిపణులను ఆ దేశానికి అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Tru...
August 24, 2025 | 06:30 PM -
Delhi: అమెరికా-ఇండియా మధ్య దూరం మరింత పెరిగిందా..? జై శంకర్ వ్యాఖ్యల వెనక అర్థమేంటి..?
అమెరికా-పాక్ (America-Pakistan) మధ్య సాన్నిహిత్యం పెరుగుతుండడం.. అదే సమయంలో భారత్ పై ట్రంప్ టారిఫ్ వార్ వెరసి.. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య దూరం పెరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పదే పదే ట్రంప్ కార్యవర్గం భారత్ పై ఆరోపణలు చేస్తోంది. అదే సమయంలో ఢిల్లీ ఎలా ప్రవర్తించాలో వారే చెబుతూ వస...
August 24, 2025 | 06:25 PM -
White house: ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆగదని ట్రంప్ సంకేతాలు… ఆంక్షల హెచ్చరికలు
ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం ఆగుతుందంటూ నిన్నటి వరకూ ఆశాభావం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఆలస్యంగా వాస్తవం అర్థమైనట్లు కనిపిస్తోంది. రష్యా(Russia), ఉక్రెయిన్ అధ్యక్షులు పుతిన్, జెలెన్స్కీలతో ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటుచేయడం.. నూనె, వెనిగర్లను కలపడం లాంటి కష్టమైన ప్రక్రియ అని ట్రంప...
August 24, 2025 | 06:20 PM -
Washington: ట్రంప్ అభ్యంతరాలను భారత్ సీరియస్ గా తీసుకోవాలి… మోడీ సర్కార్ కు నిక్కీ హేలీ సూచన
వాషింగ్టన్-ఢిల్లీ మధ్య దూరం పెరగడం ఇరుదేశాలకు మంచిది కాదంటున్నారు అమెరికా మాజీ దౌత్యవేతతలు, నిపుణులు. ముఖ్యంగా ఆసియాలో చైనా ఆధిపత్యానికి గండి కొట్టగల సత్తా ఒక్క భారత్ కు ఉందని ట్రంప్ సర్కార్ కు సూచించిన అమెరికా రిపబ్లికన్ నిక్కీ హేలీ.. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు సంబంధించి ట్రంప్ అభ్...
August 24, 2025 | 06:15 PM -
Chandra Babu: చరిత్రలో నిలిచిన నేతల విగ్రహాలను అవమానించడం అనాగరికం: చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) రాష్ట్రంలో విగ్రహాల కూల్చివేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా (Krishna District) కైకలూరు (Kaikaluru)లో కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా (Vangaveeti Mohana Ranga) విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం పె...
August 24, 2025 | 06:05 PM -
Jagan: ప్రత్యేక హోదా వాగ్దానాల తర్వాత షరతుల్లేని మద్దతు.. జగన్ వైఖరిపై సందేహాలు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. ఇటీవల జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నిక (Vice President Election) సందర్భంలో వైఎస్సార్సీపీ (YSRCP) తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ చర్చలకు దారితీస్తోంది. అధికార ప్రతిపక్షం ఏకగ్రీవంగా ఎన్డీయే (NDA) అభ్యర్థికి మద్దతు ప్రకటించడం, తమకు ఉన్న ప...
August 24, 2025 | 06:00 PM -
Chandra Babu: మాటలతో సరిపెడుతున్న చంద్రబాబు.. చేతల కూడా కావాలి అంటున్న తమ్ముళ్ళు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తెలుగు రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానం కలిగిన నాయకుడు. ఆయనలో ఒకవైపు సంప్రదాయ రాజకీయ నాయకుడి గుణాలు ఉంటే, మరోవైపు ఆధునిక తరహా ఆలోచనలతో ముందుకు సాగే నేత లక్షణాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. పాలన విషయంలో ఎప్పటికప్పుడు ...
August 24, 2025 | 05:50 PM

- ATA: ఘనంగా ఆటా దాశరథి శత జయంతి సాహిత్య సభ
- PM Narendra Modi: జీఎస్టీ సవరణలతో ప్రతి కుటుంబానికి లబ్ది: పీఎం మోడీ
- TANA: ఛార్లెట్లో ఘనంగా తానా 5కె రన్…
- Khalistani: భారత్ ఒత్తిడితో ఖలిస్తానీ ఉగ్రవాదిని అరెస్టు చేసిన కెనడా
- Maoist Party: ఆయుధాలు వదలడం జరగదు.. మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు?
- VenkyTrivikram: త్రివిక్రమ్- వెంకీ మూవీకి ముహూర్తం ఫిక్స్
- Varsha Bhararath: బూతు సినిమా తీశానన్నారు
- Jaishankar: యూఎస్ విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ
- Nagarjuna: హోస్టింగ్ తో ఫిదా చేసిన నాగ్
- OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల
