- Home » Political Articles
Political Articles
Jagan: మొంథా తుఫాన్ పై సమీక్ష .. పంట నష్టం పై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్..
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ఇటీవల తాడేపల్లిలో (Tadepalli) పార్టీ నేతలతో వీడియో
October 31, 2025 | 08:14 AMTokyo: ట్రంప్ కు డిమెన్షియా ఉందా..? జపాన్ పర్యటనలో అమెరికా అధ్యక్షుడి తీరుపై పేలుతున్న మీమ్స్…!
తమ చేష్టలతో మీమ్స్ కు గురైన అమెరికా అధ్యక్షుల జాబితాలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ (Donald Tump) చేరారు. ఇటీవల జపాన్ (Japan) పర్యటనలో అధికారిక కార్యక్రమం సందర్భంగా ఏం చేయాలో తెలియక అయోమయానికి గురైన ఆయన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక దేశాధినేతగా గౌరవ వందనం స్వీకరించేటప్పుడు ఎలా ప్రవర్తించ...
October 30, 2025 | 08:08 PMMS Raju: భగవద్గీతపై ఎం.ఎస్.రాజు సంచలన కామెంట్స్.. అసలేం జరిగింది?
మడకశిర టీడీపీ (TDP) ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు సభ్యులు ఎం.ఎస్.రాజు (MS Raju) భగవద్గీతపై (Bhagavadgita) చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, హిందూ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. భారత రాజ్యాంగం (Indian Constitution) ప్రాముఖ్యతను వివరిస్తూ ఆయన చేసిన ప్రసంగంలోని కొన్ని ...
October 30, 2025 | 08:00 PMNew Delhi: అఫ్గానిస్తాన్ పై మీ ఆధిపత్యమేంటి..? పాక్ ఆరోపణలకు భారత్ ధీటైన కౌంటర్..
అఫ్గానిస్తాన్ కు సొంత ప్రభుత్వముంది.. తమ దేశాన్ని తాలిబన్లు పాలిస్తున్నారు. మధ్యలో మీ జోక్యమెందుకు.. వారి పాలనను వారిని చేసుకోనివ్వడం లేదెందుకు..? మీ సీమాంతర ఉగ్రవాదానికి అఫ్గాన్ భూభాగాన్ని వాడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ న్యూఢిల్లీ ఆక్షేపించింది.అఫ్గాన్ (Afghanistan) సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్...
October 30, 2025 | 07:50 PMCongress: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. కాంగ్రెస్ భయపడుతోందా?
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills ByElection) రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. నవంబర్ 11న జరగనున్న ఈ ఉపఎన్నికలో విజయం కోసం అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో, దానిని ఎలాగైనా కైవసం చేసుక...
October 30, 2025 | 07:40 PMSeoul: జిన్ పింగ్ తో ట్రంప్ చర్చలు సఫలం.. టారిఫ్ ల నుంచి చైనాకు ఊరట….!
చైనా-అమెరికా టారిఫ్ వార్ కు తెరపడింది. దక్షిణకొరియాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో భేటీ విజయవంతం కావడంతో టారిఫ్ బాదుడు నుంచి చైనాకు మినహాయింపులు లభించాయి. దాదాపు రెండు గంటల పాటు అంతర్గతంగా సమావేశమైన వీరు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. జిన్పింగ్తో ...
October 30, 2025 | 07:35 PMUSA: అణ్వాయుధ పరీక్షల నిర్వహణ దిశగా అమెరికా.. ట్రంప్ సర్కార్ సంచలన ఆదేశాలు..!
ప్రపంచ దేశాలు అణ్వస్త్ర ఆధిపత్యం దిశగా పరుగులు పెడుతున్నాయి. మొన్నటి వరకూ అణ్వస్త్రాలను తగ్గించడంపై ఫోకస్ పెట్టిన అమెరికా.. ఇప్పుడు తానే అణ్వాయుధ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని తాను డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ను ఆదేశించినట్లు తెలిపారు అమెరికా అధ్యక్షు...
October 30, 2025 | 07:00 PMAzharuddin: అజారుద్దీన్కు మంత్రి పదవిపై రాజకీయ దుమారం
తెలంగాణలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి ఉపఎన్నిక (Jubilee Hills ByElection) జరగనున్న నేపథ్యంలో, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కు (Mohammad Azharuddin) మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) ప...
October 30, 2025 | 06:49 PMYCP: శ్రీకాకుళంలో వారసుల కోసం వైసీపీ సీనియర్ల పోరాటం!
రాజకీయాల్లో వారసత్వం సర్వసాధారణం అయినప్పటికీ, అందరికీ అది సాధ్యమయ్యే మార్గం కాదు. ముఖ్యంగా శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో పరిస్థితి ఇప్పుడు అదే దిశగా సాగుతోంది. ఈ జిల్లాలోని సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం తమ రాజకీయ వారసులను ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉ...
October 30, 2025 | 06:20 PMAarogyasri: బకాయిల భారం.. సమ్మెతో ఒత్తిడి తెస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆరోగ్యశ్రీ (Aarogyasri) సేవలు నిలిచిపోయిన 20 రోజులు దాటిపోయాయి. ఇప్పటివరకు ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రుల మధ్య వచ్చిన విభేదాలు ఎక్కువ రోజులు కొనసాగలేదు. కానీ ఈసారి మాత్రం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు తమ సేవలను నిలిపివేసి సమ్మెను కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ ఆస...
October 30, 2025 | 06:15 PMY.S. Sharmila: మొంథా తుఫాన్ సమయంలో షర్మిల మౌనం వెనక కారణం ఏమిటో?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Y. S. Sharmila) ఇటీవల రాజకీయ వేదికపై కొంత నిశ్శబ్దంగా మారారు. సాధారణంగా ఆమె చేసిన వ్యాఖ్యలు, విమర్శలు ఎప్పుడూ చర్చనీయాంశంగా మారేవి. ముఖ్యంగా వైసీపీ (YCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) పై ఆమె చేసిన విమర్శలు ఎన్నో సా...
October 30, 2025 | 06:05 PMPawan Kalyan: దివిసీమలో తుఫాన్ బాధిత రైతులకు అండగా నిలిచిన ఉప ముఖ్యమంత్రి..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవలి కాలంలో ప్రభుత్వ పనితీరులో చురుకుదనాన్ని ప్రదర్శిస్తూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మొంథా తుఫాన్ (Cyclone Motha) ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన వెంటనే పవన్ కళ్యాణ్...
October 30, 2025 | 06:00 PMJagan: సానుభూతా లేక సైలెన్సా..ఈ సారి జగన్ స్ట్రాటజీ ఏమిటో?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) రాజకీయాల్లో పెద్ద వ్యూహకర్తగా కాకుండా, ప్రజల మనసును అర్థం చేసుకున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయ యాత్రలో ఒక ప్రత్యేకత ఉంది — మనుషుల భావోద్వేగాలను ఎలా మలచుకోవాలో బాగా తెలుసు. నష్టం జర...
October 30, 2025 | 01:30 PMJagan: నవంబర్ 14న జగన్ మళ్లీ కోర్టు మెట్లు ఎక్కనున్నారా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) మళ్లీ కోర్టు హాజరు తప్పనిసరి అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్న అక్రమ ఆస్తుల కేసులు మరోసారి వేగం పుంజుకున్నాయి. ఈ కేసులు హైదరాబాదులోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్...
October 30, 2025 | 01:20 PMChandrababu: తుఫాను నష్టంపై ప్రత్యక్ష పరిశీలన – బాధితులకు భరోసా ఇచ్చిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీరాన్ని వణికించిన మొంథా తుఫాను తర్వాత రాష్ట్రం అంతా ఆందోళనలోకి వెళ్లిపోయింది. కానీ ఈ క్లిష్ట పరిస్థితుల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) చూపిన అప్రమత్తత ప్రజల్లో నమ్మకాన్ని నింపింది. తుఫాను తీరం దాటిన వెంటనే ఆయన ప్రభావిత ప్రాంతాల వైపు పయనమయ్...
October 30, 2025 | 10:30 AMIndia: చైనాలో ఇన్ ఫ్లుయెన్సర్లకు న్యూరూల్స్.. మరి ఇండియా పరిస్థితి ఏంటి..?
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కు కత్తెర వేసేందుకు చైనా (China) పెద్ద ప్రణాళికే రచించింది. ఇన్ ఫ్లుయెన్సర్లకు క్వాలిఫికేషన్ ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. త్వరలోనే దీన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. అయితే..ఈ భారాన్ని సైతం చైనా సోషల్ మీడియా దిగ్గజాలు వెబో లాంటి సంస్థలకు అప్పగించింది. ఇన్ ఫ్లుయెన...
October 29, 2025 | 09:00 PMChandrababu: సచివాలయ సిబ్బంది, ఎమ్మెల్యేల పనితీరుకు చంద్రబాబు ఫిదా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తొలిసారిగా రెండు అంశాలపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఎక్కువగా విమర్శలు చేసిన విషయాలపైనే ఇప్పుడు ఆయన ప్రశంసలు కురిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్రంలో మొంథా తుఫాను (Cyclone Monga) తీవ్ర ప్రభావం చ...
October 29, 2025 | 06:30 PMJubilee Hills: జూబ్లీహిల్స్ బైపోల్ ఎఫెక్ట్… అజారుద్దీన్కు లక్కీ ఛాన్స్..!!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు (Telangana Politics) కీలక మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెల 31న శుక్రవారం కేబినెట్ విస్తరణ (Cabinet Expansion) ఉండే అవకాశం ఉంది. ఈ విస్తరణలో కాంగ్రెస్ నాయ...
October 29, 2025 | 04:26 PM- KTR – Revanth: తెలంగాణ రాజకీయాల్లో ‘భూ’ ప్రకంపనలు!
- MATA: మాటా ఆధ్వర్యంలో ‘ఐడల్ గంధర్వ’ పురస్కారాలు
- MATA: తెలుగు రాష్ట్రాల్లో ‘మాటా సేవ డేస్’ షెడ్యూల్ ఇదే..!
- Akhanda2: అఖండ2పై తమన్ హైప్ ఎక్కించేస్తున్నాడు
- Tamannaah Bhatia: డిఫరెంట్ డ్రెస్ లో అదరగొడుతున్న మిల్కీ బ్యూటీ
- Telangana: పల్లె పోరుకు సై.. ఇంతలోనే ఎంత మార్పు?
- The Raja Saab: రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ అప్డేట్
- Rakul Preeth Singh: మళ్లీ టాలీవుడ్ పై కన్నేసిన రకుల్?
- MLAs Case: క్లైమాక్స్కు చేరిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పంచాయితీ
- Varanasi: ఈ లీకుల బెడద ఆగేదెప్పటికి?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















