- Home » International
International
Zelensky: రష్యాతో ప్రత్యక్ష చర్చలకు సిద్ధం : జెలెన్స్కీ
రష్యా అధినేత పుతిన్ (Putin)తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్స్కీ(Zelensky) ప్రకటించారు. ఇస్తాంబుల్ (Istanbul)
May 12, 2025 | 03:41 PMNuclear Weapons: పాకిస్తాన్ అణుస్థావరంపై భారత్ దాడి చేసిందా.?
పహల్గాం (Pahalgam) ప్రాంతంలో ఏప్రిల్ 22న 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రదాడి భారత్-పాకిస్తాన్ (India – Pakistan) మధ్య ఉద్రిక్తతలను తీవ్రతరం చేసింది. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఉందని భారత్ వెల్లడించింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో మే 7న పాకిస్తాన్ తో పాటు PoKలోని పలు ఉగ్రవాద శిబిర...
May 12, 2025 | 03:40 PMBLA: పాక్ ఓ ఊసరవెల్లి… భారత్ జాగ్రత్తంటున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ…
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ తర్వాత సైనిక ఘర్షణను ఆపేందుకు భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. మరో అడుగు ముందుకు వేసే క్రమంలో ఇరు దేశాలు కమాండర్ల స్థాయిలో శాంతిచర్చలు ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్లో వేర్పాటువాద బలోచ్ లిబరేషన్ ఆర్మీ స్...
May 12, 2025 | 11:48 AMDelhi: భారత్-పాక్ తొలి శాంతి చర్చలు.. ఆసక్తిగా గమనిస్తున్న అంతర్జాతీయ సమాజం..
పహల్గాం ఉగ్రదాడి.. ఆపై ఆపరేషన్ సిందూర్(sindur) తర్వాత జరుగుతున్న శాంతిచర్చలపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటోంది. ఈ చర్చలతో ఇరుమదేశాల మధ్య సమస్యలు పరిష్కారమై.. శాంతి కుసుమాలు వెల్లివిరియాలని ప్రపంచదేశాలు కోరుకుంటున్నాయి. ఇక భారత్, పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల ప్రజలుకూడా ఈ చర్చలు ఫలించాలని మనస్ఫ...
May 12, 2025 | 11:35 AMIndira Gandhi: ఇందిరా గాంధీ ప్రస్తావన ఇప్పుడెందుకు..?
భారత్-పాకిస్తాన్ (India-Pakistan ) మధ్య ఉద్రిక్తతలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. తాజాగా పహల్గామ్ దాడి తర్వాత భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరిట దాడులు చేసింది. అయితే, అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీనిపై మోదీ ప్రభుత...
May 12, 2025 | 10:46 AMIMF: పాకిస్తాన్ కు భారీగా ఐఎంఎఫ్ నిధులు..భారత్ ఆందోళన…
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ (Pakistan) కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) భారీగా నిధులు మంజూరు చేసింది. ఏకంగా 1 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 8,500 కోట్లు) నిధులను విడుదల చేసింది. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్కు కాస్త ఊరట కలగనుంది...
May 10, 2025 | 08:30 PMAsim Munir: ఆర్మీచీఫ్ మునీర్ స్వార్థం పాకిస్తాన్ ను ముంచేసిందా…?
పహల్గాం ఉగ్రదాడికి మూలకారణమైన పాక్ ఆర్మీచీఫ్ మునీర్ (Asim Munir).. కేవలం తన స్వార్థం కోసం సొంత దేశాన్ని పణంగా పెట్టారా..? తన పదవి కాపాడుకునేందుకు, సైన్యంపై పట్టును నిలుపుకునేందుకు… దేశాన్ని యుద్ధంలోకి నెట్టారా..? యుద్ధంలో పాక్ గెలవదని తెలిసి , ఈ దుస్సాహసానికి మునీర్ ఎందుకు ఒడిగట్టారు..? ఇప్...
May 10, 2025 | 08:25 PMDelhi: సిందూర్ వార్ ఆపే సత్తా అమెరికా కు లేదా..? పెద్దన్న ఎందుకు దూరంగా ఉంటున్నాడు…?
అగ్రరాజ్యం అమెరికా.. ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా.. ఎక్కడ యుద్ధమేఘాలు ఆవరించినా.. ఎక్కడ ఏ దేశం ఎవరితో ఒప్పందాలు చేసుకున్నా.. వెంటనే అక్కడ వాలిపోతుంది. తన ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు పక్కాగా ప్లాన్ తో ఎంటరవుతుంది. తనకు ఆర్థిక, రాజకీయ, వ్యాపార, ఆయుధపరంగా లాభం ఉండేలా పావులు కదుపుతుంది. ప్రపంచా...
May 10, 2025 | 05:45 PMIslamabad: యుద్ధానికి దిగి తప్పు చేశామా..? కాళ్ల బేరానికి పాక్ సర్కార్…!
యుద్ధానికి సిద్ధమంటూ బింకాలు పలికిన పాకిస్తాన్ (Pakistan) సైన్యం పరిస్థితి కేవలం మూడంటే మూడురోజుల్లో ప్రపంచానికి అర్థమైపోయింది. భారత్ ముందు పాకిస్తాన్ అస్త్రాలు విఫలమవుతుండడం… ఆదేశ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ప్రపంచదేశాలు సైతం భారత్ అస్త్ర సామర్థ్యాన్ని నిశితంగా గమనిస్తున...
May 10, 2025 | 05:00 PMSindoor Effect: అప్పులతో పాలన… ఆపై సిందూర్ ఎఫెక్ట్.. ఇక పాక్ పని గోవిందా.!
భారత్ తో యుద్ధంతో పాకిస్తాన్ (Pakistan) కోరి కొరివితో తలగోక్కుంటోందా..? అసమర్థ పాలన.. అవినీతి, బంధుప్రీతితో సర్వనాశనం.. పక్కలో బల్లెంలా బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, తెహ్రీక్ ఏ తాలిబన్ వేర్పాటు వాద సంస్థలు. ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం.. ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశమైన ఓ బలమైన ప్రత్యర్థితో యుద్ధం మ...
May 10, 2025 | 04:48 PMTerrorists Killed: పాక్ అబద్ధాలు బట్టబయలు.. సిందూర్ దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు ఖతం
మే 7న పాకిస్తాన్ తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని తీవ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో ఐదుగురు కీలక తీవ్రవాదులు హతమయ్యారు. ఈ దాడులు ‘ఆపరేషన్ సిందూర్’లో (Operation Sindoor) భాగంగా జరిగాయి. భారతదేశ భద్రతకు ముప్పుగా ఉన్న తీవ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని ...
May 10, 2025 | 04:40 PMOperation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఆగిపోావాలి.. రంగంలోకి దిగిన G7 దేశాలు!
భారత్-పాకిస్తాన్ (Bharat-Pakistan) మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించాలని G7 దేశాలు డిమాండ్ చేశాయి. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించిన G7, రెండు దేశాల మధ్య సైనిక సంఘర్షణను తక్షణమే ఆపాలని కోరింది. ప్రాంతీయ స్థిరత్వం కోసం శాంతియుత సంభాషణ అవసరమని G7 నొక్కి చెప్పింది. ప్రస్తుత ప్రపంచం యుద్ధాలను భర...
May 10, 2025 | 04:00 PMAmerica: పాక్కు అమెరికా ఝలక్ …చేతులెత్తేసిన ట్రంప్ యంత్రాంగం
పాకిస్థాన్ కష్టాల్లో ఉన్నప్పుడు, భారత్ నుంచి దానికి ప్రమాదం పొంచి ఉన్నప్పుడల్లా రంగంలోకి దిగి ఆదుకునే మిత్రదేశమైన అమెరికా(America) తొలిసారి
May 10, 2025 | 02:45 PMWorld Bank: ఆ ఒప్పందంలో మాది సహాయక పాత్రే : ప్రపంచ బ్యాంకు చీఫ్
భారత్-పాక్ల సింధు జలాల ఒప్పందం మనుగడ విషయంలో ప్రపంచ బ్యాంక్ కానీ ఇతర అంతర్జాతీయ సంస్థ కానీ మేమి చేయలేదని ప్రపంచ బ్యాంక్ (World Bank)
May 10, 2025 | 02:43 PMIndo Pak War: భారత్ పై పాక్ తప్పుడు ప్రచారం.. గట్టిగా బదులిస్తున్న సైన్యం
పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pakistan) నిరంతర దాడులతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. పాక్ సైన్యం భారత సైనిక స్థావరాలపై డ్రోన్లు, దీర్ఘశ్రేణి ఆయుధాలు, లాయిటరింగ్ మ్యూనిషన్, ఫైటర్ జెట్లతో దాడులు చేస్తోంది. దీనికి భారత్ గట్టిగా బదులిస్తోంది. పాకిస్థాన్లోని కీలక సైనిక స్థావరాలపై ఖచ...
May 10, 2025 | 01:30 PMTurkey: కృతజ్ఞత లేని టర్కీ .. సాయం మరిచి భారత్పై విద్వేషం
2023లో టర్కీలో సంభవించిన భారీ భూకంపం (Turkey Earth Quake) వేలాది మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ సమయంలో భారత్ తొలి సాయం ప్రకటించింది. ‘ఆపరేషన్ దోస్త్’ (Operation Dosth) పేరిట ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వైద్య సామగ్రి, ఆహారం, కిసాన్ డ్రోన్లను టర్కీకి పంపించింది. ఈ సాయం బాధితులకు ఎంతగానో ఉపయోగపడింది. అయితే, ...
May 10, 2025 | 01:00 PMIndo – Pak War: డ్రోన్లు, మిసైళ్లతో తెగబడుతున్న పాక్.. గట్టిగా బుద్ధి చెప్పిన భారత్..!!
భారత్-పాకిస్థాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తార స్థాయికి చేరాయి. పాకిస్థాన్ (Pakistan) సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఇస్లామాబాద్లో జరిగిన ఒక అత్యవసర పత్రికా సమావేశంలో భారత్ (India) తమ దేశంలోని మూడు కీలక వైమానిక స్థావరాలపై దాడులు చేసిందని ఆరోపించారు. ఈ దాడుల్లో రావల్పిండిలోని (...
May 10, 2025 | 10:30 AMS-400 System: పాక్ క్షిపణులపై సుదర్శన చక్రం …ఎస్-400 క్షిపణి వ్యవస్థ
భారత్లోని 15 నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలపై పాకిస్థాన్ బుధవారం రాత్రి క్షిపణులు, డ్రోన్ల (Drones) తో పెద్దఎత్తున దాడి చేసింది. అయితే ఆ దాడుల్ని సమర్థంగా అడ్డుకున్నామని భారత రక్షణ శాఖ ప్రకటించింది. మన ‘ఇంటెగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్’ ను ఉపయోగించి పాక్ క్షిపణుల్న...
May 9, 2025 | 05:45 PM- Chandrababu: ఈ పార్లమెంటు సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత : చంద్రబాబు
- Amaravati: అమరావతిలో తొలిసారిగా… మువ్వన్నెల పండగ
- Municipal Elections: ఫిబ్రవరిలో పురపాలక ఎన్నికలు : మంత్రి ఉత్తమ్
- Medaram: మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ.. వనదేవతల వద్ద కిక్కిరిసిన భక్తజనం
- Minister Jupally: అధికారులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు : మంత్రి జూపల్లి హెచ్చరిక
- Anatapuram: చెట్లపై నుంచి నేలకొరిగి పక్షుల మృతి.. అనంతపురం జిల్లాలో కలకలం..
- Rajamahendravaram: వందేమాతరం స్ఫూర్తితో రాజమహేంద్రవరంలో అరుదైన కార్యక్రమం..
- MSVPG : ‘మన శంకర వర ప్రసాద్ గారు’ కు ఇంత గొప్ప సక్సెస్ ఇచ్చి గత వైభవాన్ని పునరావృతం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు: ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్ లో మెగాస్టార్ చిరంజీవి
- Psych Siddhartha: ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న “సైక్ సిద్ధార్థ్” మూవీ
- Singareni: సింగరేణి టెండర్లలో భారీ కుంభకోణం.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















